తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ సదుపాయం కల్పిస్తుంది. దీంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణానికి మంచి స్పందన వస్తోంది. ఈ…
Browsing: తాజా వార్తలు
కర్నాటక అసెంబ్లీ ఎదుట బుధవారం ఒకే కుటుంబానికి చెందిన 8మంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటిచుకునే ప్రయత్నంచేశారు. అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకోని…
పోడు రైతులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నది. జిల్లాలోని ఎర్రబోడు, మాణిక్యారంలో అటవీ శాఖ అధికారులు నాటిన మొక్కలు తొలగించారని ఆరోపిస్తూ పోడు రైతులపై కేసులు నమోదు చేశారు.…
తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిదిన్నర ఏండ్ల తొలి సీఎం కేసీఆర్ పాలలో రాష్ట్రంలో ప్రతి గ్రామానికి అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందించే విధంగా కృషి చేశారని గద్వాల ఎమ్మెల్యే…
వాహనదారులకు పోలీసుశాఖ శుభవార్త చెప్పింది. పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువును ఈ నెల 31 వరకు పొడిగిస్తున్నట్లు పోలీస్శాఖ తెలిపింది. ఇప్పటి వరకు పెండింగ్ చలాన్ల…
ప్రభుత్వం యాదవ, కురుమ సోదరుల కోసం గొర్రెల పంపిణీ పథకాన్ని వెంటనే ప్రారంభించాలని గొర్రెలు, మేకల పెంపకందారుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ డా.దూదిమెట్ల బాలరాజు యాదవ్ డిమాండ్…
కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,ఎమ్మెల్యే కేటీఆర్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ఇచ్చింది 6 గ్యారెంటీలు కాదు 420 హామీలు అని కేటీఆర్ విమర్శించారు.…
కాంగ్రెస్(Congress) పట్ల ప్రజల్లో ఇప్పటికే వ్యతిరేకత మొదలైందని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Kadiam Srihari) అన్నారు. ఎన్నికల్లో గెలువడమే లక్ష్యంగా సాధ్యం కాని హామీలతో అధికారం…
వ్యవసాయ యూనివర్సిటీ భూములను హైకోర్టు కు బదలాయించ వద్దని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీ విద్యార్ధుల ఆందోళన కొనసాగుతుంది…
వరంగల్ లోక్ సభ నియోజకవర్గ సన్నాహక సమావేశానికి పార్టీ శ్రేణులని ఉద్దేశించి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడడం జరిగింది. ప్రజల్ని వంచించాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి సినిమా…