సంత్ సేవాలాల్ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. ఇవాళ(ఆదివారం) బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గుర్రంగూడ జీపీఆర్ కన్వెన్షన్ హాల్లో గుర్రంగూడ సంత్ సేవాలాల్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి హాజరై.. ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళి అర్పించారు. ఆ తర్వాత మాట్లాడిన సబితా ఇంద్రారెడ్డి..మ్మెల్యే మాట్లాడుతూ గిరిజనుల అభివృద్ధి కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో చేసింది. తండాలను గ్రామ పంచాయతీలుగా చేసిన ఘనత మాజీ సీఎం కేసీఆర్కే దక్కింది. మహేశ్వరం నియోజక వర్గంలో సేవాలాల్ మందిరానికి స్థలం కేటాయించాం. మహానీయుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.సేవాలాల్ చరిత్రను రేపటి తరాలకు తెలియజేయవలసిన అవసరం ఉందన్నారు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. ఇది కూడా చదవండి: నోటీసులు రద్దు చేయండి.. 26న విచారణకు హాజరుకావడం సాధ్యం కాదు Source link
Author: Telanganapress
Srisailam | మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైల క్షేత్రంలో మార్చి 1 నుంచి 11వ తేదీ వరకు నిర్వహించనున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా పలు సేవలను రద్దు చేసినట్లు ఈవో పెద్దిరాజు వెల్లడించారు. February 25, 2024 / 07:50 PM IST హైదరాబాద్ : మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైల క్షేత్రంలో మార్చి 1 నుంచి 11వ తేదీ వరకు నిర్వహించనున్న బ్రహ్మోత్సవాల (Brahmotsavam) సందర్భంగా పలు సేవలను రద్దు చేసినట్లు ఈవో పెద్దిరాజు(EO Peddiraju) వెల్లడించారు. ఆ రోజుల్లో అన్ని ఆర్జిత సేవలు, స్పర్శ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. బ్రహ్మోత్సవాలకు వేలాదిగా భక్తులు తరలివచ్చే అవకాశమున్నందును స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. మహాశివరాత్రి (Mahashivratri) బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నట్లు వివరించారు. శివస్వాములకు మాత్రం 1వ తేదీ నుంచి 5వ తేదీ సాయంత్రం వరకు నిర్దిష్ట…
Superintendent of Police K Suresh Kumar, in a statement said that 50 multinational companies would participate in the event to recruit over 1,000 employees from 10 am to 6 pm. Published Date – 25 February 2024, 07:14 PM Representational image. Kumram Bheem Asifabad: Police department will organise a mega job mela as part of community outreach on the premises of a government junior college in Asifabad town on Monday. Superintendent of Police K Suresh Kumar, in a statement said that 50 multinational companies would participate in the event to recruit over 1,000 employees from 10 am…
డ్రైవర్ లేకుండానే ఓ గూడ్స్ ట్రైన్ 78 కి.మీ. ప్రయాణించిన ఘటన జమ్మూలోని కథువాలో జరిగింది.ఇవాళ( ఆదివారం) ఉదయం 8.47 గంటల సమయంలో క్రషర్లతో నిండిన గూడ్స్ రైలు జమ్మూలోని కతువా స్టేషన్ నుండి పంజాబ్లోని హోషియాపూర్ వైపు వేగంగా ప్రయాణించడం ప్రారంభించింది. రైలు ఇంజన్ పవర్ ఆఫ్లో ఉండగానే ఈ ఘటన జరిగినట్లు సమాచారం. కథువా స్టేషన్లో డ్రైవర్ దిగిపోయినప్పటికీ .. నెంబర్ 14806 గల ట్రైన్ ఆగకుండా గంటకు 100 కి.మీ స్పీడ్ లో 78 కిలోమీటర్లు ప్రయాణించింది. చివరకు పంజాబ్లోని ముకేరియన్ సమీపంలో నిలిచిపోయింది. అప్పటికే అలర్టైన అధికారులు లెవెల్ క్రాసింగ్లను మూసి వేయాల్సిందిగా గేట్మెన్లకు మెసేజ్ పంపడంతో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు. దసుహా దగ్గర రైల్వే ట్రాక్పై చెక్క దిమ్మెలను ఉంచి రైలును ఆగిపోయేలా చేశారు. హ్యాండ్బ్రేక్ వేయడం మర్చిపోయి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు డ్రైవర్ తెలిపాడు. రైలు కదులుతున్నప్పుడు తాను అక్కడ లేనని…
WPL 2024, GG vs MI | గత సీజన్లో భారీ ఆశలతో బరిలోకి దిగి ఆడిన 8 మ్యాచ్లలో రెండింటిలో మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడగున నిలిచిన గుజరాత్ జెయింట్స్.. రెండో సీజన్లో అయినా పుంజుకుంటుందా..? జట్టు నిండా స్టార్ ప్లేయర్లు ఉన్నా గుజరాత్ గత సీజన్లో దారుణ వైఫల్యాలతో విమర్శలు మూటగట్టుకుంది. రెండో సీజన్లో బెత్ మూనీ సారథ్యంలో కొత్తగా కనిపిస్తున్న గుజరాత్.. నేడు ముంబై ఇండియన్స్తో తొలి మ్యాచ్ ఆడనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో బెత్ మూనీ సారథ్యంలోని గుజరాత్ జెయింట్స్.. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు రానుంది. టాస్ నెగ్గిన ముంబై సారథి హర్మన్ ప్రీత్ కౌర్ ఫీల్డింగ్ ఎంచుకుంది. గత సీజన్లో తొలి మ్యాచ్ గుజరాత్ – ముంబై మధ్యే జరిగింది. 2023లో ముంబైతో ఆడిన రెండు మ్యాచ్లలోనూ గుజరాత్ ఓటమిపాలైంది. తొలి మ్యాచ్లోనే ఓడిన గుజరాత్..…
To ease traffic, widening of the road from the saw mill to Tilaknagar began at an estimated cost of Rs 3 crore in 2022 Published Date – 25 February 2024, 06:15 PM A view of a road from a saw mill to Tilaknagar being widened in Mancherial. Mancherial: The widening of a road between a saw mill and Tilaknagar in the town is dragging on for over one and a half year, causing inconvenience to residents not only of the two localities, but surrounding areas as well. To ease traffic, widening of the road from the…
దేశంలో మరో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టయ్యింది. ఢీల్లీ పోలీసులు, ఎన్సీబీ సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్లో అంతర్జాతీయ డ్రగ్ నెట్వర్క్ ను అధికారులు చేధించారు. ఈ వ్యవహారంలో తమిళనాడులోని ఓ ప్రముఖ సినీ నిర్మాత కీలక సూత్రధారిగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతడు పరారీ ఉన్నట్లు తెలుస్తోంది. సూడోపెడ్రిన్కు ఇతర దేశాల్లో డిమాండ్ ఎక్కువ. మెథాంఫేటమిన్ తయారీలో దీన్ని వినియోగిస్తారు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో కిలో రూ. 1.5 కోట్లకు అమ్ముతారు. ఆ దేశాలకు పెద్ద మొత్తంలో సూడోపెడ్రిన్ పంపుతున్నట్లు ఎన్సీబీ సమాచారం అందుకుంది. దీనిని హెల్త్ మిక్స్ పౌడర్స్, కొబ్బరి సంబంధిత ఆహార ఉత్పత్తులతో కలిపి సముద్ర మార్గాల్లో రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. దీంతో ఈ డ్రగ్ మాఫియా కదలికలపై ఎన్సీబీ నిఘా పెట్టింది. ఈ క్రమంలోనే సరకును ఆస్ట్రేలియాకు పంపడానికి ప్రయత్నిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఫిబ్రవరి 15న పశ్చిమ దిల్లీలోని దారాపుర్లోని గోదాంలో తనిఖీ చేపట్టారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను…
Laser light | ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్ సమయంలో ఇండిగో విమానం పైలట్లపై లేజర్ లైట్ పడింది. (Laser light) దీంతో దృష్టి అంతరాయాన్ని వారు ఎదుర్కొన్నారు. February 25, 2024 / 06:03 PM IST కోల్కతా: ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్ సమయంలో ఇండిగో విమానం పైలట్లపై లేజర్ లైట్ పడింది. (Laser light) దీంతో దృష్టి అంతరాయాన్ని వారు ఎదుర్కొన్నారు. విమానం ల్యాండ్ తర్వాత ఎయిర్పోర్ట్ అధికారులకు ఈ విషయాన్ని చెప్పారు. దీంతో పోలీసులను అలెర్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం ఇండిగో ఫ్లైట్ 6ఈ 223 బెంగళూరు నుంచి కోల్కతా చేరింది. విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో బలమైన లేజర్ లైట్ కిరణాలు విమానం కాక్పిట్లోకి వచ్చాయి. దీంతో ఆ కాంతి వల్ల పైలట్, కో-పైలట్ దృష్టికి స్వల్పంగా అంతరాయం ఏర్పడింది. కొద్దిసేపు వారి కళ్లు కనిపించలేదు. కాగా, విమానం ల్యాండింగ్ తర్వాత ఇండిగో…
In the photos shared by the PM on his X handle, he can be seen in scuba gear and descending into the azure waters to offer prayers at the site steeped in historical and spiritual significance. Published Date – 25 February 2024, 05:03 PM Photo: PTI Dwarka: Prime Minister Narendra Modi on Sunday dived into the Arabian Sea off the coast of Gujarat to perform an underwater puja in the remains of the ancient submerged city of Lord Krishna’s Dwarka. PM Modi shared pictures of himself underwater, wearing scuba gear. In the photos shared by the…
తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ను ప్రభుత్వం నియమించింది. సీనియర్ జర్నలిస్ట్ కే శ్రీనివాస్ రెడ్డికి ఈ అవకాశం కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. జీవో వెలువడిని తేదీ నుంచి రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. స్పెషల్ సెక్రటరీ ఎం హనుమంత రావు ఇవాళ(ఆదివారం) ఉత్తర్వులు జారీచేశారు. మీడియా అకాడమీ చైర్మన్ క్యాబినెట్ ర్యాంక్ హోదా పొందుతారు. గతంలో విశాలాంధ్ర పత్రికకు కే శ్రీనివాస్ రెడ్డి సంపాదకులుగా పనిచేశారు. ప్రస్తుతం ప్రజా పక్షం పత్రికకు ఎడిటర్గా ఉన్నారు. అంతకుముందు అల్లం నారాయణ మీడియా అకాడమీ చైర్మన్గా పనిచేశారు. ఇది కూడా చదవండి: రాష్ట్రంలో సీనియర్ ఐపీఎస్ అధికారులకు ప్రమోషన్లు.. ఉత్తర్వులు జారీ Source link