ఖమ్మం జిల్లా వైరా మండలం సోమవారం వద్ద గ్రీన్ఫీల్డ్ హైవే బ్రిడ్జి నిర్మాణంలో అపశృతి చోటుచేసుకున్నది. నిర్మాణ పనుల్లో భాగంగా కాంక్రీట్ పోస్తుండగా ఒక్కసారిగా బ్రిడ్జి స్లాబ్…
Browsing: తాజా వార్తలు
దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్లో అదానీ గ్రూపును బీజేపీ బినామీ అని ఒకవైపు రాహుల్ గాంధీ నిందలు వేస్తుంటే.. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అదానీని ఆలింగనం…
తిరుమల: అయోధ్యలో ఈ నెల 22న ప్రాణప్రతిష్ఠ వేడుక జరుగనున్న సంగతి తెలిసిందే. ఇందు కోసం శ్రీవారి ప్రసాదంగా లక్ష లడ్డూలను పంపించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం…
నేటికాలంలో వయస్సుతో సంబంధం లేకుండా గుండెసంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ మధ్యకాలంలో ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు ఎంతోమంది గుండెపోటుతో మరణించారు. దీనంతటికి కారణం మన జీవనశైలే.…
తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ తీరని అన్యాయం చేస్తుందని ఆందోళనకు దిగారు జాతీయ మాలమహానాడు సభ్యులు. తెలంగాణ ఉద్యమంలో నిస్వార్థంగా పోరాడిన అద్దంకి దయాకర్ లాంటి వారిని కాంగ్రెస్…
సంక్రాంతి పండుగ సందర్భంగా స్వగ్రామాలకు వెళ్లి బంధుమిత్రులతో కలిసి పండుగను సంతోషంగా జరుపుకున్నవారంతా తిరిగి హైదరాబాద్కు తిరుగుపయనం అవుతున్నారు. అయితే ప్రయాణికులకు ఆర్టీసీ సమకూర్చిన బస్సులు ఏ…
సినిమాలతో పాటు వ్యక్తిగత జీవితంతోను సమంత ట్రెండింగ్ లో ఉంటుంది. క్రేజీ సినిమాలు చేస్తూనే అంతకంటే హాట్ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటుంది సామ్. విడాకులు అయ్యాకా…
పిల్లలకు ఆరోగ్యం బాగాలేదని, తాయిత్తు కట్టించుకువస్తానని వెళ్లిన తల్లి.. ఇద్దరు పిల్లలతో సహా అదృశ్యం అయింది. ఈ ఘటన హైదరాబాద్లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.…
టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు దివగంగాత ఎన్టీఆర్ 27వ వర్ధంతి నేడు. ఈ సందర్భంగా బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ లు నివాళులు అర్పించారు. హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్దకి…
ట్రైన్లో దొంగతనం చేయబోయి అడ్డంగా దొరికిపోయిన ఓ దొంగను ప్రయాణికులు రైలుకు వేలాడదీశారు. ఈ ఘటన బీహార్లోని భగల్పుర్ జిల్లాలో జరిగింది. మంగళవారం జనవరి 16న ఓ…