ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వన్యప్రాణుల మరణాలను అరికట్టేందుకు తెలంగాణ అటవీశాఖ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. January 23, 2024 / 01:37 AM IST మరణాలను అరికట్టేందుకు అటవీశాఖ ప్రయత్నాలు మహారాష్ట్రతో సమాచారం పంచుకోవాలని నిర్ణయం సమన్వయ సమావేశం కోసం రాష్ట్ర అటవీశాఖ లేఖ హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వన్యప్రాణుల మరణాలను అరికట్టేందుకు తెలంగాణ అటవీశాఖ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. మెరుగైన పర్యవేక్షణ, సమన్వయం, సమాచార భాగస్వామ్య వ్యవస్థతో సహా కొన్ని అంశాలను చర్చించడానికి మహారాష్ట్రతో ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇటీవల కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని దరిగావ్ గ్రామంలో రెండు పులులు మరణించిన నేపథ్యంలో కాగజ్నగర్లో అదనంగా కెమెరా ట్రాప్లను ఏర్పాటు చేశారు. ఈ సమావేశం తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాల అటవీ శాఖల మధ్య సమన్వయం కోసం జరిగే సాధారణ సమావేశమని ప్రిన్సిపల్…
Author: Telanganapress
As textbooks are prescribed for a number of years, they are passed on (or even sold at half rate) to students of the next batches for use. They are not for single-use Published Date – 22 January 2024, 11:59 PM By KSS Seshan The School Education Department of the Telangana government has come out with a unique proposal to reduce the weight of the school bag: bring down the thickness of the paper used in school textbooks. From the existing 90 gram per square metre, the paper thickness of the textbook, as per the proposal, is…
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ఎక్సైజ్ కార్యలయంలో ఏసీబీ దాడులు చేసింది. 65 వేలు లంచం తీసుకుంటూ ఎక్సైజ్ సీఐ రెడ్ హ్యాండెండ్ గా దొరికారు. భూత్ పూర్ కి చెందిన ఓ వ్యక్తి లైసెన్స్ మార్పు కోసం దరఖాస్తు చేసుకున్నారు. దానిని మార్పు చేసేందుకు ఎక్సైజ్ సీఐ బాలాజీ నాయక్ లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారు ఇచ్చిన సూచనల మేరకు బాధితుడు సీఐకు లంచం అందజేస్తుండగా.. ఏసీబీ అధికారులు దాడులు చేసి అదుపులోకి తీసుకున్నారు. Also Read.. ఓటుకు నోటు ఎమ్మెల్సీ అభ్యర్థికి కేబినెట్ ర్యాంక్ ఏంటీ ? Source link
ఓ పంట చేతికంది, మరో పంటకు ఉరకలేసే రోజుల్లో సంక్రాంతి పండుగ వస్తుంది. కానీ, ఈసారి పండుగ రోజులు రైతన్నకు అదురుపాటుతోనే గడిచాయి. ఓ వైపు వర్షాభావ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. మరోవైపు కొత్తపంటకు నీళ్లివ్వలేమని కాంగ్రెస్ సర్కారు చేతులెత్తేస్తున్నది. దాంతో క్రాప్ హాలిడే అనే మాట తరచుగా చెవులపడుతున్నది. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు రాకతో ఆయకట్టు పెరిగిన మన రాష్ట్రంలో ఈ పరిస్థితి తలెత్తడం ఆందోళనకరం. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అంత మంచి విషయం కాదు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఒక్క ఎకరాకు నీళ్లు రావని అడ్డగోలుగా మాట్లాడిన కాంగ్రెస్ ఇప్పుడు అదే ప్రాజెక్టు బరాజ్లలో నీళ్లు లేవనే కారణంతో సాగునీరు విడుదల చేయలేమని అంటున్నది. రైతులు అర్థం చేసుకోవాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి నిస్సహాయత వ్యక్తం చేయడం గమనార్హం. ఇప్పటికే ప్రతిపాదించిన ఆయకట్టుకూ నీరివ్వలేమని అంటున్నారు. ఇది గోదావరి నీటి సంగతి. ఇక కృష్ణా బేసిన్లోనూ ప్రమాదఘంటికలు మోగుతున్నాయి.…
The ‘Raj Dharma’ that Vajpayee had spoken about, in the aftermath of 2002 Godhra riots, is as relevant today as it was more than two decades ago Published Date – 22 January 2024, 11:45 PM The ‘Raj Dharma’ that Vajpayee had spoken about, in the aftermath of 2002 Godhra riots, is as relevant today as it was more than two decades ago The consecration of Ram temple in Ayodhya, capping centuries of social turbulence and contested history, is an extraordinary moment of catharsis and cultural renaissance. Such turning points in the cultural history of a nation…
హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి సూచనలతో నూతన మెట్రో రైల్ రూట్ మ్యాప్ ను హెచ్ఏమ్ఆర్ఎల్ సిద్ధం చేసింది. ఫేస్ 2లోని జూబ్లీబస్ స్టాండ్, సికింద్రాబాద్ నుండి ఎంజీబీఎస్ వరకు ఉన్న మెట్రోని చాంద్రాయణగుట్ట వరకు పొడిగించాలని నిర్ణయించారు. ఫేస్ 2లో 70 కిలోమీటర్లు మెట్రో మార్గాన్ని నిర్మించాలని నిర్ణయించారు. మూడు నెలల్లో దీనికి సంబంధించిన డీపీఆర్ సిద్దం చేస్తామని మెట్రో ఎండీ ఎన్విఎస్ రెడ్డి తెలిపారు. నూతన మెట్రో కారిడార్ రూట్లు కారిడార్ 2లో ఎంజీబీఎస్ నుండి ఫలక్ నుమా వరకు 5.5 కిలోమీటర్లు కారిడార్ 2లో ఫలక్ నుమా నుండి చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్ వరకు 1.5 కి.మీ. కారిడార్ 4లో నాగోల్ మెట్రో స్టేషన్ నుండి ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ మరియు చాంద్రాయణగుట్ట మీదుగా మైలార్ దేవ్ పల్లి పి7 రోడ్డు నుండి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు 29 కిలోమీటర్లు. కారిడార్ 4లో మైలార్ దేవ్…
WhatsApp | గూగుల్ ఆండ్రాయిడ్ ‘నియర్ బై షేర్’ తరహాలో వాట్సాప్ తన యూజర్ల కోసం కొత్త ఫీచర్ తెస్తోంది. ఈ ఫీచర్ వినియోగంలోకి వస్తే ఇంటర్నెట్ లేకుండా ఇతరులకు ఫైల్స్ షేర్ చేయొచ్చు. January 22, 2024 / 11:08 PM IST WhatsApp | ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్.. తన యూజర్ల కోసం నిత్యం కొత్త ఫీచర్లు తీసుకొస్తూనే ఉంది. గతేడాది హెచ్డీ క్వాలిటీ గల ఫోటోలు / వీడియోలు షేర్ చేసేందుకు 2జీబీ ఫైల్ షేరింగ్ ఫీచర్ తెచ్చిన వాట్సాప్.. తాజాగా మరో ఫీచర్ అందుబాటులోకి తెస్తున్నది. ఈ ఫీచర్తో ఇంటర్నెట్ ఉన్నా, లేకున్నా పక్కన ఉన్న వారిలో ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లకు ‘నియర్ బై షేర్’, ఐఓఎస్ యూజర్లకు ‘ఎయిర్ డ్రాప్’ తరహాలో పని చేస్తుంది ఈ ఫీచర్. ప్రస్తుతం పరీక్షిస్తున్నట్లు వాట్సాప్ వాబీటా ఇన్ ఫో పేర్కొంది. ఆండ్రాయిడ్ 2.24.2.17 వర్షన్ గల…
The Chief Minister and Shiva Kumar are learnt to have discussed the party preparations for the ensuing Lok Sabha elections, besides other subjects, including cabinet expansion Published Date – 22 January 2024, 10:45 PM The Chief Minister and Shiva Kumar are learnt to have discussed the party preparations for the ensuing Lok Sabha elections, besides other subjects, including cabinet expansion Hyderabad: Chief Minister A Revanth Reddy, who returned to Hyderabad after a week-long foreign trip, met Karnataka Deputy Chief Minister DK Shiva Kumar at his residence in Jubilee Hills on Monday. During the lunch meeting, the…
కోల్కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బీజేపీపై విరుచుకుపడ్డారు. ఆ పార్టీ మహిళా వ్యతిరేకి అని విమర్శించారు. వారు రాముడి గురించి మాత్రమే మాట్లాడతారని, సీతా మాతాను ఎందుకు గుర్తుచేయరని ప్రశ్నించారు. కోల్కతాలో జరిగిన సర్వమత సామరస్య ర్యాలీని మమతా బెనర్జీ నిర్వహించారు. కాళీఘాట్లోని కాళీమాత ఆలయంలో పూజ తర్వాత ఈ ర్యాలీ ప్రారంభమైంది. మార్గమధ్యలో ఉన్న ఆలయాలు, మసీదులు, చర్చిలు, గురుద్వారాలను మమతా సందర్శించారు. Also Read.. ఓటుకు నోటు ఎమ్మెల్సీ అభ్యర్థికి కేబినెట్ ర్యాంక్ ఏంటీ ? ఈ సందర్భంగా మమతా బెనర్జీ మాట్లాడుతూ… రాముడి గురించే బీజేపీ వాళ్లు మాట్లాడతారని, మరి సీతా దేవి సంగతి ఏమిటి? అని నిలదీశారు. రాముడి వనవాస సమయంలో ఆయన వెంట సీతాదేవి ఉన్నది కదా. బీజేపీ మహిళా వ్యతిరేకులు కాబట్టే సీత గురించి మాట్లాడరని విమర్శించారు. అయోధ్యలో రామ మందిరం ప్రతిష్ఠాపన కార్యక్రమం బీజేపీ రాజకీయ జిమ్మిక్కు అని…
Moto G54 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా గతేడాది సెప్టెంబర్లో భారత్ మార్కెట్లో ఆవిష్కరించిన మోటో జీ54 5జీ ఫోన్పై ఫ్లిప్ కార్ట్ ద్వారా రూ.3000 డిస్కౌంట్ ప్రకటించింది. January 22, 2024 / 10:02 PM IST Moto G54 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా గతేడాది సెప్టెంబర్లో భారత్ మార్కెట్లో ఆవిష్కరించిన మోటో జీ54 5జీ ఫోన్పై భారీగా ధర తగ్గించింది. ఆవిష్కరణ ధర రూ.15,999 కాగా, తాజాగా రూ.3,000 డిస్కౌంట్ ప్రకటించింది. మోటో జీ54 5జీ ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతో 6.5-అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ ప్లే కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7020 ఎస్వోసీ చిప్ సెట్, 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్గా మార్కెట్లో అందుబాటులో ఉంది. 50-మెగా పిక్సెల్ మెయిన్ సెన్సర్…