Results | జాయింట్ సీఎస్ఐఆర్-యూజీసీ నెట్ (CSIR-UGC-NET) డిసెంబర్-2023 ఫలితాలు విడుదలయ్యాయి. ఇవాళ (ఆదివారం) ‘నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)’ ఫలితాలను విడుదల చేసింది. అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలతో అధికారిక వెబ్సైట్లో ఫలితాలను చూసుకోవచ్చు. February 4, 2024 / 04:07 PM IST Results : జాయింట్ సీఎస్ఐఆర్-యూజీసీ నెట్ (CSIR-UGC-NET) డిసెంబర్-2023 ఫలితాలు విడుదలయ్యాయి. ఇవాళ (ఆదివారం) ‘నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)’ ఫలితాలను విడుదల చేసింది. అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలతో అధికారిక వెబ్సైట్లో ఫలితాలను చూసుకోవచ్చు. కాగా, డిసెంబర్ 26, 27, 28 తేదీల్లో దేశవ్యాప్తంగా మొత్తం 356 కేంద్రాల్లో జాయింట్ సీఎస్ఐఆర్-యూజీసీ నెట్ పరీక్ష జరిగింది. మొత్తం 2,19,146 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 1,75,355 మంది హాజరయ్యారు. సైన్స్ సబ్జెక్టుల్లో పరిశోధనలకు అవకాశం కల్పించే జేఆర్ఎఫ్తోపాటు లెక్చరర్షిప్/ అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హతల కోసం…
Author: Telanganapress
The temblor that hit the region at 0402 GMT was epicentred at 19.34 degrees south latitude and 69.46 degrees west longitude. Published Date – 4 February 2024, 03:00 PM Beijing: A 5.1 magnitude quake jolted northern Chile on Sunday, the GFZ German Research Center for Geosciences said. The temblor that hit the region at 0402 GMT was epicentred at 19.34 degrees south latitude and 69.46 degrees west longitude, Xinhua news agency reported. Its depth was 121.0 km. Source link
భారీ వర్షాల కారణంగా పాకిస్థాన్ పరిస్థితి మరింత దారుణంగా మారింది. కరాచీ సహా పలు నగరాల్లో గత నిన్న(శనివారం) రాత్రి నుంచి కుండపోతగా వర్షం కురుస్తోంది. భారీ వర్షాలు కురువడంతో వరదలు వచ్చే పరిస్థితి నెలకొంది. సాయంత్రం నుంచి భారీ వర్షం కురువగా.. పరిస్థితి మరింత దిగజారింది. కరాచీలోని 700 పవర్ ఫీడర్లు నిలిచిపోయాయి. దీంతో సగానికిపైగా నగరం అంధకారంలో కూరుకుపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఇళ్లు, ఆసుపత్రుల్లోకి వర్షం నీరు చేరిందని స్థానిక మీడియా తెలిపింది.బాల్డీ టౌన్, ఓరంగి టౌన్, నార్త్ కరాచీ, సుర్జనీ టౌన్, గుల్షన్-ఎ-మేమర్, ఓరంగి టౌన్, బహ్రియా టౌన్, సదర్, నార్త్ నజిమాబాద్, టవర్, లియాఖతాబాద్, నజీమాబాద్లో భారీ వర్షం ఇవాళ(ఆదివారం) కూడా కురుస్తూనే ఉంది. ఇక విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు రాత్రి అంధకారంలో గడిపారు. పాకిస్తాన్ వాతావరణ శాఖ (పిఎమ్డి) ఒక రోజు ముందే భారీ వర్షం పడుతుందని హెచ్చరించినప్పటికీ…
Rangareddy | అత్తపై కోపంతో కోడలు(Daughter-in-law) కత్తితో దాడి చేసి గాయపర్చింది. ఈ విషాదకర సంఘటన రంగారెడ్డి(Rangareddy )జిల్లా శంషాబాద్ మండలం చౌదరిగూడ(Chaudhariguda)లో ఆదివారం చోటు చేసుకుంది. February 4, 2024 / 03:06 PM IST రంగారెడ్డి : అత్తపై కోపంతో కోడలు(Daughter-in-law) కత్తితో దాడి చేసి గాయపర్చింది. ఈ విషాదకర సంఘటన రంగారెడ్డి(Rangareddy )జిల్లా శంషాబాద్ మండలం చౌదరిగూడ(Chaudhariguda)లో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం కుటుంబ కలహాలతో అత్త అనురాధపై కోడలు అంబిక కత్తితో దాడి చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గాయపడిన అనురాధను హాస్పిటల్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Source link
As devotees coming to the temple complex must deposit their mobiles and electronic gadgets, facial recognition software and tools could be deployed at the pilgrimage facility centre check-in counters. Published Date – 4 February 2024, 02:06 PM Ayodhya: The temple trust and the Ayodhya administration are planning to install facial recognition cameras within the temple complex. “As devotees coming to the temple complex must deposit their mobiles and electronic gadgets, facial recognition software and tools could be deployed at the pilgrimage facility centre check-in counters,” said Ayodhya divisional commissioner Gaurav Dayal. He said that later, devotees…
ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ లోని VNR గార్డెన్ లో బీఆర్ఎస్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. జోష్ ఫుల్ గా సాగిన ఈ మీటింగ్ లో కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ విరుచుకుపడ్డారు. ‘ఉప్పల్ లో జోష్ చూస్తుంటే అధికారంలో మనం ఉన్నామా? కాంగ్రెసోడు ఉన్నాడా అర్దం కావటం లేదు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్ గిరి లో గెలుపు మనదే. కాంగ్రెస్ ను మల్కాజ్ గిరి లో మడత పెట్టీ కొట్టుడే. 420 హామీలు చూసి జిల్లాలో జనం మోసపోయారు. కాంగ్రెస్ మాటల ప్రభుత్వం, చేతల ప్రభుత్వం కాదని జనం తెలుసుకున్నారు. 100 రోజుల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ ను బొంద పెట్టుడే. రేవంత్ రెడ్డి మాట్లాడే భాషను జనం చూసి అసహ్యించుకుంటున్నరు. చిన్నపెద్ద తేడా లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. లంకె బిందెలు కోసం దొంగలు తిరుగుతారు. గతంలో రేవంత్…
IIM Ahmedabad : ఉద్యోగులు, వ్యాపారవేత్తల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన రెండేండ్ల హైబ్రిడ్ ఎంబీఏ ప్రోగ్రాంను ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, అహ్మదాబాద్ ఇటీవల ప్రారంభించింది. February 4, 2024 / 01:56 PM IST IIM Ahmedabad : ఉద్యోగులు, వ్యాపారవేత్తల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన రెండేండ్ల హైబ్రిడ్ ఎంబీఏ ప్రోగ్రాంను ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, అహ్మదాబాద్ ఇటీవల ప్రారంభించింది. ఈ ప్రోగ్రాం ఆన్ క్యాంపస్, ముఖాముఖి సెషన్స్, లైవ్ ఇంటరాక్టివ్ ఆన్లైన్ సెషన్స్ కలయికతో ఉంటుంది. మూడేండ్ల ఉద్యోగానుభవం ఉన్న వ్యక్తుల కోసం ఈ ప్రోగ్రాంను ఐఐఎం అహ్మదాబాద్ రూపొందించింది. మూడేండ్ల పూర్తిస్ధాయి ఉద్యోగానుభవం, డిగ్రీ విద్యార్హతలు కలిగిన వారు ఈ కోర్సులో ప్రవేశానికి అర్హులు. ప్రవేశ ప్రక్రియలో భాగంగా అడ్మిషన్ టెస్ట్తో పాటు పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. Read More : Naomi Osaka | ఇసుక తిన్నెల్లో విహారం.. టెన్నిస్…
Norton and Domingo said that Brown could still win at the Academy Awards but Brown said he was totally fine losing to Downey Jr. Imma tell you: Robert Downey Jr.’s gonna win, and he’s incredibly deserving. He’s an incredible actor. Like, you should give him love, he said. Published Date – 4 February 2024, 01:15 PM Los Angeles: Actor Sterling K. Brown is unsure about winning at the Oscars after being nominated in the Best Supporting Actor category alongside Hollywood star Robert Downey Jr. While making an appearance on The Graham Norton Show, with fellow actors…
లోన్ యాప్ వేధింపులకు ఓ డిగ్రీ విద్యార్థి బలయ్యాడు. ఈ విషాద ఘటన పల్నాడు జిల్లాలోని ఈపూరు మండలం ఎర్రగుంట తండాలో జరిగింది. వడ్డీకి వడ్డీ పెరిగిపోవడం, ఇంటికి వచ్చి బెదిరించడంతో మానసికంగా కృంగిపోయిన ఆ విద్యార్థి చివరకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థి బాలస్వామి నాయక్ గత ఏడాది ఓ లోన్ యాప్ ద్వారా అప్పు తీసుకున్నాడు. వడ్డీకి వడ్డీ పెరిగిపోవడంతో బాలస్వామి అప్పు చెల్లించ లేకపోయాడు. దీంతో ఫైనాన్స్ సంస్థలు బాలస్వామి స్నేహితులకు ఫోన్లు చేసి వేధించాయి. ఇటీవల ఎర్రగుంట తండాలోని బాలస్వామి ఇంటికి వచ్చి ఫైనాన్స్ సంస్థ ప్రతినిధులు బెదిరించారు. దీంతో మానసికంగా కృంగిపోయిన బాలస్వామి గత జనవరి 26న ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. శనివారం అతని మృతదేహం లభించింది. ఎర్రగుంట తండా సమీపంలోని అటవీ ప్రాంతంలో బాలస్వామి చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొడుకు మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా రోదిస్తున్నారు. Read…
Yadagirigutta | యాదగిరిగుట్ట(Yadagirigutta) శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి(Lakshmi Narasimha Swamy)వారి ఆలయానికి భక్తులు(Devotees) పోటెత్తారు(Huge Rush). February 4, 2024 / 01:00 PM IST యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట(Yadagirigutta) శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి(Lakshmi Narasimha Swamy)వారి ఆలయానికి భక్తులు(Devotees) పోటెత్తారు(Huge Rush). ఆదివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో నారసింహుని దర్శనానికి తరలివచ్చారు. దీంతో తెల్లవారుజాము నుంచే ఆలయంలోని క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ప్రత్యేక దర్శనానికి గంట సమయం, ఉచిత ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతున్నది. రద్దీకి అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. Source link