Author: Telanganapress

న్యూఢిల్లీ: ప్ర‌పంచ‌వ్యాప్తంగా అత్యంత శ‌క్తివంత‌మైన‌ పాస్‌పోర్టుల వివరాలను హెన్లే పాస్‌పోర్ట్ ఇండెక్స్ వెల్లడించింది. ఇందులో ఫ్రాన్స్‌, జ‌ర్మ‌నీ, ఇట‌లీ, జ‌పాన్‌, సింగ‌పూర్‌, స్పెయిన్ దేశాల పాస్‌పోర్టులు టాప్ ర్యాంకులో నిలిచాయి. ఈ పాస్‌పోర్టులు ఉన్న‌వాళ్లు 194 దేశాల‌కు వీసా లేకుండానే సందర్శించవచ్చని నివేదిక పేర్కొంది. Also Read.. ఫ్రెండ్స్‎తో దావత్.. గొంతులో చికెన్‌ ముక్క ఇరుక్కొని స్నేహితుడు మృతి ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేష‌న్ ఇచ్చిన డేటా ఆధారంగా ఈ ర్యాంక్‌ల‌ను ప్ర‌క‌టించినట్లు సదరు సంస్థ తెలిపింది. ఫిన్‌ల్యాండ్, స్వీడెన్‌, సౌత్ కొరియా దేశాల పాస్‌పోర్టులు ఉంటే 193 దేశాల‌కు వీసా లేకుండా వెళ్ల‌వ‌చ్చు. ఆస్ట్రియా, డెన్మార్క్‌, ఐర్లాండ్‌, నెద‌ర్లాండ్స్ దేశాల పాస్‌పోర్ట్ ఉంటే 192 దేశాల‌లోకి వీసా లేకుండా ప్రవేశించవచ్చు. కాగా, తాజా ర్యాంకుల్లో ఇండియా పాస్‌పోర్ట్ 80వ స్థానంలో నిలిచింది. ఇండియా పాస్‌పోర్ట్ ఉన్న‌వాళ్లు 62 దేశాల‌కు వీసా లేకుండానే వెళ్లే అవకాశం ఉందని నివేదికలో తెలిపారు. Source…

Read More

Pandem kodi | పందెంకోడి(Pandem kodi)కి వేలం వేయడానికి కరీంనగర్(karimnagar) టు డిపో అధికారులు(RTC officials) సిద్ధమయ్యారు. January 11, 2024 / 04:57 PM IST కరీంనగర్ : పందెంకోడి(Pandem kodi)కి వేలం వేయడానికి కరీంనగర్(karimnagar) టు డిపో అధికారులు(RTC officials) సిద్ధమయ్యారు. ఈనెల తొమ్మిదో తేదీన గుర్తు తెలియని ప్రయాణికుడు పందెంకోడిని బస్సులో మర్చిపోయాడు. దానిని తీసుకోవడానికి గత మూడు రోజులుగా ఎవరూ రాలేదు. దీంతో అధికారులు పందెంకోడిని వేలం వేయడానికి తేదీ ఖరారు చేశారు. శుక్రవారం(రేపు) మధ్యాహ్నం 3 గంటలకు డిపో కార్యాలయంలో బహిరంగ వేలం వేసేందుకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి గలవారు ఈ వేలంలో పాల్గొనవచ్చని అధికారులు తెలిపారు. Previous article Student Dies Of Cold | చలి దుస్తులు లేక, చలికి తట్టుకోలేక.. స్కూల్‌ విద్యార్థి మృతి Next article Source link

Read More

While Prime Minister Narendra Modi will be the chief guest for the ceremony at the temple, several chief ministers from NDA-ruled States, actors, politicians, and sports personalities are scheduled to attend the ceremony in Ayodhya. Published Date – 11 January 2024, 03:53 PM Ayodhya Ram Mandir Hyderabad: As the stage is set for the Ram Mandir consecration on January 22 in Ayodhya, many BJP-ruled States have announced to observe that date as a ‘dry day’ to mark the ‘Pran Pratistha’. Here are the States that will observe a dry day on the day on Ram Mandir…

Read More

న్యూఢిల్లీ: యూట్యూబ్‌ ఇండియాకు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. యూట్యూబ్‌లో కొన్ని ఛానళ్లు తల్లులు, కుమారులకు సంబంధించి అసభ్యకర వీడియోలు పోస్టు చేస్తుండటంపై ఎన్‌సీపీసీఆర్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి వాటిపై యూట్యూబ్‌ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. Also Read.. ఫ్రెండ్స్‎తో దావత్.. గొంతులో చికెన్‌ ముక్క ఇరుక్కొని స్నేహితుడు మృతి జనవరి 15న ఆయా ఛానళ్ల జాబితాతో యూట్యూబ్‌ ఇండియా ప్రతినిధి తమ ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. ఇలాంటి అసభ్యకర కంటెంట్‌ను తొలగించేందుకు ఎలాంటి మెకానిజం వినియోగిస్తున్నారో చెప్పాలని కమిషన్‌ కోరింది. Source link

Read More

Kalki 2898 AD | గ్లోబల్‌ స్టార్‌ హీరో ప్రభాస్ (Prabhas) టైటిల్‌ రోల్‌ పోషిస్తున్న చిత్రం కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). ఇప్పటికే లాంఛ్ చేసిన టైటిల్‌, గ్లింప్స్ వీడియో నెట్టింట వ్యూస్ పంట పండిస్తూ.. ప్రభాస్‌ అభిమానులను ఖుషీ చేస్తోంది. January 11, 2024 / 03:55 PM IST Kalki 2898 AD | గ్లోబల్‌ స్టార్‌ హీరో ప్రభాస్ (Prabhas) టైటిల్‌ రోల్‌ పోషిస్తున్న చిత్రం కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). సైన్స్ ఫిక్షన్‌ జోనర్‌లోవ వస్తోన్న ఈ మూవీకి మహానటి ఫేం నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కల్కి 2898 ఏడీలో బాలీవుడ్ స్టార్ యాక్టర్లు దీపికా పదుకొనే , దిశా పటానీ, అమితాబ్‌ బచ్చన్‌, లెజెండరీ యాక్టర్‌ కమల్‌ హాసన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే లాంఛ్…

Read More

The average order value (AOV) on the day was also at least 30 per cent higher compared to other days of the year, according to market research firm Redseer Strategy Consultants. Published Date – 11 January 2024, 02:48 PM New Delhi: There were 65 lakh online food delivery orders from Zomato, Swiggy and others on the New Year’s Eve 2023, setting a record and delivering 18 per cent higher volumes than the New Year’s Eve 2022, a report showed on Thursday. The average order value (AOV) on the day was also at least 30 per cent…

Read More

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు కల్పించిన ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం విజయవంతంగా కొనసాగుతోంది. ఆరు హామీల అమలులో భాగంగా మహాలక్ష్మి పథకం కింద మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్లకు టీఎస్‌ఆర్‌టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని తీసుకొచ్చారు. ఈ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. అయితే మహిళలకు ఈ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంపై కొందరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకం బాగుందని కొంతమంది అంటుంటే.. మరికొంత మంది మాత్రం ఈ పథకం వల్ల ప్రభుత్వంపై ఆర్థికభారం పడుతుందని అంటున్నారు. Read also: తెలంగాణ ఎమ్మెల్సీల ఉపఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల తాజాగా ఈ ఉచిత బస్సు పథకం పై కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నెలకు రూ.10 వేల ఆదాయం ఉన్నా…

Read More

Mamata Banerjee: జ‌మిలి ఎన్నిక‌ల విధానాన్ని మ‌మ‌తా బెన‌ర్జీ వ్య‌తిరేకించారు. రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటికి రాసిన లేఖ‌లో బెంగాల్ సీఎం త‌న నిర్ణ‌యాన్ని స్ప‌ష్టంగా వెల్లించారు. నిరంకుశ‌త్వంగా పాలించాల‌ని బీజేపీ చూస్తోంద‌ని, నిరంకుశ‌త్వాన్ని వ్య‌తిరేకిస్తాన‌ని ఆమె అన్నారు. January 11, 2024 / 02:55 PM IST క‌ర్నాట‌క‌: జ‌మిలి ఎన్నిక‌ల‌పై బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ కీల‌క వ్యాఖ్యలు చేశారు. వ‌న్ నేష‌న్‌, వ‌న్ ఎల‌క్ష‌న్ విధానాన్ని ఆమె వ్య‌తిరేకించారు. జ‌మిలి ఎన్నిక‌ల ద్వారా భార‌త రాజ్యాంగ స్వ‌రూన్నే మార్చాల‌ని బీజేపీ ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు ఆమె ఆరోపించారు. నిరంకుశ‌త్వంగా పాలించాల‌ని బీజేపీ భావిస్తున్న‌ట్లు ఆమె విమ‌ర్శించారు. నిరంకుశ‌త్వాన్ని వ్య‌తిరేకిస్తాన‌ని, అందుకే జ‌మిలి ఎన్నిక‌ల విధానాన్ని వ్య‌తిరేకిస్తున్న‌ట్లు ఆమె చెప్పారు. మాజీ రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని క‌మిటీకి రాసిన లేఖ‌లో ఆమె ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. జ‌మిలి ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ గురించి రామ్‌నాథ్ క‌మిటీ దేశ‌వ్యాప్తంగా అభిప్రాయ సేక‌ర‌ణ చేప‌డుతున్న…

Read More

She was officially on-boarded as a partner over a private interaction and breakfast meeting with UNICEF’s Goodwill Ambassador, David Beckham. Published Date – 11 January 2024, 01:44 PM Hyderabad: Sudha Reddy, founder and Chairperson of the Sudha Reddy Foundation, signed a strategic partnership with UNICEF India to promote adolescent empowerment. She was officially on-boarded as a partner over a private interaction and breakfast meeting with UNICEF’s Goodwill Ambassador, David Beckham. Following the meeting, she attended a high-level round table discussion, attended by several distinguished guests, chaired by David Beckham. Reflecting on her commitment to the UNICEF…

Read More

కులాలు వేరైనా వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెద్దలు ఒప్పుకోరని భావించి స్నేహితుల సాయంతో పెళ్లి చేసుకున్నారు. విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు.. మాయమాటలు చెప్పి బిడ్డను ఇంటికి తీసుకెళ్లి పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఈ విషాద ఘటన తమిళనాడులో జరిగింది. Read Also: మహిళల ఫ్రీ బస్ జర్నీపై తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద కామెంట్స్ తంజావూరుకు చెందిన ఐశ్వర్య (19) నవీన్ (19) స్కూల్ రోజుల నుంచి స్నేహితులు. వారి స్నేహం వారితో పాటే పెరిగి ప్రేమగా మారింది. దాంతో వారిద్దరూర డిసెంబర్ 31న స్నేహితుల సమక్షంలో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. దాంతో కూతురు కనిపించడం లేదని ఐశ్వర్య తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టి, ఐశ్వర్య ప్రేమ పెళ్లి చేసుకున్నట్లు తల్లిదండ్రులకు తెలిపారు. దాంతో కూతురు, అల్లుడితో మాట్లాడిన తల్లిదండ్రులు.. కూతురును కొన్ని రోజులు ఇంటికి పంపాలని కోరారు. వారి కోరిక మేరకు…

Read More