Author: Telanganapress

Her worst nightmare is watching any of her own films, reports femalefirst.co.uk. Published Date – 3 March 2024, 04:06 PM Los Angeles: Actress Kristen Stewart finds it a “horrible” idea to watch her movies, as she would want to make changes. The actress would rather watch a horror movie than go through any of her movies, including ‘Twilight’, ‘Spencer’, and ‘Charlie’s Angels’. Talking about her ideal date night movie, Kristen told Australia’s WHO magazine: ” ‘The Shining’ is a perfect date night movie for me. I love that movie. I love anything horror.” Her worst nightmare is…

Read More

ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. మార్చి 4వ తేదీని వరంగల్ నగరంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం కోసం మెగా జాబ్ మేళాను నిర్వహించనున్నారు. ఈ మేరకు వరంగల్ జిల్లా ఉపాధి అధికారి మాధవి ఈ విషయాన్ని ఓ ప్రకటనలో తెలియజేశారు. జిల్లాలోని నిరుద్యోగ యువకులకు ప్రైవేట్ రంగ సంస్థలు ఉద్యోగాలు కల్పించేందుకు ఈనెల 4న జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ జాబ్ మేళాలో పాల్గొనాలని సూచించారు. ములుగు రోడ్డులోని ప్రభుత్వ ఐటిఐ క్యాంపస్ లో ఈ జాబ్ మేళా ఉంటుందన్నారు. డోకిల్ ఆన్ లైన్ మార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థలో డెలివరీ బాయ్స్ గా వరంగల్ నగరంలో పనిచేసేందుకు ఈ ఉద్యోగాలు ఉన్నట్లు తెలిపారు. 150 ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. పదవ తరగతి చదివిన అభ్యర్ధులు ఈ ఉద్యోగాలకు అర్హులని పేర్కొన్నారు. ఇంటి దగ్గర ఖాళీగా…

Read More

NDSA | కాళేశ్వరం ప్రాజెక్టులోని కీలకమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల డిజైన్లు, నిర్మాణాల అధ్యయనానికి నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ కమిటీని నియమించింది. సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ మాజీ చైర్మన్‌ జే చంద్రశేఖర్‌ అయ్యర్‌ అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసింది. March 3, 2024 / 03:46 PM IST NDSA | కాళేశ్వరం ప్రాజెక్టులోని కీలకమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల డిజైన్లు, నిర్మాణాల అధ్యయనానికి నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ కమిటీని నియమించింది. సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ మాజీ చైర్మన్‌ జే చంద్రశేఖర్‌ అయ్యర్‌ అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసింది. యూసీ విద్యార్థి, ఆర్‌ పాటిల్‌, శివకుమార్‌ శర్మ, రాహుల్‌ కుమార్‌ సింగ్‌ సభ్యులుగా నియమించగా.. ఎన్‌డీఎస్‌ఏ డైరెక్టర్‌ (టెక్నికల్‌) అమితాబ్‌ మీనా ఈ కమిటీకి మెంబర్‌ సెక్రెటరీగా వ్యవహరించనున్నారు. కమిటీ నాలుగు నెలల్లో నివేదిక ఇవ్వాలని నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ కమిటీకి సూచించింది. మేడిగడ్డ…

Read More

Rahul Gandhi expressed on X that railway priorities have neglected poor and middle-class passengers. Published Date – 3 March 2024, 03:09 PM New Delhi: Congress leader Rahul Gandhi on Sunday slammed the Central Government on the Railways’ policies and said that the people are being lured by showing the picture of an ‘elite train’ on which the poor cannot even step foot. In a post on X, Rahul Gandhi said that poor and middle-class passengers have been left out of railway priority. “The people of ‘Hawai Chappal’ dreamed of travelling by plane, Narendra Modi is taking…

Read More

పంచేంద్రియాలలో అత్యంత అందమైన అవయవాలలో కళ్ళు ఒకటి. కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. స్మార్ట్ ఫోన్ మొదలైన వాటిని ఎక్కువగా వాడటం, కొన్ని విటమిన్ల లోపం వల్ల కంటి ఆరోగ్యం దెబ్బతింటుంది. కంటి ఆరోగ్యానికి ఎలాంటి పోషకాలు అవసరమో చూద్దాం. 1. విటమిన్ ఎ: కంటి చూపును మెరుగుపరచడానికి, మొత్తం కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి విటమిన్ ఎ ముఖ్యమైనది. ఇందుకోసం క్యారెట్, మామిడి, బొప్పాయి, ఆకు కూరలు వంటి విటమిన్ ఎ అధికంగా ఉండే ఆహారాన్ని ఆహారంలో చేర్చుకోవచ్చు. 2. విటమిన్ ఇ : విటమిన్ ఇ అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసి కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇందుకోసం పాలకూర, బాదం, పొద్దుతిరుగుడు విత్తనాలు తదితరాలను ఆహారంలో చేర్చుకోవచ్చు. 3. విటమిన్ సి: విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇందుకోసం నారింజ, నిమ్మ, బ్రకోలీ తదితరాలను ఆహారంలో చేర్చుకోవచ్చు. 4. జింక్ :…

Read More

IPL 2024 : ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 17వ సీజన్‌(IPL 2024)కు ముందు మాజీ చాంపియ‌న్ గుజ‌రాత్ టైటాన్స్‌(Gujarat Titans)కు భారీ షాక్ త‌గిలింది. మినీ వేలంలో రూ.3.6 కోట్లు కొల్ల‌గొట్టిన యువ బ్యాట‌ర్ రాబిన్ మింజ్(Robin Minz) ఆదివారం యాక్సిడెంట్‌కు… March 3, 2024 / 02:54 PM IST IPL 2024 : ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 17వ సీజన్‌(IPL 2024)కు ముందు మాజీ చాంపియ‌న్ గుజ‌రాత్ టైటాన్స్‌(Gujarat Titans)కు భారీ షాక్ త‌గిలింది. మినీ వేలంలో రూ.3.6 కోట్లు కొల్ల‌గొట్టిన యువ బ్యాట‌ర్ రాబిన్ మింజ్(Robin Minz) ఆదివారం యాక్సిడెంట్‌కు గురయ్యాడు. ‘జార్ఖండ్ క్రిస్ గేల్’, ‘ధోనీ వార‌సుడి’గా పేరొందిన రాబిన్ న‌డుపుతున్న క‌వాస‌కీ సూప‌ర్ బైక్(Kawasaki Super Bike) ప్ర‌మాదానికి గురైంది. అయితే.. ఈ సంఘ‌ట‌న‌లోరాబిన్‌కు స్వ‌ల్ప గాయాలు అయ్యాయ‌ని, ప్ర‌స్తుతం అత‌డు వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉన్నాడ‌ని అత‌డి తండ్రి ఫ్రాన్సిన్ మింజ్ తెలిపాడు. ‘బైక్…

Read More

AI చాట్‌బాట్ పోటీలో కంపెనీ అనుకున్న ఫలితాలు రాబట్టడంలో విఫలమైంది.దీంతో సుందర్ పిచాయ్ పరిస్థితి మరింత దిగజారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. OpenAI ద్వారా ప్రవేశపెట్టబడిన చాట్ జీపీటీకికి పోటీగా గూగుల్ బార్డ్, జెమినీ చాట్‌బాట్‌లు తీసుకువచ్చింది. అయితే ఇవి విఫలమవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జెమినీ అనేది బార్డ్ పరిమితులను అధిగమించే అధునాతన చాట్‌బాట్ అని కంపెనీ తెలిపింది. కానీ దాని లోపాలు కంపెనీని వెనక్కి నెట్టాయి. విమర్శల కారణంగా జెమినీ చాట్‌బాట్ నుండి ఇమేజ్ జనరేషన్ సిస్టమ్‌ను ఉపసంహరించుకోవాల్సి వచ్చిందని సూచించింది. దీని తర్వాత గూగుల్ నవ్వులపాలైంది. ఏళ్ల తరబడి సంప్రదాయంగా వస్తున్న గూగుల్ కొత్తగా వచ్చిన ఓపెన్ ఏఐతో పోటీ పడలేని విధంగా విమర్శలు వస్తున్నాయి. బిజినెస్ ఇన్‌సైడర్ నివేదిక ప్రకారం, గూగుల్ చీఫ్ ను తొలగించాలన్న డిమాండ్ బలంగా ఉంది. ఆల్ఫాబెట్ అధినేతగా సుందర్ పిచాయ్ ఉండాలని…గూగుల్ సీఈవో పదవికి మరొకరిని పరిగణనలోకి తీసుకోవడం మంచిదనే అభిప్రాయాలు కూడా…

Read More

Kalki 2898 AD | గ్లోబల్‌ స్టార్‌ హీరో ప్రభాస్ (Prabhas) నటిస్తోన్న మోస్ట్ ఎవెయిటెడ్‌ ప్రాజెక్ట్‌ కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ అప్‌డేట్‌కు సంబంధించిన పుకారు అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తోంది. March 3, 2024 / 01:35 PM IST Kalki 2898 AD | గ్లోబల్‌ స్టార్‌ హీరో ప్రభాస్ (Prabhas) నటిస్తోన్న మోస్ట్ ఎవెయిటెడ్‌ ప్రాజెక్ట్‌ కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). సైన్స్ ఫిక్షన్‌ జోనర్‌లో మహానటి ఫేం నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్ వీడియో నెట్టింట వైరల్ అవుతూ.. వ్యూస్ పంట పండిస్తోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ అప్‌డేట్‌కు సంబంధించిన పుకారు అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తోంది. లేటెస్ట్ టాక్‌ ప్రకారం ఏప్రిల్ మొదటి వారంలో కల్కి 2898 ఏడీ ట్రైలర్‌ను…

Read More

The Central Bureau of Investigation (CBI) recently filed its charge sheet before the court of chief judicial magistrate in Kamrup (Metro) in Assam’s Guwahati. Updated On – 3 March 2024, 12:50 PM New Delhi: The CBI has filed a charge sheet against seven accused in connection with the looting of arms and ammunition from the Bishnupur police armoury during the Manipur ethnic violence last year, officials said on Sunday. The Central Bureau of Investigation (CBI) recently filed its charge sheet before the court of chief judicial magistrate in Kamrup (Metro) in Assam’s Guwahati. The accused named…

Read More

గుజరాత్‌లోని జామ్‌నగర్ విమానాశ్రయం విమానాలతో నిండిపోయింది. ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ వివాహానికి హాజరయ్యే విమానాలతో జామ్‌నగర్ విమానాశ్రయం ట్రాఫిక్ జామ్ అయ్యింది. నాలుగు రోజుల్లో 400 చార్టర్ విమానాలు జామ్ నగర్ ఎయిర్ పోర్టుకు వచ్చాయి. మునుపెన్నడూ లేని రద్దీని దృష్టిలో ఉంచుకుని, విమానాశ్రయం సిబ్బంది సంఖ్యను పెంచింది. విదేశాల నుండి వచ్చే అతిథుల కోసం తాత్కాలిక కస్టమ్స్, ఇమ్మిగ్రేషన్, క్వారంటైన్ కౌంటర్లను ఏర్పాటు చేసింది. గత 45 రోజుల్లో విమానాశ్రయం సుందరీకరణ, నిర్వహణ కూడా పూర్తయింది. బిల్ గేట్స్, సౌదీ అరామ్‌కో చైర్మన్ యాసర్ అల్ రుమాయన్, సింగర్ రిహన్న, బ్లాక్ రాక్ సీఈఓ లారీ ఫింక్, ఖతార్ ప్రధాని మహ్మద్ బిన్ అబ్దుల్ రహ్మాన్ బిన్ జాసిమ్ అల్ థానీ వంటి ప్రముఖులు చార్టర్డ్ విమానాల్లో జామ్ నగర్ కు వచ్చారు. జామ్‌నగర్ ఎయిర్‌పోర్ట్ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ బేస్ కావడంతో ఇక్కడ…

Read More