అమ్మ రంగు పసుపు అమ్మ కట్టుకున్న వస్త్రం పసుపు అమ్మ వెలసిన కొలను పసుపు పవిత్రతకు మారుపేరైన పసుపు.. లౌకికంగా రోగ నివారిణి. ఆ పసుపు కొమ్ములో కొలువై ఉండే బగలాముఖి కొలిచిన వారికి కొంగు బంగారం. నమ్మిన భక్తులను అమ్మ ప్రశాంత వదనంతో అనుగ్రహిస్తుంది. అరిషడ్వర్గాల మాయలో కొట్టుమిట్టాడుతున్నవాణ్ని తల్లిలా దండించి దారికి తెస్తుంది. అంతర్గత శత్రువులను రూపుమాపి పునీతుణ్ని చేస్తుంది. దశమహావిద్య సాక్షాత్కరించిన ఆదిపరాశక్తి రూపాల్లో బగలాముఖి ఒకటి. దరిద్రాలన్నిటినీ రూపుమాపే హరిద్రహ్రద వాసిని విశేషాలు ఇవి.. కృతయుగంలో ప్రళయం సంభవించింది. ముల్లోకాలూ జల విలయంలో చిక్కుకున్నాయి. ఎటుచూసినా అంధకారం. అంతటా అల్లకల్లోలం. మనుషుల ప్రాణాలమీదికి వచ్చింది. దేవతల అస్తిత్వమే ప్రశ్నార్థకమైంది. ఈ ప్రళయాన్ని నివారించకపోతే సృష్టి ఆదిలోనే అంతమయ్యే ప్రమాదం వాటిల్లింది. ఇంద్రాది దేవతలంతా విష్ణుమూర్తిని వేడుకున్నారు. ఈ విపత్తును చిత్తు చేయగల యుక్తి ఆ పరాశక్తికే ఉందనుకున్నాడు మహావిష్ణువు. సౌరాష్ట్రలో (ప్రస్తుత గుజరాత్) ఒక పసుపు…
Author: Telanganapress
The war has displaced millions of Ukrainians, altered geopolitical landscape of Europe, and hit economies around the world Published Date – 25 February 2024, 11:45 PM Firefighters put out the fire at a railway station after Russian shelling in the eastern city of Kostiantynivka, Donetsk region, Ukraine, Sunday, Feb. 25, 2024. (Iryna Rybakova via AP) As the Russian invasion of Ukraine completes two years, leaving a trail of pointless deaths and destruction on both sides and a massive disruption of global trade, there is still no sign of an end to the biggest war in Europe…
ప్రధానమంత్రి నరేంద్రమోదీ గుజరాత్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్బంగా ప్రధాని సముద్ర గర్భంలోకి వెళ్లి ద్వారకా నగరాన్ని దర్శించుకున్నారు. నీటిఅడుగుభాగాన ఉన్న ద్వారకా నగరం ఉన్న ప్రదేశంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ద్వారకలో నిర్మించిన దేశంలోనే అతిపొడవైన కేబుల్ సపోర్టు బ్రిడ్జి సుదర్శన్ సేతును ప్రారంభించారు. శ్రీకృష్ణ భగవానుడు పరిపాలించిన నగరంగా పేరు పొంది సముద్రగర్భంలో మునిగిపోయిన ద్వారకను మోదీ సందర్శించారు. డైవింగ్ ఎక్స్ పర్ట్స్ ఆధ్వర్యంలో డైవింగ్ చేసిన మోదీ సముద్రగర్భంలో ద్వారకను సందర్శించారు. కాగా మనదేశ గొప్ప సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వంగా ద్వారకను పేర్కొంటారు. ఇంత ప్రాముఖ్యత ఉన్న సముద్రగర్భంలోని ద్వారకను ప్రధానిమోదీ నెమలి పింఛాలను, పూజా సామాగ్రిని తీసుకెళ్లి అక్కడ పూజలు నిర్వహించారు. అంతకుముందు ప్రధాని ద్వారకాధీష్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పూర్తి హిందూ సంప్రదాయంలో కాషాయం దుస్తులు ధరించి..మూడు నామాలు పెట్టుకుని హిందుత్వాన్ని చాటిచెబుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. Dwarka Darshan under…
విధి నిర్వహణలో ఉన్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శ్రీనివాస్పై దాడి చేసిన అదిలాబాద్ ఎస్పీ గౌష్ఆలంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ల అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. February 26, 2024 / 02:18 AM IST అటవీ శాఖ అధికారుల డిమాండ్ విధులు బహిష్కరిస్తామని వెల్లడి ములుగు రూరల్, ఫిబ్రవరి 25 : విధి నిర్వహణలో ఉన్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శ్రీనివాస్పై దాడి చేసిన అదిలాబాద్ ఎస్పీ గౌష్ఆలంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ల అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం ములుగులో డీఎఫ్వో రాహుల్ కిషన్ జాదవ్కు ఎస్పీపై ఫిర్యాదు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ నెల 23న శ్రీనివాస్ తన భార్యను సమ్మక్క-సారలమ్మ దర్శనానికి మేడారంలో హెలిప్యాడ్ చెక్పోస్ట్ ద్వారా తీసుకెళ్తుండగా అక్కడే ఉన్న ఎస్పీ గౌష్ఆలం ఆయన యూనిఫామ్ గళ్లా…
The ICC has suspended Sri Lanka captain Wanindu Hasaranga for two matches and docked a fine of 15 per cent on the match fee of Afghanistan wicketkeeper-batter Rahmanullah Gurbaz for breaching its Code of Conduct during the third T20I in Dambulla. Published Date – 25 February 2024, 11:55 PM Wanindu Hasaranga and Rahmanullah Gurbaz (file photo). Dubai: The ICC has suspended Sri Lanka captain Wanindu Hasaranga for two matches and docked a fine of 15 per cent on the match fee of Afghanistan wicketkeeper-batter Rahmanullah Gurbaz for breaching its Code of Conduct during the third T20I…
ఎలిజబెత్-2 రాణి వాడిన ఈ రేంజ్ రోవర్ కారును భారత వాణిజ్యవేత్త, పూనావాలా గ్రూప్ ఎండీ యోహాన్ పూనావాలా సొంతం చేసుకున్నారు. బ్రామ్లీ యాక్షనీర్స్ వెబ్సైట్లో ఈ కారు ధర రూ.2.25 కోట్లు ఉంటుంది. ఎలాంటి వేలం ప్రక్రియ చేపట్టకుండానే యోహాన్ పూనావాలా ఈ కారును ప్రైవేట్గా కొనుగోలు చేసి సొంతం చేసుకున్నారు. ఎంత ధరకు సొంతం చేసుకున్నారన్న విషయం మాత్రం చెప్పలేదు. దివంగత మహారాణి ఎలిజబెత్-2 వినియోగించిన ఈ కారు రిజిస్ట్రేషన్ నంబర్ను ఇప్పటికీ కొనసాగుతోంది. తొలి రిజిస్ట్రేషన్ నంబర్ అలాగే కొనసాగించడం తనకు అదనపు బోనస్ అని తెలిపారు పూనావాలా. ఎంతో అద్భుతమైన ఆటోమోటివ్ చరిత్ర గల కారు సొంతం చేసుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు. మామూలు పరిస్థితుల్లో రాజ కుటుంబం ఆధీనం నుంచి వెళ్లిపోయిన తర్వాత ఆ కారు నంబర్ మార్చేస్తారు. కానీ మరణించిన మహారాణి ఎలిజబెత్-2 వాడిన రిజిస్ట్రేషన్ నంబర్ ఓయూ16 ఎక్స్వీహెచ్ ఇప్పటికీ కలిగి ఉండటం…
తెలంగాణ యువ ఫుట్బాల్ ప్లేయర్ గుగులోత్ సౌమ్య సూపర్ గోల్తో సత్తాచాటడంతో భారత మహిళల ఫుట్బాల్ జట్టు హాంకాంగ్పై విజయం సాధించింది. February 26, 2024 / 01:10 AM IST న్యూఢిల్లీ: తెలంగాణ యువ ఫుట్బాల్ ప్లేయర్ గుగులోత్ సౌమ్య సూపర్ గోల్తో సత్తాచాటడంతో భారత మహిళల ఫుట్బాల్ జట్టు హాంకాంగ్పై విజయం సాధించింది. ఆదివారం జరిగిన పోరులో భారత్ 2-0తో హాంకాంగ్పై గెలుపొందింది. భారత్ తరఫున సౌమ్య (80వ నిమిషంలో), అంజు తమాంగ్ (19వ ని.లో) చెరో గోల్ కొట్టారు. Source link
Women themselves must be empowered to speak out against injustice and claim their rightful place in society Published Date – 25 February 2024, 11:59 PM By Sushiila Ttiwari, D Samarender Reddy India, a vibrant democracy, proudly showcased its egalitarian ideals on the 26th of January, 2024. The all-women contingent marching down Rajpath seemed to herald a new dawn. Awards were bestowed upon women who shattered glass ceilings, their achievements casting a luminous spotlight on the nation’s strides towards gender equality. Yet, under the veneer of this celebratory facade lurks a stark reality: the discordance of sexual…
హర్యానా ఇండియన్ నేషనల్ లోక్దళ్(ఐఎన్ఎల్డీ) చీఫ్, మాజీ ఎమ్మెల్యే నఫే సింగ్ రాథీని ఇవాళ(ఆదివారం) సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తులు కాల్చిచంపారు. ఆయన ప్రయాణిస్తున్న ఎస్యూవీ కార్పై కాల్పులు జరిపారు. ఈ ఘటన ఝజ్జర్ జిల్లాలో జరిగింది. అతనితో పాటు మరో ఇద్దరు మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కారులో వచ్చిన దుండగులు సమీపం నుంచి రాథీ, అతని అనుచరులపై కాల్పులు జరిపారు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయారు. గాయపడిన వారిని వెంటనే వైద్య చికిత్స కోసం సమీపంలోని బ్రహ్మశక్తి సంజీవని ఆస్పత్రికి తరలించగా.. రాథీ మార్గ మధ్యలోనే చినిపోయినట్లు తెలిపారు. గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్, అతని సన్నిహితులు కాలా జాతేడీ ఈ దాడి వెనక ఉన్నట్లు అనుమానిస్తున్నారు. నఫే సింగ్ రాథీ హర్యానా అసెంబ్లీకి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. హర్యానా లెజిస్లేటర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఈ ఘటన తర్వాత పోలీసులు, దుండగులు పారిపోయేందుకు అవకాశం…
పట్టణ స్థానిక సంస్థలు, నిర్మాణం 1992లో 74వ రాజ్యాంగ సవరణ తర్వాత పట్టణాల్లో కూడా మూడంచెల స్థానిక ప్రభుత్వ వ్యవస్థను ఏర్పాటు చేశారు. 1. మొదటి అంచె- నగర పంచాయతీ 2. రెండో అంచె- పురపాలక సంస్థలు 3. మూడో అంచె- నగరపాలక సంస్థలు నగర పంచాయతీలు గ్రామీణ వ్యవస్థ నుంచి పట్టణీకరణ దిశగా మారుతున్న సుమారు 20,000 నుంచి 40,000 వరకు జనాభాగల చిన్న పట్టణ ప్రాంతాలకు నగర పంచాయతీ హోదాను కల్పిస్తారు. నగర పంచాయతీని జనాభా మేరకు వార్డులుగా విభజిస్తారు. ప్రతి వార్డు నుంచి ఒక సభ్యుడు ఓటర్లచేత నేరుగా ఎన్నుకోబడతాడు. నగర పంచాయతీలో గరిష్ఠంగా 10 మంది ఎన్నుకోబడిన వార్డు సభ్యులు, ముగ్గురు నామినేటెడ్ సభ్యులు ఉంటారు. నగర పంచాయతీలో నివాసమున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హోదారీత్యా సభ్యులుగా ఉంటారు. నగర పంచాయతీ సభ్యులు తమలో ఒకరిని అధ్యక్షుడిగా, మరొకరిని ఉపాధ్యక్షుడిగా ఎన్నుకుంటారు. ఉపసర్పంచి వలె వీరిని…