శ్రీరీహరికోటలోని షార్ కేంద్రం నుంచి ఇస్రో చేపట్టిన జీఎస్ఎల్వీ-ఎఫ్14 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ వాహకనౌక 2,275 కిలోల బరువు గల ఇన్సాట్-3డీఎస్ ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలో ప్రవేశ పెట్టనుంది. ఇవాళ(శనివారం) సాయంత్రం జీఎస్ఎల్వీ-ఎఫ్14 రాకెట్ ఈ ఉపగ్రహాన్ని రోదసిలోకి మోసుకెళ్లింది. తొలి రెండు దశలు విజయవంతం అయ్యాక, క్రయోజనిక్ దశ కూడా సాఫీగా సాగింది. ఈ క్రమంలో పలు విన్యాసాల ద్వారా ఇస్రో శాస్త్రవేత్తలు ఇన్ శాట్-3డీఎస్ ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి చేర్చారు. ఈ ఉపగ్రహాన్ని వాతావరణ పరిశీలనలను మెరుగుపరచడానికి, భూమి, సముద్ర ఉపరితలాలను పర్యవేక్షించడానికి రూపొందించారు. వాతావరణ అంచనా, విపత్తులను ముందే హెచ్చరికలు చేస్తుంది. ప్రస్తుతం కక్ష్యలోని ఇన్సాట్-3డీ, ఇన్సాట్-3డీఆర్ ఉపగ్రహాలతో కలిసి పనిచేయనుంది. ఇది కూడా చదవండి:దేశ వ్యాప్తంగా కోర్టుల్లో 4.47 కోట్ల కేసులు పెండింగ్ Source link
Author: Telanganapress
Axis Bank-Paytm | మర్చంట్ల సౌకర్యార్థం చెల్లింపుల్లో అంతరాయం కలుగకుండా యాక్సిస్ బ్యాంకుతో పేటీఎం పేమెంట్స్ బ్యాంకింగ్ లిమిటెడ్ (పీపీబీఎల్) భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నది. February 17, 2024 / 06:42 PM IST Axis Bank-Paytm | ప్రముఖ ఫిన్ టెక్ సంస్థ ‘పేటీఎం పేమెంట్స్ బ్యాంకింగ్ లిమిటెడ్ (పీపీబీఎల్)’పై తన మర్చంట్ల సౌకర్యార్థం కీలక నిర్ణయం తీసుకున్నది. ఇందుకోసం ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్తో భాగస్వామ్యం కుదుర్చుకున్నది. దీంతో పేటీఎం క్యూఆర్ కోడ్, సౌండ్ బాక్స్, కార్డు మెషిన్లతో యధాతథంగా ఆపరేషన్లు నిర్వహించవచ్చు. ఇందుకోసం యాక్సిస్ బ్యాంకులో పేటీఎం పేరెంట్ సంస్థ ‘వన్97 కమ్యూనికేషన్స్’.. ఎస్క్రో ఖాతాను ప్రారంభించనున్నది. దీని ప్రకారం పేటీఎం తన నోడల్ అకౌంట్ను యాక్సిస్ బ్యాంకుకు ట్రాన్స్ ఫర్ చేస్తుంది. దీంతో పేటీఎం మర్చంట్స్ సెటిల్మెంట్లు యథాతథంగా కొనసాగుతాయి. మార్చి 15 తర్వాత కూడా మర్చంట్లందరి వద్ద పేటీఎం యాప్, పేటీఎం క్యూఆర్…
Villagers alleged that some masked men arrived in a car after midnight and opened fire on the strays. Updated On – 17 February 2024, 05:34 PM File Photo Mahabubnagar: Over twenty stray dogs were found dead in Ponnakal village, Addakal mandal in the Mahabubnagar district on Friday night. After the incident came to light, a group of animal activists approached the police and lodged a complaint. They alleged that some masked men arrived in a car after midnight and opened fire on the strays. They claimed that around 20 stray dogs were shot dead, and several…
తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకల్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెయ్యి మంది ఆటో డ్రైవర్లకు రూ. లక్ష చొప్పున ప్రమాద బీమా పత్రాలను కేటీఆర్ అందజేశారు. వికలాంగులకు వీల్ చైర్లను పంపిణీ చేశారు. 70 కిలోల కేక్ కటింగ్ చేశారు. ఇది కూడా చదవండి:ఆధార్ ఉంటేనే గృహజ్యోతి.. విద్యుత్తు కనెక్షన్ నంబర్కు ఆధార్తో అనుసంధానం The post కేసీఆర్ జన్మదినం.. వెయ్యి మంది ఆటో డ్రైవర్లకు ప్రమాద బీమా పత్రాలు అందజేసిన కేటీఆర్ appeared first on tnewstelugu.com. Source link
Pakistan Polls | పాకిస్థాన్ ఎన్నికల్లో (Pakistan Polls) తప్పులు చేసినట్లు ఒప్పుకున్న ఒక ఎన్నికల అధికారి రాజీనామా చేశారు. పోల్ రిగ్గింగ్, ఫలితాల మార్పులో ఆ దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్, ప్రధాన న్యాయమూర్తికి ప్రమేయం ఉందని ఆరోపించారు. February 17, 2024 / 05:47 PM IST ఇస్లామాబాద్: పాకిస్థాన్ ఎన్నికల్లో (Pakistan Polls) తప్పులు చేసినట్లు ఒప్పుకున్న ఒక ఎన్నికల అధికారి రాజీనామా చేశారు. పోల్ రిగ్గింగ్, ఫలితాల మార్పులో ఆ దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్, ప్రధాన న్యాయమూర్తికి ప్రమేయం ఉందని ఆరోపించారు. ఈ తప్పులన్నింటికీ బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేసినట్లు సీనియర్ అధికారి, రావల్పిండి ఎన్నికల కమిషనర్ లియాఖత్ అలీ చత్తా తెలిపారు. శనివారం స్థానిక క్రికెట్ స్టేడియంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో ఓడిన అభ్యర్థులను గెలిపించారని, ఫలితాలను తారుమారు చేశారని ఆయన ఆరోపించారు. కాగా, దేశానికి వెన్నుపోటు పొడిచిన…
The initiative was organized by the NSS team of KLH of KL Deemed to be University, the camp commenced with a mission to significantly uplift the village’s social fabric. Published Date – 17 February 2024, 04:47 PM Hyderabad: KLH Hyderabad campus concluded a week of community service in Pudur village, Parigi Mandal, anchored by the National Service Scheme (NSS) principle of ‘Not Me But You.’ The initiative was organized by the NSS team of KLH of KL Deemed to be University, the camp commenced with a mission to significantly uplift the village’s social fabric. “The community…
కాంగ్రెస్ ప్రభుత్వం వైట్ పేపర్ అంటే అర్థాన్నే పూర్తిగా మార్చేసింది.. శ్వేతపత్రాన్ని నల్లపత్రంగా, పూర్తిగా అబద్ధాల పత్రంగా, తమకు నచ్చిన అంశాలు చెప్పుకునే ఓ రఫ్ పేపర్ గా మార్చేసిందన్నారు బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై.సతీష్ రెడ్డి. ఇరిగేషన్ శాఖపై వైట్ పేపర్ ఇవ్వడం అంటే.. రాష్ట్రంలోని భారీ ప్రాజెక్టుల నుంచి చిన్నతరహా నీటి వనరుల వరకు అన్ని వివరాలు ఉండాలన్నారు. ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి.?. వాటి సామర్థ్యం, వాటి ద్వారా అందుతున్న సాగునీరు.? గతంలో ప్రాజెక్టుల పరిస్థితి..? ప్రస్తుత పరిస్థితి… ఎన్ని చెరువులను పునరుద్ధరించారు.? వాటి ద్వారా వచ్చిన ఫలితం ఏంటనేది కూడా శ్వేతపత్రంలో ఉండాలని తెలిపారు. అంతేకాదు…సాగు విస్తీర్ణం ఎక్కడి నుంచి ఎక్కడికి పెరిగింది..? పంటల ఉత్పత్తి ఎన్ని టన్నుల నుంచి ఎన్ని టన్నులకు పెరిగింది.? ఒకప్పుడు మంచినీటి సరఫరా ఎలా ఉండేది.? ఇప్పుడు మంచినీరు ఎలా అందుతోంది.? పరిశ్రమలకు నీటి వసతి ఎలా ఉంది.? దీని…
ED Summons | మనీలాండరింగ్ కేసులో సీనియర్ బీజేడీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రఫుల్లా సమల్తో పాటు తనయుడికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) సమన్లు జారీ చేసింది. బరపడ ఇంజినీరింగ్ కాలేజీ భూ అక్రమాలకు సంబంధించిన కేసులో సమల్తో పాటు ఆయన తనయుడు ప్రయస్కాంతికి సమన్లు పంపినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. February 17, 2024 / 04:35 PM IST ED Summons | మనీలాండరింగ్ కేసులో సీనియర్ బీజేడీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రఫుల్లా సమల్తో పాటు తనయుడికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) సమన్లు జారీ చేసింది. బరపడ ఇంజినీరింగ్ కాలేజీ భూ అక్రమాలకు సంబంధించిన కేసులో సమల్తో పాటు ఆయన తనయుడు ప్రయస్కాంతికి సమన్లు పంపినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అన్ని పత్రాలతో ఈడీ ఎదుట విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో తండ్రీకొడుకులను ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఫోర్జరీ, మోసం కేసులో ఈ నెల…
The Telangana Legislative Assembly on Friday passed a resolution to take up a comprehensive door-to-door household caste survey in the state so as to plan and implement various plans for the progress of the backward classes, SC and ST citizens and other weaker sections. Published Date – 17 February 2024, 03:32 PM Photo: Screen-grabbed from X Hyderabad: BRS MLC K Kavitha on Saturday alleged that the Congress government in the state is not sincere in conducting the caste survey as it passed only a resolution in Legislative Assembly without ensuring statutory backing. The resolution passed by…
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన శ్వేతపత్రం సత్యదూరంగా ఉందన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు.సభలో ఇచ్చిన పుస్తకం తప్పులతడకగా ఉందన్నారు. నీటిపారుదల రంగంపై అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. దీనిపై మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. మంత్రి లేవనెత్తిన అంశాలపై హరీశ్రావు వివరణ ఇచ్చారు. గత ప్రభుత్వంపై బురదజల్లేందుకే ఈ నివేదిక తీసుకొచ్చారు. ఇందులో అబద్ధాలు ఉన్నాయని నేను రుజువు చేస్తాను. మిడ్మానేరు, ఎల్లంపల్లి ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలోనే పూర్తయ్యాయని మంత్రి ఉత్తమ్ చెప్పారు. అయితే, 2014 నాటికి నేను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయానికి మిడ్మానేరు ప్రాజెక్టుకు సంబంధించి రూ.106 కోట్ల విలువైన పనులు మాత్రమే జరిగాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక రూ.775 కోట్లు ఖర్చు చేసి మూడేళ్ల తర్వాత ప్రాజెక్టును పూర్తి చేసి నీళ్ళు ఇచ్చాం. ఖర్చు, ఆయకట్టు విషయంలో శ్వేతపత్రంలో రెండు చోట్ల వేర్వేరుగా ప్రస్తావించారు. ఒక్కో పేజీలో ఒక్కో…