Author: Telanganapress

గురుకుల్లో జూనియర్ లెక్చరర్ పరీక్ష రాసిన అభ్యర్థులకు అలర్ట్. నేడు 2,717 జూనియర్ లెక్చరర్ పోస్టులకు నిర్వహించిన రాత పరీక్షకు సంబంధించిన తుది ఎంపిక ఫలితాలను నేడు నియామక బోర్డు వెల్లడించనుంది. 1924 జూనియర్ కళాశాలు, 793 డిగ్రీ కాలేజీల్లో అధ్యాపక పోస్టులకు గత ఏడాది ఆగస్టులో రాతపరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. అందులో ప్రతిభ ఆధారంగా 1:2నిష్పత్తిలో మెరిట్ జాబితాను ఈనెల రెండో వారంలో బోర్డు రిలీజ్ చేసింది. ఈనెల 19, 20 వ తేదీల్లో ధ్రువీకరణ పత్రాల పరిశీలనను చేపట్టింది. ఆ వెంటనే డెమో తరగతులు కూడా నిర్వహించనుంది. డెమో తరగతుల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా పైనల్ రిజల్ట్స్ వెల్లడించనుంది. దివ్యాంగుల కేటగిరిలో అర్హత పొందిన అభ్యర్థులకు రెండు రోజుల్లో వైద్య పరీక్షలు చేసి ఫలితాలను ప్రకటించాలని బోర్డు భావిస్తున్నట్లు సమాచారం. ఇది కూడా చదవండి: షాకింగ్ స్టడీ..స్మెర్మ్ కౌంట్ తగ్గుతే..క్యాన్సర్ వస్తుందా? Source link

Read More

ఆ సందేశం చూడగానే ఎవరికైనా సందేహం రావాలి! కానీ, కొందరికి ఏ అనుమానమూ కలుగదు. ‘మీకు లాటరీలో కోట్ల రూపాయలు వచ్చాయ’ని చెబితే.. ఎగిరి గంతేస్తారు కానీ, ఎంతమంది ఆరాలు తీస్తారు? ఆ మెసేజ్‌ చదువుతున్నప్పుడే వారి కండ్లలో ఓ వెలుగు కనిపిస్తుంది. అయితే, అవే వారి జీవితంలో చివరి ఆనంద క్షణాలని అప్పుడు గుర్తించలేరు. తలుపు తట్టిన అదృష్టం వెనుక అదృశ్య రూపంలో దురదృష్టం పొంచి ఉందని తెలుసుకోలేరు. ఇలా సైబర్‌ లాటరీ ఉచ్చులో చిక్కుకొని లూటీ అవుతున్నవాళ్లు ఎందరో. ఈ ట్రాప్‌లో పడొద్దంటే.. అప్పనంగా వచ్చిపడే నడమంత్రపు నిధి రహస్యాన్ని విధిగా తెలుసుకోవాల్సిందే! Cyber Crime | క్విక్‌ మనీ జమానా ఇది. మొబైల్‌లో పేకముక్కలు ఆడి లక్షలు సంపాదిస్తున్నామని కొందరు గర్వంగా చెబుతుంటారు. బెట్టింగ్‌ యాప్స్‌లో లక్షలు కొల్లగొట్టానని చాటి చెబుతుంటారు. ఈజీ మనీకి అలవాటుపడిన మనుషుల్ని సైబర్‌ దొంగలు టార్గెట్‌ చేస్తుంటారు. భాగ్యలక్ష్మిని మించిన బంపర్‌…

Read More

As of my last update in January 2022, Hamas was designated as a terrorist organization by several countries, including the United States, Israel, and the European Union. Updated On – 25 February 2024, 09:04 AM Jerusalem: Israeli Prime Minister Benjamin Netanyahu has announced that he will seek Cabinet approval next week for a ground operation in the southern Gazan city of Rafah, where more than half of Gaza’s population seeks shelter from Israel’s bombings elsewhere. Writing on X, Netanyahu on Saturday said that he will convene his Cabinet at the beginning of the upcoming week to…

Read More

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ నేడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో పర్యటించనున్నారు. అచ్చంపేట, నాగర్ కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ విస్త్రుతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. ఉదయం 11గంటలకు అచ్చంపేట నియోజకవర్గంలోని డీకే ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో మధ్యాహ్నం 2గంటలకు నాగర్ కర్నూల్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొంటారు. ఇది కూడా చదవండి: తెలంగాణలో పలువురు ఐపీఎస్ లకు ప్రమోషన్..స్టీఫెర్ రవీంద్రకు ? The post నేడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కేటీఆర్ పర్యటన.! appeared first on tnewstelugu.com. Source link

Read More

మెట్రో రెండో దశ పనులను చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మొదటి దశకు అనుసంధానంగా పలు మార్గాల్లో మొత్తం 7 కారిడార్లలో 70 కి.మీ కొత్తగా మెట్రో కారిడార్‌లను నిర్మించాలని గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు హైదరాబాద్‌ మెట్రో అధికారులు క్షేత్ర స్థాయిలో ప్రాథమిక సర్వే పూర్తి చేశారు. February 25, 2024 / 02:50 AM IST డీపీఆర్‌ రూపకల్పనకు అధ్యయనం ఏర్పాట్లలో అధికారులు తలమునకలు సిటీబ్యూరో, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ) : మెట్రో రెండో దశ పనులను చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మొదటి దశకు అనుసంధానంగా పలు మార్గాల్లో మొత్తం 7 కారిడార్లలో 70 కి.మీ కొత్తగా మెట్రో కారిడార్‌లను నిర్మించాలని గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు హైదరాబాద్‌ మెట్రో అధికారులు క్షేత్ర స్థాయిలో ప్రాథమిక సర్వే పూర్తి చేశారు. మెట్రో అధికారులు సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌)ను రూపొందించే పనుల్లో ఉన్నారు. ఇప్పటికే…

Read More

This move is significant as it showcases the commitment of RAI to bring together prominent figures from the retail industry to lead and guide the Telangana-Hyderabad chapter. Published Date – 24 February 2024, 09:10 PM The Retailers Association of India (RAI) recently organized a fruitful meeting in Hyderabad, where members gathered to talk about the newest happenings in the retail sector. The meeting was a great success, providing a platform for industry insiders to exchange ideas and insights. One of the highlights of the event was the appointment of Mr. Avnish Kumar, the Managing Director of…

Read More

మానవ శరీరంలో గుండె అత్యంత ముఖ్యమైన అవయవం. అనారోగ్యకరమైన జీవనశైలి తరచుగా గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. యువత కూడా గుండెపోటుకు గురవుతున్నారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. చెడు కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, ఊబకాయం, ధూమపానం, ఒత్తిడి వంటివి గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతాయి. గుండెపోటు రాకుండా, గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ సూచనలు పాటించండి: – ఆరోగ్యకరమైన ఆహారాన్ని అనుసరించడం. పండ్లు, కూరగాయలు, ఆరోగ్యకరమైన కొవ్వులు, గుండె ఆరోగ్యానికి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినండి. -ఆహారంలో ఉప్పు, చక్కెర మొత్తాన్ని తగ్గించండి. అధిక రక్తపోటు, మధుమేహం మొదలైన వాటి కోసం క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోండి. -కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో లేనప్పుడు, శరీరం గుండెపోటు, స్ట్రోక్స్ రూపంలో సంకేతాలను ఇస్తుంది. కాబట్టి చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా జాగ్రత్తపడండి. -ప్రాసెస్డ్ ఫుడ్స్, ప్యాకెట్ ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్స్ వంటి వాటికి దూరంగా ఉండటం వల్ల హార్ట్ ఎటాక్ రాకుండా, గుండె ఆరోగ్యాన్ని…

Read More

కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి కేసు దర్యాప్తులో భాగంగా.. శనివారం పటాన్‌చెరు డీఎస్పీ రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు సికింద్రాబాద్‌లోని ఆమె నివాసానికి వెళ్లి.. తల్లి, అక్కతోపాటు ఆమె కూతరు నుంచి స్టేట్‌మెంట్లు తీసుకున్నారు. February 25, 2024 / 07:27 AM IST కుటుంబ సభ్యులు, డ్రైవర్‌ ఆకాశ్‌ వాంగ్మూలం రికార్డు చేసిన పోలీసులు Lasya Nanditha | సంగారెడ్డి, ఫిబ్రవరి 24(నమస్తే తెలంగాణ): కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి కేసు దర్యాప్తులో భాగంగా.. శనివారం పటాన్‌చెరు డీఎస్పీ రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు సికింద్రాబాద్‌లోని ఆమె నివాసానికి వెళ్లి.. తల్లి, అక్కతోపాటు ఆమె కూతరు నుంచి స్టేట్‌మెంట్లు తీసుకున్నారు. లాస్య తల్లి స్టేట్‌మెంట్‌ ప్రకారం.. ‘నేను, నా కూతురు లాస్యనందిత, మనవరాలుతో కలిసి గురువారం రాత్రి కారులో సదాశిపేట మండలం ఆరూర్‌ సమీపంలోని మిస్కన్‌షాబాబా దర్గాకు వె ళ్లాం. దర్గాలో ప్రార్థనల అనంతరం ఆరూర్‌ నుంచి బయలుదేరి శుక్రవారం…

Read More

The State government has decided to blacklist colleges that withhold certificates of students, who are eligible for the fee reimbursement. Published Date – 24 February 2024, 09:23 PM The State government has decided to blacklist colleges that withhold certificates of students, who are eligible for the fee reimbursement. Hyderabad: Withholding certificates of students by the colleges will now prove costly for the management. The State government has decided to blacklist colleges that withhold certificates of students, who are eligible for the fee reimbursement. Towards this, the Telangana State Council of Higher Education wrote a letter to…

Read More

ఓ మిల్లర్‌ సీఎంఆర్‌ ధాన్యాన్ని జిల్లా దాటించి అక్రమంగా దాచుకొన్నారు. ఆ విషయం తెలుసుకొన్న మరో ముఠా దొంగతనంగా ఆ ధాన్యాన్ని తరలించుకుపోయి అమ్ముకొంటున్నది. సినిమా కథలా ఉన్న ఈ ఘటన వనపర్తి జిల్లాలో కలకలం రేపుతున్నది. February 25, 2024 / 06:53 AM IST తాళం వేసిన గోదాం నుంచి 20 వేల బస్తాలు తరలింపు లక్ష బస్తాల సీఎంఆర్‌ ధాన్యాన్ని జిల్లా దాటించిన రైస్‌ మిల్లర్‌ విషయం తెలిసి ముఠా స్కెచ్‌ స్థానికుల ఫిర్యాదుతో 300 బస్తాలు పట్టుకున్న పోలీసులు సీజ్‌ చేసిన వాహనాలను వదిలేయాలని నేతల ఒత్తిడి Rice Miller | మహబూబ్‌నగర్‌ (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/వనపర్తి (నమస్తే తెలంగాణ), ఫిబ్రవరి 24: ఓ మిల్లర్‌ సీఎంఆర్‌ ధాన్యాన్ని జిల్లా దాటించి అక్రమంగా దాచుకొన్నారు. ఆ విషయం తెలుసుకొన్న మరో ముఠా దొంగతనంగా ఆ ధాన్యాన్ని తరలించుకుపోయి అమ్ముకొంటున్నది. సినిమా కథలా ఉన్న ఈ ఘటన…

Read More