రాజకీయ పార్టీల హామీలపై ప్రొఫార్మా సిద్ధంగా ఉన్నది కోర్టు నిర్ణయం అనంతరం అమలు చేస్తాం: సీఈసీ చెన్నై: రాజకీయ పార్టీలు ఇచ్చే ఎన్నికల హామీల అమలు సాధ్యాసాధ్యాల గురించి తెలుసుకునే హక్కు ఓటర్లకు ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య అధికారి రాజీవ్ కుమార్ అన్నారు. అయితే ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉందన్నారు. శనివారం చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ ‘వాగ్దానాలతో మ్యానిఫెస్టోను విడుదల చేసే హక్కు రాజకీయ పార్టీలకు ఉంటుంది. ఆ హామీల్లో వాస్తవమెంత? వాటి అమలుకు నిధులు ఎలా సమకూరుస్తారు? అన్నది తెలుసుకునే హక్కు ఓటర్లకు ఉంటుంది’ అని పేర్కొన్నారు. Source link
Author: Telanganapress
State government approves reduction of paper thickness in State syllabus books Published Date – 24 February 2024, 11:15 PM The move is set to lighten school bags by over 25% to 30%, depending on the class. Hyderabad: School textbooks of State syllabus will get thinner and lighter, and so will be the bags from the next academic session. With growing concerns over the strain that school children endure on their shoulders with heavy bags, the School Education Department has reduced the paper thickness in the textbooks from 90 grams per square metre (GSM) to 70 GSM.…
అయోధ్యలో కొలువైన రాములవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరుతున్నారు. రాములోరి దర్శనానికి దేశం నలుమూలలా నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు పోటెత్తుతున్నారు. నెల రోజుల్లో 60లక్షల మందికి పైగా భక్తులు బాలరాముడిని దర్శించుకున్నారు. రూ. 25కోట్లు విరాళాలు, 25కేజీల బంగారం, వెండి ఆభరణాలు సమర్పించినట్లు రామమందిర ట్రస్టు వెల్లడించింది. అయితే ట్రస్టుకు సంబంధించిన బ్యాంకు అకౌంట్లో భక్తులు నేరుగా జరిగిన ఆన్ లైన్ లావాదేవీల వివరాల గురించి తమకు తెలియదని చెప్పారు. కాగా త్వరలోనే శ్రీరామ నవమి వేడుకలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సుమారు 50లక్షల మంది భక్తులు అయోధ్యకు వచ్చే అవకాశం ఉందని ట్రస్టు అంచనా వేసింది. ఆ సమయంలో విరాళాలు కూడా భారీగానే అందే అవకాశం ఉండటంతో రసీదుల జారీకీ కంప్యూటరైజ్డ్ కౌంటర్లతోపాటు అదనపు హుండీలను ఏర్పాటు చేస్తామని ట్రస్టు అధికారి మీడియాకు తెలిపారు. భారీ మొత్తంలో వచ్చే నాలుగు ఆటోమెటిక్ హైటెక్ కౌంటింగ్ మెషీన్లు…
మేడారం మహాజాతర నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. జాతర సందర్భంగా తాడ్వా యి, మేడారం రూట్లలో ట్రాఫిక్ జాం సమస్య ఏర్పడి భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో తిరుగు ప్రయాణంలో బస్సులు అందుబాటులో లేకపోవడంతో ఆర్టీసీ అధికారులపై భక్తులు దాడికి ప్రయత్నించారు. February 25, 2024 / 01:50 AM IST సమ్మక్క జాతర ఏర్పాట్లలో సర్కారు విఫలం తాడ్వాయి, మేడారం రూట్లలో ట్రాఫిక్జాం బస్సులు అందుబాటులోలేక భక్తుల తిప్పలు ఆర్టీసీ అధికారులపై దాడికి ప్రయత్నం ములుగు, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): మేడారం మహాజాతర నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. జాతర సందర్భంగా తాడ్వా యి, మేడారం రూట్లలో ట్రాఫిక్ జాం సమస్య ఏర్పడి భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో తిరుగు ప్రయాణంలో బస్సులు అందుబాటులో లేకపోవడంతో ఆర్టీసీ అధికారులపై భక్తులు దాడికి ప్రయత్నించారు. శుక్రవారం రాత్రి సుమారు 4 నుంచి 5 గంటల వరకు ట్రాఫిక్…
Summary statistics do not reveal the truth. Only when you drill down the data, cut and dice, the truth starts to emerge in bits and pieces Published Date – 25 February 2024, 12:11 AM By T Muralidharan Everyone has a true story about how they are unable to find good workers or employees or how they pay far more than what they get. This is what each one sees and believes. But the ground reality is not based on anecdotes. Then how do we know the ground reality? By looking for statistics which goes beyond the…
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కాన్వాయ్ లోని కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 11 మంది గాయాలయ్యాయి. అర్జున్ గంజ్ ప్రాంతంలో కుక్కను రక్షించే ప్రయత్నంలో కాన్వాయ్ అదుపు తప్పింది. ఒక్కసారి సడెన్ బ్రేక్ వేయడంతో ఎదురుగా వస్తున్న డీసీఎంను ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో గాయపడినవారందర్నీ కేజీఎంయూలో చేర్పించారు. విమానాశ్రయం నుంచి సీఎం యోగి కాన్వాయ్ ముఖ్యమంత్రి నివాసానికి బయలుదేరిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అర్జున్గంజ్ ప్రాంతంలో కుక్కను రక్షించే ప్రయత్నంలో కాన్వాయ్ అదుపు తప్పింది. కాన్వాయ్లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొని డీసీఎంను ఢీకొన్నాయి. ప్రమాదం జరిగినప్పుడు సీఎం యోగి కూడా కాన్వాయ్లో ఉన్నారు. సీఎం ఫ్లీట్లో నడుస్తున్న యాంటీ డెమో వాహనం ఎదురుగా ఓ కుక్క వచ్చింది. యాంటీ-డెమో వాహనం వేగం వేగంగా ఉంటుంది. కుక్కను కాపాడే క్రమంలో ఫ్లీట్ వాహనం ఓ కారును ఢీకొట్టింది. హఠాత్తుగా జరిగిన ఈ ఘటనతో ముగ్గురు చిన్నారులు, 5 మంది…
విరాన్ ముత్తంశెట్టి, లావణ్య జంటగా వేణు మురళీధర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ముఖ్య గమనిక’. రాజశేఖర్, సాయికృష్ణ నిర్మాతలు. ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. శనివారం సక్సెస్మీట్ను నిర్వహించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ఈ సినిమా కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉందంటున్నారు. కంటెంట్ బాగుంటే తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని మా సినిమా నిరూపించింది. కొన్ని ఏరియాల్లో థియేటర్లను పెంచబోతున్నాం. ఈ సినిమా విషయంలో మా అంచనాలన్నీ నిజమయ్యాయి’ అన్నారు. తమ సంస్థ నిర్మించిన తొలి చిత్రానికి ప్రేక్షకుల చక్కటి ఆదరణ కనబరుస్తున్నారని, ఇక నుంచి ప్రతి సంవత్సరం ఓ సినిమాను తెరకెక్కిస్తామని నిర్మాతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు. Source link
A video of the protest by a large number of students surfaced on the X platform (formerly Twitter) demanding the management to grant them permission to offer prayers. Updated On – 24 February 2024, 11:26 PM Hyderabad: Students of KV Ranga Reddy Degree College in Santosh Nagar staged a protest on Saturday alleging that their college management denied permission to offer prayers in the college premises. A video of the protest by a large number of students surfaced on the X platform (formerly Twitter) demanding the management to grant them permission to offer prayers. As per…
తెలంగాణలో పలువురు ఐపీఎస్ అధికారులకు ప్రమోషన్ కల్పిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఐజీ స్టీఫెన్ రవీంద్రకు అదనపు డీజీ క్యాడర్ పదోన్నతి కల్పించింది. జోయల్ డేవిస్,ప్రకాశ్ రెడ్డిలను డీఐజీలుగా..సత్యనారాయణ, సుమతి, రంగనాథ్, కార్తీకేయ, రమేశ్ నాయుడులకు ఐజీలుగా పదోన్నతి కల్పిస్తున్నట్లు సర్కార్ ఉత్తర్వుల్లో పేర్కొంది. అటు ఐఏఎస్ల కు పోస్టింగ్ లను ఇచ్చింది. సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్- నీటిపారుదల శాఖ ప్రత్యేక కారుదర్శిగా నియామకం. షేక్ రిజ్వాన్ పాషా- గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ ని జనగామ కలెక్టర్ గా నియామకం. మిక్కిలినేని మను చౌదరి- కామారెడ్డి అదనపు కలెక్టర్,సిద్దిపేట కలెక్టర్ గా నియామకం, Ch. శివలింగయ్య- జనగామ కలెక్టర్, శైలజా రామయ్యర్- దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. ఇది కూడా చదవండి: యూపీ సీఎం కాన్వాయ్ లో ప్రమాదం..11 మందికి గాయాలు.! The post తెలంగాణలో పలువురు ఐపీఎస్…
Sajjala Ramakrishna Reddy | పవన్ కల్యాణ్ ను చూస్తే జాలి కలుగుతున్నదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. February 24, 2024 / 11:39 PM IST Sajjala Ramakrishna Reddy | జనసేన అధినేత పవన్ కల్యాణ్పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ ను చూస్తే జాలి కలుగుతున్నదని అన్నారు. జనసేన అభ్యర్థులను కూడా చంద్రబాబే డిసైడ్ చేస్తారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు పడేసే సీట్లు తీసుకునే స్థాయికి పవన్ కల్యాణ్ దిగజారి పోయారని సజ్జల వ్యాఖ్యానించారు. శనివారం టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను చంద్రబాబు, పవన్ కల్యాణ్ విడుదల చేశారు. ఈ జాబితాపై సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘పవన్ కల్యాణ్కు రాజకీయ పార్టీ నడిపే లక్షణాలు లేవు. పవన్ కల్యాణ్ పరిస్థితి అత్యంత…