రాష్ట్రంలో గత ప్రభుత్వ ఆనవాళ్లేవీ లేకుండా చేస్తామని అసెంబ్లీలోనే ప్రకటించిన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, అన్నట్టుగానే పని మొదలుపెట్టినట్టు కనిపిస్తున్నది. బీఆర్ఎస్పై రాజకీయ కక్షసాధింపు కోసం విలువైన తెలంగాణ సంపదను మట్టిపాలు చేసే కుట్రలు జరుగుతున్నట్టు తెలంగాణవాదులు అనుమానిస్తున్నారు. February 12, 2024 / 04:30 AM IST కాంగ్రెస్ బలిపీఠంపై తెలంగాణ అన్నదాత మేడిగడ్డ బరాజ్ను గోదావరి ‘వరదకు వదిలేసే’ కుట్ర మరమ్మతులకు అవకాశం ఉన్నా రాష్ట్ర సర్కారు విస్మరణ ఇంజినీర్లు, మంత్రి సూచించినా వద్దని వారించిన సీఎం! మేడిగడ్డ సాకుగా కాళేశ్వరాన్ని మట్టిలో కలపాలని యత్నం కేసీఆర్ కట్టిన ప్రాజెక్టు కూలిపోయిందని ప్రచారానికి ఎత్తులు నీటిని ఎత్తిపోసే అవకాశమున్నా ఉద్దేశపూర్వకంగా పక్కకు 2 నెలలైనా ‘మేడిగడ్డ’ బాధ్యులను తేల్చకుండా కాలయాపన ప్రాజెక్టు స్వరూపాన్ని గుర్తించక నిరర్ధక ఆస్తులంటూ ప్రకటన హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గత ప్రభుత్వ ఆనవాళ్లేవీ లేకుండా చేస్తామని…
Author: Telanganapress
Prime Volleyball League side Hyderabad Black Hawks gearing up for the upcoming third season as the team unveiled their new jersey during the finale of the VD Black Hawks volleyball tournament in Gachibowli Indoor Stadium, Hyderabad on Sunday. Updated On – 11 February 2024, 11:34 PM Vijay Deverakonda unveils his team’s jersey for the upcoming Prime Volleyball League season on Sunday. Hyderabad: Prime Volleyball League side Hyderabad Black Hawks gearing up for the upcoming third season as the team unveiled their new jersey during the finale of the VD Black Hawks volleyball tournament in Gachibowli Indoor…
రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన మాటలు మనందరికి తెలుసు.. రాష్ట్ర ప్రభుత్వ చిహ్నం లో కాకతీయ తోరణం, చార్మినార్ ఈ రెండు తొలిగించాలని కాబినెట్ లో చర్చిస్తున్నాం అని చెప్పారన్నారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. కాకతీయలో వరంగల్ నగరాన్ని రాజధానిగా చేసుకొని వందల ఏళ్లు దక్షణ భారత దేశాన్ని పరిపాలించారని తెలిపారు.వారు పరిపాలన చేసిన సమయంలో ప్రతి గ్రామంలో రెండు, మూడు కుంటలు ఒక్క పెద్ద చెరువు ఏర్పాటు చేశారు. వ్యవసాయం పైన ఎక్కువు దృష్టి సారించారు. రాజాభోగాలు అనుభవించిన వంశం కాదు కాకతీయలు. పేద ప్రజల కోసం పని చేశారు. 44వేల చెరువులు నిర్మించారు. ఆ కాలంలో మన దురుదృష్టం వలన ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నిర్లక్ష్యం చేస్తే..అందుకే మిషన్ కాకతీయ పేరు మీద పథకం తీసుకొచ్చి 2014లో చెరువులును కేసీఆర్ పునరోద్ధించారు. కాకతీయులు ఓ కులానికో చెందిన వారు కాదన్నారు. చార్మినార్…
డిమాండ్ల సాధన కోసం రేపు రైతన్నల ‘ఢిల్లీ చలో’ మార్చ్ పాల్గొననున్న 200కుపైగా రైతు సంఘాలు ఢిల్లీ సరిహద్దుల్లో బారికేడ్లు ఏర్పాటు హర్యానా ప్రభుత్వం కఠిన చర్యలు 144 సెక్షన్.. ఇంటర్నెట్పై నిషేధం విధింపు న్యూఢిల్లీ/చండీగఢ్, ఫిబ్రవరి 11: అన్నదాతలు మరోసారి పోరుబాట పట్టారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంతోపాటు తమ ఇతర డిమాండ్లు పరిష్కరించేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు దాదాపు 200కు పైగా రైతు సంఘాలు ఈ నెల 13న(మంగళవారం) ‘ఢిల్లీ చలో’ మార్చ్ నిర్వహించతలపెట్టాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలోకి రైతులు ప్రవేశించకుండా అధికారులు సరిహద్దుల్లో అధిక బలగాలను మోహరించారు. సింఘూ, ఘాజీపూర్, టిక్రి సరిహద్దుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. రైతులతో కూడిన వాహనాలు ఢిల్లీలోకి ప్రవేశించకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. రైతుల వాహనాలు పంక్చర్ అయ్యేలా పలు చోట్ల ఇనుప మేకులు కూడా ఏర్పాటు చేశారు. హర్యానా-ఢిల్లీ, యూపీ-ఢిల్లీ సరిహద్దుల్లో భద్రతా ఏర్పాట్లను ఢిల్లీ పోలీసు…
Bharat Penumetsa and V Nanditha emerged winners in junior and open categories respectively in the 213th Brilliant Trophy Chess Tournament held at Brilliant Grammar High School, Dilsukhnagar on Sunday. Published Date – 11 February 2024, 11:44 PM Medal winners of the chess tournament on Sunday. Hyderabad: Bharat Penumetsa and V Nanditha emerged winners in junior and open categories respectively in the 213th Brilliant Trophy Chess Tournament held at Brilliant Grammar High School, Dilsukhnagar on Sunday. Bharat, who studies in Quantum Leap School, Kukatpally scored six points from as many rounds to grab the top spot ahead…
అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హయాంలోనే తెలంగాణ నీళ్ల హక్కులుకృష్ణార్పణం అయ్యాయని చెప్పారు ఎంపీ నామా నాగేశ్వరరావు. తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించారని విమర్శించారు. రేవంత్ ఆరోపణలను నామ తీవ్రంగా ఆక్షేపించారు. దీనికి సంబంధించి ఇవాళ(ఆదివారం) ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. పార్లమెంట్ లో తెలంగాణ ప్రాజెక్టుల గురించి తాను అడిగిన ప్రశ్నకు సమాధానంగా రాష్ట్ర ప్రజల్ని సీఎం రేవంత్ రెడ్డి తప్పుదోవ పట్టించారన్నారు. అసెంబ్లీ సాక్షిగా ఆయన చెప్పినవి కేవలం తాత్కాలిక కేటాయింపుల ఒప్పందం మాత్రమేనని, శాశ్వతంగా తెలంగాణ ప్రాజెక్టులను కేంద్రానికి అప్పజెప్పింది ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమేనని ఆయన గుర్తించాలన్నారు. కేసీఆర్ ఎప్పుడూ తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీపడలేదని, కృష్ణా జలాలను కేఆర్ఎంబీకి కాంగ్రెస్ ప్రభుత్వమే అప్పజెప్పిందన్నారు ఎంపీ నామా నాగేశ్వరరావు. ఇది కూడా చదవండి:కాకతీయలు పేద ప్రజల కోసం పని చేశారు…
మంచిర్యాల పట్టణంలోని నాలుగో వార్డులో గల కాశీ విశ్వేశ్వర అభయాంజనేయ స్వామి ఆలయంలో నాగేంద్ర సహిత శివలింగ, నందీశ్వర, గజస్తంభ ప్రతిష్ఠాపన వేడుక ఆదివారం కనుల పండువగా సాగింది. February 12, 2024 / 03:21 AM IST మంచిర్యాల ఏసీసీ, ఫిబ్రవరి 11 : మంచిర్యాల పట్టణంలోని నాలుగో వార్డులో గల కాశీ విశ్వేశ్వర అభయాంజనేయ స్వామి ఆలయంలో నాగేంద్ర సహిత శివలింగ, నందీశ్వర, గజస్తంభ ప్రతిష్ఠాపన వేడుక ఆదివారం కనుల పండువగా సాగింది. మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణానికి తనవంతుగా రూ.21 వేలు అందజేశారు. అనంతరం ఆలయ నిర్వాహకులు దివాకర్రావును శాలువాతో సన్మానించారు. Source link
Pakistan is staring at prolonged political instability and chaos at a time when it is already steeped in multiple crises Published Date – 11 February 2024, 11:45 PM An unmistakable message from Pakistani voters in the national elections is one of defiance and hope; defiance in the face of unprecedented oppression and manipulation of the institutions and hope to save and preserve the democratic will. For the first time in the country’s history, a clear indictment was handed out to the military establishment which used all the tricks in the bag, as it always did, to…
ఆస్ట్రేలియా విధ్వంసక బ్యాట్స్ మన్ గ్లెన్ మ్యాక్స్ వెల్ టీ20 క్రికెట్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డును సమం చేశాడు. ఇవాళ(ఆదివారం) వెస్టిండీస్ తో రెండో టీ20లో మ్యాక్స్ వెల్ మెరుపు సెంచరీ నమోదు చేశాడు. 50 బంతుల్లో 8 సిక్సులు, 12 ఫోర్లతో 120 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. మ్యాక్స్ వెల్ కు టీ20 కెరీర్ లో ఇది 5వ సెంచరీ. దీంతో ఈ డైనమిక్ బ్యాటర్… టీ20 క్రికెట్లో అత్యధిక సెంచరీల లిస్టులో రోహిత్ శర్మ సరసన చేరాడు. ఇప్పటి వరకు రోహిత్ శర్మ టీ20 క్రికెట్లో 5 సెంచరీలతో టాప్ లో ఉన్నాడు. ఇది కూడా చదవండి: తెలంగాణ నీళ్ల హక్కులు కృష్ణార్పణం Source link
నీటిపారుదల రంగంపై శాసనసభలో సోమవారం శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. ఇప్పటికే సభలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్పై సోమవారం చర్చ ప్రారంభంకానున్నది. February 12, 2024 / 02:21 AM IST హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): నీటిపారుదల రంగంపై శాసనసభలో సోమవారం శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. ఇప్పటికే సభలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్పై సోమవారం చర్చ ప్రారంభంకానున్నది. దీంతోపాటు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాల్లో జరిగిన లోపాలపై సభలో శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయింంచినట్టు తెలిసింది. ఈ మేరకు అధికార కాంగ్రెస్ పార్టీ తమ సభ్యులకు ఆదివారం సాయంత్రం ప్రజాభవన్లో ‘ప్రాజెక్టుల నిర్మాణం-అవకతవకలు’ అనే అంశంపై పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇప్పించింది. సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ప్రాజెక్టులపై…