సూర్యాపేట మండలం ఇమాంపేట ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలకు చెందిన మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఒకే స్కూలుకు చెందిన ఇద్దరు విద్యార్థినులు కొద్ది కాలం వ్యవధిలోని ఆత్మహత్య చేసుకోవడం దారుణమన్నారు. సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో ఏం జరుగుతోందని ప్రశ్నించారు ఎమ్మెల్సీ కవిత. విద్యార్థులు ఎందుకు ఇలా వరుసగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అడిగారు. పూర్తిస్థాయి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లేకపోవడం.. ఇలాంటి అనేక సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే పూర్తిస్థాయి సంక్షేమ శాఖ మంత్రిని నియమించడంతో పాటు విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చే దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని కోరారు ఎమ్మెల్సీ కవిత. ఇది కూడా చదవండి: సూర్యపేటలో విషాదం..మరో గురుకుల విద్యార్థిని ఆత్మహత్య..!! Source link
Author: Telanganapress
Gautam Gambhir : భారత జట్టు గొప్ప ఓపెనర్లలో ఒకడైన గౌతం గంభీర్(Gautam Gambhir) ఆట కంటే నిత్యం వివాదాలతోనే బాగా పాపులర్ అయ్యాడని తెలిసిందే. నిరుడు ఐపీఎల్లో విరాట్ కోహ్లీ(Virat Kohli)తో మైదానంలోనే గొడవ పడి వార్తల్లో నిలిచిన గౌతీ… February 18, 2024 / 04:10 PM IST Gautam Gambhir : భారత జట్టు గొప్ప ఓపెనర్లలో ఒకడైన గౌతం గంభీర్(Gautam Gambhir) ఆటతో పాటు వివాదాలతోనూ బాగా పాపులర్ అయ్యాడని తెలిసిందే. నిరుడు ఐపీఎల్లో విరాట్ కోహ్లీ(Virat Kohli)తో మైదానంలోనే గొడవ పడి వార్తల్లో నిలిచిన గౌతీ.. తాజాగా తన ఐపీఎల్ రోజులను గుర్తు చేసుకున్నాడు. స్టార్ స్పోర్ట్స్ ఇంటర్వ్యూలో మాట్లాడిన గంభీర్.. తనను ఎక్కువ భయపెట్టిన ఆటగాడి పేరు చెప్పాడు. విధ్వంసక ఆటగాళ్లు ఏబీ డివిలియర్స్, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ల కంటే తనను ముంబై ఇండియన్స్ కెప్టెన్ ఎక్కువగా భయపెట్టాడని గౌతీ వెల్లడించాడు. ‘ఐపీఎల్లో…
The event, which was held between January 19 and 26, featured close to 25 high school students from Abhyudaya High School, Gandhinagar, and Delhi Public School, Miyapur. Published Date – 18 February 2024, 03:00 PM Hyderabad: A Ph-D candidate from University of Massachusetts Amherst, College of Education, Sai Gattupalli collaborated with National Science Foundation-funded National Student Data Corps (NSDC) at UMass Amherst and the Global Climate to organise a unique Young Data Science Wizards India Competition for girl students in Hyderabad, which was specifically aimed to engage them in real-world data science applications. The event, which…
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుంటూరు కోర్టులో క్రిమినల్ కేసు దాఖలు చేసింది. గతేడాది జులై 9న పవన్ వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించారనే ఆరోపణలతో కేసు పెట్టింది. దీంతో 499, 500, ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన జిల్లా కోర్టు.. కేసును నాలుగో అదనపు జిల్లా కోర్టుకు బదిలీ చేసింది. ఈనెల 25న విచారణకు రావాలని పవన్ కు జడ్జి నోటీసులిచ్చారు. వాలంటీర్లు ప్రజల వ్యక్తిగత జీవితాల్లోకి వస్తున్నారనీ, ప్రైవసీకి భంగం కలిగిస్తున్నారని అన్నారు పవన్ కళ్యాణ్. అంతేకాదు..వాలంటీర్ల కారణంగా ఇళ్లలో అమ్మాయిలకు రక్షణ లేకుండా పోతోందనీ, కొంతమంది వాలంటీర్లు బ్లాక్మెయిల్స్ కి పాల్పడుతున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. దీనిపై అప్పట్లోనే అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఇది కూడా చదవండి: దేశంలో మోస్ట్ పాపులర్ సీఎం ఎవరో తెలుసా.. Source link
Speeding Auto Nearly Collides With Car | వేగంగా వెళ్తున్న ఆటో ఒక మలుపు వద్ద కారును ఢీకొట్టబోయింది. అదుపుతప్పిన ఆటో రోడ్డుపై బోల్తాకొట్టింది. ఆ ఆటోలో ప్రయాణిస్తున్న వారు ఈ సంఘటనలో గాయపడ్డారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. February 18, 2024 / 03:09 PM IST లక్నో: వేగంగా వెళ్తున్న ఆటో ఒక మలుపు వద్ద కారును ఢీకొట్టబోయింది. అదుపుతప్పిన ఆటో రోడ్డుపై బోల్తాకొట్టింది. (Speeding Auto Nearly Collides With Car) ఆ ఆటోలో ప్రయాణిస్తున్న వారు ఈ సంఘటనలో గాయపడ్డారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్లోని గుర్సహైగంజ్లో ఈ సంఘటన జరిగింది. వాహనాల రద్దీ అంతగా లేని ఖాళీ రోడ్డుపై ఆటో వేగంగా ప్రయాణించింది. కాగా, ఒక కూడలి వద్ద మెయిన్ రోడ్డులోకి వచ్చేందుకు కారు మలుపు తిరిగింది. అయితే వేగంగా వెళ్తున్న…
Data from the tourism department showed that 1.60 crore tourists, including 62,806 foreigners, visited the state during 2023 as compared to 1.51 crore tourists, including 29,333 foreigners, in 2022. Updated On – 18 February 2024, 02:10 PM Shimla: Tourist arrivals in Himachal Pradesh increased from 1.51 crore in 2022 to 1.60 crore last year, despite the disruptions caused by heavy rainfall, floods and landslides in mid-2023. In the first half of 2023, more than one crore tourists — 99,78,504 domestic and 28,239 foreign — had visited the state till June. But tourist inflow completely stopped during…
హాల్ టికెట్లపై పేరు తప్పుగా పడడం లేదా ఒకరి ఫొటోకి బదులు మరొకది రావడం ఇప్పటి వరకు చూశాం. కానీ అంతకుమించి అన్నట్టుగా ఉత్తరప్రదేశ్లో షాకింగ్ హాల్ టికెట్ బయటపడింది. ఉత్తరప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్ బాలీవుడ్ నటి సన్నీలియోన్ పేరు మీద జారీ అయ్యింది. హాల్ టికెట్పై ఆమె పేరు, ఫొటో వివరాలు ముద్రించి ఉన్నాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఫిబ్రవరి 17న పరీక్ష ఉందని అడ్మిట్ కార్డుపై ఉంది. ఉత్తరప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్ బోర్డ్ (UPPRB) వెబ్సైట్లో సన్నీ లియోన్ ఫోటోతో రిజిస్ట్రేషన్ చేశారని గుర్తించారు. అడ్మిట్ కార్డు ప్రకారం సన్నీ లియోన్ పరీక్షా కేంద్రం కన్నౌజ్ జిల్లాలోని తిర్వా తహసిల్లో ఉన్న సోనేశ్రీ మెమోరియల్ గర్ల్స్ కాలేజీలో ఉంది. ఈ ఘటనపై కన్నౌజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. సైబర్ విభాగం దర్యాప్తు…
IND vs ENG 3rd Test | రాజ్కోట్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్టులో అరంగేట్రం చేసిన యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్.. ఆడుతున్న తొలి టెస్టులోనే రెండు ఇన్నింగ్స్లలోనూ అర్థ సెంచరీలతో రాణించాడు. February 18, 2024 / 01:50 PM IST IND vs ENG 3rd Test | భారత జట్టులో రాకరాక వచ్చిన అవకాశాన్ని ముంబై కుర్రాడు సర్ఫరాజ్ ఖాన్ రెండు చేతులా ఒడిసిపట్టుకున్నాడు. రాజ్కోట్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్టులో అరంగేట్రం చేసిన యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్.. ఆడుతున్న తొలి టెస్టులోనే రెండు ఇన్నింగ్స్లలోనూ అర్థ సెంచరీలతో రాణించాడు. తొలి ఇన్నింగ్స్లో 66 బంతుల్లోనే 62 పరుగులు చేసిన ఈ ముంబై కుర్రాడు.. రెండో ఇన్నింగ్స్లో 72 బంతులాడి 68 పరుగులు చేశాడు. రెండు ఇన్నింగ్స్లలోనూ అర్థ సెంచరీలు చేయడంతో సర్ఫరాజ్ ఖాన్.. ఆడుతున్న తొలి టెస్టులోనే ఈ ఘనత…
The Jharkhand CM has directed the personnel department to prepare a draft (SoP for conducting the survey) and place it before the cabinet for approval, he said. Published Date – 18 February 2024, 01:11 PM Champai Soren Ranchi: Jharkhand Chief Minister Champai Soren has given the go-ahead for a caste-based survey in the state on the lines of neighbouring Bihar, a senior official said on Sunday. The CM has directed the personnel department to prepare a draft (SoP for conducting the survey) and place it before the cabinet for approval, he said. If everything goes according…
మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారంలో దొంగలు హల్ చల్ చేశారు. బయ్యారం మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్ దగ్గర ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో శనివారం అర్థరాత్రి దొంగలు దొంగతనానికి పాల్పడ్డారు. ఏటీఎం పగులగొట్టి 29లక్షల రూపాయల నగదును అపహరించినట్లు సమాచారం. ఉదయం ఏటీఎంలో డబ్బులు డ్రా చేసేందుకు వచ్చినవారు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఏటీఎంను పరిశీలించారు. అనంతరం సీసీ ఫుటేజీని పరిశీలించారు. బ్లాక్ కారులో వచ్చిన 6గురు నిందితులు గ్యాస్ కట్టర్ ఉపయోగించి చోరీకి ప్రయత్నించినట్లుగా పోలీసులు నిర్దారణకు వచ్చారు. మహబూబాబాద్ నుంచి వచ్చిన క్లూస్ టీం ఫింగర్ ప్రింట్స్ తోపాటు ఆనవాళ్లను సేకరించారు. గత 6నెలల క్రితం మండల కేంద్రంలోని ఎస్బీఐ బ్యాంకులో కూడా దొంగలు చోరీకి యకి యత్నానికి పాల్పడ్డారని వారిని 24గంటల్లో పోలీసులు గుర్తించారు. ఇది కూడా చదవండి: సూర్యపేటలో విషాదం..మరో గురుకుల విద్యార్థిని ఆత్మహత్య..!! Source link