Horoscope | జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. February 19, 2024 / 06:06 AM IST మేషంఅనారోగ్య బాధలను అధిగమిస్తారు. నూతనకార్యాలకు ఆటంకాలున్నా సత్ఫలితాలు పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వృత్తి, వ్యాపార రంగాల్లో ధననష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి. ఆత్మీయుల సహాయ, సహకారాలకోసం వేచిఉంటారు. దైవదర్శనం లభిస్తుంది. వృషభంస్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో సమయస్ఫూర్తి అవసరం. నిరుత్సాహంగా కాలం గడుస్తుంది. అపకీర్తి వచ్చే అవకాశం ఉంటుంది. ఇతరులకు అపకారం కలిగించే పనులకు దూరంగా ఉండటం మంచిది. పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తే అనారోగ్య బాధలు ఉండవు. మిథునంనూతన వస్తు, వస్త్ర, వాహన, ఆభరణ లాభాలను పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. బంధు,…
Author: Telanganapress
Featuring works from over 200 artists, the festival showcases a wide range of genres and styles, providing a platform for both established and emerging artists Published Date – 18 February 2024, 11:15 PM Photos: Anand Dharmana Hyderabad: From abstract pieces and mythological themes to contemporary works, the ongoing NEWS Art Festival at the State Gallery of Art offers a diverse array of artistic expressions from all over the country. Featuring works from over 200 artists, the festival showcases a wide range of genres and styles, providing a platform for…
కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిధిలోని మేడిగడ్డ బరాజ్ను వరద ప్రవాహంలో కొట్టుకుపోయేలాచేసి, దాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యంగా చిత్రించే కుట్రలు తీవ్రతరమయ్యాయి. February 19, 2024 / 05:10 AM IST కుంగిన పిల్లర్ల వైపు వరద మళ్లింపు అన్నారం బరాజ్ గేట్లు ఎత్తడంతో భారీ వరద మరోవైపు ప్రాణహిత నుంచీ భారీగా ఇన్ఫ్లో మొత్తం 19,430 క్యూసెక్కులు లక్ష్మీబరాజ్కు దెబ్బతిన్న పియర్స్ చుట్టూ చేరుతున్న నీరు మేడిగడ్డ వద్ద కానరాని అధికారుల అప్రమత్తత ప్రాజెక్టు ఏడోబ్లాక్ వద్ద నీటి మళ్లింపు గాలికి.. మొత్తం 7 యంత్రాల్లో ఒక్కదానితోనే పంపింగ్ మిగిలిన 6 మోటర్లను ఒడ్డునే ఉంచేసిన వైనం కావాలనే బరాజ్ను వరదకు వదిలేస్తున్నరా? యంత్రాంగం నిర్లక్ష్యంపై అనుమానాలెన్నో..! మహదేవపూర్, ఫిబ్రవరి 18: కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిధిలోని మేడిగడ్డ బరాజ్ను వరద ప్రవాహంలో కొట్టుకుపోయేలాచేసి, దాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యంగా చిత్రించే కుట్రలు తీవ్రతరమయ్యాయి. బరాజ్కు రిపేర్లు చేయకుండా తాత్సారం చేస్తున్న కాంగ్రెస్…
Both score centuries as hosts take slender 46-run lead over Meghalaya in the Ranji Trophy Plate final. Updated On – 18 February 2024, 11:28 PM Both score centuries as hosts take slender 46-run lead over Meghalaya in the Ranji Trophy Plate final. Hyderabad: Hyderabad rode on Nitesh Reddy’s 122 and Pragnay Reddy’s unbeaten 102 to help the hosts take a 46-run lead in the second day of the Ranji Trophy Plate final clash against Meghalaya at the Rajiv Gandhi International Stadium here on Sunday. Having lost two early wickets at the end of first day after…
ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. కమాండర్ స్థాయి అధికారిని కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేశారు. ఛత్తీస్గఢ్ ఆర్మ్ డ్ ఫోర్స్ (సీఏఎఫ్) 4వ బెటాలియన్ కమాండర్ తిజౌరామ్ భూర్య ఇవాళ(ఆదివారం) బీజాపూర్ జిల్లా కుట్రు పోలీస్స్టేషన్ పరిధి అటవీప్రాంతంలోని సీఏఎఫ్ క్యాంప్నకు 200 మీటర్ల దూరంలో తన సిబ్బందితో కలిసి వంట చెరుకు సేకరిస్తున్నాడు. అప్పటికే కాపుగాసిన మావోయిస్టులు.. కమాండర్ తిజౌరామ్ భూర్యను కిడ్నాప్ చేశారు. గొడ్డలితో దాడి చేసి హతమార్చి అక్కడి నుంచి పారిపోయారు. వెంటనే ఘటనాస్థలికి వచ్చిన జవాన్లు.. రక్తపు మడుగులో ఉన్న భూర్య చనిపోయినట్లు గుర్తించారు. భూర్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రానికి తరలించారు. కమాండర్ హత్యను సీరియస్గా తీసుకున్న అక్కడి పోలీస్ ఉన్నతాధికారులు ఘటనా జరిగిన స్థలానికి భారీగా భద్రతా దళాలను పంపించారు. మావోయిస్టుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. హత్యకు గురైన కమాండర్ స్వగ్రామం నారాయణ్పూర్ జిల్లాలోని భానుప్రతాపపురం అని…
గ్రూప్-1 ఉద్యోగాలకు పోటీపడే అభ్యర్థులకు రేవంత్ సర్కారు అన్యాయం చేసింది. గరిష్ఠ వయోపరిమితిని రెండేండ్లకు పెంచినా అది కొందరికే పరిమితం చేసింది. డీఎస్పీ వంటి యూనిఫాం పోస్టులకు సడలింపు లేకపోవడంతో గతంలో గ్రూప్-1కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ పోస్టులకు దూరం కానున్నారు. February 19, 2024 / 03:19 AM IST వయోపరిమితి పెంపులో పరిమితులెన్నో గ్రూప్-1లో యూనిఫాం పోస్టులకు లేదు ‘డీఎస్పీ’కీ వర్తించని రెండేండ్ల పొడిగింపు గత దరఖాస్తుదారులకు అవకాశం లేనట్టే గరిష్ఠ వయోపరిమితి సడలింపు అందరికీ వర్తింపజేయాలని ఉద్యోగార్థుల డిమాండ్ హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): గ్రూప్-1 ఉద్యోగాలకు పోటీపడే అభ్యర్థులకు రేవంత్ సర్కారు అన్యాయం చేసింది. గరిష్ఠ వయోపరిమితిని రెండేండ్లకు పెంచినా అది కొందరికే పరిమితం చేసింది. డీఎస్పీ వంటి యూనిఫాం పోస్టులకు సడలింపు లేకపోవడంతో గతంలో గ్రూప్-1కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ పోస్టులకు దూరం కానున్నారు. 503 గ్రూప్-1 పోస్టుల భర్తీకి…
Workruit & DEET have more than 2,40,000 active vacancies available today Published Date – 18 February 2024, 11:30 PM Digital Employment Exchange of Telangana (DEET) is here to help you. DEET is an initiative of the Government of Telangana, where you can instantly apply for jobs, and receive job alerts, government job alerts, walk-in interview alerts, recruitment drives, and more career advice every day. Workruit & DEET have more than 2,40,000 active vacancies available today. DEET is operated and powered by Workruit (www.workruit.com). Job seekers who wish to apply for the below jobs should download, register…
రాజ్కోట్ వేదికాగా జరిగిన టెస్టులో ఇంగ్లండ్ను చిత్తుగా ఓడించిన భారత్ జట్టు… ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో తిరిగి రెండో స్థానానికి చేరుకుంది. గత వారం న్యూజిలాండ్.. స్వదేశంలో దక్షిణాఫ్రికాపై వరుసగా రెండు టెస్టులు గెలిచి ఫస్ట్ ప్లేస్ దక్కించుకుంది. దీంతో రెండో స్థానంలో ఉన్న టీమిండియా మూడో స్థానానికి పడిపోయింది. తాజాగా ఇంగ్లండ్ను 434 పరుగుల భారీ తేడాతో ఓడించిన రోహిత్ సేన.. ప్రస్తుతం రెండవ స్థానంలో ఉన్న ఆస్ట్రేలియాను వెనక్కినెట్టి తిరిగి రెండో స్థానానికి చేరుకుంది. ఇంగ్లాండ్పై విజయంతో భారత్.. ఐసీసీ డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో 59.52 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. అగ్రస్థానంలో ఉన్న న్యూజిలాండ్.. 75 శాతంతో ఉండగా ఆస్ట్రేలియా.. 55 శాతంతో మూడో స్థానంలో ఉంది. బంగ్లాదేశ్, పాకిస్తాన్, వెస్టిండీస్, సౌతాఫ్రికాలు తదుపరి స్థానాల్లో ఉన్నాయి. 21.88 శాతంతో ఇంగ్లండ్ 8వ స్థానంలో ఉంది. ఇది కూడా చదవండి: కాంగ్రెస్ పార్టీని గిల్లితే రాష్ట్రంలో…
రాష్ట్రంలో ఆటో డ్రైవర్ల మరణాలు ఆగడం లేదు. గిరాకీ లేక పూట గడవక గుండెపోటుతో మరణిస్తున్నారు. ఈ రెండు నెలల వ్యవధిలోనే పదుల సంఖ్యలో ఆటో డ్రైవర్లు ప్రాణాలు విడిచారు. February 19, 2024 / 03:22 AM IST గిరాకీ లేక ఉపాధి కోల్పోవడంతో మనోవేదన ఛాతినొప్పితో పూదరి రమేశ్ హఠాన్మరణం కరీంనగర్ జిల్లా దుర్శేడ్లో విషాద ఘటన ప్రభుత్వానిదే బాధ్యత: ఆటో యూనియన్ కరీంనగర్ రూరల్: ఫిబ్రవరి 18: రాష్ట్రంలో ఆటో డ్రైవర్ల మరణాలు ఆగడం లేదు. గిరాకీ లేక పూట గడవక గుండెపోటుతో మరణిస్తున్నారు. ఈ రెండు నెలల వ్యవధిలోనే పదుల సంఖ్యలో ఆటో డ్రైవర్లు ప్రాణాలు విడిచారు. తాజాగా కరీంనగర్ జిల్లాలో ఓ ఆటో డ్రైవర్ గుండెపోటుతో కుప్పకూలాడు. కరీంనగర్ జిల్లా దుర్శేడ్కు చెందిన పూదరి రమేశ్గౌడ్ (40) పదహారేండ్లుగా ఆటో నడుపుతూ భార్యాబిడ్డలను, వృద్ధులైన తల్లిదండ్రులను పోషించుకుంటున్నాడు. కాంగ్రెస్ సర్కారు మహిళలకు ఉచిత బస్సు…
The regulation period ended in a 1-1 stalemate, Mumtaz Khan and Sonika were on target in the shootout for India, while Leah Crouse scored for the losing team. Published Date – 18 February 2024, 11:37 PM Picture: X Rourkela: A day after upsetting world No.3 Australia, India women once again played an entertaining and fast-paced brand of hockey to defeat the United States 2-1 via shootout in an FIH Pro League match here on Sunday. The regulation period ended in a 1-1 stalemate with India scoring in the 19th minute through young drag-flicker Deepika Kumari and…