అసెంబ్లీలో ఇవాళ( శనివారం) నీటి పారుదల రంగంపై ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. ఈ అంశంపై చర్చ సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనను అసెంబ్లీ టీవీలో చూపించరా? అని ప్రశ్నించారు. తన ఇంటి నుంచి ఫోన్ చేసి మరీ అడుగుతున్నారని అన్నారు. నన్ను తప్ప అందర్నీ చూపిస్తున్నారన్నారు. మా ముఖాలు కూడా చూపించకుండా ఇంత అన్యాయమా? అని ఆరోపించారు. హరీశ్ రావు వ్యాఖ్యలపై స్పీకర్ ప్రసాద్ కుమార్ స్పందించారు. అలాంటిదేమీ లేదని… అందర్నీ చూపిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్వేతపత్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై అబద్ధాలు చెప్పారని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్వేతపత్రంలోని తప్పుల తడకలను చదివి ప్రజలకు వినిపిస్తామన్నారు. గత ప్రభుత్వంపై పదే పదే అబద్ధాలు చెప్పడం ద్వారా అవే నిజమని ప్రజలను నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇది కూడా చదవండి: నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్ఎల్వీ-ఎఫ్14 Source…
Author: Telanganapress
నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నివేదిక ఇచ్చేంతవరకు కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు నింపే ప్రసక్తే లేదని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి స్పష్టం చేశారు. February 18, 2024 / 04:47 AM IST ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చేవరకు ఇదే విధానం అమలు చేస్తాం కాళేశ్వరం నిర్మాణం తప్పుడు నిర్ణయం ప్రాణహిత చేవెళ్లగానే ముందుకెళ్తే బాగుండేది నేషనల్ డ్యాం సేఫ్టీకి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులు వాళ్లు ఇచ్చే రిపోర్ట్ ఆధారంగానే చర్యలు ఏడాదిలో ఆ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం ఇరిగేషన్శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నివేదిక ఇచ్చేంతవరకు కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు నింపే ప్రసక్తే లేదని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి స్పష్టం చేశారు. శనివారం శాసనసభలో ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రవేశపెట్టిన శ్వేతపత్రంపై చర్చ అనంతరం ఆయన సమాధానమిచ్చారు. తమ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును…
Regarding the handing over of projects to KRMB, the former Minister said during the 17th Board meeting, the BRS government had clearly opposed handing over the projects. Published Date – 17 February 2024, 11:07 PM Hyderabad: Dubbing the white paper on the irrigation sector as a false paper, former Irrigation Minister T Harish Rao countered the Congress charges with facts and figures in the Assembly. He said the white paper was marred with false facts and pointed out about four to five such mistakes. The intention of the government in presenting the white paper appears to…
ఆమీర్ఖాన్ ‘దంగల్’ సినిమాలో నటించిన బాలనటి సుహానీ భట్నాగర్(చిన్నప్పటి బబిత పాత్రధారి) చనిపోయింది. ఆమె వయసు 19 ఏళ్ళు. ఈ విషయాన్ని ఆమీర్ఖాన్ ప్రొడక్షన్స్ కూడా తెలిపింది. కొన్ని రోజుల క్రితం కాలికి గాయమవడంతో ఆమె చికిత్స తీసుకుంటోంది. ఈ క్రమంలో సుహానీ వాడుతున్న మెడిసిన్స్ ఇన్ ఫెక్షన్ కావడంతో ఆమె తుది శ్వాస విడిచినట్లు సమాచారం. కాలికి గాయం కావడంతో సుహానీ ఢిల్లీ ఎయిమ్స్ లో కొద్దిరోజులు చికిత్స తీసుకుంది. ఈ క్రమంలో ఆమె వాడిన మందులు ఇన్ ఫెక్షన్ కావడంతోనే ఆమె చనిపోయినట్లు ఆంగ్ల మీడియా కథనాలు చెబుతున్నాయి. దంగల్ సినిమా తర్వాత పలు ప్రకటనల్లోనూ సుహానీ నటించింది. 2019 జూన్ నుంచి సినిమాలు, షూటింగ్లకు పూర్తిగా దూరంగా ఉంటూ చదువుపైనే దృష్టి పెట్టింది. అంతేకాదు, సోషల్మీడియాకూ దూరంగా ఉంది. నవంబర్ 2021న ఆమె చివరి పోస్ట్ చేసింది. సుహానీ మృతిపై చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు విచారం…
వచ్చే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని జిల్లాలో చేపట్టిన ఈవీఎంల ఫస్ట్ లెవల్ చెకింగ్(ఎఫ్ఎల్సీ) విజయవంతంగా ముగిసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. February 18, 2024 / 03:56 AM IST ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ మామిళ్లగూడెం, ఫిబ్రవరి17 : వచ్చే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని జిల్లాలో చేపట్టిన ఈవీఎంల ఫస్ట్ లెవల్ చెకింగ్(ఎఫ్ఎల్సీ) విజయవంతంగా ముగిసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. శనివారం నూతన కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎం, వీవీ ప్యాట్ గోడౌన్ను కలెక్టర్ సందర్శించారు. వివిధ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఫస్ట్ లెవల్ చెకింగ్లో తిరసరణకు గురైన ఈవీఎంలను మరమ్మతుల కోసం ఆ సంస్థకు ఎసార్ట్ భద్రతతో తరలించారు. తిరసరణకు గురైన ఈవీఎంలు కంపెనీకి వెళ్లే వరకు మార్గమధ్యలో వాహనాలను ఎక్కడ కూడా ఆపొద్దని సదరు బాధ్యులను కలెక్టర్ ఆదేశించారు. గోడౌన్లో ఎఫ్ఎల్సీ అనంతరం భద్రపరిచిన…
Now, Manipur is 55/3 in their second innings, trailing by 332 runs. In seven matches and 11 innings so far, Pujara has scored 781 runs at an average of 78.10, with three centuries and two fifties. Updated On – 17 February 2024, 11:11 PM Rajkot: Indian middle-order veteran and Saurashtra star Cheteshwar Pujara continued his rich run of form in the ongoing Ranji Trophy, smashing his 63rd first-class century in the match against Manipur at Rajkot on Saturday. In the match, Pujara scored 108 in 105 balls, with 12 fours and a six. Along with centuries…
ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఇప్పటికే ఈడీ ఆరు సార్లు సమన్లు జారీ చేసింది. లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్ ఇప్పటివరకు విచారణకు గైర్హాజరవుతూ వస్తున్నారు.అయితే, ఈడీ అధికారులు అరెస్ట్ కు సన్నాహాలు చేస్తున్నారన్న నేపథ్యంలో… కేజ్రీవాల్ ఇవాళ(శనివారం) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈడీ కోర్టు విచారణకు హాజరయ్యారు. నేటి విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోసం కేజ్రీవాల్ తన న్యాయవాది ద్వారా కోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర బడ్జెట్, విశ్వాస తీర్మానం కారణంగా ప్రత్యక్షంగా కోర్టుకు హాజరుకాలేకపోయానని వివరణ ఇచ్చారు. మార్చి 16న జరిగే విచారణకు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరవుతానని తెలిపారు. అరెస్ట్ వార్తల నేపథ్యంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అసెంబ్లీలో నిన్న విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో ఇవాళ సభలో బలపరీక్ష నిర్వహించారు. ఈ విశ్వాస పరీక్షలో కేజ్రీవాల్ నెగ్గారు. ఇది కూడా చదవండి: నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్ఎల్వీ-ఎఫ్14…
దక్షిణ ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక నిర్మాణం శనివారం ఉదయం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. February 18, 2024 / 02:56 AM IST న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: దక్షిణ ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక నిర్మాణం శనివారం ఉదయం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఇనుప శిథిలాల కింద చిక్కుకున్న 11 మందిని రక్షించినట్టు అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. స్టేడియంలో ఒక వివాహ వేడుక కోసం నిర్మిస్తున్న భారీ మండపం కూలిపోవడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు ఇనుప పరికరాల కింద చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు, వైద్య సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. తొలుత ఇద్దరిని, తర్వాత తొమ్మిది మందిని శిథిలాల నుంచి బయటకు తీసుకొచ్చినట్టు ఫైర్ అధికారులు చెప్పారు. శిథిలాల కింద మరికొంత మంది ఉండొచ్చని భావిస్తున్నారు. Source link
Swecha Gonthuka Project will train computers and phones to speak like humans in Telugu language. Published Date – 17 February 2024, 11:30 PM Hyderabad: Swecha organization, known for creating the first ever Telugu Operating System and AI Chandamama Kathalu, has launched Swecha Gonthuka, an initiative to develop an AI Telugu voice assistant that captures the essence of local dialects, a press release said. As a part of this effort, Artificial Intelligence (AI) for Telugu concert was held to encourage public participation and capture the essence of local dialects on Saturday Swecha Telangana, Gachibowli in which noted…
అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఇండియన్ సినిమా తరపున ప్రాతినిధ్యం వహించే అవకాశం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు దక్కింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన ఇటీవల బెర్లిన్ 74వ ఇంటర్నేషన్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొనేందుకు జర్మనీకి చేరుకున్నాడు. ప్రస్తుతం ఐకాన్స్టార్ బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో వున్నాడు. కాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప ది రైజ్’ సంచలన విజయం సాధించింది. 2021 బిగ్గెస్ట్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది పుష్ప. అల్లు అర్జున్ కెరీర్ లోనే అతిపెద్ద విజయంగా నిలవడంతోపాటు, జాతీయస్థాయి అవార్డు తెచ్చిన చిత్రం’పుష్ప’. దీంతో దీనికి సీక్వెల్ గా తెరకెక్కుతోన్న ‘పుష్ప-2 ద రూల్’ చిత్రం పై భారీ అంచనాలు పెరిగాయి. ఆగస్టు 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తాజాగా బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్గా పుష్ప…