Author: Telanganapress

అమెరికాలో (USA) మరోసారి తుపాకీ మోతతో దద్దల్లింది. చికాగోలోని (Chicago) జోలియెట్‌ పట్టణంలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో (Shooting) ఎనిమిది మంది మరణించారు. January 23, 2024 / 08:41 AM IST వాషింగ్టన్‌: అమెరికాలో (USA) మరోసారి తుపాకీ మోతతో దద్దల్లింది. చికాగోలోని (Chicago) జోలియెట్‌ పట్టణంలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో (Shooting) ఎనిమిది మంది మరణించారు. ఆది, సోమవారాల్లో రెండు వేర్వేరు ఇళ్లలో సాయుధుడు కాల్పులకు తెగబడ్డాడని అధికారులు తెలిపారు. నిందితుడిని రోమియో నాన్స్‌గా (Romeo Nance) గుర్తించామన్నారు. మరణించిన వారితో అతడికి ముందే పరిచయం ఉన్నట్లు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. మృతుల్లో ఒకరిని ఆదివారం చంపినట్లు, మిగిలిన ఏడుగురిని సోమవారం హత్యచేసినట్లు నిర్ధారించారు. నిందితుడు ఎరుపు రంగు టయోటా కారులో తప్పించుకు తిరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు. అతడి గురించి ఎవరి దగ్గరైనా సమాచారం ఉంటే వెంటనే తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. ACTIVE INCIDENT (UPDATED) JANUARY…

Read More

Telangana Governor Tamilisai Soundararajan performed puja at Raj Bhavan on Monday to mark the inauguration of the Ram temple at Ayodhya. Published Date – 22 January 2024, 10:34 PM Hyderabad: Telangana Governor Tamilisai Soundararajan performed puja at Raj Bhavan on Monday to mark the inauguration of the Ram temple at Ayodhya. According to a Raj Bhavan press communique, she performed, “Lord Shri Rama Pooja and participated in a devotional hymn-singing session (Sri Rama Nama Sankeerthanam) at Raj Bhavan, to mark the Sri Ram Prana Pratishtha ceremony of the Sri Ram Mandir in Ayodhya.” “Classical singers from the…

Read More

అయోధ్య రామమందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం అంగరంగవైభంగా జరిగింది. ఈ శుభఘట్టాన్ని యావత్ దేశమే కాదు ప్రపంచం కూడా సంబురంగా జరుపుకుంది. రాముడుత మనతోపాటు భూలోకంలో నివసిస్తాడనేది భక్తుల నమ్మకం. బాలరాముడి అభిషేకం దేశంలో ఒక పండుగలా జరిగింది. అయితే అయోధ్య రామమందిరాన్ని ప్రతిరోజూ ఎంతో అందంగా అలంకరిస్తారు. వారం రోజులు ఒక్కో రంగు దుస్తుల్లో బాలరాముడు భక్తులకు దర్శనమిస్తారు. రాముడు ఏ రంగు దుస్తులు ధరిస్తాడు..రాముడికి ఇష్టమైన రంగు ఏంటో తెలుసుకుందాం. 1. రామ లల్లా ఈ రంగు దుస్తులను ధరించాడు:రాముడు అయోధ్యలోని రామమందిరంలో తన సోదరులతో కలిసి కదిలే విగ్రహంలో కూర్చున్నాడు. రోజుకో రంగు దుస్తులను ధరిస్తారు. శ్రీరాముని విగ్రహం ఆవిష్కృతం కావడంతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. విగ్రహంలో రాముని చూస్తే ఎవరికైనా భక్తిభావం కలుగుతుంది. ఒక్కసారి ఈ రాముని దర్శనం చేసుకోవాలని కోరుకుంటారు. సోమవారం – తెలుపు రంగు దుస్తులు.మంగళవారం – ఎరుపు దుస్తులు.బుధవారం…

Read More

అయోధ్య బాలరాముడు నేటి నుంచి(మంగళవారం) సాధారణ భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు. భవిష్యత్తులో దేశంలోనే ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రంగా మారే అయోధ్య రామ మందిరంలో రామ్‌లల్లా దర్శనం, హారతి వేళల వివరాలను శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు వెల్లడించింది. January 23, 2024 / 07:31 AM IST Ayodhya Ram Mandir | అయోధ్య, జనవరి 22: అయోధ్య బాలరాముడు నేటి నుంచి(మంగళవారం) సాధారణ భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు. భవిష్యత్తులో దేశంలోనే ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రంగా మారే అయోధ్య రామ మందిరంలో రామ్‌లల్లా దర్శనం, హారతి వేళల వివరాలను శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు వెల్లడించింది. హారతి/దర్శనం పాస్‌లు ఎలా పొందాలి?బాలరాముడి దర్శనానికి భక్తులు ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌ ద్వారా పాస్‌లు పొందవచ్చు. అయితే ఆన్‌లైన్‌ బుకింగ్‌ ప్రస్తుతానికి ప్రారంభం కాలేదు. అప్‌డేట్స్‌ కోసం ట్రస్టు అధికారిక వెబ్‌సైట్‌ను చెక్‌ చేసుకోవాలి. ఆన్‌లైన్‌ బుకింగ్‌ ఎలా.. అయోధ్య రామాలయ అధికారిక వెబ్‌సైట్‌…

Read More

Congress leaders, including AICC in-charge of party affairs in Telangana Deepa Das Munshi and state minister D Sridhar Babu, held a candle light rally against the alleged attacks Published Date – 22 January 2024, 10:36 PM Photo: Screen-grabbed from X. Hyderabad: Telangana Chief Minister A Revanth Reddy on Monday condemned the alleged attacks on Rahul Gandhi’s Bharat Jodo Nyay Yatra in BJP-ruled Assam. Congress leaders, including AICC in-charge of party affairs in Telangana Deepa Das Munshi and state minister D Sridhar Babu, held a candle light rally Monday evening against the alleged attacks. “I Strongly condemn…

Read More

అయోధ్యలో రామ్‌లల్లాకు పట్టాభిషేకం జరగడంతో దేశమంతా సంబరాల వాతావరణం నెలకొంది. రాముడి పేరును స్మరిస్తూ ప్రజలంతా భక్తిలో మునిగిపోయారు. దేవాలయాలలో భజనలు, కీర్తనలు జరుగుతుండగా, ప్రజలు తమ ఇళ్లలో రామజ్యోతిని వెలిగించారు. దేశవ్యాప్తంగా దీపావళి వాతావరణం నెలకొంది. సోమవారం సాయంత్రం ప్రధాని నివాసంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా రామజ్యోతి వెలిగించి రాంలల్లాకు స్వాగతం పలికారు. ప్రధాని మోదీ రామజ్యోతి వెలిగించాలని దేశప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాంలల్లా దర్శనమిచ్చిన ఆనందంలో ప్రజలు తమ ఇళ్లలో దీపాలు వెలిగించి శ్రీరాముడికి స్వాగతం పలికారు. వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. రామ్‌లల్లా అయోధ్య ధామ్‌లోని తన గొప్ప ఆలయంలో కూర్చున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా తన ఇంటి వద్ద కుటుంబ సభ్యులతో కలిసి రామజ్యోతి వెలిగించారు. పలువురు నేతలు కూడా తమ ఇళ్లలో దీపాలు వెలిగించారు. #WATCH | Defence Minister Rajnath Singh along…

Read More

బాల రాముడు ధరించిన ఆభరణాల్లో ఒక్కొక్కదానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఐదేళ్ల ప్రాయంలో ఉన్న బాలుడు కాబట్టి ఆడుకోవడం కోసం బొమ్మలను కూడా అందుబాటులో ఉంచారు. January 23, 2024 / 06:30 AM IST Ayodhya Ram Mandir | అయోధ్య: బాల రాముడు ధరించిన ఆభరణాల్లో ఒక్కొక్కదానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఐదేళ్ల ప్రాయంలో ఉన్న బాలుడు కాబట్టి ఆడుకోవడం కోసం బొమ్మలను కూడా అందుబాటులో ఉంచారు. ఏనుగు, గుర్రం, ఒంటె, బండి వంటివాటిని పెట్టారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ ఈ వివరాలను వెల్లడించింది. కిరీటం: బాల రాముడు ధరించిన బంగారు కిరీటంలో సూర్య దేవుని బొమ్మ ఉంది. ఈ కిరీటంలో వజ్రాలు, పచ్చ రాళ్లు, మరకత, మాణిక్యాలను పొదిగారు. దీనిని ఉత్తర భారత దేశ సంప్రదాయంలో తయారు చేశారు. కిరీటం కుడివైపున ముత్యాల దండలను వేలాడదీశారు. కౌస్తుభ మణి: బాల రాముని హృదయ భాగంలో…

Read More

Today’s Telangana News includes Ram Mandir Pran Pratishtha celebrations, Telangana High Court extending the suspension of Vyooham movie, and CM Revanth Reddy returning from his first foreign trip. Published Date – 22 January 2024, 11:00 PM Hyderabad: Today’s Telangana News includes Ram Mandir Pran Pratishtha celebrations, Telangana High Court extending the suspension of Vyooham movie, and CM Revanth Reddy returning from his first foreign trip. Watch: Source link

Read More

ఢిల్లీ ఎన్సీఆర్ లో మరోసారి భూ ప్రకంపనలు భయభ్రాంతులకు గురిచేశాయి. చైనాలోని దక్షిణ జిన్ జియాంగ్ ప్రాంతంలో సోమవారం రాత్రి 7.2తీవ్రతతో భూకంపం సంభవించింది. అనంతరం ఢిల్లీ ఎన్సీఆర్ లోనూ సోమవారం అర్ధరాత్రి ప్రకంపంనలు వచ్చాయి. నివేదికల ప్రకారం..చైనాలోని దక్షిణ జిన్ జియాంగ్ లో భూకంప కేంద్రం ఉందని..రిక్టర్ స్కేలుపై తీవ్రత 7.2గా ఉందని నేషనల్ సిస్మోలాజికల్ సెంటర్ తెలిపింది. ఇది కూడా చదవండి: ఆకాశంలో ఇండిగో విమానం ఇంజిన్ ఫెయిల్..ఫ్లైట్ లో 160 మంది ప్రయాణికులు..!! భూమికంపించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి పరుగులు పెట్టారు. ప్రాణాలు చేతిలో పట్టుకుని వణికిపోయారు. ఇటీవలి కాలంలో ఢిల్లీ ఎన్సీఆర్ లో పలుమార్లు భూమి కంపించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రజల్లో ఆందోళన పెరిగింది. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ సరిహద్దుల్లో కూడా భూమికంపించింది. ఇప్పటివరకు ఎలాంటి నష్టం లేదా ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం లేదు. అంతకుముందు 6.1 తీవ్రతతో అప్ఘనిస్తాన్ లో భూమి…

Read More

తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న సిలిండర్లు మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో పేలడం తీవ్ర కలకలం సృష్టించింది. మాదాపూర్‌ డీసీపీ వినీత్‌ తెలిపిన వివరాల ప్రకారం… స్ట్రీట్‌ వెండర్స్‌ వద్ద తనీఖీల్లో సీజ్‌ చేసిన నాలుగు సిలిండర్లను పోలీస్‌స్టేషన్‌ వెనుక ఉన్న ఖాళీ స్థలంలో ఉంచారు. January 23, 2024 / 04:50 AM IST మాదాపూర్‌, జనవరి 22 : తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న సిలిండర్లు మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో పేలడం తీవ్ర కలకలం సృష్టించింది. మాదాపూర్‌ డీసీపీ వినీత్‌ తెలిపిన వివరాల ప్రకారం… స్ట్రీట్‌ వెండర్స్‌ వద్ద తనీఖీల్లో సీజ్‌ చేసిన నాలుగు సిలిండర్లను పోలీస్‌స్టేషన్‌ వెనుక ఉన్న ఖాళీ స్థలంలో ఉంచారు. అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా మాదాపూర్‌లో పోలీస్‌స్టేషన్‌ సమీపంలో సోమవారం భక్తులు పటాకులు కాల్చారు. ఇందులో నుంచి చిన్న నిప్పురవ్వ ఎగిరి పోలీస్‌ స్టేషన్‌ వెనుక ఉన్న ఓ సిలిండర్‌పై పడి పేలింది. దీంతో మిగిలిన మూడు సిలిండర్లూ…

Read More