BJP convention | దేశ రాజధాని ఢిల్లీలో ‘బీజేపీ జాతీయ సమ్మేళనం-2024’ ప్రారంభమైంది. సమావేశంలో ముందుగా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రసంగించారు. జైన మత 108వ ఆచార్య విద్యాసాగర్ జీ మహరాజ్ మరణం గురించి తన ప్రసంగంలో ప్రస్తావించారు. అభీష్ఠానుసారం దేహాన్ని విడిచివెళ్లిన విద్యాసాగర్ మహారాజ్ జీ మరణంపట్ల తీవ్ర విచారం వ్యక్తంచేశారు. February 18, 2024 / 01:03 PM IST BJP convention: దేశ రాజధాని ఢిల్లీలో ‘బీజేపీ జాతీయ సమ్మేళనం-2024’ ప్రారంభమైంది. సమావేశంలో ముందుగా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రసంగించారు. జైన మత 108వ ఆచార్య విద్యాసాగర్ జీ మహరాజ్ మరణం గురించి తన ప్రసంగంలో ప్రస్తావించారు. అభీష్ఠానుసారం దేహాన్ని విడిచివెళ్లిన విద్యాసాగర్ మహారాజ్ జీ మరణంపట్ల తీవ్ర విచారం వ్యక్తంచేశారు. విద్యాసాగర్ మహరాజ్ మరణానికి సంతాపంగా ఒక నిమిషం మౌనం పాట్టిద్దామని పార్టీ కార్యవర్గానికి సూచించారు. దాంతో పార్టీ సభ్యులంతా…
Author: Telanganapress
Jaiswal, who hit 11 fours and seven sixes, had retired hurt at 104 on Saturday due to back spasms. Published Date – 18 February 2024, 12:04 PM Rajkot: Yashasvi Jaiswal’s unbeaten 149 and Shubman Gill’s classy 91 powered India to 314 for 4 at lunch on day 4 of the third Test against England, extending the current overall lead to 440. Resuming at 196 for 2, India lost the wickets of Gill, who missed out on a century and night-watchman Kuldeep Yadav (27). Jaiswal, who hit 11 fours and seven sixes, had retired hurt at 104…
కాంగ్రెస్ కు బిగ్ షాక్ తగిలింది.మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ తన కుమారుడు ఎంపీ నకుల్ నాథ్తో కలిసి ఈ సాయంత్రం బీజేపీలో చేరనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఎంపీ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్, రాష్ట్ర అధ్యక్షుడు బీడీ శర్మ సమక్షంలో కమల్ నాథ్, నకుల్ నాథ్ బీజేపీలో చేరనున్నారు. దీనికి సంబంధించి చింద్వారాలో ఈరోజు భారీ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందులో కమల్ నాథ్, ఆయన మద్దతుదారులైన పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరనున్నారు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరే అవకాశం ఉందన్న చర్చ నడుమ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాజ్యసభ టికెట్ ఇచ్చేందుకు నిరాకరించడంతో ఆయన పార్టీ మారే ఆలోచనలో ఉన్నారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ వర్గాలు కూడా, కమల్ నాథ్ బిజెపిలో చేరడం కన్ఫర్మ్ అవ్వడంతో.. కాంగ్రెస్ నాయకత్వం ఆయనను సంప్రదించడానికి ఎటువంటి ప్రయత్నాలు…
Fire accident | జిల్లాలోని భువనగిరి(Bhuvanagiri) మండలం హనుమాపురం సబ్ స్టేషన్(Hanumapuram sub station)లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం(Fire accident) చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు పోలీసుల సహకారంతో మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. February 18, 2024 / 12:03 PM IST యాదాద్రి భువనగిరి : జిల్లాలోని భువనగిరి(Bhuvanagiri) మండలం హనుమాపురం సబ్ స్టేషన్ (Hanumapuram sub station)లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం(Fire accident) చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారమందించారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది పోలీసుల సహకారంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఇందుకు భువనగిరి 1, ఆలేరు 1 ఫైర్ ఇంజన్లను ఉపయోగించి దాదాపు రెండు గంటలు శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. షార్ట్ సర్క్యూట్ తోనే ఘటన జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదంలో…
Sampooran Singh Kalra, popularly known as Gulzar, 89, is celebrated for his works in Hindi cinema and is considered one of the finest Urdu poets of this era. Updated On – 18 February 2024, 10:59 AM New Delhi: Renowned Urdu poet Gulzar and Sanskrit scholar Jagadguru Rambhadracharya have been named the recipients of the 58th Jnanpith Award, the Jnanpith selection committee announced on Saturday. Sampooran Singh Kalra, popularly known as Gulzar, 89, is celebrated for his works in Hindi cinema and is considered one of the finest Urdu poets of this era. Rambhadracharya, 74, the founder…
సాయిధరమ్ తేజ హీరోగా నటిస్తున్న గాంజా శంకర్ సినిమా యూనిట్ కు తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో పోలీసులు నోటీసులు ఇచ్చారు. గంజాయి పదాన్ని తొలగించాలని పోలీసులు సూచించారు. సినిమాలో డ్రగ్స్ కు సంబంధించిన అభ్యంతరకర సన్నివేశాలుంటే ఎన్డీపీఎస్ 1985 చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. స్టుడెంట్స్ పై, యూత్ పై మూవీ టైటిల్ ప్రభావం చూపుతుందని…గంజాయి సీన్స్ , డైలాగులు లేకుండా చూడాలని నోటీసుల్లో పేర్కొన్నారు పోలీసులు. ఇది కూడా చదవండి: కాంగ్రెస్ కు బిగ్ షాక్…పార్టీని వీడనున్న తండ్రీకొడుకు..!! Source link
సూర్యాపేటలో (Suryapet) జిల్లాలో మరో గురుకుల విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. హోం సిక్ లీవుల్లో ఇంటికి వెళ్లిన పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. February 18, 2024 / 10:56 AM IST సూర్యాపేట: సూర్యాపేటలో (Suryapet) జిల్లాలో మరో గురుకుల విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. హోం సిక్ లీవుల్లో ఇంటికి వెళ్లిన పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. మోతె మండలం బుర్కచర్ల గ్రామానికి చెందిన ఇరుగు ఆనంద్-జ్యోతి దంపతుల కుమార్తె అస్మిత.. ఇమాంపేట ఎస్సీ గురుకుల పాఠశాలలో పదో తరగతి చదవుతున్నది. అయితే ఈ నెల 10న అదే గురుకుల స్కూల్లో ఇంటర్మీడియట్ సెకండియర్ చదవుతున్న విద్యార్థిని వైష్ణవి అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఈనేపథ్యంలో పాఠశాలలో ఉన్న విద్యార్థులు భయాందోళనకు గురికాకుండా ఉండటానికి నాలుగు రోజులపాటు హోం సిక్ సెలవులు ఇచ్చారు. దీంతో అస్మిక తన ఇంటికి వచ్చింది. కాగా, రోజువారీ లానే అస్మిక తల్లి జ్యోతి…
New Delhi:Legendary South Africa cricketer Mike Procter has died following complications after a heart surgery. He was 77. Procter’s wife Maryna confirmed the news to the South African press late on Saturday, ICC reports. Procter is considered as a Test great despite a short international career, abbreviated due to South Africa’s sporting isolation from the […] Published Date – 18 February 2024, 10:01 AM Mike Procter, Photo: X New Delhi:Legendary South Africa cricketer Mike Procter has died following complications after a heart surgery. He was 77. Procter’s wife Maryna confirmed the news to the South African…
ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహ వేడుకలు రాజస్థాన్ లోని జోధ్ పూర్ ఉమేద్ ఫ్యాలెస్ ఘనంగా ప్రారంభమయ్యాయి. నేడు రాజారెడ్డి, ప్రియా అట్లూరి మూడుముళ్ల బంధంతో ఒకటి కానున్నారు. వీరిద్దరి హల్దీ వేడుక ఘనంగా జరిగింది. దానికి సంబంధించి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య హల్దీ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రాజారెడ్డి, ప్రియా హల్దీ వేడుకల్లో షర్మిల, అనిల్ దంపతులు కూతురు, తల్లి విజయమ్మ, ప్రియా తల్లిదండ్రులు కలిసి దిగినొ ఫొటోలు వైరల్ అయ్యాయి. Source link
Ben Duckett : రాజ్కోట్ టెస్టులో భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్(Yashasvi Jaiswal) విధ్వంసక సెంచరీతో ఫ్యాన్స్ను అలరించాడు. ఇంగ్లండ్ బజ్బాల్(Buzz Ball)కు కౌంటర్గా యశ్ బాల్ ఆటతో బెన్ స్టోక్స్(Ben Stokes) సేనకు చుక్కలు చూపించాడు. అయితే.. యశస్వీ మెరుపు శతకం క్రెడిట్ కొంచెం తమకే చెందుతుందని ఇంగ్లండ్ ఓపెనర్… February 18, 2024 / 10:01 AM IST Ben Duckett : రాజ్కోట్ టెస్టులో భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్(Yashasvi Jaiswal) విధ్వంసక సెంచరీతో ఫ్యాన్స్ను అలరించాడు. ఇంగ్లండ్ బజ్బాల్(Buzz Ball)కు కౌంటర్గా యశ్ బాల్ ఆటతో బెన్ స్టోక్స్(Ben Stokes) సేనకు చుక్కలు చూపించాడు. సిక్సర్ల మోత మోగిస్తూ సుదీర్ఘ ఫార్మాట్లో మూడో సెంచరీ, ఈ సిరీస్లో రెండో శతకం ఖాతాలో వేసుకున్నాడు. దాంతో, ఇంగ్లండ్ ఆటగాళ్లతో పాటు కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ సైతం యశస్వీని అభినందించాడు. అయితే.. యశస్వీ మెరుపు శతకం క్రెడిట్ కొంచెం…