వరంగల్ జిల్లా : పర్వతగిరి మండలం అన్నారం చెరువులో 6 నెలల పసికందు మృతదేహం లభ్యమైంది. మృతుడు మిల్స్ కాలనీకి చెందిన తన్నూముర్ (6నెలలు)గా గుర్తించారు పోలీసులు. నాలుగు రోజుల క్రితం తల్లీ తస్లిమా సుల్తానా (20 సం), కొడుకు తన్నూముర్ కనిపించడం లేదని మిస్సింగ్ కేసు నమోదు అయింది. రెండు రోజుల క్రితం తస్లిమా మృతదేహం లభ్యం కాగా, ఈరోజు కొడుకు తన్నూముర్ మృతదేహం లభ్యమైందని పోలీసులు తెలిపారు. మిస్సింగ్ కేసులో పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని శనివారం వరంగల్ పోలీస్ కమిషనర్ ఆఫీస్ ముందు మృతురాలి బందువులు ఆందోళన చేసారు. Also Read.. బస్సులు ఆపట్లేదు.. చులకనగా చూస్తుర్రు.. ఫ్రీ బస్సుపై మహిళల ఆగ్రహం Source link
Author: Telanganapress
మేడారం దారిలో చెట్లు నేలకొరుగుతున్నాయి. మెయింటెనెన్స్లో భాగంగా చేస్తున్న జంగిల్ కటింగ్ పేరుతో భారీ వృక్షాలను నరికేస్తున్నారు. మేడారం సమ్మక్క, సారలమ్మ మహాజాతర సమీపిస్తుండడంతో జిల్లాలోని భూపాలపల్లి మండలం కమలాపూర్ రోడ్డు, February 5, 2024 / 05:16 AM IST జంగిల్ కటింగ్లో నేలకొరుతున్న వృక్షాలు మెయింటనెన్స్ పేరుతో ఆర్అండ్బీ పనులు పట్టించుకోని అటవీ శాఖ అధికారులు జయశంకర్ భూపాలపల్లి, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ) : మేడారం దారిలో చెట్లు నేలకొరుగుతున్నాయి. మెయింటెనెన్స్లో భాగంగా చేస్తున్న జంగిల్ కటింగ్ పేరుతో భారీ వృక్షాలను నరికేస్తున్నారు. మేడారం సమ్మక్క, సారలమ్మ మహాజాతర సమీపిస్తుండడంతో జిల్లాలోని భూపాలపల్లి మండలం కమలాపూర్ రోడ్డు, కాటారం రోడ్డు పొడవునా మేడారం వరకు రోడ్డుకు ఇరువైపులా ఆర్అండ్బీ అధికారులు జంగిల్ కటింగ్, సైడ్బర్మ్, మెయింటెనెన్స్ పనులను ప్రారంభించారు. మొత్తం 75 కిలోమీటర్ల పొడవునా రూ.15లక్షలతో చేపట్టిన ఈ పనుల్లో చెట్లను తొలగిస్తున్నారు. కాటారం రోడ్డు పొడవునా…
The meeting strongly condemned the Congress government’s decision to hand over projects including the Nagarjuna Sagar and Srisailam to the Krishna River Management Board Updated On – 4 February 2024, 11:34 PM BRS president and former Chief Minister K Chandrashekhar Rao at a high level meeting. Hyderabad: Bharat Rashtra Samithi president and former Chief Minister K Chandrashekhar Rao on Sunday chaired a high level meeting of the party, registering the party’s condemnation of the State government’s negligent attitude towards protecting the rights of Telangana in the Krishna River water allocation issue. Stating that the ill-advised moves…
సీఎం రేవంత్రెడ్డి తన స్థాయిని తగ్గించుకుని మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్. ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా నిర్వహిస్తామని, ప్రభుత్వాన్ని కూల్చే అవసరం బీఆర్ఎస్కు లేదన్నారు. ఇవాళ(ఆదివారం)జరిగిన చెన్నూరు నియోజకవర్గ బీఆర్ఎస్ సమావేశంలో మాట్లాడిన బాల్క సుమన్.. ప్రతిపక్షంలో ప్రజల గొంతుకగా నిలుస్తాం. ప్రజలకు అత్యాశ చూపి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసేలా ఒత్తిడి తీసుకువస్తాం. డిసెంబర్ 9వ తేదీన చేస్తామన్న రుణమాఫీ, రూ.4 వేలు పెన్షన్, రూ.500లకే గ్యాస్ సిలిండర్, మెగా డీఎస్సీ, జాబ్ క్యాలెండర్లకు సంబంధించిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేకపోయిందని ఆరోపించారు. చెన్నూరు నేలపై మళ్లీ గులాబీ జెండా ఎగరే వరకు నియోజకవర్గమే తన ఇలాకా అని ఆయన స్పష్టం చేశారు. తన ఇల్లే అడ్డా అని అన్నారు. తాను చెన్నూరు విడిచి వెళ్లిపోతానంటూ దుష్ర్పచారం చేస్తున్నారని కాంగ్రెస్పై ఆగ్రహం వ్యక్తం చేశారు బాల్క సుమన్.…
మేడారం జాతరకు వెళ్లే భక్తులకు అధికారులు ఆంక్షలు విధించారు. బంగారం(బెల్లం) కొనుగోళ్లకు ఆధార్ కార్డు తప్పనిసరి చేయడంతో భక్తులు ఇబ్బందిపడుతున్నారు. రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ జాతరలో భక్తులు పెద్ద ఎత్తున బంగారాన్ని (బెల్లాన్ని) అమ్మవార్లు సమ్మక్క, సారలమ్మకు సమర్పిస్తారు. February 5, 2024 / 04:24 AM IST ఆధార్ కార్డు తప్పనిసరి చేసిన అధికారులు ఇబ్బందిపడుతున్న భక్తులు, వ్యాపారులు మహబూబాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ) : మేడారం జాతరకు వెళ్లే భక్తులకు అధికారులు ఆంక్షలు విధించారు. బంగారం(బెల్లం) కొనుగోళ్లకు ఆధార్ కార్డు తప్పనిసరి చేయడంతో భక్తులు ఇబ్బందిపడుతున్నారు. రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ జాతరలో భక్తులు పెద్ద ఎత్తున బంగారాన్ని (బెల్లాన్ని) అమ్మవార్లు సమ్మక్క, సారలమ్మకు సమర్పిస్తారు. ఏటా వేలాది క్వింటాళ్ల బంగారాన్ని మొక్కుగా చెల్లిస్తారు. అయితే, గతంలో ఈ బెల్లాన్ని అక్రమారులు కొనుగోలు చేసి గుడుంబా తయారీకి వినియోగించేవారని, అధికారులు అమ్మకాలపై నిఘా…
Kejriwal replied, “I have repeatedly requested you to replace these two bureaucrats with better officers as these are very critical departments. Published Date – 4 February 2024, 11:34 PM New Delhi: Delhi Chief Minister Arvind Kejriwal on Sunday wrote to Delhi Lieutenant Governor Vinai Kumar Saxena seeking the removal of two Health and Finance secretaries. Earlier on Saturday, Delhi Lieutenant Governor VK Saxena wrote to Chief Minister Arvind Kejriwal expressing his “deep disappointment and concern” with regard to the “pathetic state” of hospitals under the Health Department of GNCTD (Government of National Capital Territory of Delhi).”…
లక్నో జైలులో ఖైదీలకు హెచ్ఐవీ సోకడంతో కలకలం మొదలైంది. యూపీ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆదేశాల తో ఆరోగ్య శాఖ జైలులో హెచ్ఐవీ పరీక్షలు నిర్వహించింది. జైలులో కొత్తగా 36 మందికి హెచ్ఐవీ ఉన్నట్లుగా తేలింది. ఖైదీల ఈ పరీక్ష డిసెంబర్ 2023లో జరిగింది. దీంతో జైలులో మొత్తం 47 మంది ఖైదీలకు హెచ్ఐవీ సోకింది. ప్రస్తుతం ఈ వ్యాధి సోకిన రోగులందరికీ లక్నోలోని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. డిసెంబర్ 2023లో ఉత్తర ప్రదేశ్ ఆరోగ్య శాఖ నిర్వహించిన ఆరోగ్య పరీక్షల్లో ఈ రోగ నిర్ధారణ జరిగింది. దీని తర్వాత జైలు పరిపాలన అప్రమత్తమైంది. ఖైదీలకు కౌన్సెలింగ్ ప్రారంభమైంది. అందరూ KGMUలోని యాంటీ రెట్రో వైరల్ థెరపీ సెంటర్లో చికిత్స పొందుతున్నారు. ఖైదీలకు హెచ్ఐవీ సోకుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. స్క్రీనింగ్ సమయంలో వేలాది మంది ఖైదీలను పరీక్షించారు. ఇప్పుడు అలాంటి నివేదిక రావడంతో గందరగోళం నెలకొంది. వ్యాధి సోకిన ఖైదీల ఆహారం…
స్మార్ట్యుగంలో ఫ్యాక్ట్చెక్ ఎక్కడ? ‘పూనమ్ పాండే’ ఘటన వేకప్ కాల్ కండ్లు తెరిపించిన ఒక ఇన్సిడెంట్ బ్రేకింగ్.. బిగ్ బ్రేకింగ్.. తాజా వార్త.. సంచలన వార్త.. జర్నలిజానికి పట్టిన జబ్బులివి! ఈ వ్యామోహంలో ఏది పడితే అది రాసి ప్రచారం చేయటంతో ప్రజల్లో జర్నలిజానికి ఉన్న విశ్వసనీయత దెబ్బతింటున్నది. అందుకు సోషల్ మీడియా కూడా దోహదం చేస్తున్నది. ఆధార రుజువు లేని ఆ పోస్టులకు వంత పాడుతూ అదే దారిలో పయనిస్తూ వార్తాపత్రికలు, చానళ్లు దెబ్బతింటున్నాయి. ‘మేమే ముందు బ్రేకింగ్ ఇచ్చాం’ అన్న మోజు.. తప్పులకు రివాజు అవుతున్నది. ‘గర్భాశయ క్యాన్సర్తో పూనమ్ పాండే మృతి.. కాదు కాదు అంతా తూచ్’.. ఈ ఒక్క వార్త దేశ జర్నలిస్టులు, ప్రజా సంబంధాల (పీఆర్) బృందాలను ఉలిక్కిపడేలా చేసింది. నిక్కచ్చిగా చెప్పాలంటే.. మూసుకుపోయిన జర్నలిజం కండ్లను తెరిపించింది. యస్! సోషల్ మీడియా ఉచ్చులో పడి కొట్టుమిట్టాడుతున్న వార్తాపత్రికలు, న్యూస్ చానెళ్లను అలర్ట్ చేసింది.…
A positive individual is one who can deal with emotions without making use of unhealthy ways and accepts them Published Date – 4 February 2024, 11:45 PM By Muskan Shah, Dr Garima Rajan The role social media plays in fostering dialogue and shaping thinking is undeniable. The reach extends to billions worldwide, leaving an indelible mark on individuals, especially on the impressionable minds of those in their formative years. As discourse surrounding mental health practices has become prominent on digital platforms, the need for correct information and knowledge arises. Positive psychology is, in layman’s terms, a…
హైదరాబాద్: 25 సంవత్సరాల ఉద్యోగ జీవితానికి రాజీనామా చేస్తున్నట్లు తెలంగాణ వైద్యారోగ్యశాఖ మాజీ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ ప్రకటించారు. యాక్టివ్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే ట్రస్ట్ ఏర్పాటు చేసి కొత్తగూడెంలో సేవలు చేస్తున్నాట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వం కోసం దరఖాస్తు చేసుకున్నట్లు, అవకాశం ఇస్తే ఖమ్మం, సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి పోటీ చేసేందుకు సిద్ధమన్నారు. ప్రస్తుతం లాంగ్ లీవ్లో ఉన్న ఆయన.. కరోనా సమయంలో ప్రెస్ మీట్లతో గుర్తింపు తెచ్చుకున్నారు. Also Read.. ఆర్టీసీ కండక్టర్లపై దాడి.. యువతికి 14 రోజుల రిమాండ్ The post ఉద్యోగానికి రాజీనామా చేసిన మాజీ హెల్త్ డైరెక్టర్..! appeared first on tnewstelugu.com. Source link