దిల్లీ: ఫ్లైట్ ఆలస్యంగా బయల్దేరుతుందని ప్రకటించిన పైలట్ పై ఓ ప్రయాణికుడు దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఇండిగో విమానంలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్…
Browsing: తాజా వార్తలు
హైదరాబాద్: పులియబెట్టిన ఆహారంలో పోషక విలువలు పుష్కలంగా ఉంటాయని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) వెల్లడించింది. రాగులు, సజ్జలు, జొన్నలతో చేసిన ఆహార పదార్థాలపై తాజాగా జరిపిన…
దేశవాళీ క్రికెట్లో కర్ణాటక యువ బ్యాటర్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. అండర్ – 19 స్థాయిలో బీసీసీఐ నిర్వహించే కూచ్బెహార్ ట్రోఫీ ఫైనల్లో ప్రకర్ చతుర్వేది ఏకంగా…
ముంబై: మహారాష్ట్రలో ‘శివసేన’ వివాదం కొనసాగుతూనే ఉంది. నిజమైన శివసేన తమదే అంటూ ఇటు ఉద్ధవ్ ఠాక్రే, అటు సీఎం ఏక్నాథ్ షిండే వర్గాలు పోటీ పడుతున్నాయి.…
ముంబై: ఇటీవల కాలంలో సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు అనేక మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇండియన్ లెజెండ్ క్రికేటర్ సచిన్ టెండూల్కర్ కూడా ‘డీప్ ఫేక్’…
వాషింగ్టన్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నదని ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలినా జార్జియేవా అన్నారు. అదేసమయంలో ఉత్పాదకతను గణనీయంగా…
హైదరాబాద్: అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాలుడు కిడ్నాప్ కథ సుఖాంతం అయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాలుడు కిడ్నాప్…
శంషాబాద్: శంషాబాద్ శివారులో చిరుత పులి సంచరిస్తుందంటూ స్థానికుల భయాందోళన చెందుతున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం నర్కుడ గ్రామ శివారులోని సీతారామ చంద్ర స్వామి ఆలయం…
మేడ్చల్ : గాలిపటం ఎగురవేస్తూ ప్రమాదవ శాత్తు భవనం పైనుండి పడి ఆకాష్ అనే 20 సంవత్సరాల యువకుడు మృతి చెందాడు. మృతిచెందిన యువకుడు అల్వాల్ పోలీస్…
లక్నో: మహిళా కానిస్టేబుల్కు అసభ్యకర సందేశాలు పంపిన ఒక సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ)ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని బరేలీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సబ్…