Manoj Tiwary : పశ్చిమ బెంగాల్ క్రీడా శాఖ మంత్రి మనోజ్ తివారీ(Manoj Tiwary) ఫస్ట్ క్లాస్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించనున్నాడు. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్(Eden Gardens)లో బిహార్తో మ్యాచ్ తనకు చివరిదని తేల్చి చెప్పాడు. శనివారం మనోజ్ సోషల్ మీడియాలో… February 17, 2024 / 03:46 PM IST Manoj Tiwary : పశ్చిమ బెంగాల్ క్రీడా శాఖ మంత్రి మనోజ్ తివారీ(Manoj Tiwary) ఫస్ట్ క్లాస్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించనున్నాడు. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్(Eden Gardens)లో బిహార్తో మ్యాచ్ తనకు చివరిదని తేల్చి చెప్పాడు. శనివారం మనోజ్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. అందులో తన రంజీ కెరీర్.. ఈడెన్ గార్డెన్స్తో తనకున్న అనుబంధాన్ని చెప్పాడు. నిరుడు వీడ్కోలు నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న మనోజ్ తివారీ ఈసారి నో యూటర్న్ అంటున్నాడు. 2006లో రంజీల్లో అరంగేట్రం చేసిన తివారీ 2008లో టీమిండియా జెర్సీవేసుకున్నాడు. అయితే.. అతడికి…
Author: Telanganapress
The Mpox virus spreads mainly through close physical contact, causing a disease with symptoms resembling smallpox but milder. Published Date – 17 February 2024, 02:45 PM Toronto: Mpox (Monkeypox) virus may be infiltrating cells responsible for normal brain functioning causing neurological symptoms in people affected by the virus, finds a study. Mpox virus is transmitted primarily through close physical contact and causes a disease with symptoms similar to smallpox, although less severe. In May of 2022, the virus saw a major outbreak, spreading to more than 100 countries and causing over 86,900 infections across the…
ఆధార్ కార్డు ఉన్నవారికే గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు అందుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనికి కోసం ఇంధన శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. విద్యుత్తు కనెక్షన్ నంబర్ను, లబ్ధిదారుల ఆధార్తో అనుసంధానం చేయనున్నట్టు తెలిపింది. ఇందుకోసం ప్రత్యేకంగా అధికారులను నియమిస్తామని చెప్పింది. ఆధార్ లేకపోతే వెంటనే నమోదు చేయించుకోవాలని సూచించింది. అథెంటిఫికేషన్ చేసే సమయంలో ఆధార్ ఎన్రోల్మెంట్ నంబర్ చూపించాల్సి ఉంటుందని చెప్పింది. శాశ్వత ఆధార్ నంబర్ వచ్చే వరకు ఆధార్ ఎన్రోల్మెంట్ నంబర్తోపాటు ఫొటో ఉన్న బ్యాంక్ పాస్బుక్, పాన్, పాస్పోర్ట్, రేషన్కార్డు, ఓటర్ ఐడీ, ఉపాధి హామీ పథకం కార్డు, కిసాన్ పాస్బుక్, డ్రైవింగ్ లైసెన్స్ లేదా గెజిటెడ్ అధికారి సంతకం చేసిన ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది. ఆథెంటిఫికేషన్ సమయంలో వేలిముద్రలు తీసుకుంటారని, బయోమెట్రిక్ పనిచేయకపోతే ఐరిస్ ద్వారా ప్రయత్నిస్తారని తెలిపింది. అదికూడా పనిచేయని పక్షంలో ఓటీపీ ద్వారా ఆథెంటిఫికేషన్ చేస్తారని,…
Pawan Kalyan | టాలీవుడ్ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. February 17, 2024 / 02:42 PM IST Pawan Kalyan | టాలీవుడ్ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. పోరాట పటిమతో అంచలంచెలుగా ఎదిగిన నాయకుడాయన. 70వ జన్మదిన వేళ శ్రీ కె.సి.ఆర్. గారికి ఆ భగవంతుడు సంపూర్ణ ఆరోగ్యాన్నీ, సంతోషాన్నీ ఇవ్వాలని కోరుకొంటున్నాను. అంటూ పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా రాసుకోచ్చాడు. Source link
The Consulate General of India in New York said it is offering support to Indians impacted by the fire. Updated On – 17 February 2024, 01:46 PM New York: Some Indian students and professionals were among dozens of people displaced in a fire at a building in New Jersey.There were no reported injuries to occupants or firefighters. The fire started in the basement of a multi-family building at 77 Nelson Avenue and spread to the first and second floors and then the roof Thursday, city spokeswoman Kimberly Wallace-Scalcione said. The fire also caused damage to the…
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటొరోలా తన సరికొత్త బడ్జెట్ ఫోన్ మనదేశంలో విడుదల చేసింది. మోటో జీ04 పేరుతో స్మార్ట్ ఫోన్ను విడుదల చేసింది. యూనిసోక్ ప్రాసెసర్ ఇందులో అందించారు. 8జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకుస్టోరేజీ ఇందులో ఉన్నాయి. ర్యామ్ ను ఎక్స్ ప్యాన్షన్ ఫీచర్ ద్వారా మరో 8జీబీ పెంచుకునే అవకాశం ఉంది. అంటే ఏకంగా ఫోన్ బ్యాక్ సైడ్ సింగిల్ కెమెరా సెటప్ అందుబాటులో ఉంది. ఫ్రంట్ సైడ్ కూడా సెల్ఫీ కెమెరాను అందించారు. ఈ మోటరోలా ఫోన్ నాలుగు రంగులలో (బ్లాక్, గ్రీన్, బ్లూ, ఆరెంజ్) అందుబాటులో ఉండనుంది. దీని వెనుక భాగం యాక్రిలిక్ గ్లాసుతో తయారు చేశారు. అంటే అది గీతలు పడదు. ఫోన్ రెండు వేరియంట్లలో విక్రయించబడుతుంది. 4జిబి ర్యామ్ 64జీబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ.6,249, 8జిబి ర్యామ్ 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.7,999. ఈ ఫోన్…
Earthquake | పొరుగు దేశం పాకిస్థాన్ ( Pakistan)లో భూకంపం (Earthquake) సంభవించింది. ఇస్లామాబాద్ (Islamabad) సమీపంలో శనివారం తెల్లవారుజామున భూమి ఒక్కసారిగా కంపించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 4.7గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (National Centre for Seismology) వెల్లడించింది. భూమికి 190 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది. స్వల్ప స్థాయిలోనే భూమి కంపించడం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని సమాచారం. కాగా, గత శనివారం రాత్రి కూడా పాకిస్థాన్లో భూమి కంపించిన విషయం తెలిసిందే. రాజధాని ఇస్లామాబాద్, పెషావర్, లాహోర్లో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. భూకంపం తీవ్రత ఆ దేశ వాతావరణ విభాగం ప్రకారం 4.9గా నమోదైంది. అప్పుడు కూడా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదు. Also Read.. Viral Video | కదులుతున్న కారుపై స్టంట్స్.. ఆకతాయిలకు తగిన బహుమతి ఇచ్చిన పోలీసులు Ajit Pawar…
Many studies have also proposed the effect of Covid virus on the brain symptoms. But a study by researchers at the Charite- Universitatsmedizin Berlin in Germany has now produced evidence to support the new theory. Published Date – 17 February 2024, 12:46 PM London: Headaches, memory problems, and fatigue — commonly known to continue post a Covid-19 infection — may be a result of inflammation in the rest of the body and not because SARS-CoV-2 infects the brain, claims a new research. Early on in the pandemic, researchers surmised that direct infection of the brain could…
తెలంగాణ అసెంబ్లీలో చేసిన కులగణన తీర్మానంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. కులగణన తీర్మానం కేవలం కంటితుడుపు చర్య అని ఆమె కొట్టిపారేశారు. ఇవాళ(శనివారం) ఉదయం బంజారాహిల్స్ లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కవిత మాట్లాడారు. బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. కులగణనకు చట్టబద్ధత కల్పించాలని, తక్షణమే ఆ చట్టాన్ని అసెంబ్లీలో ఆమోదించాలని డిమాండ్ చేశారు. బీసీ సబ్ ప్లాన్కు కూడా చట్టబద్ధత కల్పించాలన్నారు. అంతేకదు… కులగణన ఎప్పటిలోగా పూర్తి చేస్తారో, ఎలా చేస్తారో ప్రభుత్వం చెప్పలేదని అన్నారు. స్పష్టత లేని కులగణన తీర్మానం బీసీలను మభ్యపెట్టే చర్య అని విమర్శించారు. తలాతోక లేని తీర్మానాన్ని తీవ్రంగా నిరసిస్తున్నామన్నారు. బీసీలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. బీహార్, కర్ణాటక రాష్ట్రాల్లో కులగణన చేపట్టే ముందు చట్టం చేశారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీది బీసీ వ్యతిరేక చరిత్ర అని ఆరోపించారు. మండల్ కమిషన్ సమయంలో పార్లమెంటులో…
Naa Saami Ranga | టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) నటించిన రీసెంట్ సూపర్ హిట్ చిత్రం నా సామి రంగ (Naa Saami Ranga). కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో అమిగోస్ ఫేం ఆషికా రంగనాథ్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటించగా.. అల్లరి నరేశ్, రాజ్ తరుణ్ కీలక పాత్రలు పోషించారు. February 17, 2024 / 12:41 PM IST Naa Saami Ranga | టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) నటించిన రీసెంట్ సూపర్ హిట్ చిత్రం నా సామి రంగ (Naa Saami Ranga). కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో అమిగోస్ ఫేం ఆషికా రంగనాథ్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటించగా.. అల్లరి నరేశ్, రాజ్ తరుణ్ కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో…