దాదాపు 60 ఏళ్ల తర్వాత పాకిస్థాన్లో పర్యటిస్తున్న భారత డేవిస్ కప్ జట్టు ప్రపంచ గ్రూప్-1లో చోటు దక్కించుకుని చరిత్ర సృష్టించింది. ఆదివారం జరిగిన డబుల్స్లో 4-0…
Browsing: తాజా వార్తలు
నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం గున్ముక్ల గ్రామంలోని ఆదర్శ పాఠశాలలో 6 నుంచి పదో తరగతి వరకు ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆ పాఠశాల ప్రిన్సిపాల్ డా.…
మహబూబ్ నగర్ జిల్లా: మహ్మదాబాద్ పోలీస్ స్టేషన్ లో ఏసీబీ రైడ్స్ చేసింది. మహ్మదాబాద్ ఎస్సై సురేష్ లంచం తీసుకుంటూ పట్టుపడ్డాడు. వివరాల్లోకి వెళితే.. పగిడ్యాల గ్రామానికి…
హైదరాబాద్: నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని బస్సు ఢీకొన్న దుర్ఘటనలో దంపతులు మృతి చెందారు. ఈ విషాదకర ఘటన పాతబస్తీ బహదూర్పురాలో చోటుచేసుకున్నది.…
హైదరాబాద్: ఇటీవల ఆర్టీసీ కండక్టర్లపై దాడికి పాల్పడిన మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో నిందితురాలైన అంబర్పేటకు చెందిన సయ్యద్ సమీనాను ఎల్బీనగర్ పోలీసులు అదుపులోకి…
యుద్ధ రంగంలో సైన్యానికి ఉపయోగపడేలా ప్రత్యేకంగా డిజిటల్ టెక్నాలజీ సాయంతో యూనిఫాంలను సిద్ధం చేశారు. అయితే వీటిని పోలిని దుస్తులను బహిరంగ మార్కెట్లలో కొందరు అమ్మకాలు మొదలు…
సినిమా వాళ్ళతో పార్టీలు, విందులు అంటూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేటీఆర్ ని రేవంత్ రెడ్డి ఎలాంటి విమర్శలు చేసేవాడో అందరికి తెలిసిందే. సినిమా కళాకారులతో వ్యక్తిగత పరిచయాలని…
ఒక వర్గం మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ కుమార్తె సురన్యాపై కేసు నమోదైంది. అయోధ్యలో రామ్లల్లా ప్రాణప్రతిష్టను ఉద్దేశించి ఆమె గత…
మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని గౌతమ్ నగర్ డివిజన్ లక్ష్మీ గార్డెన్స్ లో నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు.…
మంచిర్యాల జిల్లా : కేసీఆర్ నాయకత్వంలో పది సంవత్సరాలలో తెలంగాణను అగ్రగామిగా అభివృద్ధి చేశామని మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ తెలిపారు. గెలుపు,…