Author: Telanganapress

సంక్రాంతి పండుగను పురస్కరించుకొని బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆదివారం ముత్యాల ముగ్గులు ఆవిష్కృతమయ్యాయి. రాష్ట్రపతి నిలయం మేనేజర్‌ డాక్టర్‌ కె.రజనిప్రియ ఆధ్వర్యంలో ‘సంక్రాంతి సంబురాలు’ పేరుతో సాంస్కృతిక, సంప్రదాయ వంటల కార్యక్రమాలు నిర్వహించారు. January 15, 2024 / 01:18 AM IST సిటీబ్యూరో, జనవరి 14 (నమస్తే తెలంగాణ): సంక్రాంతి పండుగను పురస్కరించుకొని బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆదివారం ముత్యాల ముగ్గులు ఆవిష్కృతమయ్యాయి. రాష్ట్రపతి నిలయం మేనేజర్‌ డాక్టర్‌ కె.రజనిప్రియ ఆధ్వర్యంలో ‘సంక్రాంతి సంబురాలు’ పేరుతో సాంస్కృతిక, సంప్రదాయ వంటల కార్యక్రమాలు నిర్వహించారు. తెలుగింటి ఆడపడుచులు రంగవళ్లులు ఆవిష్కరించడంతో సందడి నెలకొంది. ఓవైపు ముగ్గులు, మరోవైపు వంటలతో సందర్శకుల కోలాహలం సంతరించుకున్నది. ముగ్గులు, వంటలు, సంప్రదాయ వేషధారణ, సాంస్కృతిక పోటీల్లో పాల్గొన్న విజేతలకు బహుమతులు అందజేశారు. వంటల పోటీలకు న్యాయ నిర్ణేతలుగా చెఫ్‌ రామరాజు, డాక్టర్‌ అర్చన హాజరయ్యారు. Previous article నకిలీ ఆధార్‌, పాన్‌ కార్డులతో బ్యాంకు ఖాతాలు…

Read More

The vaccine, developed by Pune-based Serum Institute of India (SII), is 97% effective in preventing cervical cancer Published Date – 14 January 2024, 11:45 PM Representational Image. Cervical cancer, a largely preventable disease, is the second most common cause of cancer deaths, after breast cancer, in women of reproductive age. India accounts for about a fifth of the global burden, with 1.23 lakh cases and around 75,000 deaths per year. The Central government’s plan to roll out a nationwide free vaccination drive, covering girls in the age group of 9 to 15 years, is a welcome…

Read More

జయశంకర్ భూపాలపల్లి జిల్లా : ధనుర్మాస వ్రత సమాప్తం, భోగి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని మంజూర్ నగర్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఆదివారం శ్రీ గోదాదేవి అమ్మవారి కల్యాణం నిర్వహించారు. పట్టణంలోని ప్రజలు, భక్తులు అమ్మవారి కల్యాణ వేడుకలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. కల్యాణ వేడుకలో భూపాలపల్లి మాజీ శాసన సభ్యులు గండ్ర వెంకట రమణారెడ్డి, వారి సతీమణి గండ్ర జ్యోతి,  కుటుంబ సభ్యులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గండ్ర దంపతులు భక్తులకు అన్నదానం చేశారు. Also Read.. మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డిని పరామర్శించిన కేటీఆర్‌ The post కన్నుల పండగగా శ్రీగోదాదేవి అమ్మవారి కళ్యాణం appeared first on tnewstelugu.com. Source link

Read More

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలను పెంచేందుకు పాకిస్థాన్‌ ప్రణాళికలు రచిస్తున్న క్రమంలో అందుకు కౌంటర్‌గా భారత సైన్యం కీలక నిర్ణయం తీసుకొన్నది. ఉగ్రవాదుల వేటకు ‘ఆపరేషన్‌ సర్వశక్తి’ చేపట్టాలని నిర్ణయించింది. January 15, 2024 / 12:14 AM IST న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలను పెంచేందుకు పాకిస్థాన్‌ ప్రణాళికలు రచిస్తున్న క్రమంలో అందుకు కౌంటర్‌గా భారత సైన్యం కీలక నిర్ణయం తీసుకొన్నది. ఉగ్రవాదుల వేటకు ‘ఆపరేషన్‌ సర్వశక్తి’ చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా పీర్‌ పంజల్‌ పర్వత శ్రేణులతోపాటు కేంద్ర పాలిత ప్రాంతమంతా ఉగ్రవాదుల ఆచూకీ కోసం భద్రతా బలగాలు విస్తృత గాలింపు చర్యలు చేపడతాయి. జమ్ముకశ్మీర్‌ పోలీసులతో పాటు సీఆర్‌పీఎఫ్‌, ప్రత్యేక ఆపరేషన్ల దళం, ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీలు సైన్యానికి సహకరిస్తాయని అధికారులు తెలిపారు. పీర్‌ పంజల్‌ పర్వత శ్రేణుల్లో ఉగ్రమూకలు చెలరేగుతున్న విషయం తెలిసిందే. Previous article Srisailam | శ్రీశైలంలో స్వఛ్చ్ తీర్థ కార్యక్రమం.. చైర్మ‌న్‌, ఈఓ ఆధ్వ‌ర్యంలో…

Read More

JNTU-Hyderabad, which has been zeroed in for hosting the event, is still awaiting permission from the Department of Science and Technology besides a response from the Prime Minister’s Office for the PM to inaugurate the event Published Date – 14 January 2024, 11:15 PM Hyderabad: Science enthusiasts and the scientific community who have been looking forward to taking part in the 109th Indian Science Congress (ISC) in Hyderabad, will have to wait a little longer as the prestigious event is unlikely to take off in February. Jawaharlal Nehru Technological University (JNTU) – Hyderabad, which has been…

Read More

హైదరాబాద్: ఏపీలో సంక్రాంతి సంబరాలు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో భోగి రోజు పెద్ద ఎత్తున కోడి పందేలు ప్రారంభమయ్యాయి. ఇందులో పాల్గొనేందుకు హైదరాబాద్ తోపాటు ఇతర రాష్ట్రాల నుంచి ప్రముఖులు తరలివచ్చారు. పంట పొలాలు, మామిడితోటలు కోండిపందేలకు కేంద్రంగా మారాయి. కోడిపందేలపై నిర్వహించవద్దని ఏపీహైకోర్టు ఆదేశాలు ఉన్నా.. పోలీసుల తనిఖీలు చేస్తున్నా.. పందెలు మాత్రం జోరుగా జరుగుతున్నాయి. Also Read.. మున్సిపల్ కార్మికులను సన్మానించిన హరీష్ రావు కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం అంపాపురంలో భారీ స్థాయిలో కోడిపందేలు నిర్వహిస్తున్నారు. వేల సంఖ్యలో వచ్చే వారి కోసం విశాలమైన పార్కింగ్‌ స్థలాలు, వీఐపీలు, మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సినిమా సెట్టింగ్‌లను తలపించేలా స్వాగత ద్వారాలు, బౌన్సర్లు, సందర్శకులకు పాస్‌లు, ఆటగాళ్లకు టోకెన్లు, చేతి కంకణాల వంటి ఏర్పాట్లు చేశారు. పందేల మొదటి రోజే రూ.లక్షల్లో నగదు చేతులు మారినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా…

Read More

Gold Drop Sankranti | సంక్రాంతి, పొంగ‌ల్‌, లోహ్రీ, ఉత్త‌రాయ‌ణ ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా తెలంగాణ‌తోపాటు భార‌తీయులంద‌రికీ గోల్డ్ డ్రాప్ సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ మితేష్ లోహియా శుభాకాంక్ష‌లు తెలిపారు. రుచిక‌ర‌మైన తెలుగు వంట‌కాల‌తో సంక్రాంతి పండుగ జ‌రుపుకోవ‌డం సంప్ర‌దాయం అని పేర్కొన్నారు. January 14, 2024 / 11:15 PM IST Promotional Ad | హైదరాబాద్: ప్రతి సంవత్సరం జనవరి నెల రెండో వారం రంగులు, రుచులు, ఆహ్లాదకర వాతావరణంతో తెలంగాణ కోలాహలంగా మారిపోతుంది. శీతాకాలం ముగిసి, పంట కాలం ప్రారంభం కావటానికి సూచికగా జరిగే నాలుగు రోజుల సంక్రాంతి పండుగ.. కుటుంబం, స్నేహితులతో కొత్త పంట ఆనందాన్ని పంచుకునే సమయంగా నిలుస్తుంది. ఈ సంద‌ర్భంగా గోల్డ్ డ్రాప్ సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ మితేష్ లోహియా మాట్లాడుతూ.. “కొత్త సంవత్సరంలో కొన్ని రోజులు గడిచిపోయాయి.. సంక్రాంతి పండుగ – ప్రక్షాళన, పునరుద్ధరణను సూచిస్తుంది. ఆలయ సందర్శన, రంగు…

Read More

Condemning the murder of BRS activist and retired army jawan, Chikkepalli Mallesh, allegedly by Congress activists on December 29, KT Rama Rao said such incidents of violence would not augur well in a democratic setup Published Date – 14 January 2024, 09:37 PM Hyderabad: Coming down heavily on the rising spectre of political violence in the State with the change of guard, BRS working president and former Minister KT Rama Rao on Sunday sounded a warning to the Congress government against encouraging factionist tendencies that enjoyed no space in the political landscape of the Telangana during…

Read More

యాదాద్రి భువనగిరి : యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి దేవస్థానానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఒకే రోజు మొత్తం రూ. రూ: 45,52,569 ఆదాయం సమకూరిందని ఆలయ అధికారులు తెలిపారు. ప్రధాన బుకింగ్‌ ద్వారా రూ.1,50,250, కైంకర్యములు- రూ.2,100, సుప్రభాతం – రూ.6,100, పుష్కరిణీ – రూ. 3,000, బ్రేక్ దర్శనం – రూ.3,84,900, వ్రతాలు – 1,05,600 ,వాహన పూజలు – రూ.31,600, వీఐపీ దర్శనం ద్వారా రూ.6,90,000 సమకూరిందని వెల్లడించారు. Also Read.. మెట్రో గుడ్ న్యూస్.. నేడు, రేపు అన్ లిమిటెడ్ రైడ్స్ అదే విధంగా ప్రచారశాఖ ద్వారా రూ.77,670, పాతగుట్ట ద్వారా రూ.36,290, కొండపైకి వాహన ప్రవేశం ద్వారా రూ.7,00,000, యాదరుషి నిలయం ద్వారా రూ.1,40,154, సువర్ణ పుష్పార్చన ద్వారా రూ.1,51,264, శివాలయం ద్వారా రూ.13,500, ప్రసాద విక్రయం ద్వారా రూ.18,87,700, కల్యాణ కట్ట ద్వారా రూ.90,000, అన్నదానం ద్వారా రూ.82,441…

Read More

INDvsAFG 2nd T20I: ఎడమ చేతి వాటం బ్యాటర్లు అయిన ఈ ఇద్దరి వీరవిహారంతో అఫ్గాన్‌.. భారత్‌ ఎదుట నిర్దేశించిన 173 పరుగుల లక్ష్యం ఏ మూలకూ సరిపోలేదు. మరో 4.2 ఓవర్లు మిగిలుండగానే భారత్‌ విజయాన్ని అందుకుంది. January 14, 2024 / 10:08 PM IST INDvsAFG 2nd T20I: ఛేదించాల్సింది 173 పరుగుల లక్ష్యం. తొలి ఓవర్లోనే రోహిత్‌ శర్మ డకౌట్‌. ఆరో ఓవర్లో కోహ్లీ కూడా పెవిలియన్‌ చేరాడు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో అంతర్జాతీయ స్థాయిలో ఇప్పుడే బుడిబుడి అడుగులు వేస్తున్న యశస్వి జైస్వాల్‌ (34 బంతుల్లో 68, 5 ఫోర్లు, 6 సిక్సర్లు), శివమ్‌ దూబే (31 బంతుల్లో 63 నాటౌట్‌, 5 ఫోర్లు, 4 సిక్సర్లు) అఫ్గాన్‌ బౌలర్లను ఆటాడుకున్నారు. బంతి దొరికితే సిక్సర్‌ లేదంటే ఫోర్‌ అన్నంతగా సాగింది ఈ ఇద్దరి విధ్వంసం. ఎడమ చేతి వాటం బ్యాటర్లు అయిన ఈ…

Read More