Browsing: తాజా వార్తలు

వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల తాజాగా ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశం అవుతుంది. మొన్నటివరకు తెలంగాణలో పార్టీనడిపిన ఆమె తాజాగా కాంగ్రెస్ లో వైఎస్సార్టీపిని విలీనం…

సంగారెడ్డి: సదాశివపేట మున్సిపల్ అధికారులు ఏసీబీ వలలో చిక్కారు. 10 వేల రూపాయలు లంచం తీసుకుంటూ RI వెంకట రావు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగి వేణుగోపాల శర్మలు…

యాదాద్రి జిల్లా: సంక్రాంతి పండగకి సొంత గ్రామాలకు వెళ్లిన ప్రజలు సెలవులు ముగియడంతో తిరిగి హైదరాబాద్ వైపు ప్రయణమవుతున్నారు. దీంతో హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి…

హైదరాబాద్:  నాగార్జున సాగర్‌ ప్రాజక్టు భద్రత సహా కార్యకలాపాలను కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) కి అప్పగించాలని కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇటీవల…

హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇన్స్టాగ్రామ్, ఎక్స్(ట్విటర్) ఖతాలు హ్యాక్ అయ్యాయి. సైబర్ నేరగాళ్లు మంగళవారం నాడు రాత్రి  10 నుంచి బుధవారం ఉదయం…

చిలీలోని టాల్కా న‌గ‌రంలో విమాన ప్రమాదం జరిగింది. ఓ ఫైర్‌ఫైట‌ర్ విమానం నియంత్ర కోల్పోయి హైవేపై ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పైల‌ట్‌ ఫెర్నాండో…

సంక్రాంతికి హనుమాన్, గుంటూరు కారం, సైంధవ్, నా సామిరంగ సినిమాలు విడుదలవ్వగా.. టాలీవుడ్ లో హనుమాన్ చిత్రం విజేతగా నిలిచింది. అయితే పక్క రాష్ట్రం తమిళనాడులో కూడా…

ప్రజలకు ఏదీ ఫ్రీగా ఇవ్వకూడదని భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. ప్రజలకు అన్నీ ఉచితంగా ఇచ్చే బదులు.. వారికి నిత్యావసరాలైన విద్య, వైద్యం మాత్రమే…

కల్లు గీయడానికి తాటిచెట్టు ఎక్కిన గీత కార్మికుడు.. గుండెపోటుతో అదే చెట్టు మీద కన్నుమూశాడు. ఈ విషాద ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది. మోత్కూర్ ప‌రిధిలోని…

సంక్రాంతి పండుగ సెలవులు ముగియడంతో హైదరాబాద్ లో స్థిరపడిన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు తిరుగుపయనం అవుతున్నారు. పండుగ సందర్భంగా స్వగ్రామాలకు వెళ్లి బంధుమిత్రులతో కలిసి పండుగను…