ఏడాదిపాటు రెస్ట్ అని చెప్పి…హ్యాపీగా ఎంజాయ్ చేసిన సమంతా మళ్లీ పని మొదలు పెట్టింది. తాజాగా తన పెండింగ్ పనులను పూర్తి చేసే పనిలో బిజీగా ఉంది.…
Browsing: తాజా వార్తలు
తమిళనాడు హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. దేవాలయాల్లోకి హిందూయేతరుల ప్రవేశం నిషేధించాలని దేవాదాయ, ధర్మాదాయ శాఖను ఆదేశించింది. దేవాలయాలంటే పిక్నిక్ స్పాట్ కాదంటూ మండిపడింది. ఆలయాల్లోని ‘కోడిమారం’…
టీమిండియా క్రికెటర్ మయాంక్ అగర్వాల్ నుంచి ఓ కీలక వార్త వెలువడింది. రంజీ ట్రోఫీలో కర్నాటక క్రికెట్ జట్టుకు నాయకత్వం వహిస్తున్న మయాంక్ ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది.…
హైదరాబాద్: అసెంబ్లీలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహ సాధన కోసం మేధావులు, బీసీ సంఘాలు, ప్రజాసంఘాలతో కలిసి భారత జాగృతి చేపట్టిన ఉద్యమం ఉధృతమవుతుంది. పోరాటానికి సంఘీభావంగా…
రంగారెడ్డి జిల్లా: మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధి లోని టీచర్స్ కాలనీలో ఉన్న ఓ సెలూన్ లో పనిచేసే మహిళా సానిటైజర్ తాగి ఆత్మహత్య చేసుకున్నది. పోలీసులు…
ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఇంటిపై ఎన్ఫోర్స్మెంట్ దాడులు చేయడం కలకలం సృష్టించింది. దీంతో అరెస్ట్ తప్పదన్న వార్తల నేపథ్యంలో ఆయన ఎమ్మెల్యేలతో సమావేశం కావడం చర్చనీయాంశంగా…
హైదరాబాద్ : జనవరి 31తో రాయితీ పెండింగ్ చలాన్ల గడువు ముగియనుంది. అయితే, ఈ గడువును మరోసారి పొడిగించేది లేదని పోలీసు శాఖ గతంలో స్పష్టం చేసింది.…
దక్షిణాఫ్రికాలో జరుగుతున్న ఐసీసీ అండర్ – 19 వరల్డ్ కప్లో భారత కుర్రాళ్ల జైత్రయాత్ర కొనసాగుతోంది. తాజాగా సూపర్ సిక్స్ పోరులో కివీస్ను మట్టికరిపించింది. మొదట బ్యాటింగ్…
బస్సు రన్నింగ్లో ఉండగానే డ్రైవర్కు గుండెపోటు వచ్చింది. అయితే, తన ప్రాణం కన్నా ప్రయాణికుల గురించిన ఆ డ్రైవర్ బస్సును పక్కకు ఆపి తనువు చాలించాడు. ఈ…
రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నేతలపై జరుగుతున్న దాడుల గురించి ఆ పార్టీ నేతలు డీజీపీ రవిగుప్తాకు ఫిర్యాదు చేశారు. హుజూర్ నగర్, మానకొండూర్, భూపాల పల్లి, కొల్లాపూర్…