Geetha Madhuri | టాలీవుడ్ స్టార్ సింగర్ గీతా మాధురి మరోసారి పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 10న పండంటి మగ బిడ్డకు జన్మను ఇచ్చినట్టుగా గీతా మాధురి ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించింది. అయితే తాజాగా ఈ బాబుకి బారసాల కార్యక్రమం నిర్వహించారు నందు – గీతా మాధురి దంపతులు. March 4, 2024 / 04:21 PM IST Geetha Madhuri | టాలీవుడ్ స్టార్ సింగర్ గీతా మాధురి మరోసారి పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 10న పండంటి మగ బిడ్డకు జన్మను ఇచ్చినట్టుగా గీతా మాధురి ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించింది. అయితే తాజాగా ఈ బాబుకి బారసాల కార్యక్రమం నిర్వహించారు నందు – గీతా మాధురి దంపతులు. ఇక ఆ బాబుకు టాలీవుడ్ స్టార్ హీరో పేరు కలిసొచ్చేలా నామకరణం చేశారు. గీతా బాబు పేరు ‘ధృవధీర్ తారక్’(Dhruvadhir Tarak) అని…
Author: Telanganapress
Sunday Showstopper: Udit Narayan Performs Iconic Hits, Including ‘Main Yahaan Hoon’ from ‘Veer Zaara’ Published Date – 4 March 2024, 03:30 PM Jamnagar: Superstar Shah Rukh Khan and his wife Gauri Khan captivated the guests with their romantic dance performance on Day 3 of Anant Ambani and Radhika Merchant’s pre-wedding festivities. On Sunday, renowned singer Udit Narayan took centre stage to perform some of his biggest hits, one of which was the track ‘Main Yahaan Hoon’ from the film ‘Veer Zaara’. SRK and Gauri stepped forward to dance together in front of the guests. Several clips…
ఢిల్లీ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది ఆప్ సర్కారు. 18 ఏళ్లు దాటిన ఢిల్లీ మహిళలకు ప్రతి నెలా వెయ్యి రూపాయిలు ఇవ్వనున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆర్థిక మంత్రి అతిషి ఇవాళ(సోమవారం) రూ. 76,000 కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఫిబ్రవరి 15న ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు మార్చి 8 వరకు కొనసాగనున్నాయి. ఆప్ ప్రభుత్వ చరిత్రలో అత్యంత దీర్ఘకాలం కొనసాగిన అసెంబ్లీ సమావేశాలు ఇవే కానున్నాయని అధికారులు తెలిపారు. గతేడాది మార్చిలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అతిషి ఇవాళ మొదటి సారి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజనా పథకం కింద 18 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సున మహిళలకు నెలకు వెయ్యి రూపాయిలు ఇవ్వనున్నట్లు అతిషి బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. విద్యారంగానికి రూ.16,369 కోట్లు, ఆరోగ్య రంగానికి రూ. 8.685 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఇది కూడా చదవండి: కర్ణాటకలో…
Helicopter | భారత ఆర్మీకి చెందిన చీతా హెలికాప్టర్లో సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో పైలట్ ముందుజాగ్రత్తగా ఆ హెలికాప్టర్ను పొలాల్లో దించేశాడు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు జమ్ముకశ్మీర్లోని రాజౌరి జిల్లా సుందర్బనీ తాలూకా హతాల్ గ్రామ శివార్లలో హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండ్ అయ్యింది. March 4, 2024 / 03:21 PM IST Helicopter: భారత ఆర్మీకి చెందిన చీతా హెలికాప్టర్లో సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో పైలట్ ముందుజాగ్రత్తగా ఆ హెలికాప్టర్ను పొలాల్లో దించేశాడు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు జమ్ముకశ్మీర్లోని రాజౌరి జిల్లా సుందర్బనీ తాలూకా హతాల్ గ్రామ శివార్లలో హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండ్ అయ్యింది. అనంతరం నిపుణుల టీమ్ ఘటనా ప్రాంతానికి వెళ్లి హెలికాప్టర్లో తలెత్తిన సాంకేతిక లోపాన్ని సరిచేసిందని ఇండియన్ ఆర్మీ అధికారులు తెలిపారు. ఆ తర్వాత చాపర్ ఘటనా ప్రాంతం నుంచి బయలుదేరి గమ్యస్థానానికి చేరుకుందని చెప్పారు. Source link
Sunday saw her rendition of Vishwambhari Stuti, a cherished hymn to Maa Ambe ingrained in her since childhood. Published Date – 4 March 2024, 02:29 PM Jamnagar: Reliance Foundation Chairperson Nita Ambani gave a special performance on the finale day of her son Anant Ambani and soon-to-be-daughter-in-law Radhika Merchant’s pre-wedding festivities in Jamnagar, Gujarat. On Sunday, she performed Vishwambhari Stuti, a sacred hymn dedicated to Maa Ambe which she has been hearing since her childhood. Taking to Instagram, Nita Mukesh Ambani Cultural Center shared a video of her performance and wrote, “Celebrating tradition and invoking the…
ఐపీఎల్ 2024 ఈ నెల(మార్చి) 22 నుంచి ప్రారంభం కానుంది. ఈనేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ లో మాజీ చాంపియన్ సన్రైజర్స్ హైదరాబాద్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి టైటిల్పై కన్నేసిన హైదరాబాద్ ఎడెన్ మార్క్ రమ్ పై వేటు వేసింది. అందరూ ఊహించినట్టుగానే ప్యాట్ కమిన్స్ ను కెప్టెన్ చేసింది. ఈ క్రమంలో ఆయా జట్లు ఇప్పటికే తమ హోం గ్రౌండ్లో ప్రాక్టీస్ మొదలు పెట్టారు. ఇదిలా ఉంటే ఈ సీజన్కు ముందు డిసెంబర్ లో జరిగిన మినీ వేలంలో సన్ రైజర్స్ జట్టు ఎవరు ఊహించని రీతిలో ఏకంగా 20.5 కోట్లు పెట్టి ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ పాట్ కమిన్స్ ను కొనుగోలు చేసింది. దీంతో ఈ నెల 22 నుంచి ప్రారంభమయ్యే 17వ సీజన్కు హైదరాబాద్ కెప్టెన్ గా కమిన్స్ ను నియమిస్తున్నట్లు SRH ప్రాంచైజీ ప్రకటించింది. 16 సీజన్లో మార్ర్కమ్ కెప్టెన్ గా…
Minister Tummala | పాడిపరిశ్రమ(Dairy industry) అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala) అన్నారు. March 4, 2024 / 02:21 PM IST హైదరాబాద్ : రాష్ట్రంలో పాల వినియోగానికి తగినంతగా ఉత్పత్తి లేదు. పాడిపరిశ్రమ(Dairy industry) అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala) అన్నారు. సోమవారం మాదాపూర్ హైటెక్స్(Madapur Hitex) ప్రాంగణంలో 50వ పాడిపరిశ్రమ సదస్సు-2024ను (Dairy Conference-2024) డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల పాల్గొని మాట్లాడారు. దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో పాడి పరిశ్రమది ప్రధాన భూమిక పోషిస్తుందని పేర్కొన్నారు. దేశంలో ఇప్పటికి అత్యధికంగా వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని చెప్పారు. దేశంలో సాగును బలోపేతం చేసి రైతులకు అండగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు. Source link
The BRS will stage protests in front of all municipal offices including HMDA and GHMC offices across the State on March 6, in this regard, the party working president K T Rama Rao told newsmen here on Monday. Published Date – 4 March 2024, 01:28 PM Hyderabad: The Bharat Rashtra Samithi (BRS) has demanded that the State government fulfill its promise of implementing the Layout Regularisation Scheme (LRS) free of cost for people of Telangana. The BRS will stage protests in front of all municipal offices including HMDA and GHMC offices across the State on March…
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉందని, ఈ జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలు గెలిచే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయని అన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్. ఇవాళ(సోమవారం)హైదరాబాద్ తెలంగాణ భవన్ లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నేతలతో సమావేశమైన ఆయన రానున్న ఎన్నికలకు సంభందించిన కార్యాచరణపైన చర్చించారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఈ ఎన్నిక పై పట్టాల్సిన కార్యాచరణ పైన స్థానిక నేతలతో సమాలోచనలు జరిపారు. అలాగే . రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్ నగర్ స్థానంతో పాటు నాగర్ కర్నూల్ లోక్ సభ స్థానంలో అనుసరించాల్సిన వ్యూహాలపైన చర్చించారు. ఒకటి రెండు రోజుల్లోనే ఈ రెండు పార్లమెంట్ నియోజకవర్గాల పైన పార్టీ అధినేత కేసీఆర్ ఒక విస్తృతస్థాయి సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కేటీఆర్ తెలిపారు. దీంతో ఎమ్మెల్సీతో పాటు లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన పరిస్ధితులను కేసీఆర్…
Samantha Ruth Prabhu | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం ఆలయం వద్దకు చేరుకున్న సమంతకు ఆలయ అధికారులు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి పుష్పాంజలి సేవలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు సమంత. March 4, 2024 / 01:08 PM IST Samantha Ruth Prabhu | తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) దర్శించుకుంది. సోమవారం ఉదయం ఆలయం వద్దకు చేరుకున్న సమంతకు ఆలయ అధికారులు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి పుష్పాంజలి సేవలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు సమంత. ఇక అమ్మవారి దర్శనం అనంతరం సమంతకు పండితులు వేద ఆశీర్వాదం అందించారు. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి సమంతకు అమ్మవారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. అయితే సమంత తిరుచానూరు వచ్చిందని తెలియడంతో ఒక్కసారిగా సమంతను…