Author: Telanganapress

‘ఇంట గెలిచి రచ్చ గెలవాల’న్న సామెత భారతీయ సినిమాకు అతికినట్టు సరిపోతున్నది. ఇటీవల ఇక్కడ విడుదలైన సినిమాలు విదేశాల్లోనూ ఓ రేంజ్‌లో వసూళ్లు రాబడుతున్నాయి. హిందీతోపాటు తెలుగు, కన్నడ, తమిళ చిత్రాలూ విదేశాల్లో మంచి ఓపెనింగ్స్‌తోపాటు రికార్డు కలెక్షన్లు సాధిస్తున్నాయి. ఇటీవల విడుదలైన ఫైటర్‌, హనుమాన్‌, మలయాళ చిత్రం మలైకొట్టాయ్‌ వాలిబన్‌ తదితర సినిమాలు ఎల్లలు దాటి కమర్షియల్‌గా విజయాన్ని అందుకున్నాయి. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ తదితర దేశాల్లో విడుదలై ఎన్‌ఆర్‌ఐలతోపాటు అక్కడి వారినీ అలరిస్తున్నాయి. హృతిక్‌ రోషన్‌, దీపికా పదుకోణ్‌ జంటగా నటించిన ‘ఫైటర్‌’ ఓవర్‌సీస్‌లో రూ.94 కోట్లు కొల్లగొట్టింది. బాలీవుడ్‌ రొమాంటిక్‌ కామెడీ చిత్రం ‘తేరీ బాతోఁమే ఐసా ఉల్ఝా జియా’ వారం రోజుల్లోనే రూ.20 కోట్లు రాబట్టింది. షారుఖ్‌ ఖాన్‌ లేటెస్ట్‌ చిత్రం ‘డంకీ’కి ఇక్కడ మిశ్రమ స్పందన వచ్చినా.. విదేశాల్లో గట్టిగానే కలెక్షన్లు రాబట్టింది. సల్మాన్‌ ఖాన్‌ ‘టైగర్‌ 3’ కూడా విదేశాల్లో విక్టరీ…

Read More

Implementing the Swaminathan Committee formula will significantly raise MSP, and, in turn, farmers’ profitability Published Date – 17 February 2024, 11:59 PM By Dr Kedar Vishnu Farmers are back on the streets once again. After forcing the central government to withdraw the three farm laws in 2021, thousands of farmers are trying to reach the national capital with demands for legalising the Minimum Support Price (MSP) for all the crops and enforcing the recommendations of the Swaminathan committee formula. In addition to this, they expect the government to give them a complete debt waiver, a pension…

Read More

తెలంగాణ పోలీసు శాఖలో కూడా బదిలీలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే భారీగా డీఎస్పీలు, ఏఎస్పీలను బదిలీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో 12 మంది అడిషనల్‌ ఎస్పీలకు స్థానచలనం కలిగించింది. ఈ మేరకు డీజీపీ రవిగుప్తా ఇవాళ(శనివారం) ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్‌ అడిషనల్‌ డీసీపీగా ఎస్‌ రమేశ్‌, ఆదిలాబాద్‌ అడిషనల్‌ ఎస్పీగా సురేందర్‌ రావు, హైదరాబాద్‌ ట్రాఫిక్‌-3 అడిషనల్‌ డీసీపీగా రామారావు, సైబరాబాద్‌ క్రైమ్‌ అడిషనల్‌ డీసీపీగా శ్రీనివాసులు, మెదక్‌ అడిషనల్‌ ఎస్పీగా రెహ్మాన్‌, నిర్మల్‌ అడిషనల్‌ ఎస్పీగా శివకుమార్‌ నియమితులయ్యారు. ఇది కూడా చదవండి: కేసీఆర్ జ‌న్మ‌దినం.. వెయ్యి మంది ఆటో డ్రైవ‌ర్‌ల‌కు ప్ర‌మాద బీమా ప‌త్రాలు అంద‌జేసిన కేటీఆర్ The post రాష్ట్రంలో 12 మంది అడిషనల్‌ ఎస్పీలకు స్థానచలనం appeared first on tnewstelugu.com. Source link

Read More

Bollywood | ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రాజ్ కుమార్ సంతోషికి చెక్ బౌన్స్ కేసులో గుజరాత్ లోని జాం నగర్ కోర్టు రెండేండ్ల జైలుశిక్ష విధించింది. February 17, 2024 / 10:57 PM IST Bollywood | ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రాజ్ కుమార్ సంతోషికి చెక్ బౌన్స్ కేసులో గుజరాత్ లోని జాం నగర్ కోర్టు రెండేండ్ల జైలుశిక్ష విధించింది. అలాగే ఫిర్యాదు దారుకు రూ.2 కోట్ల నగదు చెల్లించాలని తీర్పు చెప్పింది. ఓ సినిమా నిర్మాణానికి రాజ్ కుమార్ సంతోషికి అశోక్ లాల్ అనే పారిశ్రామికవేత్త రూ.కోటి రుణం ఇచ్చారు. తర్వాత అశోక్ లాల్ కు సంతోషి రూ.10 లక్షల చొప్పున 10 చెక్ లు ఇచ్చినా.. ఆయన ఖాతాలో నగదు లేకపోవడంతో అవన్నీ బౌన్స్ అయ్యాయి. నిబంధనలకు అనుగుణంగా లీగల్ నోటీసులు ఇచ్చినా సంతోషి స్పందించకపోవడంతో అశోక్ లాల్ 2017లో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై జాం…

Read More

These fellowships are awarded for up to two years to pursue a master’s degree at US colleges and universities Published Date – 17 February 2024, 11:45 PM The Fulbright-Nehru Master’s Fellowships are designed for highly motivated individuals who demonstrate outstanding leadership qualities, have completed the equivalent of a US bachelor’s degree, have at least three years of professional work experience, and are committed to returning and contributing to their communities in India. These fellowships are awarded for up to two years to pursue a master’s degree at US colleges and universities in the areas of economics;…

Read More

కేంద్ర ప్రభుత్వం ఇవాళ(శనివారం) జ్ఞానపీఠ్ అవార్డులు ప్రకటించింది. ప్రముఖ ఉర్దూ కవి, బాలీవుడ్ సినీ గీత రచయిత గుల్జార్, సంస్కృత పాండిత్య దిగ్గజం జగద్గురు రామభద్రాచార్య కు జ్ఞానపీఠ్ ప్రకటించింది. హిందీ చిత్రసీమలో తన అనేక సూపర్ హిట్ గీతాలకు చక్కని సాహిత్యం అందించార గుల్జార్. గుల్జార్ అనేది కలం పేరు. ఆయన అసలు పేరు సంపూరణ్ సింగ్ కల్రా. ఆయన కలం నుంచి అనేక ఉర్దూ కవితలు, షాయరీలు జాలువారాయి. ఆయన ఉర్దూ, పంజాబీ భాషల్లో పలు కథలు కూడా రాశారు. 2004లో ఆయనకు పద్మ విభూషణ్ ప్రదానం చేశారు. జగద్గురు రామభద్రాచార్య 100కి పైగా పుస్తకాలు రచించారు. బాల్యంలోనే అంధత్వానికి గురైన రామభద్రాచార్య, దివ్యాంగుల కోసం మధ్యప్రదేశ్ లోని చిత్రకూట్ లో యూనివర్సిటీ ప్రారంభించారు. ఇది కూడా చదవండి: పీచు మిఠాయి అమ్మకాలను నిషేధించిన తమిళనాడు ప్రభుత్వం..ఎందుకో తెలుసా.. Source link

Read More

Election Commission | సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ చెప్పారు. February 17, 2024 / 11:11 PM IST Election Commission | లోక్‌సభతోపాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ చెప్పారు. శనివారం ఒడిశా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌లో మీడియాతో మాట్లాడారు. ఒడిశాలోని 50 శాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ వసతి కల్పనకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్య పండుగలో ఓటర్లంతా భాగస్వాములు కావాలని రాజీవ్ కుమార్ పిలుపునిచ్చారు. జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు నిష్పక్షపాతంతో, పారదర్శకంగా విధులు నిర్వహించడంతోపాటు అన్ని రాజకీయ పార్టీలకు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో నగదు ప్రభావం, హింసకు తావు లేకుండా…

Read More

A spirited Hyderabad FC produced their best show but Cleiton Silva’s goal was the difference as East Bengal FC took all three points in a narrow 1-0 win Published Date – 17 February 2024, 10:47 PM Hyderabad: A spirited Hyderabad FC produced their best show but Cleiton Silva’s goal was the difference as East Bengal FC took all three points in a narrow 1-0 win in the Indian Super League clash at the GMC Balayogi Stadium in Hyderabad, on Saturday. It was a night when Hyderabad FC’s two standout players were sent off – Alex Saji…

Read More

హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకోసం అవసరమైతే ట్రాఫిక్ రూల్స్ మార్చేందుకు కూడా వెనుకాడవద్దని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. దీంతో హైదరాబాద్ సీపీ, ట్రాఫిక్ అధికారులు రంగంలోకి దిగారు. తాజాగా, హైదరాబాద్‌లో ట్రాఫిక్ రూల్స్ పై హైద‌రాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇవాళ(శనివారం) సీపీ మీడియాతో మాట్లాడుతూ.. ఇక నుంచి ఎప్పటి కప్పుడు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపడతామన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై పార్కింగ్‌ను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలు పాటించకుంటే చలాన్‌ జారీ చేసి జరిమానాలు వసూలు చేస్తామని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఎవరినీ వదిలిపెట్టమ‌ని తెలిపారు సీపీ శ్రీనివాస్ రెడ్డి. గూడ్స్ వాహనాలతో రద్దీ పెరుగుతుందని.. నిర్ణీత సమయంలో మాత్రమే నగరం లోపలికి రావాలని…

Read More

UPI international | ఇటీవలి వరకూ దేశీయంగా అమల్లో ఉన్న యూపీఐ సేవలు.. ప్రస్తుతం ఏడు దేశాల్లోనూ అందుబాటులో ఉన్నాయి. ఆయా దేశాల్లో పర్యటించే భారతీయులు వెంట డాలర్లు, కరెన్సీ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. February 17, 2024 / 10:46 PM IST UPI international | మొబైల్ ఫోన్ యాప్స్ ద్వారా డిజిటల్ చెల్లింపులు చేయడానికి రూపొందించిందే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ -యూపీఐ).. యూపీఐని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) పర్యవేక్షిస్తుంది. ఇది ఇప్పటి వరకు దేశీయంగా మాత్రమే వినియోగంలో ఉంది. క్రమంగా విదేశాల్లోనూ డిజిటల్ చెల్లింపులకు ప్రత్యేకించి మొబైల్ యాప్ ఆధారిత పేమెంట్స్ – యూపీఐ పేమెంట్స్ కోసం ఆమోదం లభిస్తున్నది. ఇప్పటికే ఏడు దేశాల్లో యూపీఐ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్య ఒప్పందాలు చేసుకున్నది. దీంతో భీమ్‌తోపాటు జీ-పే, ఫోన్ పే, పేటీఎం వంటి థర్డ్ పార్టీ…

Read More