జీవితంలో ఒక మేలి మలుపు వ్యక్తిని శక్తిగా నిలుపుతుంది. భానుడి ప్రయాణ దిశలో మలుపు ఉత్తరాయణంగా పలకరిస్తున్నది. సంక్రాంతి సంబురంతో ఉత్తరాయణ పర్వకాలం ప్రారంభమైంది. ఇన్నాళ్లూ తెలిమంచు తెరలతో జోగాడిన భానుడు.. సంక్రాంతి సందడితో మేలుకుంటాడు. January 15, 2024 / 04:00 AM IST జీవితంలో ఒక మేలి మలుపు వ్యక్తిని శక్తిగా నిలుపుతుంది. భానుడి ప్రయాణ దిశలో మలుపు ఉత్తరాయణంగా పలకరిస్తున్నది. సంక్రాంతి సంబురంతో ఉత్తరాయణ పర్వకాలం ప్రారంభమైంది. ఇన్నాళ్లూ తెలిమంచు తెరలతో జోగాడిన భానుడు.. సంక్రాంతి సందడితో మేలుకుంటాడు. తన కిరణ స్పర్శతో ప్రకృతి కాంతకు కొత్త ఉత్సాహాన్నిస్తాడు. శిశిరంతో పాతనంతా పాతరపెట్టి… వసంతంతో కొత్తదనాన్ని అందిస్తాడు. గ్రీష్మతాపంతో భయపెట్టినా.. వర్షరుతువుతో హర్షింపజేస్తాడు. ఉత్తరంగా ఆదిత్యుడి పయనం ఉత్తరోత్తర ఉత్తమ కాలానికి సంకేతం. ‘సమ్యక్ క్రాంతి సంక్రాంతి’- అంటే మనోజ్ఞమైన క్రాంతి అని అర్థం. సౌరమానం ప్రకారం ప్రతినెలా ఒక్కో రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తాడు. ఇలా సంవత్సరంలో…
Author: Telanganapress
Riding on a flurry of mighty maximums, Shivam Dube and Yashasvi Jaiswal smashed Afghanistan’s bowlers to smithereens on way to swashbuckling half-centuries as India made short work of a 173-run target to win the second T20I by six wickets Published Date – 14 January 2024, 10:45 PM India’s batter Shivam Dube plays a shot during the 2nd T20I cricket match between Afghanistan and India, at the Holkar Stadium in Indore, Sunday, Jan. 14, 2024. (PTI Photo/Kunal Patil) Indore: Riding on a flurry of mighty maximums, Shivam Dube and Yashasvi Jaiswal smashed Afghanistan’s bowlers to smithereens on…
పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోయే అవకాశం ఉన్నదని బీజేపీ ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. చాలామంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్తో టచ్లో ఉన్నారని చెప్పారు. January 15, 2024 / 04:07 AM IST బీఆర్ఎస్కు టచ్లో చాలామంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ, కాంగ్రెస్ కలిసి పనిచేస్తే కేంద్రం నుంచి అధిక నిధులు బీజేపీ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు కరీంనగర్ విద్యానగర్ జనవరి 14: పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోయే అవకాశం ఉన్నదని బీజేపీ ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. చాలామంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్తో టచ్లో ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరుగుతున్నదని, జాగ్రత్తగా ఉండాలని తాను సలహా ఇస్తే దానిని అర్థం చేసుకోకుండా మంత్రి పొన్నం ప్రభాకర్ తనను వ్యక్తిగతంగా దూషిస్తున్నారని మండిపడ్డారు. ఆదివారం ఆయన కరీంనగర్ జిల్లా కేంద్రంతోపాటు హన్మకొండ…
The School Education department which chalked a plan for introduction of vocational courses has asked the district educational officers to propose six schools in each district. Published Date – 14 January 2024, 11:00 PM Hyderabad: More government-run schools will impart vocational education from the next academic year. The School Education department which chalked a plan for introduction of vocational courses has asked the district educational officers to propose six schools in each district. The select schools from either of ZPHS, government high schools, Kasturba Gandhi Balika Vidyalayas and Telangana State Residential Educational Institutions Society will be imparting both…
ఒక కొడుకు పై చదువులకు వెళ్తూ.. తండ్రి ఆశీర్వాదం కోరాడు. ‘నువ్వు ఎంత బాగా చదువుతావో నేను అడగను. ఎన్ని మార్కులు సాధిస్తున్నావో కూడా ఆరాలు తీయను. కానీ, ఎలాంటి వ్యక్తులతో స్నేహం చేస్తున్నావని మాత్రం అడుగుతాను’ అన్నాడు. January 15, 2024 / 03:20 AM IST ఒక కొడుకు పై చదువులకు వెళ్తూ.. తండ్రి ఆశీర్వాదం కోరాడు. ‘నువ్వు ఎంత బాగా చదువుతావో నేను అడగను. ఎన్ని మార్కులు సాధిస్తున్నావో కూడా ఆరాలు తీయను. కానీ, ఎలాంటి వ్యక్తులతో స్నేహం చేస్తున్నావని మాత్రం అడుగుతాను’ అన్నాడు. పక్కనే ఉన్న భార్య ఎందుకలా ఆశీర్వదించారని భర్తను అడిగింది. అప్పుడు అతను ‘నేను చిన్నప్పుడు విన్న కథ చెబుతాను విను.. పూర్వం జన్మవాసనలు తెలిసిన ఒక పండితుడు ఉండేవాడు. ఒకరోజు శిష్యులను దగ్గరికి పిలిచి తనకు చివరి క్షణాలు సమీపిస్తున్నాయని చెప్పాడు. శిష్యులు బాధపడుతూ ఉంటే, తను ఈ శరీరాన్ని వదలి,…
A police official said that the youth had a ticket for the match and entered the Holkar Stadium from Narendra Hirwani Gate. Published Date – 14 January 2024, 11:14 PM Indore: A young man was detained after he defied the security arrangements and reached cricketer Virat Kohli and hugged him during the India-Afghanistan T20 match at Holkar Stadium in Madhya Pradesh’s Indore on Sunday, police said. At that time, the star batsman was fielding on the ground. After detaining him, cops took the young man to Tukoganj police station. A police official said that the youth had…
మేడ్చల్ : గాలిపటం ఎగురవేస్తూ ప్రమాదవ శాత్తు భవనం పైనుండి పడి ఆకాష్ అనే 20 సంవత్సరాల యువకుడు మృతి చెందాడు. మృతిచెందిన యువకుడు అల్వాల్ పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న రాజ శేఖర్ కుమారుడిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సహచర ఉద్యోగి కుమారుడు మృతి చెందడంతో అల్వాల్ పోలీసు స్టేషన్లో విషాదఛాయలు అలుముకున్నాయి. Also Read.. స్కూటీని ఢీకొట్టిన ట్రక్కు..తండ్రీకొడుకులు దుర్మరణం..తల్లి పరిస్థితి విషమం Source link
మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి సోదరుడు ఆల శశివర్ధన్రెడ్డి ఈ నెల 4వ తేదీన గుండెపోటుతో మృతి చెందాడు. ఆదివారం ఏకాదశ దినకర్మ కార్యక్రమాన్ని అన్నాసాగర్లో నిర్వహించగా.. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. January 15, 2024 / 02:16 AM IST బాధిత కుటుంబసభ్యులను ఓదార్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరైన ఎంపీ మన్నె, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు భారీగా తరలివచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలు భూత్పూర్, జనవరి 14 : మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి సోదరుడు ఆల శశివర్ధన్రెడ్డి ఈ నెల 4వ తేదీన గుండెపోటుతో మృతి చెందాడు. ఆదివారం ఏకాదశ దినకర్మ కార్యక్రమాన్ని అన్నాసాగర్లో నిర్వహించగా.. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఆల శశివర్ధన్రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆల కుటుంబ సభ్యులు తల్లి వరలక్ష్మి, భార్య…
A little disengagement from office activity during breaks can allow space for higher productivity while also sparking innovative ideas Published Date – 14 January 2024, 11:30 PM By Bhavika Devjani, Dr Moitrayee Das The days of boring monotonous walls and strict cubicles are long gone. Today, after the revolutionary pandemic, a hybrid workspace isn’t even in the talks; it’s already normalised. To have coffee and chat with fellow workers at the workplace is no big deal, but apparently, coffee badging is. With the start of a new year, we have a new terminology to be added…
లక్నో: మహిళా కానిస్టేబుల్కు అసభ్యకర సందేశాలు పంపిన ఒక సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ)ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని బరేలీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ) చంద్రపాల్ సింగ్ తన పట్ల దురుసుగా, అనుచితంగా ప్రవర్తించాడని, తన మొబైల్ ఫోన్కు అసభ్యకర సందేశాలు పంపి వేధిస్తున్నాడని మహిళా కానిస్టేబుల్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. Also Read.. మధ్యాహ్న భోజనానికి స్కూల్ బెంచీలే కట్టెలు వెంటనే బరేలీ ఎస్పీ ఘులే సుశీల్ చంద్రభాన్ స్పందించారు. దర్యాప్తు చేయాలని సంబంధిత స్టేషన్ పోలీస్ అధికారులను ఆదేశించారు. ఎస్ఐ చంద్రపాల్ సింగ్ మహిళా కానిస్టేబుల్తో అనుచితంగా ప్రవర్శించినట్లు స్టేషన్ హెడ్ ఆఫీసర్ (ఎస్హెచ్వో) రిపోర్ట్లో పేర్కొన్నారు. విధుల్లో నిర్లక్ష్యం, క్రమశిక్షణా రాహిత్యాన్ని అధికారులు తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో ఎస్ఐ చంద్రపాల్ ను సస్పెండ్ చేస్తూ.. ఆయనపై డిపార్ట్మెంటల్ దర్యాప్తు జరపాలని ఎస్పీ ఆదేశించారు. Source link