గృహజ్యోతి పథకంలో ప్రజల్లో ఆందోళన నెలకొంది. 200యూనిట్లలోపు ఫ్రీకరెంట్ ఇస్తామన్న సర్కార్..ఆహార భద్రత, ఆధార్ కార్డు ఉంటేనే ఫ్రీ కరెంటు అంటూ మెలిక పెట్టింది. దీంతో రేషన్ కార్డులేనివారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే గృహజ్యోతి పథకం కోసం హైదరాబాద్ నగరంలో శుక్రవారం నాటికి 10లక్షల మంది వినియోగదారుల నుంచి ఆహారభద్రత, ఆధార్ కార్డు వివరాలను సేకరించడం పూర్తయ్యింది. ఈనెల 15వ తేదీ వరకు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితుల కారణంగా వివరాల సేకరణ ఇంకా కొనసాగుతూనే ఉంది. బిల్లింగ్ తోపాటు వీటినిసేకరించాలని ప్రయత్నించినప్పటికీ ఆలస్యం అవ్వడంతో మొదట బిల్లింగ్ ప్రక్రియ డిస్కం పూర్తి చేసింది. మిగిలినవారి వివరాల సేకరణపై యంత్రాంగం ఫోకస్ పెట్టింది. ఇవి కూడా పూర్తి అయితే మరో 5లక్షల మందికి లబ్ది చేకూరే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. పాతబస్తీ,శివారు ప్రాంతం కలిసి ఉండే రాజేంద్రనగ్ర సర్కిల్ లోనే నగరంలో అత్యధికంగా 30శాతం వినియోగదారులు…
Author: Telanganapress
Computer chip | విద్యుత్తు బదులుగా కాంతితో పనిచేసే కొత్త కంప్యూటర్ చిప్ను పెన్సిల్వేనియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. February 17, 2024 / 08:10 AM IST వాషింగ్టన్, ఫిబ్రవరి 16: విద్యుత్తు బదులుగా కాంతితో పనిచేసే కొత్త కంప్యూటర్ చిప్ను పెన్సిల్వేనియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీని ద్వారా కృత్రిమ మేధ పద్ధతులను అభివృద్ధి చేసి డాటా బదిలీ వేగవంతంగా, మరింత సామర్థ్యంతో చేయొచ్చని వారు చెప్తున్నారు. సిలికాన్-ఫొటోనిక్(సిఫ్) చిప్గా పిలిచే ఈ సరికొత్త చిప్ కాంతిని ఉపయోగించుకొని లెక్కలను వేగంగా నిర్వహిస్తుంది. బహుళ సంఖ్యలను ఒకేసారి గుణకారం చేసేందుకు వీలుగా, హ్యాక్ చేయలేని విధంగా ఈ చిప్ను రూపొందించారు. ఈ చిప్లు గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థానాన్ని భర్తీ చేయవచ్చని అసోసియేట్ ప్రొఫెసర్ ఫిరూజ్ తెలిపారు. కాంతితో పనిచేసే ఈ చిప్ల వల్ల డాటా భద్రంగా ఉంటుందని సైంటిస్టులు చెప్తున్నారు. ఈ పరిశోధన వివరాలు…
Muslims must not waste their votes on Kumar, who heads the JD(U), said Owaisi who is on a three-day tour of Seemanchal region, Bihar’s north-eastern part bordering Nepal and West Bengal which has a high concentration of Muslims. Published Date – 16 February 2024, 10:54 PM Kishanganj: AIMIM president Asaduddin Owaisi on Friday alleged that “communalism is on the rise” in the country ever since Prime Minister Narendra Modi’s ascent to power and Muslims were being deprived of their due share in politics. Addressing a rally in Kishanganj district of Bihar, the Hyderabad MP also accused the…
INSAT-3DS | భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) మరో ఉపగ్రహ ప్రయోగానికి సిద్ధమైంది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి శనివారం సాయంత్రం 5.35 గంటలకు జీఎస్ఎల్వీ-ఎఫ్14 రాకెట్ నింగిలోకి పంపేందుకు శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేశారు. ఈ ప్రయోగానికి సంబంధించిన కౌంట్డౌన్ ప్రక్రియ శుక్రవారం మధ్యాహ్నం 2.05 గంటలకు ప్రారంభమైంది. February 17, 2024 / 07:35 AM IST INSAT-3DS: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) మరో ఉపగ్రహ ప్రయోగానికి సిద్ధమైంది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి శనివారం సాయంత్రం 5.35 గంటలకు జీఎస్ఎల్వీ-ఎఫ్14 రాకెట్ నింగిలోకి పంపేందుకు శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేశారు. ఈ ప్రయోగానికి సంబంధించిన కౌంట్డౌన్ ప్రక్రియ శుక్రవారం మధ్యాహ్నం 2.05 గంటలకు ప్రారంభమైంది. ఈ కౌంట్డౌన్ ప్రక్రియ శనివారం సాయంత్రం ప్రయోగ సమయం వరకు నిరంతరాయంగా 27.30 గంటలపాటు కొనసాగుతుంది. కౌంట్డౌన్ ముగియగానే షార్లోని రెండో…
Speaking at an event where leaders from other parties joined the BJP, Reddy alleged the situation in Telangana after Congress came to power defeating BRS is like going from bad to worse. Published Date – 16 February 2024, 11:01 PM Hyderabad, Feb 16 (PTI) Union Minister and Telangana BJP president G Kishan Reddy on Friday alleged that the Congress government in the state is not implementing the poll promises made to people but is engaged in “carrying suitcases to Delhi as per the directions” of party leader Rahul Gandhi, remarks that were dubbed as “nonsense” by…
రాష్ట్రంలోని పంచాయతీల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది మొదలు కార్యదర్శుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు. ప్రగతిభవన్లో గ్రామపంచాయతీ కారోబార్, బిల్ కలెక్టర్ల క్యాలెండర్ను శుక్రవారం మంత్రి ఆవిష్కరించారు. February 17, 2024 / 06:32 AM IST పనికి తగిన వేతనాలు, గుర్తింపు ఇస్తాం పంచాయతీరాజ్ మంత్రి సీతక్క హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని పంచాయతీల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది మొదలు కార్యదర్శుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు. ప్రగతిభవన్లో గ్రామపంచాయతీ కారోబార్, బిల్ కలెక్టర్ల క్యాలెండర్ను శుక్రవారం మంత్రి ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పంచాయతీ సిబ్బంది పనికి తగిన వేతనాలు, గుర్తింపు ఇచ్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. సిబ్బంది భయంతో కాకుండా ప్రేమతో పనిచేయాలని, గ్రామాల్లో పారిశుద్ధ్యం, పరిశుభ్రత పాటించాలని కోరారు. జీవో…
The comment concerned not only the American foreign policy establishment but from American NATO allies, who have watched warily as Russia proceeds with its invasion of Ukraine. Published Date – 16 February 2024, 11:06 PM File Photo Munich: United States Vice President Kamala Harris on Friday blamed Russia as reports came of the Russian opposition leader Alexei Navalny’s death in a Russian prison, CNN reported. “Before I begin today, we’ve all just received reports that Aleksey Navalny has died in Russia. This is, of course, terrible news, which we are working to confirm. My prayers are…
టీమిండియా హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్ట్ గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్ తర్వాత ముగిసింది. అయినప్పటికీ ద్రవిడ్, సపోర్టింగ్ స్టాఫ్ కొనసాగుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ద్రవిడ్ మరెంతకాలం కొనసాగుతాడన్న ప్రశ్న తెరపైకి వచ్చింది. దీంతో బీసీసీఐ కార్యదర్శి జైషా స్పందించారు. ఈ ఏడాది జూన్లో జరగనున్న టీ20 ప్రపంచకప్ వరకు ద్రవిడ్ కొనసాగుతాడని ఆయన చెప్పారు. గతేడాది ప్రపంచకప్ తర్వాత ద్రవిడ్, సపోర్ట్ స్టాఫ్ కాంట్రాక్ట్ ముగిసినప్పటికీ డిసెంబర్-జనవరిలో జరగనున్న సౌతాఫ్రికా టూర్ వరకు కొనసాగాలని బీసీసీఐ కోరింది. అయితే అది ఎంతకాలం అన్నది మాత్రం అప్పుడు చెప్పలేదు. ద్రవిడ్తో తాను మాట్లాడానని వెస్టిండీస్-అమెరికాలో జరగనున్న టీ20 ప్రపంచకప్ వరకు కొనసాగాలని కోరినట్టు జైషా తెలిపారు. ప్రపంచకప్ తర్వాత ద్రవిడ్ వెంటనే సౌతాఫ్రికా టూర్కు వెళ్లడంతో అప్పుడు మాట్లాడడం కుదరలేదని.. అదిప్పుడు జరిగిందని తెలిపారు. ఇది కూడా చదవండి: బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్: మూడు నెలలు చికెన్ షాపులు బంద్ The…
మేల్కొన్న 15 నిమిషాలకే ఫోన్ చూస్తున్న 84 శాతం మంది న్యూఢిల్లీ : మన దేశంలోని స్మార్ట్ఫోన్ యూజర్లలో 84 శాతం మంది నిద్ర నుంచి మేల్కొన్న 15 నిమిషాల్లోగానే తమ ఫోన్లను చెక్ చేస్తారని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదిక వెల్లడించింది. మేలుకుని ఉన్నపుడు 31 శాతం సమయాన్ని స్మార్ట్ఫోన్లతోనే గడుపుతారని, రోజుకు సగటున 80 సార్లు తమ ఫోన్లను చెక్ చేస్తారని తెలిపింది. కంటెంట్ను స్ట్రీమింగ్ చేయడానికి దాదాపు 50 శాతం సమయాన్ని వెచ్చిస్తారని చెప్పింది. స్మార్ట్ఫోన్లతో గడిపే సమయం 2010లో దాదాపు రోజుకు రెండు గంటలు ఉండేదని, ఇప్పుడు ఇది 4.9 గంటలకు పెరిగిందని తెలిపింది. 2010లో యూజర్లు టెక్స్, కాల్స్ ద్వారా సాంఘిక సంబంధాల కోసం నూటికి నూరు శాతం సమయాన్ని వెచ్చించేవారని, 2023లో ఇది కేవలం 20-25 శాతానికి తగ్గిందని వివరించింది. ఇప్పుడు సెర్చింగ్, గేమింగ్, షాపింగ్, ఆన్లైన్ లావాదేవీలు, వార్తల కోసం ఎక్కువ…
The incident occurred on February 12th, 2024, upon the arrival of Air India flight AI-116 from New York. Patel, accompanied by his 76-year-old spouse, Narmadaben Patel, had both booked wheelchairs for assistance. Published Date – 16 February 2024, 11:09 PM New Delhi: In the wake of a heartbreaking incident at Mumbai‘s Chhatrapati Shivaji Maharaj International Airport, Air India finds itself under intense scrutiny following the tragic death of an 80-year-old passenger, Babu Patel, who collapsed and passed away after walking from the plane to the terminal. The incident occurred on February 12th, 2024, upon the arrival…