నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం గంట్రావుపల్లి గ్రామంలో డిసెంబర్ 29న కాంగ్రెస్ నాయకుల చేతుల్లో దారుణ హత్యకు గురైన బీఆర్ఎస్ కార్యకర్త, రిటైర్డ్ ఆర్మీ జవాన్ చిక్కేపల్లి మల్లేష్ కుటుంబాన్ని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. మల్లేష్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు కేటీఆర్. మల్లేష్ భార్య పిల్లలు, కుటుంబ సభ్యులతో మాట్లాడి మనోధైర్యాన్ని నింపారు. కేటీఆర్ వెంట మాజీమంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బీరం హర్షవర్ధన్ రెడ్డి తదితరులు ఉన్నారు. Also Read.. పండగపూట రైతులకు షాకిచ్చిన ఇరిగేషన్ మంత్రి ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మల్లేష్ కుటుంబానికి పార్టీ నుంచి ఐదు లక్షల ఆర్థిక సహాయం అందజేస్తామన్నారు. పార్టీ తరఫున మల్లేష్ కుటుంబం కోసం న్యాయపోరాటం చేస్తాం. మల్లేష్ భార్యకు ఉపాధి కోసం ఉద్యోగ ప్రయత్నం చేస్తాం. మల్లేష్ పిల్లలను చదువులపరంగా అన్ని విధాలా ఆదుకుంటాం. మల్లేష్ కుటుంబాన్ని నిష్పక్షపాతంగా ప్రభుత్వం ఆదుకోవాలి. మీడియా కూడా నిష్పక్షపాతంగా…
Author: Telanganapress
మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే సమక్షంలో ఆయన సారధ్యంలోని శివసేనలో చేరిన సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి మిలింద్ దేవరా (Milind Deora) కాంగ్రెస్పై విమర్శలు గుప్పించారు. January 14, 2024 / 06:07 PM IST ముంబై : మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే సమక్షంలో ఆయన సారధ్యంలోని శివసేనలో చేరిన సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి మిలింద్ దేవరా (Milind Deora) కాంగ్రెస్పై విమర్శలు గుప్పించారు. 30 ఏండ్ల కిందట సంస్కరణలను ప్రవేశపెట్టిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం పారిశ్రామికవేత్తలను, వ్యాపారదిగ్గజాలను దూషిస్తోందని, వ్యాపారులను దేశ విద్రోహులుగా వ్యవహరిస్తోందని అన్నారు. దేశాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్లాలనే సలహాలు ఇచ్చిన అదే కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ ఏం చెప్పినా, చేసినా వ్యతిరేకించడమే పనిగా పెట్టుకుందని ఆక్షేపించారు. అభివృద్ధి రాజకీయాల దిశగా మళ్లేందుకే తాను కాంగ్రెస్ను వీడి సేనలో చేరానని మిలింద్ దేవరా…
The Astra Weapon System is best in its class weapon systems in the world in the category of Air-to-Air missiles and has a range of 100 plus km. Published Date – 14 January 2024, 05:04 PM Hyderabad: Union Minister of State for Defence, Ajay Bhatt flagged off the indigenously developed and manufactured Astra Missiles for supply to the Indian Air Force, here on Sunday. The missile was flagged off at Bharat Dynamics Limited (BDL), Kanchanbagh Unit, Hyderabad in the presence of CMD, BDL, Commodore A Madhavarao (Retd), DG, MSS U Raja Babu and other senior officials…
న్యూఢిల్లీ: చలిని తట్టుకునేందుకు ఇంట్లో వేసిన చలి మంటలే వారి ప్రాణాలను తీసింది. పొగ వల్ల ఊపిరాడక ఆరుగురు మరణించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఉత్తర ఢిల్లీలోని ఒక ఇంట్లో భార్యాభర్తలు, 7, 8 ఏళ్ల వయసున్న ఇద్దరు పిల్లలు మరణించారు. చలిని తట్టుకునేందుకు శనివారం రాత్రి వేళ వేసుకున్న చలి మంటల కారణంగా వారు ఊపిరాడక మృతి చెందినట్లు పోలీసులు నిర్థారించారు. Also Read.. అత్తింటి వేధింపులు భరించలేక ఒకేసారి తోటికోడళ్ల ఆత్మహత్య పశ్చిమ ఢిల్లీలోని ఇంద్రపురి ప్రాంతంలో కూడా ఇదే తరహా సంఘటన జరిగింది. నేపాల్కు చెందిన ఇద్దరు వ్యక్తులు ఇంట్లో అపస్మారక స్థితిలో కనిపించారు. చలిని తట్టుకునేందుకు ఇంట్లో మంటలు రాజేయడంతో పొగ వల్ల ఊపిరాడక వారు చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. మృతులు నేపాల్కు చెందిన 57 ఏళ్ల రామ్ బహదూర్, 22 ఏళ్ల అభిషేక్గా గుర్తించారు. ఈ రెండు సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు…
Infinix Smart-8 | హాంకాంగ్ కేంద్రంగా పని చేస్తున్న స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ (Infinix) తన ఇన్ఫినిక్స్ స్మార్ట్ – 8 (Infinix Smart-8) ఫోన్ భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. January 14, 2024 / 05:08 PM IST Infinix Smart-8 | హాంకాంగ్ కేంద్రంగా పని చేస్తున్న స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ (Infinix) తన ఇన్ఫినిక్స్ స్మార్ట్ – 8 (Infinix Smart-8) ఫోన్ భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ సెగ్మెంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత 50-మెగా పిక్సెల్ కెమెరాతో వస్తున్న తొలి స్మార్ట్ ఫోన్ ఇది. సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 8-మెగా పిక్సెల్స్ కెమెరా విత్ ఫ్లాష్ లైట్ కూడా ఉంటుంది. రెండు స్టోరేజీ వేరియంట్లు, నాలుగు కలర్ ఆప్షన్లతో వస్తున్న ఇన్ఫినిక్స్ స్మార్ట్-8 (Infinix Smart-8) ఫోన్ ఆండ్రాయిడ్ 13గో వర్షన్పై పని చేస్తుంది. మీడియా టెక్…
The AI Chandamama Kathalu, in its database has 40,000 stories that were converted from print to digital by engineering students. Published Date – 14 January 2024, 04:06 PM Hyderabad: City-based voluntary organisation, Swecha, known for its role in promoting free software initiative, has launched AI Chandamama Kathalu, a modern version of the classic monthly magazine for children that told stories of Indian kings and history. The AI Chandamama Kathalu, in its database has 40,000 stories that were converted from print to digital by engineering students. Later, the software developers initiated the process of training the AI…
మహబూబ్ నగర్ జిల్లా: దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. ఆల వెంకటేశ్వర రెడ్డి సోదరుడు ఆల శశివర్ధన్ రెడ్డి ఇటీవల గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. Also Read.. సంక్రాంతి పండుగతో నిర్మానుష్యంగా హైదరాబాద్ రోడ్లు మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం అన్నాసాగర్ గ్రామంలోని ఇవాళ దశదిన కర్మ కార్యక్రమానికి కేటీఆర్ హాజరయ్యారు. శశివర్ధన్ రెడ్డి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఆల వెంకటేశ్వర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కేటీఆర్ వెంట మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే విజయుడు, ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. Source link
Kharge-Kejriwal meet | కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మార్క్ స్టైల్లో కనిపించారు. (Kharge-Kejriwal meet) తల చుట్టూ మఫ్లర్ను ఖర్గే చుట్టుకున్నారు. అయితే కేజ్రీవాల్ మాత్రం సాధారణంగా కనిపించారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. January 14, 2024 / 04:07 PM IST న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మార్క్ స్టైల్లో కనిపించారు. (Kharge-Kejriwal meet) తల చుట్టూ మఫ్లర్ను ఖర్గే చుట్టుకున్నారు. అయితే కేజ్రీవాల్ మాత్రం సాధారణంగా కనిపించారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ శనివారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో సమావేశమయ్యారు. ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’ బ్లాక్ ఆధ్వర్యంలో లోక్సభ ఎన్నికల్లో పోటీ, సీట్ల కేటాయింపుపై ఇరువురూ చర్చించినట్లు తెలిసింది. ప్రధానంగా ఆప్…
Amazon Web Services (AWS) India has completed the renovation of the Primary Health Centre (PHC) at Shabad mandal, and handed it over to the local community. Published Date – 14 January 2024, 03:10 PM Hyderabad: Amazon Web Services (AWS) India has completed the renovation of the Primary Health Centre (PHC) at Shabad mandal, and handed it over to the local community. This initiative undertaken as part of the AWS InCommunities program, aims to make a positive impact on communities, especially in regions where AWS operates. The renovation of the PHC will benefit more than 35,000 people…
రాజన్న సిరిసిల్ల జిల్లా : సిరిసిల్ల మున్సిపల్ పరిధి రగుడులో ముగ్గురు వ్యక్తులపై కుక్కలు దాడి చేశాయి. తీవ్ర గాయాల పాలయిన వారిని స్థానికులు ఏరియా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో మూడు సంవత్సరాల శ్రీచరణ్ అనే బాలుడు కూడా ఉన్నాడు. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి కుక్కలు, కోతుల బెడద నుండి కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. Also Read.. ఇంటి ముందు ముగ్గులు వేస్తున్న అక్కాచెల్లెళ్లపైకి దూసుకొచ్చిన లారీ.. చెల్లి మృతి The post 3 ఏండ్ల బాలుడిపై కుక్కల దాడి appeared first on tnewstelugu.com. Source link