దేశ చరిత్రలోనే తొలిసారిగా సెంట్రల్ ఆర్మ్ డ్ పోలీస్ ఫోర్స్ (సీఏపీఏఫ్)లోని కానిస్టేబుళ్ల నియామకం కోసం కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పరీక్షలను 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించనున్నారు. ఇప్పటి వరకు హిందీ, ఇంగ్గిష్ భాషల్లో మాత్రమే నిర్వహిస్తూ వస్తున్నారు. దీంతో ఆయా రాష్ట్రాల అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ పోలీసు ఉద్యోగాల్లో తీవ్ర అన్యాయం జరిగేది. ఈ క్రమంలో అన్ని రాష్ట్రాల నుంచి కేంద్రానికి వినతులు వస్తుండటంతో ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్షా ప్రాంతీయ భాషల్లోనూ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఆయా రాష్ట్రాలకు సమాచారం ఇచ్చింది. దేశంలో 128 నగరాల్లో ఈనెల 20 నుంచి మార్చి 7 వరకు నిర్వహించే పరీక్షకు సుమారు 48 లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. జాతీయ స్థాయి పరీక్షలను హిందీ, ఇంగ్లిష్తో పాటు ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని నాటి తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అనేకసార్లు…
Author: Telanganapress
ICC Under 19 World Cup 2024: ఫైనల్లో ఓడటం నిరాశే అయినప్పటికీ ఈ బాధ మాత్రం భారత అభిమానులకు కొత్తేం కాదు. గడిచిన పదకొండేండ్లుగా సీనియర్ స్థాయిలో మన పురుషుల, మహిళల క్రికెట్ జట్లు ఇస్తున్న షాకులతో పోల్చితే ఇదేం పెద్దది కాదు. February 11, 2024 / 09:58 PM IST ICC Under 19 World Cup 2024: సౌతాఫ్రికా వేదికగా కొద్దిసేపటి క్రితమే ముగిసిన ఐసీసీ అండర్ -19 వరల్డ్ కప్ ఫైనల్లో ఆసీస్ చేతిలో భారత్ ఓటమిపాలైంది. ఫైనల్లో ఓడటం నిరాశే అయినప్పటికీ ఈ బాధ మాత్రం భారత అభిమానులకు కొత్తేం కాదు. గడిచిన పదకొండేండ్లుగా సీనియర్ స్థాయిలో మన పురుషుల, మహిళల క్రికెట్ జట్లు ఇస్తున్న షాకులతో పోల్చితే ఇదేం పెద్దది కాదు. వాస్తవానికి సీనియర్ లెవల్తో పోలిస్తే జూనియర్ స్థాయిలోనే గడిచిన దశాబ్దకాలంగా భారత్ ఘన విజయాలతో పాటు ఐసీసీ ట్రోఫీలను…
Supported by the Telangana State Forest Department Corporation (TSFDC) and Telangana Tourism, the event is organised by the Society to Save Rocks and the Great Hyderabad Adventure Club (GHAC) Published Date – 11 February 2024, 09:15 PM Hyderabad: The tenth edition of the Hyderabad Rockathon was held on Sunday at Forestrek Park in Narsingi. Around 150 participants indulged in a day filled with adventure and fitness challenges like Rappelling, Ziplining, Rock Walks, Rock Shotput and Slacklining. Supported by the Telangana State Forest Department Corporation (TSFDC) and Telangana Tourism, the event is organised by the Society to…
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఖానాపూర్ యువతి అలేఖ్య హత్యకేసులో పోలీసులు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. నిందితుడు శ్రీకాంత్ తల్లి సత్తెవ్వ, తమ్ముడు శివకృష్ణను అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు. కాగా, తనకు దక్కనిది మరొకరికి దక్కకూడదన్న ఉద్దేశంతో. కత్తితో పొడిచి దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన నిర్మల్ జిల్లా ఖానాపూర్ గురువారం జరిగింది. ఖానాపూర్లోని అంబేద్కర్నగర్ కాలనీకి చెందిన జూకింది శ్రీకాంత్. షేట్పెల్లి అలేఖ్య( 22) స్థానిక ప్రభుత్వ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసింది.శ్రీకాంత్ కానిస్టేబుల్ ఉద్యోగానికి ప్రిపేర్ కాగా క్వాలిఫై కాలేదు. అలేఖ్య టైలరింగ్ కోచింగ్ తీసుకుంటోంది. శ్రీకాంత్ ఐదేండ్లుగా ప్రేమ పేరుతో ఆమెను వేధిస్తున్నాడు. యువతి విషయాన్ని పెద్దలకు చెప్పడంతో పెద్ద మనుషుల సమక్షంలో అతడిని మందలించారు. అలేఖ్యకు ఇటీవలే నిశ్చితార్థం అయింది. విషయం తెలుసుకున్న శ్రీకాంత్. వరుడికి సమాచారం ఇచ్చి ఆ పెండ్లిని చెడగొట్టాడు. తనకు దక్కని అలేఖ్య మరెవరికీ దక్క కూడదని, అందుకు యువతిని…
ICC Under 19 World Cup 2024: ఐసీసీ టోర్నీలలో అత్యద్భుత ప్రదర్శనలతో నాకౌట్ దశకు చేరడం.. కానీ తీరా కీలక మ్యాచ్లలో చేతులెత్తేయడం భారత క్రికెట్ జట్టుకు కొత్తేం కాదు. గత పదేండ్లుగా అంతర్జాతీయ క్రికెట్లో మెన్ ఇన్ బ్లూ తడబాటు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. కొద్దిరోజుల క్రితమే భారత్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్ కప్లో ఫైనలే ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం. తాజాగా దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న అండర్ – 19 మెన్స్ వరల్డ్ కప్లోనూ భారత్దీ ఇదే పరిస్థితి. ఈ మ్యాచ్లో భారత్ను ఆసీస్ చిత్తు చేసి నాలుగో ట్రోఫీ సొంతం చేసుకుంది. అయితే ఎప్పటిలాగే ఫైనల్ దాకా సూపర్ డూపర్ ఆటతో రెచ్చిపోయి.. తీరా తుదిపోరులో చేతులెత్తేసే భారత సారథుల జాబితాలో ఉదయ్ సహరన్ చేరాడు. టాప్ స్కోరర్.. ఈ టోర్నీలో ఉదయ్ సహరన్ టాప్ స్కోరర్. ఫైనల్కు ముందు ఆడిన మ్యాచ్లలో ఉదయ్…
The mission for the Telangana unit of the BJP is to win at least 10 out of the 17 Lok Sabha seats in Telangana Published Date – 11 February 2024, 08:15 PM Hyderabad: The BJP is likely to announce the names of candidates for 10 Lok Sabha constituencies before the issuance of election schedule. According to sources, since the BJP leadership has decided to renominate party sitting MPs from Secunderabad, Nizamabad and Karimnagar Lok Sabha constituencies, party State president G Kishan Reddy has reportedly sent names of candidates for seven more constituencies along with them for…
తెలుగు సినీ దర్శకుల సంఘం ఎన్నికల్లో వీర శంకర్ ప్యానల్ విజయం సాధించింది. సంఘం ప్రెసిడెంట్గా వీర శంకర్, వైస్ ప్రెసిడెంట్లుగా వశిష్ట,సాయి రాజేశ్ ఎన్నికయ్యారు. ఇవాళ(ఆదివారం) ఉదయం 8 గంటల నుంచి 4 గంటల వరకు ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత ఫలితాలు విడుదలయ్యాయి.దర్శకుల సంఘంలో దాదాపు 1500 మంది యాక్టివ్గా ఉన్నారు. తాజా ఎన్నికల్లో 1113 ఓట్లు పోలయ్యాయి. వీర శంకర్కు 536 ఓట్లు రాగా, ప్రత్యర్థి సముద్రకు 304 ఓట్లు పడ్డాయి. నూతన కార్యవర్గం రెండేళ్లు కొనసాగనుంది.. వీర శంకర్ గతంలోనూ అధ్యక్షుడిగా పనిచేశారు.గుడుంబా శంకర్, ప్రేమ కోసం,హలో: ఐ లవ్ యూ,విజయరామరాజు సినిమాలకు దర్శకత్వం వహించారు వీర శంకర్. అంతేకాదు విరాట పర్వం, జాతి రత్నాలు సినిమాల్లో కూడా యాక్టింగ్ చేశాడు. వశిష్ట బింబిసార తో మొదట ప్రయత్నంలోనే సక్సెస్ సాధించాడు. ప్రస్తుతం చిరంజీవితో విశ్వంభర మూవీ తీస్తున్నాడు. ఇక సాయి రాజేశ్ ‘బేబీ’ మూవీ…
Crime News | పేగు తెంచుకుని పుట్టిన చిన్నారిని తొట్టిలో వేయడానికి బదులు పొరపాటున ‘ఓవెన్’లో పెట్టింది ఓ కన్నతల్లి.. ఫలితంగా ఆ నెలరోజుల చిన్నారి మరణించిన ఘటన అమెరికాలో వెలుగు చూసింది. February 11, 2024 / 07:52 PM IST Crime News | పేగు తెంచుకుని పుట్టిన చిన్నారిని తొట్టిలో వేయడానికి బదులు పొరపాటున ‘ఓవెన్’లో పెట్టింది ఓ కన్నతల్లి.. ఫలితంగా ఆ నెలరోజుల చిన్నారి మరణించిన ఘటన అమెరికాలో వెలుగు చూసింది. మిస్సోరీలో ఒక నెల రోజుల పసికందు శ్వాస తీసుకోవడం లేదని వచ్చిన వార్తలపై మిస్సోరీ పోలీసులు స్పందించారు. కన్సాస్ సిటీలో గల ఆ ఇంటికెళ్లి చూస్తే శరీరం నిండా కాలిన గాయాలు, నిశ్చలంగా ఉన్న పసికందు కనిపించిదని పోలీసులు తెలిపారు. పరిస్థితిని బట్టి పసికందు మరణించినట్లు ప్రకటించారు. ఇది ఘోర విషాదం అని పేర్కొన్నారు. తొట్టిలో పడుకోబెట్టాననుకుని పొరపాటున నాప్ పై పెట్టానని…
The examination are being conducted from February 10-March 7 and around 48 lakh candidates are appearing in 128 cities across the country. Published Date – 11 February 2024, 05:04 PM (File Photo) Hyderabad: For the first time, the constable recruitment examination in the Central Armed Police Forces such as the CRPF, BSF and CISF will be conducted in 13 regional languages including Telugu. The examination are being conducted from February 10-March 7 and around 48 lakh candidates are appearing in 128 cities across the country. It is for the first time the Ministry of Home Affairs…
తెలంగాణలో అధికారుల బదిలీలు కొనసాగుతోంది. నిన్న(శనివారం) డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లను బదిలీ చేసిన ప్రభుత్వం తాజాగా ఎంపీడీవోలను బదిలీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీరాజ్ శాఖ పరిధిలో సేవలందిస్తున్న 395 మంది ఎంపీడీవోలను ప్రభుత్వం బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సొంత జిల్లాల్లో పని చేస్తున్న వారితో పాటు మూడేళ్లకుపైగా ఒకే దగ్గర పని చేస్తున్న ఉద్యోగులను ఇతర జిల్లాలకు బదిలీ చేయాలని గతేడాది డిసెంబర్లో ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఈసీ మార్గదర్శకాలతో ప్రభుత్వం 395 మంది ఎంపీడీవోలను బదిలీ చేసింది. శనివారం ప్రభుత్వం 32 మంది డిప్యూటీ కలెక్టర్లతో పాటు 132 మంది తహసీల్దార్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మల్టీజోన్-1లో 84 మంది తహసీల్దార్లు, మల్టీజోన్-2లో 48 మంది తహసీల్దార్లను బదిలీ రెవెన్యూ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఇది కూడా చదవండి:సమీర్ వాంఖడే పై ఈడీ మనీలాండరింగ్ కేసు Source link