Author: Telanganapress

సోమవారం కర్ణాటకలోని కొప్పల్ నగరంలోని శ్రీరామ మందిరంలో హిందువులు, ముస్లింలు కలిసి ప్రత్యేక పూజలు చేశారు.కొప్పళ నగరంలోని భాగ్యనగర్‌లోని శ్రీరామ మందిరంలో ఇరు వర్గాలకు చెందిన నాయకులు తరలివచ్చి భక్తిశ్రద్ధలతో పూజల్లో పాల్గొన్నారు. ముస్లింలు హిందూ నాయకులతో పాటు నిలబడి భక్తిశ్రద్ధలతో పూజల అనంతరం ‘ఆరతి’, ‘ప్రసాదం’ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ప్రశంసించారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరోవైపు బెంగళూరులోని ప్రధాన ఆలయాల ప్రాంగణాల్లో పోలీసు శాఖ భద్రతను కట్టుదిట్టం చేసింది. ఐటీ నగరంలోని హనుమాన్, రామాలయాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. Source link

Read More

Deepotsav: అయోధ్య రామ మందిరంలో ఇవాళ అంగరంగవైభవంగా శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగింది. ఈ కార్యక్రమానికి దేశంలోని వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు. ఈ ప్రాణప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా నేపాల్‌లోని సీతాదేవి పుట్టినిళ్లయిన జనక్‌పూర్‌లో కూడా ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. సీతాదేవి జనక మహారాజుకు జనక్‌పూర్‌లోనే దొరికిందని పురాణాలు చెబుతున్నాయి. ఇవాళ శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో ఇక్కడి సీతారామాలయంలో కూడా ఉత్సవాలు నిర్వహించారు. రోజంతా ఆలయంలో సందడి నెలకొంది. ఇప్పుడు చీకటి పడగానే ఆలయంలో దీపోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ దీపోత్సవానికి సంబంధించిన దృశ్యాలు కింది వీడియోలో ఉన్నాయి. #WATCH | Nepal’s Janakpur celebrates ‘Deepotsav’ to mark Ram Temple ‘Pran Pratishtha’ pic.twitter.com/RFOFAdmpeA — ANI (@ANI) January 22, 2024 Source link

Read More

Reportedly, Saif suffered a fracture. However, an official update regarding Saif’s health is awaited. Published Date – 22 January 2024, 05:28 PM Mumbai: Actor Saif Ali Khan is not well. As per a source, the ‘Hum Tum’ star has been admitted to Kokilaben Dhirubhai Ambani Hospital in Mumbai. Reportedly, Saif suffered a fracture. However, an official update regarding Saif’s health is awaited. Meanwhile, on the work front, Saif will be next seen in the Pan-India film ‘Devara’ alongside NTR Jr and Janhvi Kapoor. The makers of Devara recently released the teaser in which NTR Jr was seen in…

Read More

అయోధ్యలో నేడు రామమందిర ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. తమ కళ్ల ముందు జరుగుతున్న ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని చూసేందుకు దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు అయోధ్యకి చేరారు. అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, రణబీర్ కపూర్, కత్రినా కైఫ్, అలియాభట్ వంటి బాలీవుడ్ ప్రముఖులు హాజరవ్వగా.. రజినీకాంత్, చిరంజీవి కుటుంబం సౌత్ నుండి అయోధ్య వేడుకలను వీక్షించారు. ఇక దక్షిణభారతదేశం నుండి మెగా ఫ్యామిలీ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్ లతో పాటు రామ్ చరణ్ కూడా ఈ శుభ వేడుకలో పాల్గొన్నారు. ప్రముఖ క్రీడాకారిణి పిటి ఉషతో చిరంజీవి, రామ్ చరణ్ లు ముచ్చటించారు. ఇక ప్రాణ ప్రతిష్ఠా జరుగుతున్న సమయంలో మీడియాతో ముచ్చటించారు మెగాస్టార్ చిరజీవి. అయోధ్య బాలరాముని ప్రాణప్రతిష్ఠ తనకు గొప్ప అనుభూతిని ఇచ్చిందని సినీ నటుడు చిరంజీవి అన్నారు. అయోధ్య బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.…

Read More

NRI | సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మాట్లాడే విధానం చిల్లర రాజకీయాలను తలపిస్తుందని ఎన్నారై బీ.ఆర్.యస్ యూకే కార్యదర్శి సతీష్ రెడ్డి గొట్టెముక్కల అన్నారు. January 22, 2024 / 05:22 PM IST లండన్‌ : సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మాట్లాడే విధానం చిల్లర రాజకీయాలను తలపిస్తుందని ఎన్నారై బీ.ఆర్.యస్ యూకే కార్యదర్శి సతీష్ రెడ్డి గొట్టెముక్కల అన్నారు. ‘యూకే ప్రవాస సంఘాలు’ (London) ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం రేవంత్‌ రెడ్డి ఎన్నారైలను ఉద్దేశించి మాట్లాడిన తీరు గల్లీ కాంగ్రెస్ మీటింగ్‌లో మాట్లాడినట్టు ఉందని ఎన్నారైలు(NRI) ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. రాజకీయాలకతీతంగా ప్రసంగించాల్సిన సీఎం, బీఆర్‌ఎస్‌ను బొంద పెడుతామని మాట్లాడటం ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు. గతంలో లండన్‌కి వచ్చిన మాజీ మంత్రి కేటీఆర్ ఎంతో హుందాగా ప్రసంగించి ఎన్నారైలల్లో ఎంతో స్ఫూర్తి నింపారన్నారు. కానీ, నేడు సీఎం హోదాలో వచ్చిన రేవంత్…

Read More

Revanth Reddy along with minister for information technology and industries D Sridhar Babu and some officials participated in the World Economic Forum annual meeting in Davos, Switzerland. Published Date – 22 January 2024, 04:35 PM Hyderabad: Telangana Chief Minister A Revanth Reddy on Monday returned from his week-long visit to three nations. H. Venugopal Rao, who was Sunday appointed as advisor to the government on protocol and public relations, welcomed the Chief Minister at the Rajiv Gandhi International Airport. Revanth Reddy along with minister for information technology and industries D Sridhar Babu and some officials participated…

Read More

ముఖ్యమంత్రి ,మంత్రులు అధికారంలో ఉన్నామన్న సోయి తప్పి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి,ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి.ఇవాళ(సోమవారం) హైదరాబాద్ తెలంగాణ భవన్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఆయన..కాంగ్రెస్ నేతలు ప్రతిపక్షంలో ఉన్నట్టే మాట్లాడుతున్నారు. అధికారంలోకి వస్తామని నమ్మకం లేక కాంగ్రెస్ నేతలు ఇష్టమొచ్చినట్టు హామీలు ఇచ్చారు. హామీల అమలును ప్రశ్నిస్తే వారికి అసహనం పెరుగుతోంది.మా మీద కోపం ఉంటే తీర్చుకోండి..రాష్ట్రాన్ని నష్టం పరిచే చర్యలు చేయకండి. కోమటి రెడ్డి వెంకట రెడ్డి ఎప్పుడేం మాట్లాడుతారో ఆయనకు తెలియదు.నిమిషానికో మాట మార్చేరకం. నవంబర్ నుంచి విద్యుత్ బిల్లులు కట్టొద్దని కోమటి రెడ్డి చెప్పిన దాన్నే కేటీఆర్ చెప్పారు.కేటీఆర్ నిజం చెబితే కోమటిరెడ్డి చిన్న పెద్దా లేకుండా మాట్లాడుతున్నారు. కోమటి రెడ్డిని కాంగ్రెస్ లో కోవర్టు అని ఆ పార్టీ నేతలే అంటారు. కాంగ్రెస్ లో ఉంటూ బీజేపీ అభ్యర్ధి తన తమ్ముడి కి ఓట్లేయమని చెప్పింది కోమటి…

Read More

Laser Retroreflector: లేజ‌ర్ రిట్రోరిఫ్లెక్ట‌ర్‌తో పంపిన సంకేతాలు ఫ‌లించాయి. క‌దులుతున్న స్పేస్‌క్రాఫ్ట్ నుంచి చంద్రుడిపై ఉన్న విక్ర‌మ్ ల్యాండ్‌కు నాసా పంపిన సిగ్న‌ల్స్‌కు ప్ర‌తిస్పంద‌న వ‌చ్చింది. నాసా లేజ‌ర్ ద్వారా చంద్రుడిపై విక్ర‌మ్‌ను పింగ్ చేశారు. ల్యాండర్ నుంచి వంద కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న నాసా స్పేస్‌క్రాఫ్ట్ ఆ సంకేతాల్ని ప‌సిక‌ట్టింది. January 22, 2024 / 04:30 PM IST న్యూఢిల్లీ: నాసాకు చెందిన లూనార్ రిక‌న్నైసెన్స్ ఆర్బిటార్‌(ఎల్ఆర్వో)లో ఉన్న ఓ లేజ‌ర్ ప‌రిక‌రం.. చంద్రుడిపై ఉన్న చంద్ర‌యాన్‌-3కి చెందిన విక్ర‌మ్ ల్యాండ‌ర్‌ను పింగ్ చేసింది. ఎల్ఆర్వో, విక్ర‌మ్ ల్యాండర్ మ‌ధ్య లేజ‌ర్ బీమ్ ట్రాన్స్‌మిట్ అయిన‌ట్లు నాసా వెల్ల‌డించింది. చంద్రుడి ద‌క్షిణ ద్రువంలోని మంజిన‌స్ క్రాట‌ర్‌లో ఉన్న విక్ర‌మ్ ల్యాండ‌ర్ నుంచి సుమారు వంద కిలోమీట‌ర్ల దూరంలో ఎల్ఆర్వో ఉంది. గ‌త ఏడాది డిసెంబ‌ర్ 12వ తేదీన ఎల్ఆర్వో సంకేతాలు పంపిన‌ట్లు తెలుస్తోంది. క‌దులుతున్న స్పేస్‌క్రాఫ్ట్ నుంచి స్థిరంగా…

Read More

All the Kohli fans eager to see the batter play in Hyderabad, will need to wait to witness his masterclass, as King Kohli has withdrawn from the first two Test matches citing personal reasons, confirmed BCCI. Updated On – 22 January 2024, 03:34 PM Virat Kohli Hyderabad: In a huge disappoint for Virat Kohli fans in Hyderabad, the star Indian batsman will not be part of the playing XI in first Test match (to be played in the city) of the 5-match series against England. All the Kohli fans eager to see the batter play in…

Read More

న్యూఢిల్లీ: జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌తో విలీన ఒప్పందాన్ని  సోనీ పిక్చర్స్‌ నెట్‌వర్క్స్‌ ఇండియా (ఇప్పుడు కల్వర్‌ మ్యాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌) రద్దు చేసుకుంది. ఈ విలీన ప్రక్రియకు ముందుగా నిర్ణయించిన గడువు జనవరి 21తో ముగిసింది. ఇరుపక్షాలు ఏకాభిప్రాయానికి రాలేకపోవడంతో 10 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.83,000 కోట్ల) విలీనం ప్రక్రియ అర్ధాంతంరంగా నిలిచిపోయింది.   Also Read.. ఆర్జీవీకి తెలంగాణ హైకోర్టు షాక్..! 2021లో విలీన ఒప్పందంపై జీ – సోనీ సంతకాలు చేశాయి. ఈ ఒప్పందాన్ని పూర్తి చేసేందుకు 2 ఏళ్ల సమయాన్ని నిర్దేశించుకున్నాయి. ఈ గడువు 2023 డిసెంబరు 21తో ముగిసింది. అయితే, తుది గడువును ఒకనెల పాటు(జనవరి 21వరకు) పొడిగించారు. ఈ విలీన ఒప్పందానికి సీసీఐ, ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈ, వాటాదారుల ఆమోదం పొందింది. Also Read.. అయోధ్యలో సిద్దిపేట వాసుల అన్నదానం అయితే, 2021లో కుదిరిన ఒప్పందం ప్రకారం.. కొత్తగా ఏర్పాటయ్యే విలీన సంస్థ జీ ఎండీ, సీఈఓ…

Read More