భారీ వర్షాల కారణంగా పాకిస్థాన్ పరిస్థితి మరింత దారుణంగా మారింది. కరాచీ సహా పలు నగరాల్లో గత నిన్న(శనివారం) రాత్రి నుంచి కుండపోతగా వర్షం కురుస్తోంది. భారీ…
Browsing: తాజా వార్తలు
ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ లోని VNR గార్డెన్ లో బీఆర్ఎస్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. జోష్ ఫుల్…
లోన్ యాప్ వేధింపులకు ఓ డిగ్రీ విద్యార్థి బలయ్యాడు. ఈ విషాద ఘటన పల్నాడు జిల్లాలోని ఈపూరు మండలం ఎర్రగుంట తండాలో జరిగింది. వడ్డీకి వడ్డీ పెరిగిపోవడం,…
రంగారెడ్డి జిల్లా మణికొండలో ఓ కారులో మృతదేహం లభించింది. రోడ్డు పక్కన పార్క్ చేసిన మారుతి వ్యాన్లో మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే 100కు ఫోన్ చేసి…
రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లకు న్యాయం చేసి, వారు ఆత్మహత్యలకు పాల్పడకుండా ప్రభుత్వం చొరవ చూపాలని కోరుతూ ఈ నెల 15న ఒక రోజు ఆటో బంద్ నిర్వహిస్తున్నట్టు…
గుంటూరు ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి (జీజీహెచ్) న్యూరో సర్జరీ వైద్యులు అత్యంత అరుదైన శస్త్రచికిత్స చేసి రికార్డు సృష్టించారు. బ్రెయిన్ సంబంధిత సమస్యతో బాధపడుతున్న వ్యక్తికి మహేష్బాబు…
ప్రపంచవ్యాప్తంగా బంగారానికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది.పండగలు, వివాహాది శుభకార్యాల సమయంలో బంగారం, వెండిని ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. అయితే అంతర్జాతీయ పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో…
యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం నెలకొంది. ఎస్సీ బాలికల హాస్టల్లో పదో తరగతి చదవుతున్న ఇద్దరు బాలికలు హాస్టల్ గదిలో ఫ్యాన్ కు ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నారు.…
భారత్ – మాల్దీవుల మధ్య సంబంధాలు మరింత క్షీణిస్తున్నాయి. తాజాగా మాల్దీవులకు చెందిన ఫిషింగ్ బోట్లను భారత్ బలగాలు అడ్డుకున్నాయని ఆరోపించింది. సమగ్ర వివరాలు సమర్పించాలని భారత…
ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి రెండు టెస్టుల నుంచి కోహ్లీ వ్యక్తిగత కారణాలతో తప్పుకున్నాడు. ఇక దీంతో అనుష్క శర్మ ప్రెగ్నన్సీపై…