Browsing: తాజా వార్తలు

ఏడాదిపాటు రెస్ట్ అని చెప్పి…హ్యాపీగా ఎంజాయ్ చేసిన సమంతా మళ్లీ పని మొదలు పెట్టింది. తాజాగా తన పెండింగ్ పనులను పూర్తి చేసే పనిలో బిజీగా ఉంది.…

తమిళనాడు హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. దేవాలయాల్లోకి హిందూయేతరుల ప్రవేశం నిషేధించాలని దేవాదాయ, ధర్మాదాయ శాఖను ఆదేశించింది. దేవాలయాలంటే పిక్నిక్ స్పాట్ కాదంటూ మండిపడింది. ఆలయాల్లోని ‘కోడిమారం’…

టీమిండియా క్రికెటర్ మయాంక్ అగర్వాల్ నుంచి ఓ కీలక వార్త వెలువడింది. రంజీ ట్రోఫీలో కర్నాటక క్రికెట్ జట్టుకు నాయకత్వం వహిస్తున్న మయాంక్ ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది.…

హైదరాబాద్: అసెంబ్లీలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహ సాధన కోసం మేధావులు, బీసీ సంఘాలు, ప్రజాసంఘాలతో కలిసి భారత జాగృతి చేపట్టిన ఉద్యమం ఉధృతమవుతుంది. పోరాటానికి సంఘీభావంగా…

రంగారెడ్డి జిల్లా: మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధి లోని టీచర్స్ కాలనీలో ఉన్న ఓ సెలూన్ లో పనిచేసే మహిళా సానిటైజర్ తాగి ఆత్మహత్య చేసుకున్నది. పోలీసులు…

ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ ఇంటిపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ దాడులు చేయడం కలకలం సృష్టించింది. దీంతో అరెస్ట్ తప్పదన్న వార్తల నేపథ్యంలో ఆయన ఎమ్మెల్యేలతో సమావేశం కావడం చర్చనీయాంశంగా…

హైద‌రాబాద్ : జ‌న‌వ‌రి 31తో రాయితీ పెండింగ్ చలాన్ల గ‌డువు ముగియ‌నుంది. అయితే, ఈ గడువును మ‌రోసారి పొడిగించేది లేద‌ని  పోలీసు శాఖ గతంలో స్ప‌ష్టం చేసింది.…

దక్షిణాఫ్రికాలో జరుగుతున్న ఐసీసీ అండర్‌ – 19 వరల్డ్‌ కప్‌లో భారత కుర్రాళ్ల జైత్రయాత్ర కొనసాగుతోంది. తాజాగా సూపర్‌ సిక్స్‌ పోరులో కివీస్‌ను మట్టికరిపించింది. మొదట బ్యాటింగ్‌…

బస్సు రన్నింగ్‌లో ఉండగానే డ్రైవర్‌కు గుండెపోటు వచ్చింది. అయితే, తన ప్రాణం కన్నా ప్రయాణికుల గురించిన ఆ డ్రైవర్ బస్సును పక్కకు ఆపి తనువు చాలించాడు. ఈ…

రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నేతలపై జరుగుతున్న దాడుల గురించి ఆ పార్టీ నేతలు డీజీపీ రవిగుప్తాకు ఫిర్యాదు చేశారు. హుజూర్ నగర్, మానకొండూర్, భూపాల పల్లి, కొల్లాపూర్…