Browsing: తాజా వార్తలు

ఇంద్రవెల్లిలో వందలాది మంది ఆదివాసీలను పొట్టన బెట్టుకుంది కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు మాజీమంత్రి జోగురామన్న. నిన్న జరిగిన కాంగ్రెస్ ఇంద్రవెల్లి సభలో జోగురామన్న మాట్లాడుతూ.. ఆదిలాబాద్…

హైదరాబాద్: కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ అన్నారు. కాంగ్రెస్ నేతలు కేంద్ర బడ్జెట్ లో…

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలంలో బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర,…

మొన్న జరిగిన ఎన్నికల్లో తెలంగాణ రూరల్ ప్రాంతాల్లో బీఆర్ఎస్ కి ఆశించిన ఫలితాలు దక్కలేదు. దీంతో కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ క్రాస్ చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.…

విశాఖపట్నం వేదికగా ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచులో టీంఇండియా ఓపెనర్ యశస్వీ జైస్వాల్ రెచ్చిపోయాడు. తన టెస్ట్ కెరీర్‎లో తొలి డబుల్ సెంచరీ సాధించాడు.…

విక్టరీ వెంకటేశ్ నటించిన తాజా చిత్రం ‘సైంధవ్’. ‘హిట్’ ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలైంది. కూతురు…

కృష్ణా బేసిన్‌లోని ఉమ్మడి నీటి ప్రాజెక్టులను కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (కెఆర్‌ఎంబి)కి అప్పగించాలని జలశక్తి మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయంపై పార్లమెంటు లో బీఆర్ఎస్ సభ్యులు…

జాతీయ రహదారుల నిర్వహణకు అవసరమైన నిధుల సేకరణకు వాహనదారుల నుంచే కేంద్రం టోల్ ఫీజులను వసూలు చేస్తోంది. అయితే టోల్ గేట్ల వద్ద వాహనాదారులు నిలిచిపోవడంతో ట్రాఫిక్…

రైతుకు అండగా ఉంటామని అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్‌ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం, రియల్‌ ఎస్టేట్‌తో ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు బీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగం…

భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కుటుంబంలో విషాదం జరిగింది. ఇవాళ(శుక్రవారం) ఆయన అత్త గారు పుష్పా మెహ్రోత్రా కన్నుమూశారు. ఈ వార్త తెలిసే సమయానికి గవాస్కర్…