Browsing: తాజా వార్తలు

హైదరాబాద్‌ మెట్రో రెండో దశ విస్తరణపై సంస్థ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మెట్రో రైలు భవన్‌లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన…

పురిట్లోనే కవల పిల్లల్ని ఆ తండ్రి అమ్మేశాడు. అయితే తండ్రి వేరుచేసినా.. దేవుడు మాత్రం వారిని కలపాలనుకున్నాడు. అందుకే విడిపోయిన 19 ఏండ్ల తర్వాత కలిపాడు. ఈ…

వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. యజమాని తిట్టాడని ఓ వర్కర్ పెట్రోల్ పోసుకున్నాడు. మేడిపల్లి సతీష్ అనే యువకుడు కరీమాబాద్‎లోని ఓ బార్‎లో పనిచేస్తున్నాడు. అయితే బార్…

హైదరాబాద్‌ కుర్రాడు తన్మయ్‌ అగర్వాల్‌ రంజీ ట్రోఫీలో సంచలనం సృష్టించాడు. రంజీ ట్రోఫీ 2023-24సీజన్‌లో భాగంగా ఈ రోజు హైదరాబాద్ జట్టు అరుణాచల్‌ ప్రదేశ్‌తో మ్యాచ్ ఆడింది.…

దేశవ్యాప్తంగా 75వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొన్న మాక్రాన్..…

హైదరాబాద్: పంజాగుట్టలో ఓ కారు బీభత్సం సృష్టించింది. పంజాగుట్ట ట్రాఫిక్ ఏరియాలో ఓ వ్యక్తి మద్యం సేవించి కారు నడుపుతూ బీభత్సం సృష్టించాడు. అడ్డువచ్చిన వారిని ఢీకొంటూ…

అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బావ బామమరిది మృతిచెందారు. హకీంపేట్ ప్రింటింగ్ ప్రెస్ సమీపంలో రోడ్డు పక్కనే ఆగి ఉన్న…

బ్రిటన్‌ రాజు ఛార్లెస్-3 ఆసుపత్రిలో చేరారు. 75ఏళ్ల కింగ్‌ ఛార్లెస్‌-3కి ప్రొస్టేట్‌గ్రంథి సమస్యతో బాధపడుతున్నారని బకింగ్‌హామ్‌ ప్యాలస్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. త్వరలో డాక్టర్లు ఆయనకు…

సికింద్రాబాద్‎లో రన్నింగ్ కారులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కారు పూర్తిగా దగ్దం అయింది. మారేడ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉత్తర మండల డీసీపీ కార్యాలయం…

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారిక మొదటిసారి తన విడాకుల గురించి మనసు విప్పి మాట్లాడింది. విడాకుల తర్వాత ఎంతో బాధపడ్డానని..చాలా ఏడ్చానని చెప్పుకొచ్చింది. తనది లవ్…