జయశంకర్ భూపాలపల్లి జిల్లా : ధనుర్మాస వ్రత సమాప్తం, భోగి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని మంజూర్ నగర్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో…
Browsing: తాజా వార్తలు
హైదరాబాద్: ఏపీలో సంక్రాంతి సంబరాలు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో భోగి రోజు పెద్ద ఎత్తున కోడి పందేలు ప్రారంభమయ్యాయి. ఇందులో…
యాదాద్రి భువనగిరి : యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి దేవస్థానానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఒకే రోజు మొత్తం రూ. రూ: 45,52,569…
భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి రవిచంద్రన్ అశ్విన్పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. అశ్విన్ గొప్ప బౌలరే అయినప్పటికీ అతడికి పరిమిత…
హైదరాబాద్: పార్ట్టైమ్ జాబ్ పేరుతో నమ్మించి ఆ తరువాత పెట్టుబడులు పెట్టిస్తూ మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. అమీర్పేట్కు చెందిన బాధితురాలికి పార్ట్టైమ్ జాబ్…
న్యూఢిల్లీ: జనవరి 22న అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం జరగబోతోంది. దేశవ్యాప్తంగా ప్రముఖులకు రామమందిర ట్రస్ట్ ఆహ్వానాలను పంపుతోంది. కాగా, ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన సంతోషి దుర్గకు…
నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం గంట్రావుపల్లి గ్రామంలో డిసెంబర్ 29న కాంగ్రెస్ నాయకుల చేతుల్లో దారుణ హత్యకు గురైన బీఆర్ఎస్ కార్యకర్త, రిటైర్డ్ ఆర్మీ జవాన్…
న్యూఢిల్లీ: చలిని తట్టుకునేందుకు ఇంట్లో వేసిన చలి మంటలే వారి ప్రాణాలను తీసింది. పొగ వల్ల ఊపిరాడక ఆరుగురు మరణించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఉత్తర ఢిల్లీలోని…
మహబూబ్ నగర్ జిల్లా: దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. ఆల వెంకటేశ్వర రెడ్డి సోదరుడు ఆల శశివర్ధన్…
రాజన్న సిరిసిల్ల జిల్లా : సిరిసిల్ల మున్సిపల్ పరిధి రగుడులో ముగ్గురు వ్యక్తులపై కుక్కలు దాడి చేశాయి. తీవ్ర గాయాల పాలయిన వారిని స్థానికులు ఏరియా ఆసుపత్రికి…