ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. భక్తుల తో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి నదిలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో మొత్తం 15 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో ఏడుగురు చిన్నారులు కూడా ఉన్నారు. మాఘ పూర్ణిమ సందర్భంగా కొందరు భక్తులు గంగా నదిలో పవిత్ర స్నానం చేసేందుకు ట్రాక్టర్లో కదర్గంజ్కు బయల్దేరారు. ఈ క్రమంలో కస్గంజ్ సమీపంలోకి రాగానే వీరు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి నదిలో పడిపోయింది ఈ ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో ఏడుగురు చిన్నారులు కూడా ఉన్నారు. పలువురు యాత్రికులు గాయపడ్డారు. స్పందించిన స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ దుర్ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఇది కూడా చదవండి: గుండెపోటుతో…
Author: Telanganapress
Shoaib Bashir : భారత పర్యటనలో రాంచీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లండ్(England) పట్టుబిగించింది. స్పిన్కు అనుకూలించిన పిచ్పై యువ స్పిన్నర్ షోయబ్ బషీర్(Shoaib Bashir) నాలుగు వికెట్లు తీసి భారత టాపార్డర్ను కూల్చాడు. 84 పరుగులకే 4 కీలక… February 24, 2024 / 07:38 PM IST Shoaib Bashir : భారత పర్యటనలో రాంచీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లండ్(England) పట్టుబిగించింది. మాజీ కెప్టెన్ జో రూట్(122 నాటౌట్) సెంచరీ, రాబిన్సన్ (58) హాఫ్ సెంచరీతో భారీ స్కోర్ అందించగా.. ఆ తర్వాత యువ స్పిన్నర్ షోయబ్ బషీర్(Shoaib Bashir) తిప్పేశాడు. స్పిన్కు అనుకూలించిన పిచ్పై నాలుగు వికెట్లు తీసి భారత టాపార్డర్ను కూల్చాడు. 84 పరుగులకే 4 కీలక వికెట్లు తీశాడు. సుదీర్ఘ స్పెల్ వేసిన బషీర్ టీమిండియా పాలిట విలన్లా మారాడు. తన సంచలన బౌలింగ్ ప్రదర్శనతో ఇంగ్లండ్ భావి స్పిన్నర్గా…
ప్రజలు తమతో మోసగించబడాలనుకుంటారు అని సీఎం రేవంత్ రెడ్డి గతం లో చెప్పారు హైదరాబాద్ ఇంచార్జ్ దాసోజు శ్రావణ్.రేవంత్ రెడ్డి తీరు ఇపుడు అలానే ఉంది. ఇవాళ(శనివారం) హైదరాబాద్ తెలంగాణ భవన్ ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఆయన.. …27వ తేదీ నాడు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధి రెండు గ్యారంటీలు ప్రారంభిస్తారని చెబుతున్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ఇచ్చింది..అందులో 13 హామీలున్నాయి. రూ 500 కు సిలిండర్ ,200 యూనిట్ల లోపు విద్యుత్ వాడే వారికి ఉచిత విద్యుత్ అన్నారు. రాష్ట్రం లో కోటి 24 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి.90 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. ప్రస్తుతం 40 లక్షల మందికే ఉచిత 500 కే గ్యాస్ సిలిండర్ ఇస్తామంటున్నారు. ప్రజా పాలన కింద ఎంత మంది 500 కే సిలిండర్ సదుపాయం కోసం దరఖాస్తు చేసుకున్నారో చెప్పడం లేదు.తెల్ల రేషన్ కార్డుల కోసం కొత్తగా ఎంత…
TDP-Janasena | ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో టీడీపీ-జనసేన పార్టీలు తీవ్ర కసరత్తు మొదలుపెట్టాయి. ఈ క్రమంలోనే 118 స్థానాలకు అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశాయి. ఇందులో టీడీపీ 94 సీట్లలో పోటీ చేస్తుండగా.. జనసేన కేవలం 24 స్థానాలకే పరిమితం కావడం ఇప్పుడు ఏపీలో రాజకీయంగా దుమారం లేపింది. February 24, 2024 / 06:40 PM IST TDP-Janasena | ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో టీడీపీ-జనసేన పార్టీలు తీవ్ర కసరత్తు మొదలుపెట్టాయి. ఈ క్రమంలోనే 118 స్థానాలకు అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశాయి. ఇందులో టీడీపీ 94 సీట్లలో పోటీ చేస్తుండగా.. జనసేన కేవలం 24 స్థానాలకే పరిమితం కావడం ఇప్పుడు ఏపీలో రాజకీయంగా దుమారం లేపింది. జనసేన మద్దతు లేకపోతే టీడీపీ గెలవదంటూ ఇన్నిరోజులు చెప్పుకొచ్చిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు 24 స్థానాలకే పరిమితం కావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ఏపీ…
“With my journey I wanted to see what India really is, is it what we are taught in textbooks or something else and I found there is a beauty in rural India,” Srinivas Chamarthy said. Published Date – 24 February 2024, 05:44 PM Srinivas Chamarthy taking a break in Kothagudem as part of his journey towards Vijayawada. Khammam: Nearly 2.32 lakh kilometres and counting, a man’s mission, ‘A journey to realise self’ continues as time progresses and he intends to explore the real India as well as his own self. Meet 45-year-old Srinivas Chamarthy- a biking…
మేడారంలో సమ్మక్క- సారలమ్మ జాతర కొనసాగుతోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేరుతో ఇవాళ(శనివారం) నిలువెత్తు బంగారాన్ని ఎమ్మెల్సీ కవిత సమర్పించారు. ఆన్లైన్లో టీ యాప్ ఫోలియో అనే యాప్ ద్వారా కవిత బంగారాన్ని(బెల్లం) సమర్పించారు. తెలంగాణ ఆత్మగౌరవ పోరాటానికి చారిత్రక ప్రతీకలుగా, ఇలవేల్పులుగా సబ్బండ వర్గాల చేత పూజలందుకుంటున్న మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఇది కూడా చదవండి: హామీలు ఇచ్చినంత శ్రద్ద వాటి అమలు పై రేవంత్ రెడ్డికి లేదు The post కేసీఆర్ పేరుతో నిలువెత్తు బంగారాన్ని సమర్పించిన ఎమ్మెల్సీ కవిత appeared first on tnewstelugu.com. Source link
Bull Enters Hospital | ప్రభుత్వ ఆసుపత్రి వార్డులోకి ఎద్దు ప్రవేశించింది. దానిని చూసి రోగులు, వారి బంధువులు భయాందోళన చెందారు. ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. February 24, 2024 / 05:41 PM IST లక్నో: ప్రభుత్వ ఆసుపత్రి వార్డులోకి ఎద్దు ప్రవేశించింది. దానిని చూసి రోగులు, వారి బంధువులు భయాందోళన చెందారు. ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఫిబ్రవరి 20న జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోకి ఒక ఎద్దు వచ్చింది. (Bull Enters Hospital) అది నేరుగా రోగులు ఉన్న ఒక వార్డులోకి వెళ్లింది. దీంతో ఆ వార్డులోని బెడ్లపై ఉన్న రోగులు, ఆ పక్కగా ఉన్న వారి బంధువులు ఆ ఎద్దును చూసి భయాందోళన చెందారు. కాగా, ప్రభుత్వ ఆసుపత్రి వార్డులో కొంతసేపు ఉన్న ఆ ఎద్దు ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయింది. అది ఎవరికీ ఎలాంటి హాని తలపెట్టకపోవడంతో…
This was after ECI noticed a few cases wherein officers were being transferred or posted in the adjacent districts within the same parliamentary constituency. Published Date – 24 February 2024, 04:26 PM Hyderabad: The Election Commission of India (ECI) has directed State governments to ensure that officers, who are transferred out of the district, were not posted within the same parliamentary constituency. This was after ECI noticed a few cases wherein officers were being transferred or posted in the adjacent districts within the same parliamentary constituency. The ECI has strengthened its existing transfer policy to ensure…
రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వ పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు. ఇందిరమ్మ రాజ్యం అంటేనే ఎన్ కౌంటర్లు, కూల్చివేతలన్నారు. రాష్ట్రం లో నిజంగానే ఇందిరమ్మ రాజ్యం నిజంగా నడుస్తోందన్నారు. ఇవాళ(శనివారం) హైదరాబాద్ తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడారు మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్ ,క్రాంతి కిరణ్ ,కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు ఆంజనేయ గౌడ్ ,పల్లె రవికుమార్. ప్రశ్నించే గొంతుకల పై ప్రజాపాలన అని చెప్పుకుంటూ దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్. సీనియర్ జర్నలిస్టు శంకర్ పై కాంగ్రెస్ గుండాలు పథకం ప్రకారం దాడి చేశారు. చంపాలని పాశవికంగా దాడి చేశారు. ఇలాంటి పాశవిక దాడిని తెలంగాణ బుద్ది జీవులు సమాజం లోని అన్ని వర్గాలు ఖండించాలి. అక్షరంతో ప్రశ్నిస్తే ఆయుధాలతో దాడి చేయడమే ఇందిరమ్మ రాజ్యమా ..సీఎం రేవంత్ చెప్పాలి. చిలుక ప్రవీణ్…
Medaram | మేడారం(Medaram) మహా జాతర విజయవంతమైంది. నాలుగు రోజుల్లో కోటి నలభై లక్షల మంది భక్తులు(Devotees) అమ్మవార్లను దర్శించుకున్నారు. February 24, 2024 / 04:37 PM IST హైదరాబాద్ : మేడారం(Medaram) మహా జాతర విజయవంతమైంది. నాలుగు రోజుల్లో కోటి నలభై లక్షల మంది భక్తులు(Devotees) అమ్మవార్లను దర్శించుకున్నారు. శనివారం సాయంత్రం వరకు మరింత పెరిగే అవకాశం ఉందని మంత్రి సీతక్క(Minister Seethakka) తెలిపారు. నేటితో మేడారం జాతర ముగియ నుండడంతో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. తక్కువ సమయంలోనే జాతరకు ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. నిన్నటి వరకు 10వేల బస్ ట్రిప్పులు నడిచాయి. గుండె సమస్యతో వృద్ధురాలు, మరో యువతి జాతరలో మృత్యువాత పడ్డారని, మద్యం సేవించి జంపన్న వాగులో పడి ఓ వ్యక్తి మృతి చెందినట్లు వివరాలను వెల్లడించారు. చిన్న చిన్న ఘటనలు మినహా జాతర విజయవంతమైందన్నారు. అమ్మవార్ల వన ప్రవేశం కాసేపట్లో జరుగనుంది. వనప్రవేశం…