Akhilesh Yadav | కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రలో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ పాల్గొన్నారు. ఇవాళ ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా నగరానికి రాహుల్ యాత్ర చేరుకోగా.. అఖిలేష్ యాదవ్ యాత్రలో పాల్గొన్నారు. February 25, 2024 / 04:53 PM IST Akhilesh Yadav: కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రలో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ పాల్గొన్నారు. ఇవాళ ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా నగరానికి రాహుల్ యాత్ర చేరుకోగా.. అఖిలేష్ యాదవ్ యాత్రలో పాల్గొన్నారు. రాహుల్గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొన్న కీలక ప్రతిపక్ష నేత అఖిలేష్ యాదవే కావడం గమనార్హం. ఇప్పటివరకు రాహుల్ యాత్రలో పాల్గొన్న ప్రతిపక్ష నేతలెవరూ అఖిలేష్ యాదవ్ స్థాయిలో లేరు. ఇటీవల పశ్చిమబెంగాల్ మీదుగా రాహుల్గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర…
Author: Telanganapress
This game involves a series of phrases and actions starting with “Ek machhali (One fish)”, and continuing with “Paani mein gayi (Went into the water)”, a clap, and “Chappak” (Splash). Updated On – 25 February 2024, 04:03 PM Hyderabad: In a delightful interaction that took the internet by storm, a customer’s online food order prompted a witty response from the food delivery platform Zomato, referring to a viral Instagram game. This game involves a series of phrases and actions starting with “Ek machhali (One fish)”, and continuing with “Paani mein gayi (Went into the water)”, a…
ఎన్నికల సమయంలో అందరికీ 200 యూనిట్లు ఫ్రీ కరెంటు ఇస్తామని రేవంత్రెడ్డి అన్నారని.. కానీ ఇప్పుడు కొందరికే అంటున్నారని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో భాగంగా అచ్చంపేటలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన కేటీఆర్ .. బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేస్తే ఊరుకునేది లేదన్నారు. మరి కొద్ది రోజులు భరిస్తాం.. తర్వతా వాళ్లు ఇటుకలతోని కొడితే మేము రాళ్లతోనే కొడతాం.రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితాడని ముందే చెప్పి ఉంటే కాంగ్రెస్ కు 30 సీట్లు కూడా రాకపోతుండే. రేవంత్ రెడ్డి సొంత ఊరు కొండారెడ్డిపల్లి లో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఎవరు అనుకోలేదు. రేవంత్ రెడ్డి సీఎం లెక్క మాట్లాడడం లేదు..లంకె బిందెల దొంగ లెక్క మాట్లాడుతున్నాడు. లంకె బిందెల కోసం దొంగలు అర్ధరాత్రి తిరుగుతారు కానీ సచివాలయంలో రాజకీయ నాయకులు తిరగరు. లంకె బిందెలు వెతికే రేవంత్ రెడ్డి పాతబద్ధులు మళ్ళీ బయటకి…
Dhruv Jurel | రోహిత్, గిల్, జడేజా వంటి సీనియర్లు తక్కువ స్కోరుకే వెనుదిరిగిన చోట, బంతి స్పిన్కు విపరీతంగా అనుకూలిస్తున్న పిచ్ మీద జురెల్.. 149 బంతుల్లో 90 పరుగులతో రాణించాడు. February 25, 2024 / 03:47 PM IST Dhruv Jurel | భారత్ – ఇంగ్లండ్ మధ్య రాంచీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లీష్ బౌలర్ల స్పిన్ ఉచ్చులో పడి చిక్కుకున్న రోహిత్ సేనను వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ ఆదుకున్నాడు. రోహిత్, గిల్, జడేజా వంటి సీనియర్లు తక్కువ స్కోరుకే వెనుదిరిగిన చోట, బంతి స్పిన్కు విపరీతంగా అనుకూలిస్తున్న పిచ్ మీద జురెల్.. 149 బంతుల్లో 90 పరుగులతో రాణించాడు. రాజ్కోట్ టెస్టులో అరంగేట్రం చేసిన ఈ ఉత్తరప్రదేశ్ కుర్రాడు.. సెంచరీకి పది పరుగుల దూరంలో ఔట్ అయినా భారత్ను ఆదుకున్నాడు. రాంచీలో జురెల్ ఇన్నింగ్స్పై దిగ్గజ క్రికెటర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. సునీల్…
The study, published in the journal BMC Nutrition, underlined the benefits of eating more plant-based foods instead of meat for better cardiovascular health. Published Date – 25 February 2024, 03:00 PM New Delhi: A flexitarian diet, also known as a semi-vegetarian diet, emphasises plant foods with limited or occasional meat consumption. As per a new study, a flexitarian diet was linked with lower cardiovascular risk than an omnivorous diet. The study, published in the journal BMC Nutrition, underlined the benefits of eating more plant-based foods instead of meat for better cardiovascular health. The study aimed to…
దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. ఇవాళ( ఆదివారం) ఉదయం కార్ఖానాలోని ఆమె నివాసానికి వెళ్లిన కేటీఆర్.. లాస్య తల్లి, సోదరిని ఓదార్చారు. ఆ తర్వాత మాట్లాడిన ఆయన.. లాస్య రోడ్డు ప్రమాదంలో చనిపోయిన విషయం తెలుసుకొని విస్మయానికి గురి అయ్యాను. ఆరోజు నేను విదేశాల్లో ఉండటం వల్ల రాలేక పోయాను. లాస్య నందితను గత 10,15 రోజులుగా అనేక ప్రమాదాలు వెంటాడాయి. గతేడాది వారి నాన్నఎమ్మెల్యే సాయన్న చనిపోయారు. ఇప్పుడు ఈమె చనిపోవటం బాధాకరం. లాస్య నందిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. అంతేకాదు..కంటోన్మెంట్ బీఆర్ఎస్ కార్యకర్తలకు,వారి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామన్నారు కేటీఆర్. ఇది కూడా చదవండి: మరోసారి పంజా విసురుతోన్న కోవిడ్..ఒక్కరోజే ఏడుగురికి పాజిటివ్.! Source link
Goods train runs without loco pilot | లోకో పైలట్ లేకుండానే ఒక గూడ్స్ రైలు పట్టాలపై పరుగులు తీసింది. వంద కిలోమీటర్ల వేగంతో సుమారు 80 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. ఇది చూసి అంతా షాక్ అయ్యారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. February 25, 2024 / 03:03 PM IST చండీగఢ్: లోకో పైలట్ లేకుండానే ఒక గూడ్స్ రైలు పట్టాలపై పరుగులు తీసింది. వంద కిలోమీటర్ల వేగంతో సుమారు 80 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. (Goods train runs without loco pilot) ఇది చూసి అంతా షాక్ అయ్యారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రైలు సిబ్బంది డ్యూటీ మారేందుకు జమ్ముకశ్మీర్లోని కథువా స్టేషన్లో గూడ్స్ రైలును ఆపారు. హ్యాండ్ బ్రేక్ వేయడం మరిచిన లోకో పైలట్, కో పైలట్ రైలు ఇంజిన్ నుంచి…
A picture of the actress cutting the cake in the company of Yo Yo Honey Singh is currently going viral on the Internet. Published Date – 25 February 2024, 02:06 PM Mumbai: Actress Urvashi Rautela is celebrating her birthday on Sunday. On the occasion of her 30th birthday, the actress cut a 24-carat gold cake gifted to her by rapper Yo Yo Honey Singh. A picture of the actress cutting the cake in the company of Yo Yo Honey Singh is currently going viral on the Internet. Urvashi and Honey are working on their second collaboration,…
తెలంగాణ రాష్ట్రంలో విధులు నిర్వర్తిస్తున్న పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు ప్రమోషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి నిన్న(శనివారం) రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతుల ఫైల్ పై సీఎం రేవంత్ రెడ్డి ఆమోద ముద్ర వేయడంతో ఉత్తర్వులు జారీ అయ్యాయి. వీరిలో.. ఐజీ స్టీఫెన్ రవీంద్ర కు అడిషనల్ డీజీపీగా పదోన్నతి కల్పించారు. హైదరాబాద్ క్రైమ్స్ లో డీఐజీ గా పనిచేస్తున్న ఏవి. రంగనాథ్ కు, సీఏఆర్ లో డీఐజీగా పనిచేస్తున్న వి.సత్యనారాయణ, రామగుండం సీపీ గా పని చేస్తున్న ఎం. శ్రీనివాస్, ఎస్ఐబీ చీఫ్ గా పని చేస్తున్న బడుగుల సుమతి, టూరిజం ఎండీగా పనిచేస్తున్న రమేష్ నాయుడు, ఇంటలిజెన్స్ లో డీఐజీ గా పనిచేస్తున్న కార్తికేయలకు ఐజీగా పదోన్నతి కల్పిస్తూ యథ స్థానంలో పనిచేసే విధంగా ఉత్తర్వులు జారీ చేశారు. డీఐజీలుగా పనిచేస్తున్న న్యాలకొండ ప్రకాష్ రెడ్డి, జోయల్ డేవిస్ లకు సూపర్…
Drug Racket | దేశంలో భారీ డ్రగ్స్ రాకెట్ (Drug Racket) గుట్టురట్టయ్యింది. ఢిల్లీ పోలీసులు (Delhi police), ఎన్సీబీ (NCB) అధికారులు సంయుక్త ఆపరేషన్ చేపట్టి అంతర్జాతీయ డ్రగ్ నెట్వర్క్ను చేధించారు. February 25, 2024 / 02:01 PM IST Drug Racket | దేశంలో భారీ డ్రగ్స్ రాకెట్ (Drug Racket) గుట్టురట్టయ్యింది. ఢిల్లీ పోలీసులు (Delhi police), ఎన్సీబీ (NCB) అధికారులు సంయుక్త ఆపరేషన్ చేపట్టి అంతర్జాతీయ డ్రగ్ నెట్వర్క్ను చేధించారు. ఈ దందాలో తమిళనాడుకు చెందిన ఓ సినీ నిర్మాత (Tamil film producer ) కీలక సూత్రధారిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ డ్రగ్ నెట్వర్క్ భారతదేశం, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, మలేషియాలకు విస్తరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఆపరేషన్లో ముగ్గురు వ్యక్తుల్ని ఢిల్లీలో అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. వారి నుంచి 50 కిలోల సూడోఎఫెడ్రిన్ను…