Srisailam | శ్రీశైలంలో(Srisailam Temple) సంస్కృతీ సంప్రదాయ పరిరక్షణలో భాగంగా దేవాలయంలో వేకువజామున భోగిమంటల(Bhogi mantalu) కార్యక్రమాన్ని ఆలయ అధికారులు నిర్వహించారు. January 14, 2024 / 02:57 PM IST శ్రీశైలం : శ్రీశైలంలో(Srisailam Temple) సంస్కృతీ సంప్రదాయ పరిరక్షణలో భాగంగా దేవాలయంలో వేకువజామున భోగిమంటల(Bhogi mantalu) కార్యక్రమాన్ని ఆలయ అధికారులు నిర్వహించారు. స్వామి, అమ్మవార్లకు ప్రాతఃకాలపూజలు, మహా మంగళహారతులు నిర్వహించారు. సంప్రదాయబద్ధంగా పిడకలు, ఎండుగడ్డి, వంట చెరుకుతో భోగి మంటలు వేశారు. ప్రధాన ఆలయ మహాద్వారం ముందు గంగాధర మండపం దగ్గర ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతకుముందు అర్చకులు, వేదపండితులు లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి డి. పెద్ది రాజు దంపతులు, ఆలయ విభాగపు సహాయ కార్యనిర్వాహణాధికారి ఐఎస్వి. మోహన్ స్వామి వారి ప్రధానార్చకులు హెచ్ వీరయ్య స్వామి, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. Previous article Woman Kills Boyfriend’s Child |…
Author: Telanganapress
He was 82 and is survived by wife and eight children, family sources said. Published Date – 14 January 2024, 02:09 PM Kochi: Senior Congress leader and former state minister TH Mustafa died on Sunday at a private hospital here due to multiple age-related ailments. He was 82 and is survived by wife and eight children, family sources said. Mustafa was a former Food Minister in the K Karunakaran cabinet and a five-time legislator. He was undergoing treatment for various ailments at the private hospital where he breathed his last at 5.43 AM, hospital sources told…
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ క్రికెట్కు పూర్తిగా వీడ్కోలు పలికాడు. 2022లో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన ఫించ్.. తాజాగా క్రికెట్ మొత్తానికి గుడ్ బై చెప్పాడు. బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్) 2024లో భాగంగా శనివారం మెల్బోర్న్ రెనెగేడ్స్, మెల్బోర్న్ స్టార్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచే ఫించ్ కెరీర్లో చివరిది. బీబీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి 13 సీజన్లుగా మెల్బోర్న్ రెనెగేడ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఫించ్కు ఆ ప్రాంచైజీ ఘనమైన వీడ్కోలు ఇచ్చింది. బీబీఎల్ మొత్తం 13 సీజన్లలో ఒకే ఫ్రాంచైజీకి ఆడిన ఏకైక ఆటగాడు ఆరోన్ ఫించ్ మాత్రమే. 11 సీజన్లలో సారథిగా వ్యవహరించిన ఫించ్.. రెండు సీజన్లలో ఆటగాడిగా కొనసాగాడు. ఏళ్ల పాటు జట్టుకు ఆడిన ఫించ్కు మెల్బోర్న్ రెనెగేడ్స్ యాజమాన్యం అరుదైన గౌరవం కల్పించింది. గార్డ్ ఆఫ్ హానర్గా ఫించ్ జెర్సీ నెంబర్ 5కి రిటైర్మెంట్ ప్రకటించింది. ఇకపై 5వ నెంబర్ జెర్సీని…
Sanjay Raut : ప్రస్తుత రాజకీయాలు అధికారం చుట్టూ తిరుగుతున్నాయని, సిద్ధాంతం, విలువలు, విశ్వాసానికి చోటు లేదని శివసేన (ఉద్ధవ్ ఠాక్రే) వర్గం నేత సంజయ్ రౌత్ అన్నారు. మిలింద్ తండ్రి మురళి దియోర దశాబ్ధాల పాటు కాంగ్రెస్ పార్టీకి సేవలందించారని, అధికార దాహంతోనే మిలింద్ దియోర శివసేన షిండే వర్గంలో చేరుతున్నారని దుయ్యబట్టారు. January 14, 2024 / 01:53 PM IST Sanjay Raut : ప్రస్తుత రాజకీయాలు అధికారం చుట్టూ తిరుగుతున్నాయని, సిద్ధాంతం, విలువలు, విశ్వాసానికి చోటు లేదని శివసేన (ఉద్ధవ్ ఠాక్రే) వర్గం నేత సంజయ్ రౌత్ అన్నారు. మిలింద్ తండ్రి మురళి దియోర దశాబ్ధాల పాటు కాంగ్రెస్ పార్టీకి సేవలందించారని, అధికార దాహంతోనే మిలింద్ దియోర శివసేన షిండే వర్గంలో చేరుతున్నారని దుయ్యబట్టారు. రాజకీయాల్లో విలువలు కనుమరుగవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, రాహుల్ గాంధీ భారత్ న్యాయ యాత్రకు ముందు ఆ పార్టీకి…
SitaRam Bagh Mandir is one of the oldest Hindu temples in Hyderabad. It is dedicated to Lord Ram and his wife Sita. Published Date – 14 January 2024, 12:58 PM Hyderabad: As the country gears up to witness the grand Pran Pratishtha ceremony at the Ram Temple in Ayodhya, celebratory events have been planned at SitaRam Bagh Mandir in Hyderabad. SitaRam Bagh Mandir is one of the oldest Hindu temples in Hyderabad. It is dedicated to Lord Ram and his wife Sita. The inaugural celebrations, being organised by Sri Sitaram Maharaj Sansthan and the Temple Raksha…
సంక్రాంతి పండుగ సందర్భంగా ఇంటి ముందు ముగ్గులు వేస్తున్న అక్కాచెల్లెళ్లపైకి లారీ దూసుకెళ్లిన విషాద ఘటన ఏలూరు జిల్లాలో జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. మండవల్లి మండలం కానుకొల్లు గ్రామానికి చెందిన తెదేపా నేత పంగిళ్ల నాగబాబు కుమార్తెలు రోడ్డు పక్కనే ఉన్న తమ ఇంటి ముందు సంక్రాంతి ముగ్గులు వేస్తున్నారు. అదే సమయంలో గుడివాడ నుంచి కైకలూరు వైపు వెళ్తున్న ఇటుకల లారీ వారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తేజస్విని (16) దుర్మరణం చెందగా, పల్లవీ దుర్గకు (18) గాయాలయ్యాయి. బాధితురాలిని గుడివాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. లారీ డ్రైవర్ను ప్రకాశ్రావుగా గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాగబాబు కుమార్తె మృతితో పెద్ద సంఖ్యలో తెదేపా నాయకులు కానుకొల్లుకు చేరుకున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని గ్రామస్థులతో కలిసి జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. తేజస్విని, పల్లవీ దుర్గ ముదినేపల్లిలోని…
Ponnam Prabhakar | దేవుడిని కూడా ఈ దేశంలో రాజకీయాలు చేస్తున్నారు. ఎన్నికలో దేవుడిని వినియోగించుకోవడం మంచి పద్ధతి కాదని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam )అన్నారు. January 14, 2024 / 12:22 PM IST రాజన్న సిరిసిల్ల : దేవుడిని కూడా ఈ దేశంలో రాజకీయాలు చేస్తున్నారు. ఎన్నికలో దేవుడిని వినియోగించుకోవడం మంచి పద్ధతి కాదని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam )అన్నారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి(Rajanna temple)వారిని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేవుడు కొందరికే సొంతం అన్నట్లుగా కొందరు వ్యవహరిస్తున్నారు. దేశంలో 6 శాస్త్రాలు, 18 పురాణాలు, 12…
Securing a third consecutive victory brings the champions within two points of leaders Liverpool, with an equal number of matches played Published Date – 14 January 2024, 11:50 AM Newcastle upon Tyne: Kevin De Bruyne produced a match-winning performance in his first Premier League appearance since August with a goal and an assist from the bench as Manchester City came from behind to beat Newcastle United 3-2 in a thrilling contest. A third consecutive win moves the champions two points behind leaders Liverpool, having played the same number of matches. Bernardo opened the scoring for City…
ఏలూరు జిల్లా దుగ్గిరాల మండలం పినకడిమిలో పెను విషాదం చోటుచేసుకుంది. అత్తమామలు పెడుతున్న వేధింపులు భరించలేక.. ఇద్దరు తోడికోడళ్లు కృష్ణా నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. చిన్న కోడలు పాలపాటి స్వాతి మృతదేహం లభ్యం కాగా, పెద్ద కోడలు రూపాదేవి మృతదేహం ఇంకా లభించలేదు. నదిలో ఆమె మృతదేహం కోసం ఇంకా గాలిస్తూనే ఉన్నారు. అత్తమామలు తన కూతురిని ఎంతగానో క్షోభ పెట్టినట్లు మృతురాలి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Read Also: ఈ రోజు పిల్లలకు భోగి పండ్లు ఎందుకు పోస్తారో తెలుసా? మృతురాలి బంధువులు అత్తమామల ఇంటిని ధ్వంసం చేసి, ఇంటి ముందు ఆందోళనకు దిగారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన చేస్తున్నవారిని సముదాయించారు. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు అత్తమామలు, భర్తలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Source link
ఆంధ్రప్రదేశ్లోని తాడేపల్లిలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. సీఎం జగన్, సతీమణి భారతితో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. January 14, 2024 / 11:46 AM IST అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని తాడేపల్లిలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. సీఎం జగన్, సతీమణి భారతితో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. జగన్ దంపతులు సాంప్రదాయ దుస్తుల్లో భోగి మంటలు వేయడంతో పాటు పండుగ సంబురాలను మొదలు పెట్టారు. అనంతరం గంగిరెద్దులకు సారెను సమర్పించారు. గోపూజ కార్యక్రమంలో జగన్ దంపతులు పాల్గొన్నారు. వేదపండితులు సీఎం జగన్ దంపతులకు ఆశీర్వాదం అందజేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సుబ్బారెడ్డి తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు. అంతకుముందు సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విటర్) వేదికగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సీఎం జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ‘ఊరూ వాడా ఒక్కటై.. బంధు మిత్రులు ఏకమై.. అంబరమంత సంబరంగా జరుపుకొనే తెలుగువారి పెద్ద పండుగ…