Author: Telanganapress

ప్రపంచవ్యాప్తంగా బంగారానికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది.పండగలు, వివాహాది శుభకార్యాల సమయంలో బంగారం, వెండిని ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. అయితే అంతర్జాతీయ పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. కొన్ని సార్లు బంగారం, వెండి ధరలు తగ్గితే..మరికొన్ని సార్లు పెరగుతుుంటాయి. తాజాగా ఫిబ్రవరి 4వ తేదీ ఆదివారం బంగారం, వెండి ధరలు ఏవిధంగా ఉన్నాయంటే..22 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ. 20లు తగ్గి రూ. 5,810 వద్ద ఉండగా..24క్యారెట్ల బంగారం రూ. 22లు తగ్గి రూ. 6,338వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.200లు తగ్గి రూ.58,100లు ఉంది.. 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.220లు తగింది. రూ.63,380ల వద్ద కొనసాగుతోంది. అలాగే, 18 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.16లు తగ్గగారూ.4,754 వద్ద ఉండగా.. 10 గ్రాములు ధర రూ. 160లు పెరిగి రూ.47,540లు వద్ద ట్రేడ్…

Read More

Ramavath Bheema was working in his field when a mining company carried out an explosion, allegedly without any alert. A rock that came flying from the explosion site hit him on the left hand just below the elbow Updated On – 3 February 2024, 11:12 PM Ramavath Bheema is lost his hand in explosion at Kardhanur in Kandi Mandal of Sangareddy district on Saturday evening. Sangareddy: A farmer lost his hand in an explosion at a quarry at Kardhanur village in Kandi Mandal on Saturday evening. Ramavath Bheema (45) was working in his field on Saturday…

Read More

యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం నెలకొంది. ఎస్సీ బాలికల హాస్టల్లో పదో తరగతి చదవుతున్న ఇద్దరు బాలికలు హాస్టల్ గదిలో ఫ్యాన్ కు ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నారు. హైదరాబాద్ లోని హబ్సిగూడకు చెందిన బాలికలు హాస్టల్లో ఉంటూ పట్టణంలోని రెడ్డివాడ బాలికొన్నత పాఠశాలలో టెన్త్ క్లాస్ చదువుతున్నారు. ఎప్పటిలాగే శనివారం కూడా స్కూల్ కు వెళ్లారు. సాయంత్రం హాస్టల్ కు తిరిగి వచ్చారు. తర్వాత హాస్టల్లో నిర్వహించే ట్యూషన్ కు వెళ్లలేదు. ట్యూషన్ టీచర్ పిలవగా..తాము రాత్రి భోజనం చేశాక వస్తామని చెప్పి గదిలోనే ఉన్నారు. భోజనంసమయంలో వారు రాకపోవడంతో ఓ విద్యార్థి గది దగ్గరకు వెళ్లి చూడగా అప్పటికే ఇద్దరు రెండు ఫ్యాన్సలకు ఉరెసుకుని ఉన్నారు. వెంటనే 108 అంబులెన్సుకు సమాచారం అందించి జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు. విద్యార్థినులను పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు తెలిపారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. మేం వెళ్లిపోతున్నందుకు…

Read More

బాలీవుడ్‌ భామ శ్రద్ధాకపూర్‌ ‘సాహో’తో టాలీవుడ్‌ ప్రేక్షకులకూ సుపరిచితమే. ‘ఆశికీ-2’తో యువత మతులు చెదరగొట్టిన శ్రద్ధ ఇండస్ట్రీలో అడుగుపెట్టి పదేండ్లు దాటిపోయింది. February 4, 2024 / 07:57 AM IST Shraddha Kapoor | బాలీవుడ్‌ భామ శ్రద్ధాకపూర్‌ ‘సాహో’తో టాలీవుడ్‌ ప్రేక్షకులకూ సుపరిచితమే. ‘ఆశికీ-2’తో యువత మతులు చెదరగొట్టిన శ్రద్ధ ఇండస్ట్రీలో అడుగుపెట్టి పదేండ్లు దాటిపోయింది. గ్లామర్‌తోపాటు నటనకు అవకాశం ఉన్న పాత్రలు ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్న శ్రద్ధ పంచుకున్న పర్సనల్‌ కబుర్లు ఇవి.. ఖాళీ దొరికితే.. తీరిక కుదరాలే గానీ.. మా కుక్కపిల్ల షైలోతో గడపడానికే ప్రాధాన్యం ఇస్తా. ఆ తర్వాతే మరేదైనా! బ్లాస్ట్‌ మ్యూజిక్‌ వింటూ రూమ్‌లో డ్యాన్స్‌ చేయడం నా కాలక్షేపాల్లో ఒకటి. అనుబంధాలు.. అప్పుడప్పుడూ మనతో మనం ఉండటం కన్నా.. మనవారితో ఉండటంలోనే ఎక్కువ ఆనందం ఉందనిపిస్తుంటుంది. బాగా ఆలోచిస్తే అదే నిజం! సిరిసంపదల కన్నా అనుబంధాలే ప్రధానం. ఫ్యాషన్‌.. గ్లామర్‌ ఫీల్డ్‌లో…

Read More

Bihar, Sikkim, Punjab among other States plan to replicate Telangana board’s system Published Date – 3 February 2024, 11:10 PM Hyderabad: The English practicals introduced by the Telangana State Board of Intermediate Education (TS BIE) to improve and shape communication skills of intermediate students has caught the eye of several States in the country. Launched for first-year intermediate students from this academic year i.e., 2023-24, the English practicals has received strong endorsement and appreciation from several States including Bihar, Sikkim, Punjab and Manipur, which are now planning to replicate a similar system and have recently sought…

Read More

ఎస్సారెస్పీ నుంచి వరదకాలువ ద్వారా ఎల్‌ఎండీకి నీటి విడుదలను వెంటనే ఆపాలని ఎస్సారెస్పీ ఉన్నతాధికారులకు బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సూచించారు. ఎస్సారెస్పీ నుంచి కొద్దిరోజులుగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎల్‌ఎండీకి నీటి విడుదల జరుగుతున్నది. February 4, 2024 / 06:09 AM IST ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి కమ్మర్‌పల్లి, ఫిబ్రవరి 3: ఎస్సారెస్పీ నుంచి వరదకాలువ ద్వారా ఎల్‌ఎండీకి నీటి విడుదలను వెంటనే ఆపాలని ఎస్సారెస్పీ ఉన్నతాధికారులకు బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సూచించారు. ఎస్సారెస్పీ నుంచి కొద్దిరోజులుగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎల్‌ఎండీకి నీటి విడుదల జరుగుతున్నది. మరోవైపు ఎస్సారెస్పీలో అందుబాటులో ఉన్న నీటి నిల్వ, ప్రాజెక్టు పరిధిలోని నిజామాబాద్‌ జిల్లా ఆయకట్టుకు సాగు, తాగునీటికి నీటి ఆవశ్యకత దృష్ట్యా ఆందోళన మొదలైంది. దీంతో రైతుల కోరిక మేరకు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి శనివారం సాయంత్రం ఎస్సారెస్పీ సీఈ, ఎస్‌ఈతో ఫోన్‌లో…

Read More

Job seekers who wish to apply for the below jobs should download, register and create a profile on DEET application Published Date – 3 February 2024, 11:15 PM Digital Employment Exchange of Telangana (DEET) is an initiative of the Government of Telangana, where you could instantly apply for jobs, receive job alerts, government job alerts, walk-in interview alerts, recruitment drives and career advice every day. DEET is operated and powered by Workruit (www.workruit.com). Workruit and DEET have more than 2,40,000 active vacancies available today. Job seekers who wish to apply for the below jobs should download,…

Read More

ఇంజినీరింగ్‌ పూర్తి చేసి కొలువుల్లో స్థిరపడాలనుకొనేవారికి ఐటీ కంపెనీలు బ్యాడ్‌న్యూస్‌ చెప్తున్నాయి. ఫ్రెషర్ల రిక్రూట్‌మెంట్లలో భారీ కోత ఉంటుందని స్పష్టం చేస్తున్నాయి. ప్రముఖ ఆంగ్ల పత్రిక ‘ది ఎకనమిక్‌ టైమ్స్‌’ నివేదిక ప్రకారం ఈసారి నియామకాలు 20 ఏండ్ల కనిష్ఠానికి పడిపోనున్నాయి. February 4, 2024 / 05:57 AM IST ఐటీలో జాబ్స్‌ కోత.. లేఆఫ్‌ల మోత 20 ఏండ్ల కనిష్ఠానికి నియామకాలు ఫ్రెషర్లకు ప్రెజరే.. ప్లేస్‌మెంట్లకు కరువే ఉద్యోగాలపై కొవిడ్‌, ఉక్రెయిన్‌ కాటు జనవరిలోనే 30 వేల మందిపై వేటు ఉద్యోగాల్లో ఉన్నవారికి టెన్షన్‌.. జాబ్‌ ఉంటుందో, ఊడుతుందోనని! కొత్తగా వచ్చేవారికి ప్రెజర్‌.. ఉద్యోగం వస్తుందో, రాదోనని! కంపెనీలన్నీ ఖర్చులో కోత.. అందుకే జాబ్స్‌లో కోత.. సగటు ఉద్యోగార్థుడికి గుండె కోత. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే మాట. ‘ఐటీ’వాళ్లదైతే చెప్పలేని వ్యథ. ఈ పరిస్థితి ఇంకా దారుణంగా ఉందని అంటున్నారు నిపుణులు. ఈ విద్యాసంవత్సరం ముగిసే నాటికి…

Read More

Take a trip down memory lane with the newly opened Candy Cloud Factory in Hyderabad Published Date – 3 February 2024, 11:16 PM Hyderabad: Remember those carefree days tugging at your mom’s sleeve, pleading for that irresistible cotton candy stick that made every outing memorable? Well, step into the enchanting world of desserts at ”Candy Cloud,” where cotton candy takes centre stage in the most delightful way possible. From cotton candy burritos to shakes that will transport you straight to your childhood, this cotton candy wonderland has recently opened its doors in a whimsical corner of…

Read More

భారత్‌ – మాల్దీవుల మధ్య సంబంధాలు మరింత క్షీణిస్తున్నాయి. తాజాగా మాల్దీవులకు చెందిన ఫిషింగ్‌ బోట్లను భారత్‌ బలగాలు అడ్డుకున్నాయని ఆరోపించింది. సమగ్ర వివరాలు సమర్పించాలని భారత ప్రభుత్వాన్ని ఆ దేశ విదేశాంగశాఖ కోరింది. ఈ మేరకు అధికారికంగా లేఖ రాసింది. దీనిపై భారత్‌ స్పందించలేదు. జనవరి 31న ప్రత్యేక వాణిజ్య జోన్‌ (ఈఈజెడ్‌)లో మాల్దీవులకు చెందిన మూడు ఫిషింగ్‌ బోట్లను ఇండియన్‌ కోస్టు గార్డు అడ్డగించినట్లు, అంతర్జాతీయ సముద్ర జలాల చట్టాలను ఉల్లంఘించి ఎందుకు అడ్డగించాల్సి వచ్చిందో తెలియజేయాలని లేఖలో కోరింది. Also Read.. రెండు నెల‌ల కాంగ్రెస్ పాలనలో రూ. 14వేల కోట్లు అప్పులా Source link

Read More