గవర్నర్ కోటా ఎమ్మెల్సీల పిటిషన్పై రాష్ట్ర హైకోర్టులో ఇవాళ( సోమవారం)విచారణ జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాసోజు శ్రవణ్ కుమార్, కుర్ర సత్యనారాయణను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా సిఫారసు…
Browsing: తాజా వార్తలు
ఈ నెల (ఫిబ్రవరి) 18వ తేదీ వరకు నుమాయిష్ను పొడిగిస్తున్నట్లు తెలిపింది హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ.షెడ్యూల్ ప్రకారం ఈ నెల 15తో నుమాయిష్ ముగియనుంది. అయితే…
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయి జైలులో ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు ఇవాళ(సోమవారం) మూడు రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు…
తెలంగాణలో ప్రభుత్వ అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. పంచాయతీరాజ్శాఖలో పని చేస్తున్న 105 మంది అధికారులను బదిలీ చేస్తూ పంచాయతీరాజ్శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ…
టెక్ దిగ్గజాలు ఉద్యోగాలు తొలగించే పనిలో బిజిగా ఉన్నాయి. ఇప్పటికే చాలా కంపెనీలు ఉద్యోగులపై వేటు వేశాయి. తాజాగా అమెరికాకు చెందిన కమ్యూనికేషన్ టెక్నాలజీ కంపెనీ సిస్కో…
ఆంధ్రప్రదేశ్ లో టీచర్ పోస్టుల నియామాకాలకు ఆ రాష్ట్రం ఇవాళ(సోమవారం) డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 6,100 టీచర్ పోస్టుల భర్తీ కోసం విద్యాశాఖ మంత్రి బొత్స…
ఉద్యోగ నియామకాల మీద తెలంగాణ గవర్నమెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగ నియామక పరీక్షల వయోపరిమితిని 44 నుంచి 46 ఏళ్ళకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనికి…
అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ అవాస్తవాలని ఆధారాలతో సహా తిప్పి కొట్టారు మాజీ మంత్రి హరీశ్ రావు. నల్లగొండ సభకు స్పందనగా మీరు ప్రాజెక్టులు అప్పజెప్పబోమని తీర్మానం చేయడం…
కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందంటూ లేనిపోని ఆరోపణలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను బద్నాం చేసే ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు…
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదం జరిగింది. కాటారం మండలం నస్తూరిపల్లి అటవీ ప్రాంతంలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో వన్యప్రాణులను వేటాడానికి దుండగులు ఇనుప…