Brahmotsavam | శ్రీనివాసమంగపురం కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆదివారం శ్రీనివాసుడు రాజగోపాలస్వామివారి అలంకారంలో కల్పవృక్ష వాహనంపై విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. March 3, 2024 / 07:32 PM IST తిరుపతి : శ్రీనివాసమంగపురం కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో (Brahmotsavam) నాలుగో రోజు ఆదివారం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుడు రాజగోపాలస్వామివారి అలంకారంలో కల్పవృక్ష (Kalpavriksha) వాహనంపై నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. సాయంత్రం ఊంజల్సేవను వైభవంగా నిర్వహించి సర్వభూపాలవాహనంపై ఊరేగించారు. రేపు కల్యాణ వేంకటేశ్వరస్వామి గరుడసేవవార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు సోమవారం రాత్రి గరుడ(Garuda Seva) వాహనసేవను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా శ్రీవారి గరుడసేవకు ఆలయంలో టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసిందన్నారు. ఆలయంలో ప్రత్యేక పుష్ప, విద్యుత్ దీపాలంకరణలు పూర్తి చేశామని అన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విజిలెన్స్, పోలీస్…
Author: Telanganapress
Uncertainty prevails over Bapu Rao’s future with the party learned to be reluctant to re-nominate him. Internal bickering among four MLAs and Bapu Rao is attributed to the delay in declaring the candidate for Adilabad segment Published Date – 3 March 2024, 07:00 PM Adilabad: Suspense continues to prevail over whether the BJP will renominate MP Soyam Bapu Rao from Adilabad Parliament constituency. His name was not among the nine names announced on Saturday. The BJP had gained some ground in erstwhile Adilabad district after Bapu Rao became MP in 2019. Its candidates won from Adilabad,…
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ నుంచే ఎన్నికల శంఖారావం పూరించనున్నట్లు గులాబీ బాస్ కేసీఆర్ ప్రకటించారు. ఈ ఎన్నికల నేపథ్యంలో త్వరలోనే బస్సు యాత్రలు కూడా చేద్దామని పార్టీ నేతలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈఎన్నికల్లో బీఆర్ఎస్ , బీజేపీ మధ్య తగ్గాపర్ పోటీ ఉంటుందన్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్ లో ఆదివారం కరీంనగర్ నియోజకవర్గ నేతలో కేసీఆర్ సమావేశం అయ్యారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీశ్ రావు, వినోద్ కుమార్, సంతోష్ కుమార్, గంగులకమలాకర్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. లోకసభ ఎన్నికలకు పార్టీ కార్యచరణ, అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ చర్చించారు. మండలస్థాయిలో పార్టీ సమావేశాలు నిర్వహించాలని సూచించారు. కరీంనగర్ పార్లమెంట్ స్థానాన్ని బీఆర్ఎస్ గెలవబోతుందని..కేసీఆర్ చెప్పారు. ఈనెల 12వ తేదీని కరీంనగర్ లోని ఎస్సారార్ కాలేజీ మైదానంలో నిర్వహించే బహిరంగ సభకు ఏర్పాట్లు చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్న కేసీఆర్..బీఆర్ఎస్ తో మేలు…
Wildlife meat | జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని సూరారం గ్రామంలో వన్యప్రాణి మాంసాన్ని(Wildlife meat) అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. March 3, 2024 / 06:31 PM IST మహదేవపూర్, మార్చి 3 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని సూరారం గ్రామంలో వన్యప్రాణి మాంసాన్ని(Wildlife meat) అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అటవీశాఖ మండల అధికారి కమల తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని ప్రధాన రహదారిపై శనివారం సాయంత్రం పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో మాదోట సురేశ్ వద్ద వన్యప్రాణి దుప్పి(Moose)(సుమారు కేజీబరువు గల) మాంసం ఉన్నట్లు తెలిసింది. దీంతో అతడి ఇంటికి వెళ్లి తనిఖీ చేయగా దుప్పి మాంసం దొరకడంతో అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న అటవీ శాఖ బీట్ అధికారి కృపాకర్, సెక్షన్ అధికారి వరుణ్ పంచనామా చేసి విచారించారు. అదే గ్రామానికి చెందిన కుంభం రమేశ్…
Three persons who were arrested in connection with the gang rape of a Spanish tourist in Jharkhand’s Dumka district were produced before a court on Sunday. Published Date – 3 March 2024, 06:09 PM Dumka: Three persons who were arrested in connection with the gang rape of a Spanish tourist in Jharkhand’s Dumka district were produced before a court on Sunday. The woman from Spain was allegedly gang-raped at Kurumahat in Hansdiha police station area, around 300 km from the state capital Ranchi, on Friday night when she was spending the night in a tent along…
ఏపీ-తెలంగాణకు 10ఏండ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంది. త్వరలోనే ఈ గడువు ముగియనుంది. ఈ సమయంలో మరో 10ఏండ్లపాటు హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా ఉండే కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ ఏపీ హైకోర్టులో పిల్ దాఖలైంది. జూన్ 2తో 10ఏండ్ల గడువు ముగుస్తుంది. ఆ తర్వాత ఏపీకి హైదరాబాద్ తో ఎలాంటి సంబంధం ఉండదు. అయితే రాష్ట్ర విభజన సరిగ్గా లేదని…ఈ కారణంగానే ఏపీకి రాజధాని లేకుండా పోయిందని..షెడ్యూల్డ్ ఆస్తుల పంపకాలు, కార్పొరేషన్ల విభజన, అప్పులపై లెక్కలు తేల్చలేదని..అందుకే ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను కొనసాగించాలని ఏపీ కి చెందిన ప్రజా సంక్షమ సేవాకార్యదర్శి అనిల్ కుమార్ పిల్ వేశారు. రెండు రాష్ట్రాల మధ్య విభజన ప్రక్రియ సరిగ్గా జరిగేలా చేయడంలో కేంద్రం విఫలమైందన్నారు. ఈ కారణంగానే రెండు రాష్ట్రాల మధ్య వివాదాలున్నాయంటున్నారు. సమస్యల్ని పరిష్కరించాల్సిన కేంద్రం పట్టించుకోవడం లేదని సమస్యలు అలాగే ఉన్నాయని అన్నారు. పరిష్కారం కాకపోతే ఏపీకి…
Manjummel Boys | మలయాళ సినీ ఇండస్ట్రీ ప్రస్తుతం ఫుల్ జోష్లో ఉంది. ఈ నెలలో హ్యాట్రిక్ బ్లాక్బాస్టర్లతో కళకళలాడుతోంది. ఇప్పటికే ‘ప్రేమలు’, ‘భ్రమయుగం’ వంటి సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్లు కొట్టిన మాలీవుడ్ తాజాగా మరో బ్లాక్ బస్టర్ అందుకుంది. March 3, 2024 / 05:59 PM IST Manjummel Boys | మలయాళ సినీ ఇండస్ట్రీ ప్రస్తుతం ఫుల్ జోష్లో ఉంది. ఈ నెలలో హ్యాట్రిక్ బ్లాక్బాస్టర్లతో కళకళలాడుతోంది. ఇప్పటికే ‘ప్రేమలు’, ‘భ్రమయుగం’ వంటి సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్లు కొట్టిన మాలీవుడ్ తాజాగా మరో బ్లాక్ బస్టర్ అందుకుంది. గతవారం మలయాళంలో విడుదలైన చిత్రం ‘మంజుమ్మెల్ బాయ్స్'(Manjummel Boys). సర్వైవర్ థ్రిల్లర్గా వచ్చిన ఈ మూవీ ఫిబ్రవరి 22న విడుదలై పాజిటివ్ టాక్తో దూసుకుపోతుంది. కేవలం రూ.5కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.55 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇదిలావుంటే..…
Titled “Let’s Talk Consent”, the free 90-minute self-learning course is being offered on the online learning platform “Coursera”. Published Date – 3 March 2024, 05:02 PM New Delhi: Recognising red, green and grey flags in relationships and navigating interactions with safety and respect are now part of a new online course on “consent” launched by the dating platform Tinder. Titled “Let’s Talk Consent”, the free 90-minute self-learning course is being offered on the online learning platform “Coursera”. It has been developed as a first-of-its-kind resource to provide young adults in India guidance on interpersonal consent. “Our…
మధ్యప్రదేశ్లోని శివపురిలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. ఓ యువకుడిని కిడ్నాప్ చేయడమే కాకుండా ఐసుపై పడుకోబెట్టి రక్తంకారేలా కొట్టారు. దుర్మార్గులు ఇక్కడితో ఆగలేదు, యువకుడి నోటిలో మూత్ర విసర్జన చేసి పైశాచిక ఆనందం పొందారు. ఈ ఘటన కరైరాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల ప్రకారం కరైరాలో దుండగులు ఒక యువకుడిని కిడ్నాప్ చేశారు. అతన్ని ఐస్ పై పడుకోబెట్టి కొట్టారు.బాధితుడిని కిడ్నాప్ దాడికి పాల్పడిన వీడియోను కూడా దుండగులు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పోలీసుల వరకు చేరింది. దీంతో ఇద్దరు నిందితులకు ఢిల్లీలో అరెస్టు చేశారు. కరైరాకు చెందిన ధర్మేంద్ర, ఆకాష్ యాదవ్, సౌరభ్లతో తనకు గొడవ జరిగిందని బాధితుడు తెలిపాడు. దీని తర్వాత, జనవరి 29 తనను కారులో వచ్చి కిడ్నాప్ చేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కర్ధాలోని ఆకాష్ యాదవ్కు చెందిన ఐస్ ప్లాంట్…
IPL 2024 Promo | ద్దిరోజుల క్రితమే బీసీసీఐ.. ఐపీఎల్ -2024 తొలి విడత షెడ్యూల్ను విడుదల చేయగా తాజాగా ఈలీగ్ అఫిషీయల్ టెలివిజన్ పార్ట్నర్ స్టార్.. ప్రోమోను వదిలింది. రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యాలు నటించిన ఈ ప్రోమోలో.. March 3, 2024 / 04:57 PM IST IPL 2024 Promo | మరో మూడు వారాల్లో మొదలుకాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 17వ సీజన్ హంగామా ఇప్పటికే మొదలైంది. కొద్దిరోజుల క్రితమే బీసీసీఐ.. ఐపీఎల్ -2024 తొలి విడత షెడ్యూల్ను విడుదల చేయగా తాజాగా ఈలీగ్ అఫిషీయల్ టెలివిజన్ పార్ట్నర్ స్టార్.. ప్రోమోను వదిలింది. రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యాలు నటించిన ఈ ప్రోమో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 90 సెకన్ల నిడివి ఉన్న ఈ యాడ్తో స్టార్.. ఐపీఎల్ ప్రారంభంపై మరింత…