Author: Telanganapress

The incident took place on Saturday in Sector 63, police said, adding that the vehicle has been recovered. Published Date – 3 March 2024, 11:04 PM Noida: The Noida police on Sunday arrested a man for allegedly fleeing with a Mahindra thar on the pretext of taking its test drive, officials said. The incident took place on Saturday in Sector 63, police said, adding that the vehicle has been recovered. “Accused Mohit Chawla had taken the Mahindra Thar for a test drive on Saturday but did not return after which the plaintiff lodged a complaint against…

Read More

GGT vs DCW | మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లో ఢిల్లీ క్యాపిటల్స్‌ అగ్రస్థానానికి దూసుకెళ్లింది. బెంగళూరులో జరిగిన మ్యాచ్‌లో హ్యాట్రిక్‌ విజయాన్ని అందుకుంది. గత మూడు మ్యాచ్‌లలో బౌలింగ్‌లో విఫలమైన గుజరాత్‌ జెయింట్స్‌ ఈ మ్యాచ్‌లోనూ 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగి 138 పరుగుల వద్దే ఆగిపోయింది. ఫలితంగా ఢిల్లీ చేతిలో 25 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యింది. దీంతో ఈ సీజన్‌లో గుజరాత్‌ ఓటమి పరంపర కొనసాగినట్టయ్యింది. March 3, 2024 / 11:03 PM IST GGT vs DCW | మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లో ఢిల్లీ క్యాపిటల్స్‌ అగ్రస్థానానికి దూసుకెళ్లింది. బెంగళూరులో జరిగిన మ్యాచ్‌లో హ్యాట్రిక్‌ విజయాన్ని అందుకుంది. గత మూడు మ్యాచ్‌లలో బౌలింగ్‌లో విఫలమైన గుజరాత్‌ జెయింట్స్‌ ఈ మ్యాచ్‌లోనూ 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగి 138 పరుగుల వద్దే ఆగిపోయింది. ఫలితంగా ఢిల్లీ చేతిలో 25 పరుగుల తేడాతో…

Read More

Approach AICTE to kick-start new satellite campuses from the academic year 2024-25 Published Date – 3 March 2024, 10:13 PM Approach AICTE to kick-start new satellite campuses from the academic year 2024-25 Hyderabad: In a first-of-its-kind, prominent private professional colleges will be opening their doors for more students with new satellite campuses, in the State. Five colleges including those offering engineering programmes have approached the All India Council for Technical Education (AICTE) seeking a nod to kick-start their off campuses from the academic year 2024-25. Institutions that sought permission, according to the JNTU-Hyderabad officials, include BVRIT…

Read More

పాకిస్థాన్ ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. పీఎంఎల్ ఎన్, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీల తరపున అభ్యర్థిగా ఉన్న షెహబాజ్..జాతీయ అసెంబ్లీలో ఆదివారం నిర్వహించిన ఓటింగ్ లో మొత్తం 336 ఓట్లకు 201 ఓట్లు వచ్చాయి. పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ పార్టీ అభ్యర్థి ఒమర్ అయూభ్ ఖాన్ కు 92 ఓట్లు మాత్రమే వచ్చినట్లు పాక్ మీడియా వెల్లడించింది. ఓటింగ్ సందర్భంగా పీటీఐ సపోర్టుగల చట్ట సభ్యుల నినాదాలతో పార్లమెంటులో గందరగోళ వాతావరణం ఏర్పడింది. షెహబాజ్ సోమవారం అధ్యక్ష భవనంలో దేశ 33వ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. 2022 ఏప్రిల్ లో ఇమ్రాన్ ఖాన్ పదవీచ్యుతుడైన అనంతరం మొదటిసారి ప్రధాని బాధ్యతలను చేపట్టిన షరీఫ్ ..గత ఏడాది ఆగస్టు వరకు సంకీర్ణ సర్కార్ కు సారథ్యం వహించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 8న సార్వత్రిక ఎన్నికలు నిర్వహించారు. ఇది కూడా చదవండి : అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్…

Read More

Srisailam | శ్రీశైల క్షేత్రంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఉభయ తెలుగు రాష్ర్టాల భక్తులే కాకుండా ఉత్తర దక్షిణాది రాష్ర్టాల నుండి కూడా వేలాదిగా తరలివస్తున్నారు. తెల్లవారుజాము నుంచి స్వామిఅమ్మవార్ల దర్శనం కోసం క్యూలైన్లలో వేచి ఉండి అలంకార దర్శనాలు చేసుకుంటున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. March 3, 2024 / 09:58 PM IST Srisailam | శ్రీశైల క్షేత్రంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఉభయ తెలుగు రాష్ర్టాల భక్తులే కాకుండా ఉత్తర దక్షిణాది రాష్ర్టాల నుండి కూడా వేలాదిగా తరలివస్తున్నారు. తెల్లవారుజాము నుంచి స్వామిఅమ్మవార్ల దర్శనం కోసం క్యూలైన్లలో వేచి ఉండి అలంకార దర్శనాలు చేసుకుంటున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ముడుపులు చెల్లించేందుకు వస్తున్న శివస్వాములకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసి మాల విరమణ ఇరుముడి సమర్పణలు చేయిస్తున్నారు. శివదీక్షా శిబిరాల వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేంద్రాల్లో కూడా అర్చకులు దీక్షా విరమణలు చేయిస్తున్నారు. కాగా, మహా…

Read More

It is not a good sign for our survival and identity at national level. It is high time, we all should move together and restore Telugu people political glory in national politics, said Revanth reddy Published Date – 3 March 2024, 09:15 PM Hyderabad: Expressing concern over declining significance of Telugu leaders at national level, Chief Minister A Revanth Reddy stressed on the need for Telugu leaders in national politics. Former President Neelam Sanjeeva Reddy, former Prime Minister PV Narasimha Rao and former Chief Minister NT Rama Rao had emerged to the level of dictating national…

Read More

ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీవెడ్డింగ్ ఈవెంట్ మూడు రోజులు పాటు ఘనంగా సాగుతోంది. దేశం నుంచే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలువురు ప్రముఖులు కూడా ఇందులో పాల్గొన్నారు. రాధికా-అనంత్ అంబానీల ప్రీ-వెడ్డింగ్ వేడుక గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో జరిగింది. ప్రపంచ నాయకులు, బాలీవుడ్ సెలబ్రిటీలు, బిలియనీర్‌లతో సహా ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రముఖ అతిథులు తరలివచ్చారు. గ్రామీ అవార్డు గెలుచుకున్న గాయని రిహన్నా ఆతిథ్యం ఇచ్చారు. జామ్‌నగర్‌లో మూడు రోజుల పాటు జరుగుుతున్న ప్రీ వెడ్డింగ్ వేడుకలకు హాజరయ్యే అతిథుల కోసం అంబానీ కుటుంబం వివిధ విలాసవంతమైన, ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసింది. ముంబయి, ఢిల్లీ నుండి జామ్‌నగర్‌కు చార్టర్డ్ విమానాలు, ప్రపంచ స్థాయి చెఫ్‌లు, వార్డ్‌రోబ్ సేవలు, అతిథులను ఎయిర్ పోర్టు నుంచి జామ్ నగర్ తీసుకువచ్చేందుకు లగ్జరీ కార్లు, రిహన్న, అరిజిత్ సింగ్, దిల్జిత్ దోసాంజ్, అజయ్-అతుల్…

Read More

WPL 2024, GG vs DC | మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లో హ్యాట్రిక్‌ విజయంతో పాటు అగ్రస్థానంపై కన్నేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌.. బెంగళూరులో గుజరాత్‌ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆరంభంలో దూకుడుగా ఆడినా ఆఖర్లో తడబడింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. గత మూడు మ్యాచ్‌లలో బౌలింగ్‌లో విఫలమైన గుజరాత్‌ ఈ మ్యాచ్‌లోనూ ఆరంభ ఓవర్లలో అదే వైఫల్యాన్ని కొనసాగించినా చివర్లో మాత్రం పుంజుకుని ఢిల్లీని 163 పరుగులకే పరిమితం చేసింది. ఢిల్లీ సారథి మెగ్‌లానింగ్‌ (41 బంతుల్లో 55, 6 ఫోర్లు, 1 సిక్స్‌) అర్థసెంచరీతో మెరవగా అలీస్‌ క్యాప్సీ (17 బంతుల్లో 27, 5 ఫోర్లు) దూకుడుగా ఆడింది. గుజరాత్‌ బౌలర్లలో మేఘనా సింగ్‌ మూడు (4/37) వికెట్లు పడగొట్టింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌…

Read More

“I want to express heartfelt thanks to my party members who voted and elected me the leader of the opposition of this house,” he said. Updated On – 3 March 2024, 08:09 PM Islamabad: Pakistan’s newly-elected PM Shehbaz Sharif mistakenly calls himself “leader of the opposition” in victory speech Islamabad, Mar 3 (PTI) Pakistan’s newly-elected Prime Minister Shehbaz Sharif on Sunday mistakenly called himself “leader of the opposition” in his victory speech in the National Assembly. Shehbaz, who was the consensus candidate of the Pakistan Muslim League-Nawaz (PML-N) and the Pakistan Peoples Party (PPP) for the…

Read More

ఇందిరమ్మ ఇళ్లకు వచ్చిన దరఖాస్తులెన్నో రేవంత్ రెడ్డి సర్కార్ చెప్పాలంటూ ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఏ ప్రాతిపదికన నియోజకవర్గానికి 3,500ఇళ్లు ఇస్తారో ప్రజలకు సీఎం రేవంత్ సమాధానం చెప్పాలన్నారు. ఆదివారం కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లోపర్యటించిన బండి సంజయ్..పలు వార్డుల్లో ఎంపీ నిధులతో చేపట్టిన డెవలప్ మెంట్ పనులను ప్రారంభించారు. పోరాటాలు తాము చేస్తే..అధికారం కాంగ్రెస్ పార్టీ దక్కించుకుందని బండి వ్యాఖ్యానించారు. నియోజకవర్గానికి 3,500ఇళ్లు కటిస్తారా అని ప్రశ్నించారు. ప్రజాపాలన సభలో ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులు ఎన్ని..మీరు ఇచ్చేవి ఎన్ని..హమీలు నెరవేరస్తారనే కాంగ్రెస్ కు ప్రజలు ఓట్లు వేశారన్నారు. కానీ అధికారంలోకి రాగానే ఆ పార్టీ మాట మారుస్తోందన్నారు. షరతుల పేరుతో హామీల్లో కోతలు పెడుతోందన్నారు. వెయ్యి మందిని పెళ్లికి పిలిచి 10 మందికే అన్నం పెడతానంంటే ఎలా అని ప్రశ్నించారు. వంద రోజుల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేదంటే కాంగ్రెస్ పార్టీకి…

Read More