Browsing: తాజా వార్తలు

తిరుమల: తిరుమలలో రథసప్తమి వేడుకలు ఫిబ్రవరి 16న నిర్వహించనున్నట్టు టీటీడీ తెలిపింది. సూర్య జయంతిని పురస్కరించుకొని తిరుమలలో రథసప్తమి వేడుకలను నిర్వహిస్తారు. వేడుకల సందర్భంగా ఆలయ మాడ…

ఐసీసీ అండర్‌ -19 వరల్డ్‌ కప్‌లో భారత్‌ మరోసారి భారీ స్కోరుచేసింది. దక్షిణాఫ్రికాలోని బ్లూమ్‌ఫోంటైన్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న పోరులో మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. నిర్ణీత…

ప్రముఖ నటుడు హీరో విజయ్ పొలిటికల్‌ ఎంట్రీ ఇస్తున్నారా? అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. తమిళనాడులో విజయ్ రాజకీయ పార్టీని ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలను ముమ్మరం…

మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా మల్కాజిగిరి చౌరస్తాలోని గాంధీ పార్కులో మహాత్మా గాంధీ విగ్రహానికి మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం…

సీఐడీ అధికారులమంటూ ఐటీ కంపెనీని బెదిరించి రూ. 10 లక్షలు కాజేసిన కేటుగాళ్లను మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన రాయదుర్గం పీయస్ పరిధిలోని గచ్చిబౌలిలో…

నార్సింగిలో గంజాయి చాక్లెట్ల కలకలంరేగింది. కోకాపేట్ ప్రాంతంలో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని ఒరిస్సాకు చెందిన సౌమ్య రాజన్‎గా ఎక్సైజ్ అధికారులు…

వెల్లుల్లి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి అందరికీ తెలుసు. వెల్లుల్లి కాడలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని తెలుసా. శీతాకాలంలో వెల్లుల్లి కాడలను తింటే…

రేపట్నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రేపు ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ప్రసంగంతో సమావేశాలు మొదలవుతాయి. అయితే కొత్త పార్లమెంట్ భవనంలో మొదటిసారి ఉభయసభలను ఉద్దేశించి…

ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా యువత స్మార్ట్ ఫోన్ ఎక్కువగా వాడుతున్నారు. అయితే పెరుగుతున్న టెక్నాలజీ స్మార్ట్ ఫోన్ రంగంలో విప్లవాత్మక మార్పులు…

ముషీరాబాద్ నియోజవర్గంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. గాంధీనగర్ డివిజన్ లోని స్వామి వివేకానందనగర్ బస్తీలో రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులు పేదల ఇళ్లు కూల్చివేడయం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు…