Browsing: తాజా వార్తలు

దేశంలో రోడ్ల విస్తరణ తర్వాత టోల్ ప్లాజా వ్యవస్థలు ఏర్పాటు చేశారు. అయితే త్వరలోనే ఈ స్థానంలో జీపీఎస్ ఆధారిత టోల్ వసూలు వ్యవస్థలు ఏర్పాటు చేయనున్నారు.…

సూర్యాపేట జిల్లా ఇమాంపేటలోని ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ లో విషాదం జరిగింది. ఇంటర్ సెకండియర్ చదువుతున్న ఓ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. ఫ్యాన్ కు ఉరి…

కాంగ్రెస్ ప్రభుత్వం పాత పేర్లను మార్చి కొత్త పేర్లు పెడుతామని అంటోంది తప్ప ప్రగతి గేర్లను మార్చడం లేదని విమర్శించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఇది కేవలం…

రాజకీయ దురుద్దేశంతో  కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ నగర అభివృద్ధిని అడ్డుకుంటోందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జీహెచ్ఎంసీ పరిధిలోని పార్టీ కార్పొరేటర్లతో కేటీఆర్ తెలంగాణ భవన్లో జరిగిన…

సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెట్టాడని ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతూ కృష్ణా జలాలను KRMBకి అప్పజెప్పింది…

గౌరవం అనేది ఉన్నత పదవిలో ఉన్నంత మాత్రాన రాదని… మన ప్రవర్తనతోనే దాన్ని సంపాదించుకోవాలని టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ చెప్పాడు. ముంబైలో ఓ ప్రైవేటు కార్యక్రమంలో…

జాతీయ స్థాయి వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌ (యూజీ) పరీక్ష రిజిస్ట్రేషన్ల ప్రక్రియను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీయే) ప్రారంభించింది. నీట్‌ రాయాలనుకుంటున్న…

శ్రీనివాసమంగాపురం కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 29 నుంచి మార్చి 8వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నట్లు టీటీడీ (TTD) అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 28న‌…

రాష్ట్రంలో పనిచేస్తున్న 32 మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వ కార్యదర్శి నవీన్ మిటల్ ఇవాళ (శనివారం) రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.…

జమ్మూ & కశ్మీర్‌లో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ఇవాళ(శనివారం) పలు చోట్ల సోదాలు నిర్వహించింది. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడం, యువకులను ఆకర్షించడం వంటి అంశాలకు వ్యతిరేకంగా…