Author: Telanganapress

రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన రెండు స్థానాలకు ఎమ్మెల్సీలుగా ఎన్ఎస్‌యూఐ స్టేట్ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు దూరంగా ఉండటంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇద్దరు యూనానిమస్‌గా ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీ పదవులకు ఇతర పార్టీల నుండి ఎవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికైన‌ట్లు అసెంబ్లీ సెక్రటరీ ఇవాళ(మంగళవారం) ప్రకటించారు. తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో రెండు ఎమ్మెల్సీల అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణకు జనవరి 22తో నామినేషన్ల గడవు ముగిసింది. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు రెండు నామినేషన్లు మాత్రమే వచ్చాయి. దీంతో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే కోటాలో ఎన్ఎస్ యూ స్టేట్ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల సంఘం నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఆర్డర్ కాపీ తీసుకున్నారు మహేశ్…

Read More

IndiGo | జైపూర్‌ (Jaipur) నుంచి కోల్‌కతా (Kolkata) వెళ్తున్న ఇండిగో (IndiGo) విమానంలో సాంకేతిక సమస్య (technical fault) తలెత్తింది. January 23, 2024 / 11:39 AM IST IndiGo | జైపూర్‌ (Jaipur) నుంచి కోల్‌కతా (Kolkata) వెళ్తున్న ఇండిగో (IndiGo) విమానంలో సాంకేతిక సమస్య (technical fault) తలెత్తింది. దీంతో విమానాన్ని తిరిగి జైపూర్‌కు మళ్లించినట్లు ఇండిగో ఎయిర్‌లైన్స్‌ తెలిపింది. ఇండిగో 6E784 విమానం సోమవారం రాజస్థాన్‌ జైపూర్‌ నుంచి పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతాకు బయల్దేరింది. అయితే, విమానం టేకాఫ్‌ అయిన కాసేపటికి అందులో సాంకేతిక సమస్య తలెత్తినట్లు ఇండిగో ప్రతినిధి ఒకరు తెలిపారు. దీంతో అప్రమత్తమైన పైలట్‌ విమానాన్ని వెంటనే జైపూర్‌కు మళ్లించినట్లు తెలిపారు. ఆ విమానం జైపూర్‌ ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్‌ అయినట్లు చెప్పారు. ఇక విమానంలోని ప్రయాణికుల కోసం ప్రత్యేక ఫ్లైట్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. Also Read.. PM Modi |…

Read More

Local police, Mumbai Police, Palghar Police, Thane Rural Police, RAF (Rapid Action Force), MSF (Maharashtra Security Force) and SRPF have been deployed in the area. Updated On – 23 January 2024, 10:36 AM Thane: After a scuffle broke out between two communities, heavy security has been deployed in the Mira Road area adjacent to Mumbai. Police have arrested a person who was seen provoking people in a viral video on social media. Local police, Mumbai Police, Palghar Police, Thane Rural Police, RAF (Rapid Action Force), MSF (Maharashtra Security Force) and SRPF have been deployed in the…

Read More

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. చికాగోలోని జోలియెట్ పట్టణంలో ఓ దుండుగుడు జరిపిన కాల్పుల్లో ఎనిమిది దుర్మరణం పాలయ్యారు. ఆదివారం, సోమవారాల్లో రెండు వేర్వేరు ఇళ్లలో దుండగులు కాల్పులకు తెగబడినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు రోమియో నాన్స్ గా గుర్తించామని చెప్పారు. మరణించిన వారితో అతడికి పరిచయం ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒకరి అదివారం చంపగా మిగిలిని 7గురిని సోమవారం చంపినట్లు పోలీసులు నిర్దారించారు. నిందితుడు రెడ్ కలర్ టయోటా కారులో తప్పించుకుని తిరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి గురించి ఎవరికైనా సమాచారం తెలుస్తే వెంటనే చేయాలని విజ్నప్తి చేశారు. ACTIVE INCIDENT (UPDATED) JANUARY 22, 2024 3:00 PM At this moment, Detectives and Officers are conducting an active homicide investigation after Officers located multiple deceased individuals who had sustained gunshot wounds in two…

Read More

Amitabh Bachchan | బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan) రాముడి దర్శనానికి సంబంధించిన ఫొటోలను తాజాగా సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. January 23, 2024 / 10:48 AM IST Amitabh Bachchan | కోట్లాది మంది భారతీయుల కల సాకారమైంది. వందల ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ.. శ్రీ రామ జన్మభూమి అయోధ్యలో రామ మందిరం వెలసింది. భవ్యమైన రామ మందిరం (Ram Mandir)లో దివ్యమైన అవతారంలో బాలరాముడు ఎట్టకేలకు కొలువుదీరాడు. సోమవారం మధ్యాహ్నం 12:29 గంటల నుంచి ఒంటి గంట మధ్యలో ప్రాణ ప్రతిష్ట వేడుకలు ప్రధాని మోదీ చేతులమీదుగా అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు సినీ, రాజకీయ సహా పలు రంగాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు హాజరై శ్రీరాముడిని దర్శించుకుని భక్తిపారవశ్యంలో పులకించిపోయారు. బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan) రాముడి దర్శనానికి సంబంధించిన ఫొటోలను తాజాగా సోషల్‌ మీడియాలో షేర్‌…

Read More

It may be recalled that about 1.06 lakh Anganwadi workers and helpers have been on a strike since December 12. They also launched a fast-unto-death protest on January 17. Updated On – 23 January 2024, 09:57 AM Hyderabad: Anganwadi workers and helpers who were on a State-wide agitation for the past 42 days announced that they were calling off their strike, with Andhra Pradesh government agreed to fulfil their main demands late on Monday. Following the meeting with Education minister Botcha Satyanarayana and Government Advisor (Public affairs) Sajjala Ramakrishna Reddy, union leaders announced that the State…

Read More

నమీబియా చిరుత జ్వాల.. కునో నేషనల్ పార్క్‌లో మూడు పిల్లలకు జన్మనిచ్చింది. అంతకుముందు జనవరి 3న ఆడ చిరుత ఆశా మూడు పిల్లలకు జన్మనిస్తే, ఇప్పుడు జ్వాల మూడు పిల్లలకు జన్మనిచ్చింది. ఇప్పుడు కునో నేషనల్ పార్క్‌లో 6 కొత్త చిరుతలు వచ్చాయి. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో ట్వీట్ చేవారు. దేశవ్యాప్తంగా ఉన్న వన్యప్రాణుల ముందు వరుస యోధులు, వన్యప్రాణుల ప్రేమికులందరికీ అభినందనలు. భారతదేశంలో వన్యప్రాణులు ఈ విధంగా అభివృద్ధి చెందుతాయి.అంటూ వీడియోను షేర్ చేశారు. ఇది కూడా చదవండి: అమెరికాలో ఆగని కాల్పులు..చికాగోలో ఓ దుండగుడి కాల్పుల్లో 8మంది మృతి..!! Kuno’s new cubs! Namibian Cheetah named Jwala has given birth to three cubs. This comes just weeks after Namibian Cheetah Aasha gave birth to her cubs. Congratulations to all…

Read More

‘డంకీ’ చిత్రంతో ఇటీవల చక్కటి విజయాన్ని సొంతం చేసుకొంది పంజాబీ సుందరి తాప్సీ. ప్రస్తుతం సక్సెస్‌ జోష్‌లో ఉన్న ఈ భామ తన తదుపరి సినిమాల కోసం సిద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ‘యానిమల్‌’ సినిమా గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. January 23, 2024 / 09:28 AM IST Taapsee Pannu | ‘డంకీ’ చిత్రంతో ఇటీవల చక్కటి విజయాన్ని సొంతం చేసుకొంది పంజాబీ సుందరి తాప్సీ. ప్రస్తుతం సక్సెస్‌ జోష్‌లో ఉన్న ఈ భామ తన తదుపరి సినిమాల కోసం సిద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ‘యానిమల్‌’ సినిమా గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. అలాంటి కథలో తాను నటించలేనని పేర్కొంది. ఆమె మాట్లాడుతూ ‘ఇతర నటీనటుల వ్యక్తిగత జీవితాల గురించి నేను మాట్లాడను. మనది ప్రజాస్వామ్య దేశం. ఎవరికి నచ్చింది వారు ఎంచుకునే స్వేచ్ఛ ఉంది. నటీనటులందరికి ప్రతిభా పాటవాలతో…

Read More

India’s stock market capitalization crossed $4 trillion for the first time on Dec. 5, with about half of that coming in the past four years Updated On – 23 January 2024, 08:46 AM Representational Image New Delhi: India’s stock market has overtaken Hong Kong’s for the first time in another feat for the South Asian nation whose growth prospects and policy reforms have made it an investor darling. According to the data compiled by the Bloomberg, the combined value of shares listed on Indian exchanges reached $4.33 trillion as of Monday’s close, versus $4.29 trillion for…

Read More

మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఓ కునుకు తీస్తే ఆరోగ్యానికి చాలా మంచిదంటున్నారు పోషకాహార నిపుణులు. చాలా మంది ఉద్యోగులు, వ్యక్తిగత పనుల రీత్యా మధ్యాహ్నం నిద్రను త్యాగం చేస్తారు. కానీ ఎక్కడున్నా..ఏం చేస్తున్నా…ఓ అరగంట విరామం తీసుకుని కునుకు తీస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని చెబుతున్నారు. తిన్న తర్వాత ఎక్కువసేపు నిద్రపోకూడు. మీరు ప్రతిరోజూ మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత 15 నిమిషాలు నిద్రపోవడం చాలా ముఖ్యం. కేవలం 15 నిమిషాలు నిద్రపోండి. అంతకంటే ఎక్కువ, తక్కువ ఉండకూడదు. ఇలా చేయడం వల్ల మీ మెదడు పనితీరు మెరుగుపడుతుంది. అనేక సమస్యల నుండి మిమ్మల్ని కాపాడుతుంది. భోజనం చేసిన తర్వాత 15 నిమిషాలు నిద్రపోవడం వల్ల కలిగే ప్రయోజనాలు: 1. ఉబ్బరం ఉండదు:ప్రజలు తరచుగా మధ్యాహ్న భోజనం తర్వాత ఉబ్బరం సమస్యను ఎదుర్కొంటారు. చాలామందికి కడుపు ఉబ్బినట్లుగా అనిపిస్తుంది. 15 నిమిషాల నిద్ర శరీరం ప్రశాంతంగా ఉండటానికి. ఒత్తిడి…

Read More