Author: Telanganapress

Dead body | యాదాద్రి భువనగిరి  జిల్లా(Yadadri bhuvanagiri)లోని భువనగిరి మండల పరిధిలోని అనంతారం(Anantharam) గ్రామ శివారులో గుర్తుతెలియని మృతదేహం(Dead body) లభ్యమైంది . February 5, 2024 / 12:31 PM IST యాదాద్రి భువనగిరి : యాదాద్రి భువనగిరి  జిల్లా(Yadadri bhuvanagiri)లోని భువనగిరి మండల పరిధిలోని అనంతారం(Anantharam) గ్రామ శివారులో గుర్తుతెలియని మృతదేహం(Dead body) లభ్యమైంది . స్థాని కులు సోమవారం కాలిపోయిన మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే అత‌న్ని ఎక్కడో చంపి, ఇక్కడ ప‌డేసి నిప్పంటించారా లేక ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కాగా, మృతదేహం పక్కనే పూర్తిగా కాలిపోయిన బైక్ ఉండటం పలు అనుమానాలకు తావిస్తున్నది.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Source link

Read More

A special court in Ranchi has allowed Hemant Soren, the Jharkhand Mukti Morcha (JMM) executive president, to participate in the floor test. Updated On – 5 February 2024, 11:10 AM File photo Ranchi: Arrested JMM leader and former Jharkhand chief minister Hemant Soren on Monday reached the assembly here to take part in a trust vote of the Champai Soren-led government. A special court in Ranchi has allowed Hemant Soren, the Jharkhand Mukti Morcha (JMM) executive president, to participate in the floor test. Hemant Soren was arrested by the Enforcement Directorate on January 31 in a…

Read More

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ దేహత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పుణ్యక్షేత్రం నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా…కారు అదుపు తప్పి డ్రైన్‌లో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, ఇద్దరు చిన్నారులకు స్వల్ప గాయాలయ్యాయి.కాన్పూర్ దేహత్‌లోని సికంద్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని జగన్నాథ్‌పూర్ గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసు సూపరింటెండెంట్ బలగాలతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్రామస్థుల సహకారంతో పోలీసులు అందరినీ బయటకు తీశారు. ప్రమాదంలో గాయపడిన వారిని సికంద్రా సిహెచ్‌సిలో చేర్చగా, ఆరుగురు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఇద్దరు చిన్నారులు సురక్షితంగా బయటపడ్డారు. మృతులు డేరాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముర్రా, కాన్పూర్ నగరంలోని శివరాజ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నివాసితులు. రాత్రి 2 గంటల ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఇది కూడా చదవండి: పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు కన్నుమూత.! Source link

Read More

Hemant Soren | జార్ఖండ్‌లో జేఎంఎం (JMM) నేత చంపయీ సొరేన్‌ (Champai Soren) నేతృత్వంలో ఏర్పాటైన కొత్త సంకీర్ణ ప్రభుత్వం అసెంబ్లీలో నేడు బలపరీక్షను ఎదుర్కోనున్న విషయం తెలిసిందే. ఈ బలపరీక్షలో జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి, మనీలాండరింగ్‌ కేసులో అరెస్టై ఈడీ కస్టడీలో ఉన్న హేమంత్‌ సోరెన్‌ (Hemant Soren) పాల్గొననున్నారు. February 5, 2024 / 11:28 AM IST Hemant Soren | జార్ఖండ్‌లో జేఎంఎం (JMM) నేత చంపయీ సొరేన్‌ (Champai Soren) నేతృత్వంలో ఏర్పాటైన కొత్త సంకీర్ణ ప్రభుత్వం అసెంబ్లీలో నేడు బలపరీక్షను ఎదుర్కోనున్న విషయం తెలిసిందే. ఈ బలపరీక్షలో జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి, మనీలాండరింగ్‌ కేసులో అరెస్టై ఈడీ కస్టడీలో ఉన్న హేమంత్‌ సోరెన్‌ (Hemant Soren) పాల్గొననున్నారు. శాసనసభలో జరిగే బల పరీక్షలో పాల్గొనేందుకు పీఎంఎల్‌ఎ కోర్టు నుంచి సోరెన్‌కు అనుమతి లభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన బలపరీక్షలో…

Read More

Hemant Soren was arrested by the ED on Wednesday evening after seven hours of grilling in an alleged money laundering case. Updated On – 5 February 2024, 10:35 AM Ranchi: The Enforcement Directorate has moved the Jharkhand High Court challenging the First Information Report registered against its officials based on a complaint by former Chief Minister Hemant Soren alleging “harassment” by the probe agency and accusing them of “maligning” his entire community. On Wednesday, Hemant Soren filed a complaint against officials of the probe agency alleging that the officials tried to ‘harass’ and ‘malign’ him and…

Read More

ప్రపంచంలోనే అత్యంత ట్రాఫిక్ రద్దీ గల నగరాల్లో భారత్ నుంచి బెంగళూరు ఆరవ స్థానంలో నిలిచింది. టామ్ టామ్ ట్రాఫిక్ సూచీ 2023 రిపోర్టులో ఇది వెల్లడైంది. గతేడాది ప్రపంచంలో అత్యంత ట్రాఫిక్ రద్దీగల నగరంగా బ్రిటన్ రాజధాని లండన్ నిలిచింది. ఇక్కడ పదికిలోమీటర్ల ప్రయాణానికి సగటున 37 నిమిషాలకు పైగా పడుతున్నట్లు టామ్ కామ్ ట్రాపిక్ సూచీ 2023 వెల్లడించింది. డబ్లిన్ (ఐర్లాండ్) టొరంటో ( కెనడా)లు రెండు మూడుస్థానాల్లో నిలిచాయి. టాప్ 10 జాబితాలో భారత్ లోని బెంగుళూరు, పుణె నగరాలు ఉన్నాయి. ఇది కూడా చదవండి: పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు కన్నుమూత.! కాగా 55 దేశాల్లోని 387 నగరాల్లో 60కోటలకుపైగా ఇన్ కార్ నావిగేషన్ సిస్టమ్స్ ,స్మార్ట్ ఫోన్స్ సమాచారం ఆధారంగా ఈ రిపోర్టును రూపొందించినట్లు సంస్థ తెలిపింది. గతేడాది బెంగళూరులో పది కిలోమీటర్ల ప్రయాణానికి సగటున 28.10 నిమిషాలు పట్టినట్లు రిపోర్టులో తేలింది.…

Read More

IND vs ENG 2nd Test : వైజాగ్ టెస్టులో విజయంపై క‌న్నేసిన భార‌త జ‌ట్టుకు పెద్ద షాక్. సెంచరీ హీరో శుభ్‌మ‌న్ గిల్‌ (Shubman Gill) నాలుగో రోజు మైదానంలోకి రాలేదు. తొలి ఇన్నింగ్స్‌లో స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తుండ‌గా గిల్ కుడిచేతి చూపుడు వేలికి గాయ‌మైంది. అయినా స‌రే నొప్పిని భ‌రిస్తూ మూడో రోజు ఖ‌త‌ర్నాక్… February 5, 2024 / 10:23 AM IST IND vs ENG 2nd Test : వైజాగ్ టెస్టులో విజయంపై క‌న్నేసిన భార‌త జ‌ట్టుకు పెద్ద షాక్. సెంచరీ హీరో శుభ్‌మ‌న్ గిల్‌(Shubman Gill) నాలుగో రోజు మైదానంలోకి రాలేదు. తొలి ఇన్నింగ్స్‌లో స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తుండ‌గా గిల్ కుడిచేతి చూపుడు వేలికి గాయ‌మైంది. అయినా స‌రే నొప్పిని భ‌రిస్తూ మూడో రోజు ఖ‌త‌ర్నాక్ సెంచ‌రీ కొట్టాడు. దాంతో, మేనేజ్‌మెంట్ నాలుగో రోజు అత‌డికి విశ్రాంతినిచ్చింది. గిల్ స్థానంలో స‌ర్ఫ‌రాజ్ ఖాన్(Sarfaraz…

Read More

FIFA awarded the July 19 championship to the $1.6 billion venue, which opened in 2010, the culminating match of an expanded 48-nation, 104-game tournament that will be spread across three nations for the first time. Updated On – 5 February 2024, 09:27 AM 2026 FIFA World Cup Final will be played at MetLife Stadium in New Jersey. New York: The 2026 FIFA World Cup final will be played at MetLife Stadium in New Jersey, beating out Texas and California for soccer’s showcase game. FIFA awarded the July 19 championship to the $1.6 billion venue, which opened…

Read More

మేడారం సమ్మక్క, సారలమ్మ భక్తులపై అధికారులు ఆంక్షలు విధించారు. బంగారం (బెల్లం) కొనుగోళ్లకు ఆధార్ కార్డును తప్పనిసరి చేశారు. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జాతరలో భక్తులు పెద్దెత్తున బంగారాన్ని అమ్మవార్లకు సమర్పిస్తుంటారు. గతంలో ఈ బెల్లాన్ని అక్రమార్కులు కొనుగోలు చేసి గుడుంబా తయారీకి వినియోగించేవారని..అధికారులు అమ్మకాలపై నిఘా పెడుతుండేవారు. అయితే ఈ ఏడాది మాత్రం ఏకంగా బెల్లం కొనుగోళ్లపైన్నే ఎక్సైజ్ శాఖ అధికారులు ఆంక్షలు విధించడం గమనార్హం. బంగారం కొనుగోలు చేసే ప్రతి ఒకరి ఆధార్ కార్డు జిరాక్సుతోపాటు ఫోన్ నెంబర్ సేకరించి తమ అందించాలని వ్యాపారులకు ఎక్సైజ్ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కొత్తగా వచ్చిన ఈ నిబంధనలపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనను సడలించాలని వ్యాపారులు, భక్తులు అధికారులను కోరుతున్నారు. ఇది కూడా చదవండి: TSPSC కార్యదర్శిగా నవీన్ నికోలస్..అనితా రామచంద్రన్ బదిలీ..!! The post మేడారం భక్తులపై ఆంక్షలు..బంగారం కొనుగోలుకు ఆధార్…

Read More

మనకు పైకి కనిపించే రాజకీయాలు వేరు, కనిపించని లోపలి రాజకీయాలు వేరు. ఇది ఇప్పటి విషయం కాదు. స్వాతంత్య్రం రాకముందు నుంచి కూడా ఇదే నడక, ఇదే నడత, ఇదే సంస్కృతి. ఆ సంస్కృతి పేరు కాంగ్రెస్‌. February 5, 2024 / 09:16 AM IST మనకు పైకి కనిపించే రాజకీయాలు వేరు, కనిపించని లోపలి రాజకీయాలు వేరు. ఇది ఇప్పటి విషయం కాదు. స్వాతంత్య్రం రాకముందు నుంచి కూడా ఇదే నడక, ఇదే నడత, ఇదే సంస్కృతి. ఆ సంస్కృతి పేరు కాంగ్రెస్‌. వందేండ్లుగా తన పార్టీ కొనసాగిస్తున్న రాజకీయ సంస్కృతి బాటలోనే నడుస్తూ, ఒక బలమైన యుద్ధతంత్రంతో దూకుడుగా వ్యవహరించి, శ్రమించి తాను అనుకున్నది సాధించగలిగారు రేవంత్‌రెడ్డి. ఆయన పాటించిన ఆ యుద్ధతంత్రం ప్రజాస్వామికమా, అప్రజాస్వామికమా అన్నది వేరే విషయం. ఆ యుద్ధతంత్రానికి ఆక్సిజన్‌ అందించిన అత్యంత నికృష్టమైన గోబెల్స్‌ ప్రచారానికి కూడా మనదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ…

Read More