Pawan Kalyan | కొంతకాలంగా జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న మాజీ మంత్రి కొణతాల రామకృష్ణతో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. విశాఖ పర్యటనలో భాగంగా కొణతాల ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. దాదాపు 50 నిమిషాల పాటు వీరి భేటీ కొనసాగింది. February 18, 2024 / 10:26 PM IST Pawan Kalyan | కొంతకాలంగా జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న మాజీ మంత్రి కొణతాల రామకృష్ణతో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. విశాఖ పర్యటనలో భాగంగా కొణతాల ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. దాదాపు 50 నిమిషాల పాటు వీరి భేటీ కొనసాగింది. అనకాపల్లి ఎంపీగా నాగబాబు పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుండటంతో కొణతాల పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో నాగబాబు రెండుసార్లు సమావేశమైనప్పటికీ కొణతాల దూరంగా ఉన్నారు. ఈ క్రమంలోనే…
Author: Telanganapress
Nageshwar Rao, a passionate wildlife photographer said that he spotted the rare bird during a ‘Bird Race’ for GBBC Published Date – 18 February 2024, 10:00 PM Photo: Nageshwar Rao Warangal: The Spur-winged Lapwing or Spur-winged Plover (Vanellus spinosus ) was recorded for the first time in the country, on Sunday, cheering environmentalists and birders. Nageshwar Rao, a passionate wildlife photographer said that he spotted the rare bird during a ‘Bird Race’ for GBBC (Great Backyard Bird Count) conducted by Deccan Birders and HSBC, in Warangal. He said that he came to know about the winged…
తెలంగాణలోని డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు అందిస్తామని తెలిపారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా నిలిచిపోయిన డ్వాక్రా మహిళలకు రుణాలను తిరిగి ప్రారంభిస్తామని చెప్పారు. భద్రాచలంలోని ఐటీడీఏ కార్యాలయంలో జరిగిన పాలకమండలి సమావేశంలో డిప్యూటీ సీఎం తోపాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు జిల్లాల ప్రజాప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఐటీడీఏ పరిధిలోని గిరిజనుల అభివ్రుద్ధి కార్యాచరణపై చర్చించిన అనంతరం డిప్యూటీ సీఎం ఈ విషయాన్ని వెల్లడించారు. ఇక నుంచి పాలకమండలి సమావేశాన్ని ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహిస్తామని చెప్పారు. భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయం సాక్షిగా మహిళలకు వడ్డీలేని రుణాలు అందజేస్తామని చెబుతున్నామన్నారు. ఆశా వర్కర్ల కు కూడా వారికి జీతాలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇది కూడా చదవండి: రాహుల్ కు షాకిచ్చిన అఖిలేష్..లెక్కతేలాల్సిందే అంటూ..!! Source link
Paytm | ప్రతి కంపెనీ దేశీయ చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా పని చేయాల్సిందేనని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. February 18, 2024 / 10:16 PM IST Paytm | ప్రతి కంపెనీ దేశీయ చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా పని చేయాల్సిందేనని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. నిబంధనలకు కట్టుబడి పని చేయకుంటే ఎదురయ్యే పర్యవసనాలు ఎలా ఉంటాయో తెలిపేందుకు పేటీఎం పేమెంట్స్ బ్యాంకింగ్ లిమిటెడ్ (పీపీబీఎల్)పై ఆర్బీఐ నిషేధమే తాజా ఉదాహరణ అని చెప్పారు. ఆర్బీఐ విధించిన ఆంక్షల తర్వాత రెగ్యులేటరీ నిబంధనల ప్రాధాన్యం ఫిన్ టెక్ సంస్థలకు అర్థమైందని అన్నారు. రెగ్యులేటరీ నిబంధనల నుంచి ఏ కంపెనీ తప్పించుకోలేదని ఆయన స్పష్టం చేశారు. పేటీఎం పేమెంట్స్ బ్యాంకింగ్ లిమిటెడ్ మీద ఆంక్షల వల్ల ఫిన్ టెక్ రంగంపై ప్రభావం చూపుతుందన్న భావన సరి కాదన్నారు. Source link
The conference provided a platform for top minds from various sectors to discuss pioneering advancements in materials for energy and environment applications, including polymers, catalysis, fuels and biofuels, and modelling and simulation that have the potential to shape tomorrow’s world. Published Date – 18 February 2024, 09:11 PM Hyderabad: BITS Pilani, Hyderabad campus organized the 2nd international conference titled ‘Innovating the Future: The Second International Conference on Novel Materials Technologies for Energy and Environmental Applications’ (NMTE2A-2024), between February 17 and 18 at campus. The conference provided a platform for top minds from various sectors to discuss…
ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీఎం జగన్ దూకుడు పెంచారు. అనంతపురం జిల్లా రాప్తాడులో నిర్వహించిన సిద్ధం భారీ బహిరంగసభలో జగన్ ప్రసంగించారు. విపక్షనేతలు, చంద్రబాబు, పవన్ కల్యాణ్ లపై పంచ్ ల వర్షం కురిపించారు. చంద్రబాబు పేరు చెబితే రైతులకు గుర్తొచ్చే పథకం ఒక్కటి కూడా లేదన్నారు. నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్, మనకు మధ్య యుద్ధం జరుగబోతుందన్నారు. 14ఏళ్ల పాలనలో చంద్రబాబు ఏ ప్రాంతానికైనా న్యాయం చేశారా అంటూ జగన్ దుయ్యబట్టారు. సంక్షేమ పథకాలన్నీ కొనసాగాలంటే వైసీపీ సర్కారే మళ్లీ రావాలని జగన్ పేర్కొన్నారు. ఫ్యాన్ ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలని…సైకిల్ ఎప్పుడూ బయటే ఉండాలని..తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడూ సింగ్ లోనే ఉండాలంటూ జగన్ సెటైర్లు వేశారు. గతంలో ఏనాడూ చూడని మార్పులు నేడు తెచ్చామని జగన్ అన్నారు. విద్యావ్యవస్థలోసమూల మార్పులు తీసుకొచ్చామని జగన్ పేర్కొన్నారు. కోవిడ్ కష్టకాలంలోనూ అందించిన సేవలు గుర్తొస్తాయని జగన్ అన్నారు. పెన్షన్ కొనసాగాలంటే..మీ బిడ్డ…
Farmers Protest | రెండోసారి ప్రారంభమైన రైతుల ఆందోళనతో ఢిల్లీ ప్రజల్లో మరోసారి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఏడాదికి పైగా సాగిన రైతుల ఆందోళన కష్టాలను ఇంకా మరవనే లేదు… మరోసారి కష్టాలు వచ్చి పడ్డాయి ఢిల్లీ సామాన్యులకు. ప్రతి రోజు 5 గంటలపాటు ట్రాఫిక్లో ఇబ్బందులు పడాల్సి వస్తోందని సామాన్యులు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. February 18, 2024 / 08:51 PM IST Farmers Protest | రెండోసారి ప్రారంభమైన రైతుల ఆందోళనతో ఢిల్లీ ప్రజల్లో మరోసారి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఏడాదికి పైగా సాగిన రైతుల ఆందోళన కష్టాలను ఇంకా మరవనే లేదు… మరోసారి కష్టాలు వచ్చి పడ్డాయి ఢిల్లీ సామాన్యులకు. ప్రతి రోజు 5 గంటలపాటు ట్రాఫిక్లో ఇబ్బందులు పడాల్సి వస్తోందని సామాన్యులు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేం చేసిన తప్పేంటి, ఏ ఆందోళన మొదలైనా మాకు మాత్రం కష్టాలు తప్పటం లేదని…
The officials of TSPCB said that they have already started awareness programs at Jatara site among pilgrims about the importance of properly handling municipal solid waste, plastic waste and biomedical waste which if not safely collected and disposed will have an impact on the environment and health of people, a press release said. Published Date – 18 February 2024, 08:11 PM The officials of TSPCB said that they have already started awareness programs at Jatara site among pilgrims about the importance of properly handling municipal solid waste, plastic waste and biomedical waste which if not safely collected…
రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే అని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని గిల్లితే రాష్ట్రంలో బీజేపీ నేతలకు నొప్పి లేస్తోందని విమర్శించారు. ఇవాళ(ఆదివారం) తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన నిరంజన్ రెడ్డి…బీఆర్ఎస్, కేసీఆర్ మీద బురదజల్లిన బీజేపీ కాంగ్రెస్ను హామీల విషయంలో ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. ఉచిత బస్సు తప్ప 72 రోజులలో కొత్తగా రాష్ట్రంలో ప్రజలకు ఒరిగింది ఏమీ లేదన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో సమస్యలు, హామీలకు పరిష్కారం లేదు.. ప్రత్యామ్నాయం లేదు. గత ప్రభుత్వం ఏం చేసింది..? అంతకన్నా ఏం మెరుగ్గా చేస్తాం అన్నది ప్రభుత్వం చెప్పకపోవడం విచారకరం. కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు సంబంధించి బడ్జెట్లో సరిపడా కేటాయింపులు లేవు. 72 రోజులలోనే గ్యారంటీల అమలు సాధ్యం కాదని బడ్జెట్ ద్వారా తేల్చిచెప్పిందని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. మేడిగడ్డలో మూడు పిల్లర్ల కుంగుబాటును భూతద్దంలో చూపి గత ప్రభుత్వ తొమ్మిదిన్నరేళ్ల పాలనను తప్పుపట్టే ప్రయత్నం జరుగుతోందన్నారు…
Bazball | ఇంగ్లండ్ ఓపెనర్లు క్రాలే-డకెట్ నుంచి మొదలుకుని పోప్, రూట్, స్టోక్స్, బెయిర్ స్టోల ముఖాల్లో గెలవాలనే కాంక్షను పక్కనబెడితే డ్రా చేసుకుందామన్న తపన కూడా కనబడలేదు. ‘రేపటిదాకా ఆగడమెందుకు..? ఇవ్వాళే ఆలౌట్ అయిపోదాం..’ అన్న ఆత్రుత వాళ్ల బ్యాటింగ్ చేసే విధానంలో కొట్టొచ్చినట్టు కనిపించింది. February 18, 2024 / 08:01 PM IST Bazball | టెస్టులలో ఒక్కరోజులోనే 500 ప్లస్ స్కోరు చేసిన (పాకిస్తాన్పై) జట్టు అది.. క్రీజులోకి వస్తే బెరుకన్నదే లేకుండా టెస్టులలోనూ టీ20 ఆడుతున్న బ్యాటర్లు ఆ జట్టు సొంతం.. ప్రత్యర్థి ఎవరైనా బాదుడే వాళ్ల మంత్రం.. గెలుపోటముల సంగతి పక్కనబెడితే బ్యాటింగ్కు వస్తే దంచుడు, బౌలింగ్ అయితే ప్రత్యర్థులను కూల్చుడు ఆ జట్టు తంత్రం.. సంప్రదాయ టెస్టు క్రికెట్ ఆడే విధానానికి పూర్తి విరుద్ధంగా తాము ఆడే ఆటతీరుకు ‘బజ్బాల్’ అని పేరు పెట్టుకున్న ఇంగ్లండ్ రాజ్కోట్ టెస్టులో భయపడిందా..? తొలి…