Brawl At Wedding Reception | వివాహ రిసెప్షన్లో ఘర్షణ జరిగింది. డీజే డ్యాన్స్ నేపథ్యంలో రెండు వర్గాల వారు కొట్టుకున్నారు. ఒకరిపై మరొకరు కుర్చీలు విసురుకున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. February 11, 2024 / 05:12 PM IST లక్నో: వివాహ రిసెప్షన్లో ఘర్షణ జరిగింది. డీజే డ్యాన్స్ నేపథ్యంలో రెండు వర్గాల వారు కొట్టుకున్నారు. ఒకరిపై మరొకరు కుర్చీలు విసురుకున్నారు. (Brawl At Wedding Reception) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఈ సంఘటన జరిగింది. అమీనాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుంగే నవాబ్ పార్క్ ప్రాంతంలో ఉన్న బుద్ధ లాల్ బద్లు ప్రసాద్ ధర్మశాలలో శుక్రవారం రాత్రి పెళ్లి రిసెప్షన్ జరిగింది. ఈ సందర్భంగా డీజే మ్యూజిక్కు అనుగుణంగా కొందరు డ్యాన్స్ చేశారు. కాగా, డ్యాన్స్ సందర్భంగా రెండు వర్గాల మధ్య…
Author: Telanganapress
The four candidates announced are Md Nadimul Haque, Mamata Bala Thakur, Sushmita Dev and Sagarika Ghosh. Published Date – 11 February 2024, 03:52 PM Kolkata: Trinamool Congress on Sunday announced the names of four candidates for the forthcoming elections in Rajya Sabha which are going to be vacant soon. The four candidates announced are Md Nadimul Haque, Mamata Bala Thakur, Sushmita Dev and Sagarika Ghosh. Haque is the only sitting Rajya Sabha member of the party to get re-nomination. Both Thakur and Dev are former MPs, with Dev being an erstwhile Congress leader from Assam. Sagarika…
దేశంలో రోడ్ల విస్తరణ తర్వాత టోల్ ప్లాజా వ్యవస్థలు ఏర్పాటు చేశారు. అయితే త్వరలోనే ఈ స్థానంలో జీపీఎస్ ఆధారిత టోల్ వసూలు వ్యవస్థలు ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ జీపీఎస్ ఆధారిత ఎలక్ట్రానిక్ టోల్ వసూలు వ్యవస్థలో ఆటోమేటిగ్గా నెంబర్ ప్లేట్ ను గుర్తించే టెక్నాలజీ ఉంటుంది. హైవేలపై నిర్దేశిత ప్రాంతాల్లో అమర్చిన కెమెరాలు ఓ వాహనం రోడ్డెక్కినప్పటి నుంచి అది హైవేపై ఎంత దూరం ప్రయాణిస్తుందో గుర్తిస్తాయి. నూతనంగా తీసుకువస్తున్న ఈ జీపీఎస్ టోల్ సిస్టమ్ ప్రకారం… ఓ వాహనం ప్రయాణించిన దూరం ఆధారంగానే టోల్ చెల్లించాల్సి ఉంటుంది. ఆ వాహనం ఎన్ని టోల్ ప్లాజాలు దాటి వచ్చిందో ఈ జీపీఎస్ వ్యవస్థ నమోదు చేస్తుంది. దాని ఆధారంగానే టోల్ ఫీజును లెక్కిస్తారు. ఇప్పటివరకు ఆయా టోల్ ప్లాజాల దగ్గర ఫిక్స్ డ్ చార్జీలను చెల్లించాల్సి వచ్చేది. ఈ వ్యవస్థలో వాహన…
Supreme Court | ట్రయల్ కోర్టులను ‘ఇన్ఫీరియర్ కోర్టులు’ అని పిలవడం మానాలని సుప్రీంకోర్టు తన రిజిస్ట్రీ విభాగాన్ని ఆదేశించింది. అలాగే, ట్రయల్ కోర్టు రికార్డులను దిగువ కోర్టు రికార్డులు పిలువొద్దని చెప్పింది. February 11, 2024 / 04:10 PM IST Supreme Court | ట్రయల్ కోర్టులను ‘ఇన్ఫీరియర్ కోర్టులు’ అని పిలవడం మానాలని సుప్రీంకోర్టు తన రిజిస్ట్రీ విభాగాన్ని ఆదేశించింది. అలాగే, ట్రయల్ కోర్టు రికార్డులను దిగువ కోర్టు రికార్డులు పిలువొద్దని చెప్పింది. జీవిత ఖైదు విధిస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఇద్దరు వ్యక్తులు దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా ధర్మాసనం కోర్టు రిజిస్ట్రీని ట్రయల్ కోర్టులను దిగువ కోర్టుగా పిలువడం తప్పని.. అలాగే, ట్రయల్ కోర్టు రికార్డులను దిగువ కోర్టు రికార్డులు పిలువకూడదని చెప్పింది.…
“We are mapping out a game plan to get a million people to Mars,” Musk wrote in a post on X.com. Published Date – 11 February 2024, 03:13 PM New Delhi: Billionaire Elon Musk on Sunday announced plans to shift one million people to Mars. “We are mapping out a game plan to get a million people to Mars,” Musk wrote in a post on X.com. “Civilisation only passes the single-planet Great Filter when Mars can survive even if Earth supply ships stop coming,” he added. He said this in response to a post which said…
సూర్యాపేట జిల్లా ఇమాంపేటలోని ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ లో విషాదం జరిగింది. ఇంటర్ సెకండియర్ చదువుతున్న ఓ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. ఫ్యాన్ కు ఉరి వేసుకోవడం గమనించి వెంటనే కాపాడే ప్రయత్నం చేశామని, ఆసుపత్రికి తరలించేలోపే విద్యార్థిని చనిపోయిందని వార్డెన్ చెబుతున్నారు. అయితే, తమ కూతురిది ఆత్మహత్య కాదని, ప్రిన్సిపాల్ వేధింపుల కారణంగానే చనిపోయిందని విద్యార్థిని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇటీవలే యాదాద్రి జిల్లా కేంద్రంలోని బాలికల వసతి గృహంలో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్న ఘటన మరవకముందే తాజాగా సూర్యాపేటలో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపుతోంది. శనివారం ఇంటర్ విద్యార్థుల ఫేర్ వెల్ పార్టీ జరిగింది. సాయంత్రం జరిగిన ఈ పార్టీలో ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థిని వైష్ణవి ఉత్సాహంగా పాల్గొందని వార్డెన్ చెప్పారు. వైష్ణవి మిగతా విద్యార్థునులతోనూ బాగానే ఉండేదని, ఎలాంటి గొడవలులేవని తెలిపారు. పార్టీలో స్నాక్స్, కూల్ డ్రింక్స్ పంచుతుండగా.. వైష్ణవి తన గదికి…
Shiva Balakrishna | హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ (Shiva Balakrishna) అక్రమాస్తులపై ఏసీబీ అధికారులు(ACB officials) లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. February 11, 2024 / 03:08 PM IST హైదరాబాద్ : హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ (Shiva Balakrishna) అక్రమాస్తులపై ఏసీబీ అధికారులు(ACB officials) లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కస్టడీ విచారణ సమయంలో శివ బాలకృష్ణ సీనియర్ ఐఏఎస్ అధికారి పేరు చెప్పారు. ఐఏఎస్ అధికారి సూచనల మేరకు పాలనా పరమైన అనుమతులు జారీ చేసి వేల కోట్ల రూపాయలు సంపాదించాడు. ఇదే విషయాన్ని కస్టడీ సమయంలో శివ బాలకృష్ణ తెలిపారు. ఈ నేపథ్యంలో సదరు ఐఏఎస్ అధికారిని విచారించేందుకు సిద్ధమైంది. న్యాయ సలహా తీసుకొని నోటీసులు జారీ చేసేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ కేసును ప్రాసిక్యూషన్ చేసేందుకు అధికారులు ప్రభుత్వ అనుమతి తీసుకోనున్నారు. కాగా, అధికారాన్ని ఉపయోగించుకుని భారీగా అక్రమాస్తులను కూడబెట్టిన…
Tiwary, also serving as the sports minister of Bengal, refrained from specifying the particular rationale behind his suggestion on social media. Published Date – 11 February 2024, 01:59 PM File photo of Manoj Tiwary New Delhi: Former India cricketer and current Bengal captain Manoj Tiwary has called for the scrapping of the Ranji Trophy from the next season saying several things are “going wrong” in India’s first-class tournament, which has been running since 1934. Tiwary, also serving as the sports minister of Bengal, refrained from specifying the particular rationale behind his suggestion on social media. “Ranji…
Suicide | సూర్యాపేట మండలం ఇమాంపేట గ్రామంలోని బాలికల గురుకుల పాఠశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న వైష్ణవి అనే విద్యార్థిని హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు సూర్యాపేటలోని 9వ వార్డులోగల ఎన్టీఆర్ కాలనీ వాసిగా తోటి విద్యార్థినిలు తెలిపారు. February 11, 2024 / 01:42 PM IST Suicide: సూర్యాపేట మండలం ఇమాంపేట గ్రామంలోని బాలికల గురుకుల పాఠశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న వైష్ణవి అనే విద్యార్థిని హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు సూర్యాపేటలోని 9వ వార్డులోగల ఎన్టీఆర్ కాలనీ వాసిగా తోటి విద్యార్థినిలు తెలిపారు. విద్యార్థిని ఆత్మహత్య సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, వైష్ణవి మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయని, నిజనిర్ధారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుని తమకు…
Police have also arrested a couple which had given the woman shelter and used her for flesh trade. Published Date – 11 February 2024, 01:03 PM Hyderabad: Police in Hyderabad have apprehended a Bangladeshi woman who had entered India illegally and was indulging in prostitution. Police have also arrested a couple which had given the woman shelter and used her for flesh trade. The 22-year-old Bangladeshi had illegally entered India two months ago and reached Hyderabad via Kolkata and was staying at a house in Chandrayangutta area in the city. The foreign national’s illegal stay came…