తనదైన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నది బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్. రూపానికి తగ్గ దుస్తుల్లో కనిపిస్తూ కుర్రకారు మతిపోగొడుతుంటుంది. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే ఈ అమ్మడు ఇటీవల తన పెళ్లి గురించి చేసిన పోస్ట్కు భారీగా స్పందిస్తున్నది ఆమె అభిమానగణం. ‘నేను పెళ్లి చేసుకోవాలా?’.. అంటూ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో చేసిన పోస్ట్తో సోషల్ మీడియాలో సంచలనానికి తెర తీసింది. తొలుత సంప్రదాయ దుస్తుల్లో ఉన్న ఫొటోలను వరుసగా పోస్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ ‘నేను ఎలా ఉన్నాను.. పెళ్లి చేసుకోవాలా?’ అని అభిమానులను అడిగింది. దీంతో ఆమె ఇన్స్టా అకౌంట్ను కామెంట్ల వరద ముంచెత్తుతున్నది. అభిమానులే కాదు సంగీత దర్శకుడు దర్శన్ రావల్ కూడా ఈ పోస్ట్ కింద కామెంట్ చేయడం విశేషం. శ్రద్ధా కపూర్ చివరగా రణ్బీర్ కపూర్తో కలిసి ‘తూ జూఠీ మైన్ మక్కర్’లో జత కట్టింది. తన తదుపరి చిత్రాలు ‘నాగిన్’, ‘చల్బాజ్…
Author: Telanganapress
Conferring Bharat Ratna to Advani is expected to silence criticism that Modi ignored his contribution in realising the temple dream Published Date – 4 February 2024, 11:59 PM Former deputy prime minister and veteran BJP leader LK Advani at his residence, in New Delhi, Saturday, Feb. 3, 2024. Advani will be conferred the Bharat Ratna, the country’s highest civilian award. (PTI Photo) For Lal Krishan Advani, the original ‘Hindu Hruday Samrat’ responsible for the rise of the BJP on the crest of Ram temple movement, the highest civilian honour is a crowning moment not just in…
దాదాపు 60 ఏళ్ల తర్వాత పాకిస్థాన్లో పర్యటిస్తున్న భారత డేవిస్ కప్ జట్టు ప్రపంచ గ్రూప్-1లో చోటు దక్కించుకుని చరిత్ర సృష్టించింది. ఆదివారం జరిగిన డబుల్స్లో 4-0 తేడాతో పాకిస్థాన్ను చిత్తు చేసింది. భారత్ కు చెందిన సాకేత్ మైనేని-యుకి బాంబ్రి 6-2, 7-6(5) తేడాతో పాక్ జోడీ ముజామిల్-బర్కతుల్లాని మట్టికరిపించారు. సింగిల్స్ లో పూనాచా వరుస సెట్లలో 6-3 6-4 తేడాతో షోయాబ్పై విజయం సాధించాడు. కాగా, శనివారం తొలి సింగిల్స్లో రామ్కుమార్ 6-7 (3-7), 7-6 (7-4), 6-0తో అసిమ్ ఖురేషిపై, రెండో సింగిల్స్లో శ్రీరామ్ 7-5, 6-3తో అకీల్ఖాన్పై నెగ్గిన విషయం తెలిసిందే. Also Read.. ప్రభుత్వాన్ని కూల్చే అవసరం బీఆర్ఎస్కు లేదు Source link
టెక్ కంపెనీల్లో ఉద్యోగాలు ఎప్పుడు ఊడిపోతాయో తెలియని పరిస్థితి నెలకొన్నది. తాజాగా ఓ కంపెనీలో ఉద్యోగులందర్నీ రెండు నిమిషాల్లో తొలగించారు. అమెరికాకు చెందిన టెక్ కంపెనీ ‘ఫ్రంట్డెస్క్’ సీఈవో.. February 5, 2024 / 01:20 AM IST ఫ్రంట్డెస్క్లో మొత్తం 200 మంది ఉద్యోగుల తొలగింపు న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4 : టెక్ కంపెనీల్లో ఉద్యోగాలు ఎప్పుడు ఊడిపోతాయో తెలియని పరిస్థితి నెలకొన్నది. తాజాగా ఓ కంపెనీలో ఉద్యోగులందర్నీ రెండు నిమిషాల్లో తొలగించారు. అమెరికాకు చెందిన టెక్ కంపెనీ ‘ఫ్రంట్డెస్క్’ సీఈవో.. కేవలం రెండు నిమిషాల గూగుల్మీట్ కాల్తో కంపెనీలోని మొత్తం 200మంది ఉద్యోగులను తొలగించారు. దివాలా తీసిన కంపెనీగా ముద్ర పడకుండా కంపెనీ యాజమాన్యం ఈ చర్యను చేపట్టినట్టు తెలిసింది. ఈ ఏడాది జనవరిలో ప్రఖ్యాత టెక్ కంపెనీల్లో భారీ ఎత్తున లేఆఫ్స్ ప్రకటిస్తుండటం ఈ రంగంలో ఉద్యోగుల్ని ఆందోళనకు గురిచేస్తున్నది. Source link
The resultant crash, which took place near the Railway Officers Club near Mettuguda main road, ended-up creating a very loud noise, triggering mild panic among the residents in the nearby Railway Colonies Published Date – 5 February 2024, 12:22 AM Hyderabad: A fully loaded heavy concrete mixer truck lost control and crashed into the median along the Tarnaka-Mettuguda stretch in the early hours of Sunday. The resultant crash, which took place near the Railway Officers Club near Mettuguda main road, ended-up creating a very loud noise, triggering mild panic among the residents in the nearby Railway…
నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం గున్ముక్ల గ్రామంలోని ఆదర్శ పాఠశాలలో 6 నుంచి పదో తరగతి వరకు ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆ పాఠశాల ప్రిన్సిపాల్ డా. వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. ఈ నెల 22 లోపు దరఖాస్తు చేసుకోవచ్చని 6వ తరగతి తో పాటు,7 నుండి 10 వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లల్లో దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. మరిన్ని పూర్తి వివరాలు తెలుసుకునేందుకు telanganams.cgg.gov.in. వెబ్ సైట్ లాగిన్ కావాలన్నారు. 6వ తరగతి విద్యార్థులకు పరీక్ష ఏప్రిల్ 7 న ఉదయం 10 గంటలనుండి 12 గంటల వరకు, 7 నుండి 10 వ తరగతి విద్యార్థులకు అదే రోజు మధ్యాహ్నం 02 గంటల నుండి 4 గంటల వరకు నిర్వహించబడుతుందన్నారు. జమ్మికుంట,ఇల్లందకుంట, శంకరపట్నం, హుజురాబాద్ మండలాల కు చెందిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని..లోకల్ వారితో భర్తీ కానీ సీట్లను నాన్ లోకల్ వారితో భర్తీ చేయబడుతుందని తెలిపారు.…
ఆదాయానికి గండిపడుతున్నా.. పట్టింపేది..? లక్ష్య సాధనలో అలసత్వం ఇప్పటికే ఆస్తిపన్ను వసూళ్లలో వెనుకంజ ట్రేడ్ లైసెన్స్లోనూ అదే తీరు పట్టించుకోని ఉన్నతాధికారులు సిటీబ్యూరో: బల్దియా ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ బక్కచిక్కుతున్నా.. అధికారులు మాత్రం మొద్దు నిద్ర వీడటం లేదు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ ముంచుకొస్తున్నా.. వచ్చే నెలలో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో ఆస్తిపన్ను నిర్దేశిత లక్ష్యం రూ.2100కోట్లలో ఇప్పటి వరకు రూ.1333 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. అలాగే ట్రేడ్ లైసెన్స్ల జారీ, రెన్యువల్లోనూ అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. గతేడాది ఇదే సమయానికి లక్ష ఆరు వేల మంది వ్యాపారులు ట్రేడ్ లైసెన్స్లు రెన్యువల్ చేస్తే..ఈ సారి మాత్రం కేవలం 34వేల మాత్రమే రెన్యువల్ కావడం అధికారుల పనితీరుకు అద్దం పడుతున్నది. జోనల్ కమిషనర్లు, కమిషనర్ పర్యవేక్షణ లోపం కారణంగా ఆస్తిపన్ను, ట్రేడ్ లైసెన్స్ల జారీలో ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వాస్తవంగా జవనరి నుంచి డిసెంబర్ వరకు ట్రేడ్ లైసెన్స్ల…
The Cabinet also decided to make famous poet and lyricist Ande Sri’s song “Jaya Jaya he Telangana, Janani Jaya ketanam,” which played a vital role during the Telangana movement, as the State song Published Date – 4 February 2024, 11:22 PM Hyderabad: The State Cabinet on Sunday took multiple decisions, including approval for free power and Rs 500 LPG cylinders, apart from changes to the Telangana Talli statue and State emblem. It also decided to change the State vehicle registration prefix from the current TS to TG. The move for a Caste Census was also approved.…
మహబూబ్ నగర్ జిల్లా: మహ్మదాబాద్ పోలీస్ స్టేషన్ లో ఏసీబీ రైడ్స్ చేసింది. మహ్మదాబాద్ ఎస్సై సురేష్ లంచం తీసుకుంటూ పట్టుపడ్డాడు. వివరాల్లోకి వెళితే.. పగిడ్యాల గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి అనే వ్యక్తి నుండి మహ్మదాబాద్ ఎస్సై సురేష్ 50 వేల రూపాయల లంచం డిమాండ్ చేసాడు. ఇప్పటికే 30 వేల రూపాయలను అందజేశాడు. మిగతా 20 వేల రూపాయలను కూడా ఇవ్వాలని డిమాండ్ చేయడంతో బాధితుడు కృష్ణారెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న జిరాక్స్ సెంటర్ కు చెందిన మూసా అనే వ్యక్తికి 20 వేల రూపాయలను అందజేసాడు. మహ్మదాబాద్ ఎస్సై సురేష్ తోపాటు రైటర్ ఇస్మాయిల్, జిరాక్స్ షాపు నిర్వాహకుడు మూసాలను సోమవారం ఏసీబీ కోర్టులో హాజరు పరచనున్నట్లు ఏసీబీ డీఎస్పీ కృష్ణ గౌడ్ తెలిపారు. Also Read.. ఉద్యోగానికి రాజీనామా చేసిన మాజీ హెల్త్ డైరెక్టర్..! The post లంచం తీసుకుంటూ అడ్డంగా…
IAS Transfers | తెలంగాణలో 9 మంది ఐఏఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది.అలాగే ఒక ఐఎఫ్ఎస్ అధికారిని ట్రాన్స్ఫర్ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. బీసీ సంక్షేమ శాఖ కమిషనర్గా బి.బాల మాయదేవిని నియమించారు. February 4, 2024 / 11:09 PM IST IAS Transfers | తెలంగాణలో 9 మంది ఐఏఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది.అలాగే ఒక ఐఎఫ్ఎస్ అధికారిని ట్రాన్స్ఫర్ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. బీసీ సంక్షేమ శాఖ కమిషనర్గా బి.బాల మాయదేవిని నియమించారు. టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్గా బదిలీ చేశారు. ఆమె స్థానంలో టీఎస్పీఎస్సీ కార్యదర్శిగా ఇ.నవీన్ నికొలస్ను నియమించారు. సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్గా ఎం.హన్మంతరావు, ఉద్యానవన డైరెక్టర్గా కె.అశోక్రెడ్డిని నియమించారు.…