రష్యాతో ఏడాదికాలంగా యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశంలోని విద్యార్థులకు తుపాకీతో కాల్చడం గురించి ట్రైనింగ్ ఇవ్వున్నట్లు తెలిపింది. యుద్ధం ప్రభావంతో…
Browsing: తాజా వార్తలు
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు, మహిళలు అందరూ ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కల్యాణ లక్ష్మి చెక్కులు పాతవి ఇస్తున్నారు. మరీ అదనంగా…
మేడ్చల్: దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పి క్వాలీస్ పల్టీ కొట్టిన ఘటనలో ఒక వ్యక్తి మరణించగా..మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి.…
న్యూఢిల్లీ: ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఇండియా ఓపెన్ సూపర్ 750 టోర్నమెంట్లో భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ క్వార్టర్స్కు దూసుకెళ్లాడు. గురువారం ముగిసిన పురుషుల సింగిల్స్…
హైదరాబాద్: చైతన్యపురి పోలీస్ స్టేషన్లో ముగ్గురు కానిస్టేబుళ్లను అరెస్టు చేసినట్టు ఏసీబీ తెలిపింది. కానిస్టేబుల్స్ రెండు కేసుల్లో నాన్బెయిలబుల్ వారెంట్లు చూపి బెదిరింపులకు పాల్పడ్డారని ఏసీబీ డీఎస్పీ…
హైదరాబాద్: తొలిసారి హైదరాబాద్ లో ఒక నిందితుడికి ఉరిశిక్ష పడింది. ఈ మేరకు నాంపల్లి క్రిమినల్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2018 కేసులో నిందితుడికి ఉరిశిక్ష…
గజ్వేల్: కర్ణాటకలో ఇచ్చిన హామీలను అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదని.. వచ్చే ఎంపీ ఎన్నికల్లో మూడు వంతుల ఎంపీ సీట్లు అక్కడ కాంగ్రెస్ ఓడిపోతుందని…
గజ్వేల్: పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వబోమంటే బిజెపిపై కాంగ్రెస్ వాళ్లు ఎందుకు కొట్లాడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. .మెడలు వంచుతామని చెప్పిన…
గుజరాత్లో ఘోర పడవ ప్రమాదం జరిగింది. పడవ మునిగిన ఘటనలో 14 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. గుజరాత్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..గురువారం గుజరాత్లోని వడోదరలో…
కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీల అమలు కోసం శాసనసభలో నిత్యం బీఆర్ఎస్ పోరాడుతుందని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. అసెంబ్లీలో తప్పించుకుంటే శాసనమండలిలో…